ఆంధ్రప్రదేశ్

కన్నుల పండుగగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి...

కలియుగవైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ( సెప్టెంబర్ 30 ) రాత్ర

Read More

దసరా రోజు బంగాళాఖాతంలో వాయుగుండం...

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుంది. దసరా రోజు అంటే 2025, అక్టోబర్ 2వ తేదీన ఈ వాయుగుండం.. పశ్చిమ ప్రాంతంలో అంటే.. ఒడిశా, ఏపీ సరిహద్దుల్లో ఈ వాయుగుండం క

Read More

7వ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... బద్రి నారాయణుడి అలంకారంలో స్వామివారు..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ( సెప్టెంబర్ 30 ) బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలం

Read More

శ్రీశైల దేవస్థానికి రూ. 70 లక్షల ధర్మ ప్రచార రధం విరాళం ఇచ్చిన భక్తులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవస్థాన విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ద

Read More

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఆరో రోజు( సెప్టెంబర్ 29) గజవాహనంపై మలయప్ప స్వామి మాడవీధుల్లో దర్శనం..

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ( సెప్టెంబర్​ 29)  రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు.  మ

Read More

ఏపీ లిక్కర్ కేసు : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్

MP Midhun Reddy Bail: లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీ

Read More

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం (సెప్టెంబర

Read More

తిరుమలలో వైభవంగా గరుడ సేవ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు భక్తులు లక్షలాదిగా

Read More

హైదరాబాద్ లో పవన్ ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

జ్వరంతో బాధపడుతోన్న  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు.  సెప్టెంబర్ 28న సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని పవ

Read More

తిరుమలలో లక్ష మంది భక్తులు.. మరో 2 లక్షల మంది వచ్చే అవకాశం.. కారణం ఏంటంటే..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వ

Read More

తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహిని అవతారంలో గరుడ వాహనంపై శ్రీవారు

 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ( September 28) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై

Read More

భద్రాద్రి రామయ్య భూములపై ఏపీ అసెంబ్లీలో చర్చ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల ఆక్రమణలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం రంపచోడవర ఎమ్మెల్యే శిరీషాదేవి చర్చ

Read More

తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించండి: CM చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. శనివారం రాత

Read More