దేశం

తనతోపాటే పుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 84 సార్లు పొడిచి చంపిన అన్న

ఒకే కాన్పులో పుట్టిన కవలలు వాళ్లు. ఒకే ప్లేట్ లో తిన్నారు.. ఒకే స్కూల్ కు వెళ్లారు. ఒక్కటిగా పెరిగారు. అన్నా చెల్లెలి బంధం చూసి.. పేరెంట్స్ ఎంతో మురిస

Read More

హోటళ్లు, టీ కొట్టులకు గుడ్ న్యూస్: యూనిట్ కరెంటుపై రూ.2 తగ్గింపు!

ఇరాన్ -ఇజ్రాయిల్ మధ్య దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తల కారణంగా వంట గ్యాస్ (LPG) కొరత ఏర్పడటంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కీలక నిర్ణ

Read More

కేరళలో గ్యాస్ కష్టాలు: హోటళ్లు, రెస్టారెంట్లు బంద్.. సొంతూళ్లకు వెళ్ళిపోతున్న వలస కార్మికులు..

కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న  LPG వంట గ్యాస్ కొరత పెద్ద సమస్యగా మారింది. దింతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో అందులో పనిచేసే వలస కార్మికు

Read More

ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో పాక్ నెం.1.. అమెరికా స్నేహం కరెక్ట్ కాదు: ట్రంప్ విధేయురాలు లారా

పాకిస్తాన్ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని అన్నారు లారా లూమర్. పాక్ తో స్నేహం అమెరికాకు మంచిది కాదని హెచ్చరించారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడ

Read More

86 వేల టన్నుల గ్యాస్ తో హర్మూజ్ దాటిన 2 ఇండియన్ నౌకలు..

ఇరాన్ - ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో  గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారతదేశానికి చెందిన రెండవ పెద్ద LPG గ్యాస్ నౌక 'నందా దేవి

Read More

ఇండియాలో వంట గ్యాస్ కొరత నిజమేనా ? పెరిగిన సిలిండర్ రేట్లు, ఇక 45 రోజులు ఆగాల్సిందేనా..!

మధ్యప్రాచ్యం (Middle East) లో జరుగుతున్న దాడులు ఇప్పుడు నేరుగా మన వంటింటిపై ప్రభావం చూపుతోంది. అరేబియా సముద్ర మార్గంలో గ్యాస్ రవాణాకు ఆటంకాలు కలగడంతో,

Read More

ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు !

పశ్చిమా ఆసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో జరుగుతున్న  ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. అయితే భారత్‌

Read More

FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే?

జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతున్నట్ల

Read More

దేశంలో ఎరువుల కొరత లేదు..రైతులు ఆందోళన చెందొద్దు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ

Read More

అస్సాంలో రూ.4,570 కోట్లతో .. పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

మూడు కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని గువహటి, కోల్‌‌కతా:  అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని

Read More

మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..హైకోర్టు నిబంధనపై స్టే విధింపు 

న్యూఢిల్లీ, వెల: సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల ని

Read More

సీఈసీ అభిశంసనకు ప్రతిపక్షాల నోటీసు.. లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో వైస్ చైర్మన్ కు నోటీసు అందజేత

    130 మంది లోక్ సభ సభ్యులు,      63 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు న్యూఢిల్లీ: చీఫ్​ ఎలక్షన్  కమిషనర్

Read More

కులగణనతోనే సామాజిక న్యాయం : ఎంపీలు

‘క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఆవిష్కరణలో వక్తలు న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో సామాజిక న్యాయం సమగ్ర కులగణనతోనే స

Read More