దేశం
ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి.. రియాన్ నగరంపై క్షిపణి దాడి
రియాద్: పశ్చిమాసియాలో మూడు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధం భారతీయ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. బుధవారం సౌదీ అరేబియాలోని రియాద్
Read Moreచైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామిని డ్రాగన్ కంట్రీకి మన రాయబారిగా కేంద్రం నియమించింది. 199
Read Moreఇండస్ట్రియల్ డీజిల్పై రూ.22 పెంపు..సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతథం
ప్రీమియం పెట్రోల్ ధర రూ.2 హైక్ సాధారణ పెట్రోల్, డీజిల్
Read Moreకువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడి ..దుబాయ్, బహ్రెయిన్పైనా దాడి
భారీగా ఎగసిపడిన మంటలు ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన టెహ్రాన్ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి నయీనీ మృతి ఇజ్రాయెల్ను హెచ్చరించిన కొన్ని
Read Moreకాలం మారింది.. ఇంటి పనుల్లో భర్త సాయం చేయాలి.. వంట, బట్టలు ఉతకడం వంటి పనుల్లో సహకరించాలి: సుప్రీం కోర్టు
వంట, బట్టలు ఉతకడం వంటి పనుల్లో సహకరించాలి మీరేం పని మనిషిని పెండ్లి చేసుకోవడం లేదని.. కాలం మారిందంటూ కామెంట్ న్యూఢిల్లీ, వెలు
Read Moreఇరాన్ కాదు.. టర్కీ, ఒమన్లపై దాడులు చేసింది ఇజ్రాయెలే: సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
టెహ్రాన్: ఇజ్రాయెల్పై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ఆరోపణలు చేశారు. టర్కీ, ఒమన్లపై దాడులు చేసింది ఇరాన్ కాదు ఇజ్రాయెలేనని ఆరోపిం
Read Moreఅజిత్ పవార్ మరణం వెనక క్షుద్ర పూజలు..? ఎన్సీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: దివంగత నేత అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ మరణానికి క్షుద్ర పూజలు కారణం కావచ్చని అనుమానం
Read Moreహైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..హౌస్ రెంటల్ అలవెన్స్ 50 శాతం పెంపు రాయితీ
ఐటీ ట్యాక్స్ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం ఢిల్లీ: హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హౌజ్ రెంటల్ అలవె
Read Moreపశ్చిమాసియా ఘర్షణలో ఆరుగురు ఇండియన్స్ మృతి, ఒకరు మిస్సింగ్: విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు మృతి చెందగా.. ఒకరు గల్లంతు అయినట్లు భారత
Read Moreకంట్రోల్ లోకి వచ్చిందా..: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగింది.. బండ బుకింగ్స్ తగ్గాయి
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా చమురు ,గ్యాస్ సరఫరాపై ప్రభావం పడటంతో వంట గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున పానిక్ బుకింగ్ (ముందస్త
Read Moreమమతా మేనిఫెస్టో: ప్రతి కుటుంబానికి ఇల్లు, నిరుద్యోగులకు నెలకు రూ.1500
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) దూకుడు పెంచింది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ
Read Moreచిన్నారి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు
ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపు తప్పిన బస్సు వారి పాలిట శాపమైంది. చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తున్న ఫ్యామిలీని విషాదంల
Read Moreఇండియన్ ఆయిల్ భారీ షాక్: ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
యుద్ధం ఎఫెక్ట్ సామాన్య వాహనదారుల నుంచి పరిశ్రమలకు కూడా తాకుతోంది. కొద్ది రోజుల కిందట గ్యాస్ ధరలు పెంచేసిన ఆయిల్ కంపెనీలు శుక్రవారం రోజున పవర్ పెట్రోల్
Read More












