
దేశం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం..డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) దొరికింది
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానశకలాలనుంచి ఒక బ్లాక్ బాక్స్ను డిజిటల్ వీడియో రికార్డర్ (
Read Moreఏ లక్కీ నెంబర్ అయితే ముఖ్యమంత్రిని చేసిందో.. అదే లక్కీ నెంబర్ రోజే ప్రాణాలు పోయాయి!
విజయ్ రూపాణీ ఆయన గుజరాత్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. గురువారం నాడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆయన క
Read Moreవిమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది చనిపోయిన సంగతి తెలసిందే. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. డాక్టర్లు డీఎన్
Read MoreSunjay Kapur: విమాన ప్రమాదంపై స్పందించిన గంటల్లోనే.. ఓ తేనెటీగ వల్ల సంజయ్ కపూర్ మృతి!
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ హఠాత్తుగా మరణించారు. UKలో (JUNE12న) పోలో మ్యాచ్ ఆడుతుండగా సం
Read Moreపఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన జరిగి 24 గంటలు కాకముందే పంజాబ్ లో ఆర్మీ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కలకలం రేపింది. శుక్రవారం ( జూన్ 13 ) M 17 ఆర్మీ హెలి
Read Moreఎయిర్ ఇండియా విమానం క్రాష్.. బ్రతికిన ఒకే ఒక్కడికి పరిహారంగా ఏం చెల్లిస్తారు..?
నిన్న జరిగిన ప్రమాదంలో విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. అయితే విచిత్రంగా ఒక్క ప్యాసింజెర్ మినహా 241 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించిం
Read Moreఅహ్మదాబాద్ విమానం క్రాష్ కు కారణాలేంటి.. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఏమన్నారంటే..
గురువారం ( జూన్ 13 ) అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 297 మరణించిన ఈ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన.
Read Moreపైలెట్ ఉద్యోగం మానేసి చూసుకుంటా నాన్న..! కన్నీళ్లు తెప్పిస్తున్న పైలెట్ మాటలు..
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. 242 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్ప
Read Moreఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. థాయిలాండ్ లో అత్యవసర ల్యాండింగ్..
గురువారం ( జూన్ 12 ) అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటన గురించి తెలిసిందే.. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.శుక్రవారం ( జూన్ 13) ఉదయం సమయా
Read Moreఎయిర్ ఇండియా ప్రమాదం: బతికిన ఒకే ఒక్కడితో ప్రధాని మోదీ ముచ్చట
ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ. శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ కు వెళ్లిన ప్రధాని.. విమానం కూలిన ప్రాంతాన్ని విజిట్ చేశా
Read Moreఅహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనలో 297 కు పెరిగిన మృతుల సంఖ్య.. పీఎం మోడీ పరామర్శ..
అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనతో దేశం ఉలిక్కి పడింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన అయిన ఈ ప్లాన్ క్రాష్ పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం చేశారు. శు
Read Moreఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. ఆ ఒక్కడు ఎలా బతికాడంటే..?
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం.. ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన ఘటన. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే క్రాష్ అయ్యి 297 మంది ప్రాణాలు గాల్లో కలి
Read Moreఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్: 16 విమానాలు దారి మళ్లించిన ఎయిర్ ఇండియా..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శుక
Read More