దేశం
500 రూపాయల పెట్రోల్ ఫ్రీ అనగానే నడి వానను కూడా లెక్క చేయకుండా పోతే..
ఫ్రీ పెట్రోల్ అనగానే భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వాహనదారులు క్యూ కట్టి వెళ్లిన ఘటన చండీగఢ్లో కలకలం రేపింది. బైక్కు 500 రూపాయల పెట్రోల్, కార్లక
Read Moreభారీగా పెరిగిన చక్కెర ధరలు.. కేవలం 10 రోజుల్లోనే రూ.8 హైక్.. త్వరలో మరింత పెరుగుదల..!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రూ.8 మేర పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఆగస్ట్ 10 నాటిక
Read Moreభారత్లో జమ్మూ కశ్మీర్ అతి ముఖ్యమైన ప్రాంతం.. అమెరికా దౌత్యవేత్త సంచలన ప్రకటన
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్పై అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జమ్మూ కశ్మీర్ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. కేంద
Read Moreమాయావతి పార్టీ బాధ్యతలు మిశ్రాకు: యూపీలో బ్రాహ్మణ ఓట్ల ఈక్వెషన్ మళ్లీ వర్కౌట్ అవుతుందా..?
లక్నో: ఉత్తరప్రదేశ్లో పొలిటికల్ హీట్ మొదలైంది. 2027 మొదట్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్
Read More24 గంటల్లోనే విజయ్ సర్కార్ యూ-టర్న్.. విద్యార్థుల నిరసనల నిషేధ జీవో రద్దు
చెన్నై: విద్యార్థుల నిరసనలపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వామపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే రాజకీయ నిరస
Read Moreఅమెజాన్కు గట్టి షాక్: 'అయోధ్య రామ మందిర్ ప్రసాద్' పేరుతో నకిలీ స్వీట్ల అమ్మకం.. రూ.1 లక్ష జరిమానా!
అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లను విక్రయించిన వ్యవహారంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్'కు గట్టి షాక్ తగిలింది. శ్రీరామ జన్మభూమ
Read Moreగుజరాత్ హోటల్ ఫుడ్ తిన్న అందరూ ఆస్పత్రిపాలు.. 5 ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత్లోని సూరత్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న ఫుడ్ తిని ఫుడ్ పాయిజనింగ్ కావడంతో ఐదేళ్ల చిన్నారి ప్
Read Moreవిద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన చర్యలు : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. స్కూల్, కాలేజీ విద్యా్ర్థులు నిరసనలు, ఆందోళనల్
Read Moreరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: కొత్తగా మరో 50 వందే భారత్ స్లీపర్ రైళ్లు !
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 50 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేం
Read Moreవరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. మన దేశ తొలి ఫొటోగ్రాఫర్ గురించి ఆసక్తికర విషయాలు
మన దేశంలో తొలి ఫొటోగ్రాఫర్ గా రాజా దీనదయాళ్ కు పేరుంది. ముంబై, ఇండోర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో స్టూడియోలను ఏర్పాటు చేసి భారత దేశ రాజ కుటుంబాల చిత్రా
Read MoreAI ఇచ్చిన ఫొటోతో దొరికేశాడు : 22 ఏళ్ల తర్వాత హత్య కేసుల్లో నిందితుడు పట్టివేత
అతని పేరు రాకేష్.. కేరళ రాష్ట్రం.. మూడు హత్య కేసుల్లో నిందితుడు. జైలుకు వెళ్లాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పరారీ.. కొన్నాళ్లుగా వెతికిన ప
Read Moreఫ్రీగా కొత్త కార్లు.. పెట్రోల్, డ్రైవర్ జీతం కోసం లక్ష రూపాయలు.. ఎమ్మెల్యేల పంట పండింది..!
తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పంట పండింది. సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజా ప్రతినిధులు ఖుషీగా ఉన్నారు. నియోజకవర్గాల్లో తిరగటానికి ప
Read Moreమూడో బిడ్డకూ ఏడాది ప్రసూతి సెలవులు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకూ ఏడాది ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉ
Read More












