బిజినెస్
మేము ఒక్క గ్రాము బంగారం కూడా అమ్మలే.. లెక్కలతో సహా చెప్పిన RBI
భారత రిజర్వ్ బ్యాంక్ తన వద్ద ఉన్న బంగారు నిల్వలను అమ్మేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై బుధవారం తీవ్రంగా స్పందించింది. తాము దేశ బంగార
Read Moreకేంద్రం సరికొత్త ఆలోచన: టెండర్ల తయారీ, రివ్యూ ప్రక్రియలో AI వాడకం
ఏఐ సాంకేతికత రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్నటివరకు ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన దీని వాడకం.. ఇప్పుడు సైలెంట్&
Read Moreషాకింగ్.. మోడీ ప్రభుత్వం 2 వారాల్లోనే రూ.లక్షా 14వేల కోట్ల విలువైన బంగారం అమ్మేసిందా..?
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం రెండు వారాల వ్యవధిలోనే 12 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని అమ్మేసిందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దార
Read Moreవెట్టిచాకిరీ నెపంతో అమెరికా పన్నుల వాత.. భారత్కు కొత్త టారిఫ్స్ సెగ తప్పదా..?
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్కు గట్టి షాక్ ఇచ్చేలా ఒక క్రేజీ ప్లాన్ సిద్ధం చేశారు. ‘ఫోర్స్డ్ లేబర్’ అంటే వెట్టిచాకిరీ లాంటి అన్యా
Read Moreకుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కథ మళ్లీ మెుదటికి రావటంతో ఇన్వెస్టర్లకు భారీగా నష్టాలు
కొత్త నెల ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహబించని విధంగా ఒలటాలికీటి గురవుతున్నాయి. నిమిషాల్లో లాభాల నుంచి నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
Read Moreవెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి.. గోద్రెజ్ ఇండస్ట్రీస్
గోద్రెజ్ నుంచి వెల్త్ మేనేజ్మెంట్ సేవలు న్యూఢిల్లీ: వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశిస్తున్
Read Moreఐపీఓకు ఓయో పేరెంట్ కంపెనీ..రూ.6వేల650 కోట్ల సేకరణకు సెబీ ఓకే
ముంబై: గ్లోబల్ ట్రావెల్ టెక్ యూనికార్న్ ఓయో పేరెంట్ కంపెనీ ప్రిజమ్ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది. ఈ ప్రతిపాదిత పబ్లి
Read Moreద్రవ్యోల్బణం పక్కా లెక్కకు..డబ్ల్యూపీఐకి బదులు పీపీఐ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మరింత వాస్తవికంగా అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) స్థానంలో క్రమంగా ప్రొడ్యూసర్ ప్
Read Moreభారత స్టాక్ మార్కెట్ను దాటేసిన దక్షిణ కొరియా..రూ.420 లక్షల కోట్లకు మార్కెట్క్యాప్
న్యూఢిల్లీ: ఏఐ చిప్స్ తయారీ కంపెనీల దూకుడుతో దక్షిణ కొరియా ఈక్విటీ మార్కెట్ మనదేశాన్ని అధిగమించింది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద మార్కెట్గా ఎదిగింది. బ్
Read Moreచైనా స్టీల్తో చిక్కులు..పెరుగుతున్న దిగుమతులతో.. దేశీయ కంపెనీలకు ఇబ్బందులు
టన్ను డ్రాగన్ ఉక్కు ధర రూ.3,108 వరకు చౌక న్యూఢిల్లీ: చైనా స్టీలు దిగుమతులు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మనదేశానికి డ్రాగన్ ఉక
Read Moreవేదాంత ఆఫీసులపై ఈడీ దాడులు..ఫెమా రూల్స్ ఉల్లంఘన కేసులో విచారణ
న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్పై ఎన్ఫోర్స్
Read Moreమనుషులకు మిగిలింది 3 ఏళ్లే: నిశ్శబ్ద AI సామ్రాజ్యంపై గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్ కామెంట్స్!
ఉదయాన్నే లేచింది మొదలు ఈమెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లు చెక్ చేయడం, ట్రావెల్ ప్లాన్స్ వేసుకోవడం.. ఇలా ప్రతి చిన్న విషయానికి చాట్జీపీటీ, జెమిని, క్
Read MoreRBI కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల నిర్ణయం అదానీ కోసమేనా..? సోషల్ మీడియాలో ప్రచారం
భారత బ్యాంకింగ్ రంగంలో సరికొత్త సంచలనం తెరపైకి వచ్చింది. ప్రజల జేబుల్లో ఉండే కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ అంటే పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్
Read More












