
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం - హైద్రాబాద్ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్... పది కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు..
ఆదివారం ( ఆగస్టు 3 ) శ్రీశైలం - హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో డ్యామ్ సుందర దృశ్యాలను చూసేందుక
Read MoreTirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై సరికొత్త వివాదం.. టీటీడీ మాజీ ఈవో వర్సెస్ టీటీడీ చైర్మన్
తిరుపతి: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సామాన్య భక్తులకు 2 గంటల లోపు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేయించే విధానం అమలు చేయాలన
Read Moreగడ్కరిని హైవై మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీలో జాతీయ రహదారులకు శంకుస్థాపన సందర్భంగా శనివారం ( ఆగస్టు 2 ) మంగళగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ
Read Moreభారత సింహం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కలయికలో ఏపీ అభివృద్ధి చెందుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
ఏపీలో జాతీయ రహదారులకు శంకుస్థాపన సందర్భంగా శనివారం ( ఆగస్టు 2 ) మంగళగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్మో
Read Moreఎంతటి ఉద్యమానికైనా పూనుకుంటాం.. పోలవరం, బానకచర్ల సంగతి తేలుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
శనివారం ( ఆగస్టు 2 ) నగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విలాసవ
Read Moreసెప్టెంబర్ 24 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భద్రతా ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్..
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీటీడీ సీవీ, ఎస్వో మురళీకృష్ణ విజిలెన్స్, ఫ
Read Moreనాన్నను కారుతో గుద్దిన కొడుకు: ఇన్సూరెన్స్ డబ్బు కోసం వేసిన ప్లాన్ రివర్స్.. ఇప్పుడా తండ్రీ కొడుకులు ఏం చేశారు..?
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుంది. డబ్బు కోసం ఎంతటి ఘోరం చేయడానికైనా వెనకాడటం లేదు. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూ
Read Moreతిరుమల శ్రీవారి లడ్డూకు 310 ఏళ్లు పూర్తి.. ఎలా ప్రారంభమైంది.. ఇంతటి ఖ్యాతి గాంచిన ప్రసాదం ప్రస్థానం !
తిరుమల అంటే శ్రీవారి లడ్డూ అనేంతలా ప్రతిష్ఠకు ఎక్కింది శ్రీవారి ప్రసాదం. తిరుమల దర్శనానికి ఎవరు వెళ్లినా లడ్డూను రుచి చూడకుండా ఉండలేరు. కొందరు వెళ్లకప
Read Moreతిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని... తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు.. కలియుగ దైవం శ్రీ వ
Read Moreపవిత్రోత్సవాలకు తిరుమల సర్వం సిద్ధం : 500 ఏళ్లుగా సాగుతున్న పవిత్ర సంప్రదాయం
తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని టీడీడీ నిర్వహిస్తుంది. ఒక్కోసారి తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరుగు
Read Moreబనకచర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు.. లింక్ ప్రాజెక్ట్ చేపడితే.. పోలవరానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందే
సీడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేఖ పోలవరానికి ఇచ్చిన అనుమతులకు.. బనకచర్ల ప్రాజెక్టుకూ పొంతనే ఉండదు గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్త
Read Moreఅక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ ఆస్తులను అమరావతికి రాసిస్తా : మాజీ మంత్రి అనీల్ యాదవ్
ఏపీ మాజీ మంత్రి అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆఫ్రికా.. విదేశాల్లో.. ఆస్తులు కొన్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని.. తన ఆస్తులపై స
Read Moreశ్రీవాణి టికెట్ దర్శనం కొత్త రూల్స్, టైమింగ్స్ ఇలా : ఫస్ట్ డే షెడ్యూల్ పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీచేసింది. శ్రీవాణి టికెట్ల దర్శనం విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. ముఖ్య
Read More