
దేశం
సిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న మధ్యప్రదేశ్
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కంక రాళ్ల సైజులో వడగండ్ల వాన కురుస్తోంది. గతంలో ఎన్నడూ
Read Moreదేశంలో పెరుగుతున్న కోవిడ్ వేరియంట్ XBB 1.16 కేసులు
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఒక్క రోజులోనే 1000 కంటే ఎక్కువ కేసులతో నమోదవడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,071కి
Read Moreసల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ భద్రత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి
Read MoreBihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు
బీహార్ రాష్ట్రం అనగానే నేరాలు.. ఘోరాలు అనే ఆలోచన వస్తుంది.. అంతకు మించి కూడా అక్కడి మనుషుల ప్రవర్తన ఉంటుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. 2023, మార్చి
Read MoreLiquor Scam : ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Liquor Scam) ఈడీ ఆఫీసులో (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో
Read Moreశత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాకిస్తాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది
Read Moreలండన్లోని భారత హైకమిషన్పై ఖలిస్తానీల దాడి.. కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్లో ‘వారిస్ పంజాబ్ ద
Read Moreఅమృత్పాల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల వేట
చండీగఢ్: ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. శనివారం అమృత్సర్ &nb
Read Moreన్యాయవాదులతో చర్చలు..ఈడీ విచారణకు హాజరవ్వాలని కవిత నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవనున్నారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంప
Read Moreమోడీకి నిక్ నేమ్ పెట్టిన చైనీయులు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగుదేశం, పక్కలో బల్లెంలా మారిన చైనాలో కూడా మోడీ ప్రశంసలు దక్
Read Moreకవిత ఈడీ విచారణకు హాజరవుతారా..? మళ్లీ స్కిప్ చేస్తారా ?
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అ
Read MoreKavitha : ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి స్పెషల్ ప్లైట్ లో వెళ్లిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర
Read MorePV Satheesh : పీవీ సతీష్ కన్నుమూత
మిల్లెట్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గతకొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆపోలో ఆసుపత్రిలో చికత్స పొందుతూ తుది
Read More