దేశం
రోజుకు 12 గంటలు.. 6 రోజులు పని చేస్తేనే బాగుపడతాం : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి యువత ఎక్కువ పనిచేయాలి, వారానికి 70 గంటలు కష్టపడాలి అని చెప్పిన
Read Moreహిడ్మా.. ఎక్కడున్నా ఇంటికి రా బిడ్డా అంటూ తల్లి వేడుకోలు.. వారం రోజులకే ఎన్ కౌంటర్లో హతం !
మావోయిస్ట్ ఫ్రీ ఇండియాను స్థాపిస్తాం.. 2026 మార్చి నెలాఖరు వరకు భారత్ లో మావోయిస్టులను ఏరిపారేస్తాం.. లొంగిపోండి లేదంటే ప్రాణాలపై ఆశలు వదులు కోండి.. ఇ
Read Moreబిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి
పాట్నా: బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తేజస్వీ యాదవ్ ఎన్నికయ్యారు. సోమవారం పాట్నాలోని తేజస్వీ నివాసంలో ఆర్జేడీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటి
Read Moreఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఢిల్లీ బ్లాస్ట్ నిందితుడు డా.ఉమర్ చివరి వీడియో
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున, ఎర్రకోట దగ్గర కార్ బాండ్ బ్లాస్ట్ చేసి 15 మంది మృతికి కారకుడైన డా.ఉమర్ ఉన్ నబీ.. బ్లాస్ట్ కు ముందు రికార్డ్ చేసిన చివరి
Read Moreతమిళనాడులో ‘సర్’ విధుల బహిష్కరణ.. పని ఒత్తిడి ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నిర్ణయం
చెన్నై: తమిళనాడులో మంగళవారం నుంచి నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బాయ్కాట్&zw
Read Moreవన్యప్రాణుల దాడి మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: వన్యప్రాణుల దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను తప్పని
Read Moreరాష్ట్రపతి భవన్కు గాజులపేట విద్యార్థులు
న్యూఢిల్లీ, వెలుగు: నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం విద్యతోపాటు కృషి, అంకింతభావం ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్టడీ టూర్లో భాగంగ
Read Moreధర్మం ముసుగులో దాడులా : మంద కృష్ణ మాదిగ
సీజేఐ పై దాడి.. 30 కోట్ల దళితులపై జరిగిన దాడిగానే చూస్తాం: మంద కృష్ణ మాదిగ న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగ
Read Moreడాక్టర్ కంకణాల కృష్ణారెడ్డికి జాతీయ అవార్డు
26న ప్రదానం చేయనున్న కేంద్రమంత్రి రాజీవ్ రంజన్&zwnj
Read Moreసీబీఐ ఆఫీసర్లమని చెప్పి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో.. మహిళ నుంచి 32 కోట్లు లూటీ
సీబీఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ ద్వారా బాధితురాలిని 6 నెలలు ట్రాప్&zwnj
Read Moreపాతాళంలో ఉన్న వెంటాడుతం: ఢిల్లీ బ్లాస్ట్ నిందితులకు అమిత్ షా మాస్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ కారు పేలుడు నిందితులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక
Read Moreఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఫ్రెండ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబ్ పేలుడు కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. జమ్మూకాశ్మీర్కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్&lrm
Read Moreషేక్ హసీనా మరణ శిక్షపై స్పందించిన భారత్.. మాజీ ప్రధాని అప్పగింతపై ఏం చెప్పిందంటే..?
న్యూఢిల్లీ: ఢాకా అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు విధించిన మరణ శిక్షతో పాటు ఆమెను అ
Read More












