దేశం
మా నాన్న ధర్మేంద్ర చనిపోలేదు.. బతికే ఉన్నారు : కూతురు ఈషా డియోల్
ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణించినట్లు దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా దీనిపై న్యూస్ ట్రెండ్ అవ
Read Moreమీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు వేదిక కాదు.. కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రచారానికి సుప్రీంకోర్టు వేదిక కాదని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం
Read Moreఅన్ని స్కూళ్లలో వందేమాతరం పాడాల్సిందే: సీఎం యోగి
గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతరం పాడడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. సోమవారం గోరఖ్ పూర్లో నిర్వహి
Read Moreఫిరాయింపుల పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టలేం : సుప్రీంకోర్టు
కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రిట్, కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరిస్తామన్న సీజేఐ బీఆర్ గవాయ్ న్యూఢిల్లీ,
Read Moreమూస రాజకీయాలపై జన్సురాజ్ ప్రభావం!
48 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్ 2011లో రాజకీయ కన్సల్టెన్సీని ప్రారంభించారు. 2011లో నరేంద్ర మోదీకి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ
Read Moreబిహార్ను నాశనం చేసిండు.. నితీశ్పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: బిహార్ను నితీశ్ కుమార్ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య, హెల్త్ కేర్తో పాటు అన్ని రంగాలన
Read Moreఅమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. దగ్గు, ఛాతినొప్పితో నిద్రలోనే కన్నుమూత
న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థిని అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 23
Read Moreఉగ్ర నెట్వర్క్ గుట్టురట్టు.. 2,900 కిలోల పేలుడు సామగ్రి, వెపన్స్ స్వాధీనం
జమ్మూ కాశ్మీర్తోపాటు హర్యానాలో సోదాలు ఎనిమిది మంది అరెస్ట్, అందులో ముగ్గురు డాక్టర్లు
Read Moreఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గర కారులో పేలుడు...9 మంది మృతి
ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు చెల్లాచెదురుగా మృతదేహాలు పక్కనున్న కార్లు,ఆటో రిక్షాలు బుగ్గి దగ్గరలోని షాపులు,ఇండ్ల అద్దాల
Read Moreఇవాళ (నవంబర్ 11) బిహార్లో నేడు తుది విడత పోలింగ్
122 స్థానాల్లో ఓటింగ్..బరిలో 1,302 మంది అభ్యర్థులు 3.70 కోట్ల మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
Read Moreఢిల్లీ పేలుళ్ల ఘటన.. పేలిన i20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో.. సల్మాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక విషయం వెల్లడైంది. పేలిన i20 కారు హర్యానా నంబర్ ప్లేట్తో ఉందని, సల్మాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంద
Read Moreఐ20 కారులో పేలుడు.. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్లపై.. హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లపై హోంమంత్రి అమిత్షా కీలక ప్రకటన చేశారు. ఐ20 కారులో పేలుడు జరిగిందని, ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ ద
Read Moreఢిల్లీ ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. బ్లాస్ట్ జరిగిన స్పాట్లో బుల్లెట్ ఎందుకు ఉంది ?
సోమవారం ( నవంబర్ 10 ) ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసి ఉన్న ఐ20 కారుల
Read More












