బిజినెస్
అమెరికాలో అదానీ కేసు సెటిల్మెంట్.. 'మోదానీ' బంధంపై రాహుల్ గాంధీ నిప్పులు
దేశ రాజకీయాల్లో మళ్లీ మోదీ-అదానీ బంధంపై చర్చ తారాస్థాయికి చేరింది. తాజాగా అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న లంచం, మోసం కేసుల సెటిల్మెంట్ వ్యవహారం దేశీయంగా
Read Moreపెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..!
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున పెంపు ఉండొచ్చునని
Read Moreపెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయ్ ప్రయాణం నుంచి కిరాణా వరకూ ఎఫెక్ట్ ఎంతంటే..?
మే 15వ తేదీ.. ఉదయం నిద్రలేవగానే సామాన్యుడి గుండె గుభేలుమంది. ఇన్నాళ్లూ ఊరిస్తున్న ముప్పు కాస్తా ముంచుకొచ్చింది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు
Read Moreకుప్పకూలిన బంగారం, వెండి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో గ్రాము గోల్డ్ రేటెంతంటే..? డోన్ట్ మిస్..
ప్రధాని మోడీ పిలుపు తర్వాత వారం ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపి
Read Moreజీఎంఆర్ తో బోయింగ్ ఒప్పందం...విమానాల నిర్వహణ కోసం జోడీ
హైదరాబాద్, వెలుగు: జీఎంఆర్ ఏరో టెక్నిక్ (జీఏటీ), బోయింగ్ డిఫెన్స్ ఇండియా (బీడీఐపీఎల్) మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. పీ-8ఐ సముద్ర గస్తీ వి
Read Moreహైదరాబాద్ లో గ్రీన్ సిమెంటెక్ సదస్సు
హైదరాబాద్, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో 22వ గ్రీన్ సిమెంటెక్ సదస్సు ప్రారంభమైంది. &
Read Moreఎస్ఈటీఎల్ లాభం రూ.83 కోట్లు
హైదరాబాద్, వెలుగు: స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్ఈటీఎల్) 2026లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక
Read Moreహెల్త్ కేర్ బిజినెస్ లోకి బజాజ్ గ్రూప్... పుణెలో 450 బెడ్స్ హాస్పిటల్
న్యూఢిల్లీ: బజాజ్ గ్రూప్ హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెడుతోంది. రాబోయే మూడేళ్లలో పుణెలో రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. పద
Read Moreచుక్కల్లో హోల్సేల్ రేట్లు... 42 నెలల గరిష్ట స్థాయికి డబ్ల్యూపీఐ
న్యూఢిల్లీ: హోల్సేల్ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గత నెల 42 నెలల గరిష్ట స్థాయి 8.3 శాతానికి చేరింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల ఇంధన ధరలు పెరగడం దీన
Read Moreటెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. మెటాలో 8 వేల జాబ్స్ కట్.. సిస్కోలో 4 వేల మంది ఔట్
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈ నెల 20 నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. మరో టెక్ కంపెనీ సిస్కో నాలుగు వేల మందిని తొలగిం
Read Moreబంగారంపై పెంచిన పన్నుల డబ్బు నెల రోజులకే సరిపోతుంది.. మరి ఆ తర్వాత పరిస్థితి..?
భారతీయులకు బంగారం అంటే జస్ట్ సెంటిమెంట్ మాత్రమే కాదు అదొక ఆర్థిక భరోసా. ఇప్పుడు అదే భారతీయుల పాలిట అగ్నిపరీక్షగా మారింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోత
Read Moreబియ్యం కొరత రాబోతుందా.. అన్నం రిచ్ ఫుడ్ కాబోతుందా.. వరి ఉత్పత్తి 15% తగ్గనున్నట్లు అమెరికా నివేదిక..!
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల కంచంలో ఆహారమైన బియ్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయా? రానున్న రోజుల్లో అన్నం తినడం కేవలం ధనవంతులకేనా? అంటే అవుననే అంటున్నాయి అమ
Read Moreవిదేశాల నుంచి ఆటో దిగుమతులు ఆపేస్తే రూ.70వేల కోట్ల ఫారెక్స్ సేవ్.. మోడీ సాబ్ జర ఫోకస్ పెట్టుర్రి!
ప్రధాని మోడీ దేశ ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలని దీంతో విలువైన ఫారెక్స్ రిజర్వ్స్ సేవ్ అవుతాయని పిలుపునిచ్చారు. అయితే రోడ్లపై తిరుగుత
Read More












