దేశం

విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ వైద్యం.. నెట్వర్క్ హాస్పిటళ్ల సంఖ్య 253కు పెంపు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్​వైద్యం అందాలన్న లక్ష్యంతో తెలంగాణ దక్షిణ విద్యుత్​పంపిణీ సంస్థ(టీజీఎస్​పీడీసీఎల్) కీలక న

Read More

సెన్సస్ మస్కట్స్ ఆవిష్కరించిన అమిత్ షా..నాలుగు డిజిటల్ సాధనాలను లాంచ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: జనగణన (సెన్సస్) ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు గురువారం సెన్సస్ 2027కు సంబంధించి నాలుగు డిజిటల్ సాధనాలను కేంద

Read More

నేపాల్ ఎన్నికలు ప్రశాంతం..‘జెన్జెడ్’ నిరసనల తర్వాత మొదటి ఎలక్షన్

క్షుణ్నంగా పరిశీలించిన భారత్ న్యూఢిల్లీ: హింసాత్మక ‘జెన్​జెడ్’ నిరసనల తర్వాత నేపాల్​లో మొదటిసారి జరిగిన ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశ

Read More

అస్సాంలో ‘సుఖోయ్’ మిస్సింగ్.. సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ చేపట్టిన వాయుసేన

గువాహటి:  అస్సాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ ఫైటర్ జెట్ అదృశ్యమైంది. గురువారం అస్సాంలోని జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన యుద్ధవిమా

Read More

యుద్ధం మన తలుపు దగ్గరకొచ్చినా నోరు మెదపరా? ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాను అమెరికా ముంచేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర

Read More

నేను షాక్ అయ్యా: గవర్నర్ బోస్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి సీవీ ఆనంద బోస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోస్ ఆకస్మిక రాజీనామాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా

Read More

అస్సాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ మిస్సింగ్

దిస్పూర్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన సుఖోయ్ MKI 30 ఫైటర్ జెట్ అదృశ్యమైంది. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో గురువారం (మార్చి 5) సాయంత్రం 7

Read More

పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ లో కీలక పరిణామం.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గురువారం(మార్చి5) రాజీనామా చేశారు. బోస్ రాజీనామాను గవ

Read More

మహారాష్ట్రలో వాహనాల సమ్మె: అర్ధరాత్రి నుండి బస్సులు, టాక్సీలు, ఆటోలు బంద్.. ప్రయాణికులపై ఎఫెక్ట్ !

మహారాష్ట్రలో ఈ-చలాన్లు, పెరిగిన పన్నులకు నిరసనగా రవాణా వాహనదారులు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో, ఈరోజు (మార్చ్ 5) అ

Read More

ఖమేనీ మృతిపై.. తొలిసారి స్పందించిన భారత్

మాజీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారిగా స్పందించింది. ఖమేనీ మరణంపై భారత ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార క

Read More

యుద్దంతో కాదు..చర్చలతోనే సమస్యలు పరిష్కారం: ప్రధాని మోదీ

పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో వివాదాలను  త్వరగా ముగించాలని  ప్రధాని  మోడీ పిలుపునిచ్చారు. యుద్దంతో ఏ సమస్యలు పరిష్కారం కావని..చర్చలతో

Read More

నితీష్ తర్వాత బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరు..? రేసులో ఉన్న 8 మంది కీలక నేతలు వీరే

పాట్నా: బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రెండు దశాబ్ధాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తోన్న ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స

Read More

నా మాటలు గుర్తు పెట్టుకోండి.. అమెరికా బాధ పడే రోజులు వస్తయ్: యుద్ధనౌక దాడిపై ఇరాన్ మంత్రి వార్నింగ్

టెహ్రాన్: శ్రీలంక తీరం హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐర్ఐఎస్ దేనాను అమెరికా పేల్చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి స్పందిం

Read More