దేశం
ఇండియాలో పదేళ్లలో పెట్రోల్ బంకులు ఏ రేంజ్లో పెరిగాయంటే.. అమెరికా, చైనా తర్వాత మనదే థర్డ్ ప్లేస్ !
ఇండియాలో పెట్రోల్ బంకులు గత పదేళ్లలో రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. రూరల్ ఏరియాల్లో కూడా వాహనాల వినియోగం గడచిన పదేళ్లలో విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంత
Read Moreబంగ్లా రాజకీయాల్లో సంచలనం: షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా మాజీ ప్రధాని ష
Read Moreషాకింగ్: ఐటీ మేనేజర్పై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సీఈఓ..
రాజస్థాన్లోని ఉదయపూర్లో సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన జరిగింది. తనను క్షేమంగా ఇంటి దగ్గర దింపుతామని నమ్మించిన సొంత కంపెనీ ఉన్నతాధికారుల
Read MoreK-4 మిసైల్ ప్రయోగం సక్సెస్.. 3 వేల 500 కి.మీ దూరంలోని టార్గెట్ను.. సముద్రం నుంచి కొట్టిపడేయొచ్చు !
న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన కే4 బాలిస్టిక్ మిసైల్ను బంగాళాఖాతంలోని అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఇండియన్ నేవీ గురువా
Read Moreమొత్తం పాకిస్తాన్నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మంచి వాగ్ధాటిగల నాయకుడు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ఆయన హాస్యంతో కూడిన ప్రసంగా
Read Moreఒడిషాలో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి భద్రతా దళాలు, మావోయిస్ట్ల మధ్య భీకర ఎదురు
Read Moreఢిల్లీ ఈవీ పాలసీ 2.0: ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనే మహిళలకు రూ.30వేలు సబ్సిడీ..!
కాలుష్య రహిత నగరంగా మారే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. పాత ఈవీ పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరింత ఆకర్షణీయమైన ప్రయోజనాలతో &l
Read Moreఅలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో టీచర్ను కాల్చి చంపేశారు !
అలీఘర్: అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉపాధ్యాయుడిని బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనతో యూని
Read MoreNew Year 2026 : ఉదయం 5 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్ బార్లు ఓపెన్.. ఎక్కడో తెలుసా..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఆ పదంలోనే ఉందికదా వైబ్రేషన్.. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం ప్రారంభంతో ఘనంగా జరుపుకుంటారు.. ఫ్రెండ్స్ తో పార్టీ
Read Moreఇద్దరమ్మాయిలు పెళ్లి అంట.. ఉన్న మగాళ్లకే అమ్మాయిలు దొరక్కపోతే.. వీళ్లెవరండీ..
సోషల్ మీడియా స్నేహం, సహజీవనం.. ఆపై పెళ్లి. బీహార్లోని సుపాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక వింత వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా నెట్టింట తెగ వైరల్ అవుతోం
Read Moreఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు: బిడ్డర్ కట్టిన రూ.4కోట్ల 45 లక్షల బయానా జప్తు.. ఏమైందంటే..?
ప్రభుత్వ వేలం పాటలో కోట్లు పెట్టి స్థలం కొన్న వ్యక్తికి ఢిల్లీ హైకోర్టులో షాక్ ఎదురైంది. బిడ్డింగ్ కింద బయానా రూ.4కోట్ల 45 కట్టాక.. తాను కొన్న చోట మౌల
Read Moreతండ్రి క్యాన్సర్ నేర్పిన ఆర్థిక పాఠాలు.. ఇన్సూరెన్స్ తీసుకోమంటున్న గోవా బిజినెస్మెన్
డబ్బు సంపాదించడం అనేది కొందరికి విలాసం, మరికొందరికి లైఫ్ టార్గెయ్. కానీ గోవాకు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంకోలియంకర్ దృష్టిలో అది ఒక 'ట్రామా రెస్ప
Read Moreపార్లమెంట్లోకి స్మార్ట్ డివైజెస్ తీసుకురావొద్దు: ఎంపీలకు లోక్ సభ సెక్రటేరియట్ హెచ్చరిక
పార్లమెంట్ ఆవరణలో ఎంపీలకు నిబంధనలు గట్టిగా అమలు చేస్తోంది లోక్ సభ సెక్రటేరియట్. ఇకపై ఎంపీలు స్మార్ట్ స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు, వ
Read More












