దేశం

ఇండియాలో కొట్టేసి.. విదేశాల్లో ఆస్తులు కొన్నాడు

దేశంలోని 17 బ్యాంకుల్లో సుమారు రూ.900 కోట్లు బకాయిలు తీసుకున్న  విజయ్ మాల్యా.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. అయితే,  భారత్‌ నుంచి ప

Read More

విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై..

విమాన ప్రయాణం అంటే డీసెంట్.. అందరూ ఎలైట్ పీపుల్స్.. పద్దతిగా ఉంటారు అనే  టాక్.. మొన్నటి వరకు అలాగే ఉంది.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విమానంలో

Read More

Cyber crime : వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు

Read More

సీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి

Read More

మరిన్ని ఎయిర్​పోర్టులకు బిడ్స్​: అదానీ గ్రూప్

న్యూఢిల్లీ: దేశంలోని మరిన్ని ఎయిర్​పోర్టులను చేజిక్కించుకోవాలని అదానీ గ్రూప్​ ప్లాన్​ చేస్తోంది. లీడింగ్​ ఎయిర్​పోర్ట్ ఆపరేటర్​గా మారాలనే టార్గెట్​ చే

Read More

ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్​ లోన్.. రూ.1.28 లక్షల కోట్లు 

    రష్యా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు ఊరట  ఫ్రాంక్ ఫర్ట్​ : రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్​కు రూ.1.28 లక్షల కోట

Read More

ఓటర్ ఐడీతో ఆధార్ లింక్​ గడువు పెంపు

2024 మార్చి 31 వరకు అవకాశం న్యూఢిల్లీ : ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్ ను​అనుసంధానం చేసే గడువును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ఇంతకుముందు ఏప్రిల్ 1,

Read More

ఐదు రోజులుగా పంజాబ్ పోలీసులు అమృత్​ కోసం గాలింపు

    జలంధర్ దగ్గర్లో బైక్ స్వాధీనం     నేపాల్ బార్డర్​లో హైఅలర్ట్     గురుద్వారాలో సెర్చింగ్  &nb

Read More

కర్నాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బొమ్మై

బాగల్‌కోట్:  కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని, తానే మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తానని బసవరాజ్ బొమ్మై అ

Read More

దేశవ్యాప్తంగా  ఒకే కమీషన్‌‌‌‌ ఇవ్వాలి.. ఢిల్లీలో రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్‌‌‌‌ డీలర్లకు ఒకే రకమైన కమీషన్‌‌‌‌, గౌరవ వేతనం ఇవ్వాలని ఆలిండియా ర

Read More

Padma awards : రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం 

పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఇవాల (మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. 2023కుగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార

Read More

కొడుకును కొట్టాడని టీచర్పై దాడి.. గ్రౌండ్ లో పరిగెత్తించి..

టీచర్.. తప్పు చేసిన స్టూడెంట్ ని మందలించడం పాత అలవాటు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మందలించిన టీచర్ ని.. విద్యార్థి తల్లిదండ్రులు వెంబడించి కొట్టడం కొత్త

Read More

Earthquake: ఢిల్లీని వణికిస్తోన్న వరుస భూకంపాలు

దేశ రాజధాని ఢిల్లీని భూకంపాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మార్చి 21న ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించగా

Read More