బిజినెస్
ముగింపునకు దగ్గరలో ఇరాన్ యుద్ధం.. తిరిగి పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధం దాదాపుగా చివరి దశకు చేరిందని ట్రంప్ వెల్లడించారు. దీంతో స్థిమితపడ్డ మార్కెట్లు, తగ్గిన క్రూడ్ ఆ
Read Moreఏఐ ఇన్వెస్ట్మెంట్లకు 99 శాతం కంపెనీలు రెడీ
హైదరాబాద్, వెలుగు: మనదేశంలోని 99 శాతం సంస్థలు రాబోయే ఏడాదిలో ఏఐ పెట్టుబడులను పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఏఐ బడ్జెట్ వార్షికంగా 19 శాతం వృద్ధి
Read More7200mAh బ్యాటరీతో ఐకూ జెడ్11ఎక్స్
ఐకూ జెడ్11ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఈనెల 12న విడుదల కానుంది. విద్యార్థుల అవసరాల కోసం రూపొందించిన ఈ ఫోన్లో 7,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 6.78 అంగుళాల
Read Moreరిలయన్స్ చేతికి పహాడీ లోకల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్, పహాడీ గుడ్నెస్&zwnj
Read Moreయువతలో 47శాతం మందికే జాబ్స్.. ఫార్మల్సెక్టార్లో తక్కువ మందికే ఉపాధి
న్యూఢిల్లీ: ఇండియాలో 20–29 ఏళ్ల యువతలో కేవలం 47 శాతం మందికి మాత్రమే పెయిడ్ ఎంప్లాయ్మెంట్ (వేతనం పొందే పని) ఉంది. ఇందులో
Read Moreకన్స్ట్రక్షన్ మెటీరియల్కొనుగోలుకు లోన్లు.. ప్రకటించిన పవర్ప్లే
హైదరాబాద్, వెలుగు: నిర్మాణ రంగ నిర్వహణ ప్లాట్ఫామ్ పవర్ ప్లే హైదరాబాద్&z
Read Moreక్రూడ్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు..ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
క్రూడాయిల్ 100 డాలర్లు దాటడంతో ఆందోళన ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు ఒక దశలో సెన్సెక్స్ 2,494, నిఫ్టీ 752 పాయింట్ల
Read Moreభారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. క్రూడ్ సెగలతో రూ.8 లక్షల కోట్లు ఆవిరి..
సోమవారం భారత స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ చూసాయి. ముదురుతున్న చమురు సంక్షోభంతో బ్రెంట్ ఆయిల్ రేటు 120 డాలర్లకు చేరుకున్న వేళ మార్కెట్లు అతలాకుతలం అయ్య
Read Moreఎల్ఐసీ పెట్టుబడులపై యుద్ధం ప్రభావం.. ఆ 5 స్టాక్స్ వల్ల రూ.47వేల కోట్లు లాస్..!
ప్రపంచ మార్కెట్లను ఇరాన్ యుద్ధం కుదిపేస్తున్న వేళ.. భారతీయ ఇన్సూరెన్స్ దిగ్గజం LIC పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడింది. 2026లో స్టాక్ మార్కెట్లు
Read Moreక్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!
ఇరాన్ పై యుద్ధం ఒక వారంలో అయిపోతుందిలే.. ఆ తర్వాత అంతా మెల్లగా సెట్ అయిపోతాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం రెండోవారంలోకి వార్ ఎంటర్ కావటంతో ఆ ఆశలు
Read Moreఆ రెండు దేశాల్లో కరోనా నాటి పరిస్థితులు.. పెట్రోల్ కొరతతో మెుత్తం బంద్
గల్ఫ్ సంక్షోభం సెగలు భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్లను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్
Read Moreగ్యాస్ రేట్లు పెంచారు సరే.. ఆయిల్ నిల్వలపై చర్చ ఎందుకు పెట్టరు : ఖర్గే
ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం సెగలు భారత పార్లమెంటును తాకాయి. బడ్జెట్ సమావేశాల రెండో దశ మెుదలైన తొలిరోజే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్ష
Read More30 వేల మంది తొలగింపు అనేది అబద్ధం: క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా...
టెక్ మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగాల కోత ఉండబోతోందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కంపెనీ స్పందించింది. దాదాపు 30 వేల మందిని తీసేస్తున్నారనే ప్రచ
Read More












