దేశం
న్యాయాధికారుల ముట్టడి వెనుక కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్ వత్తాసు పలికాయి: సీఎం మమత
హరిరాంపూర్(బెంగాల్): మాల్దా జిల్లాలో న్యాయాధికారులను ఘెరావ్ చేసిన ఘటన వెనుక ఎంఐఎం, ఐఎస్ఎఫ్ హస్తం ఉందని, వీరికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వత్తాసు పలిక
Read Moreపదవి నుంచి దిగిపో.. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను కోరిన పీట్ హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్
Read Moreమహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కారు బావిలో పడి 9 మంది జలసమాధి
మహారాష్ట్రలో హృదయ విధారక ఘటన జరిగింది. కారు బావిలో పడి కుటుంబం మొత్తం జలసమాధి కావడం విషాదాన్ని మిగిల్చింది. 2026 ఏప్రిల్ 03 రాత్రి 11.30 గంటలకు
Read Moreమాల్దా హింసాకాండపై రంగంలోకి ఎన్ఐఏ... ప్రధాన సూత్రధారి మోఫక్కరుల్ తో పాటు 35 మంది అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కలియాచక్&zwn
Read Moreమరింత చమురు, గ్యాస్ సరఫరా చేస్తం... భారత్ కు రష్యా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: భారత్కు ఆయిల్, నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ఎరువుల సరఫరాను భారీగా పెంచుతామని రష్యా ఆఫర్ ఇచ్చింది. 2025 చివరి నాటికి ఎ
Read Moreబీజేపీ ఒక పెద్ద ‘వాషింగ్ మెషీన్’.. డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా
దిండిగల్: డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకేను అవ
Read Moreసూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి...10 మంది వైద్య సిబ్బంది మృతి
కైరో: సూడాన్లో అంతర్యుద్ధం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. దక్షిణ-మధ్య ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై గురువార
Read Moreచిక్కుల్లో టీవీకే అధినేత విజయ్... అఫిడవిట్లలో పొంతనలేని వివరాలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళ తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో వివరాలు పొంతన లేకపోవడం
Read Moreపాకిస్తాన్ లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్ లీటర్ ధర రూ.458.41కి..డీజిల్ లీటర్ ధర రూ.520.35కి చేరింది అమెరికా,-ఇరాన్ యుద్ధం ప్రభావమే కారణం ఇస్లామాబాద్: అమెరికా, ఇజ్రాయెల్,
Read Moreనేవీలోకి ఐఎన్ఎస్ తారాగిరి.. సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం
విశాఖలో ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం శత్రువుల రాడార్లకు చిక
Read Moreభారత్ కు చేరాల్సిన ఇరాన్ చమురు చైనాకు... అనూహ్యంగా దిశ మార్చుకున్న ‘పింగ్ షున్’ నౌక
చెల్లింపుల విషయంలో తలెత్తిన చిక్కులే కారణం! 2019 తర్వాత భారత్ కొనుగోలు చేయాలనుకున్న తొలి చమురు నౌ
Read Moreఆఫ్ఘనిస్తాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు
కాబూల్: ఆప్ఘానిస్తాన్లో శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం హిందూ క
Read MoreTamil Nadu elections 2026: బీజేపీ సంచలన నిర్ణయం: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైకు నో టికెట్
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. అసె
Read More












