దేశం
జనం తిరస్కరించాక ఈ పబ్లిసిటీ స్టంటేంది..! జన్ సురాజ్ పార్టీపై సుప్రీంకోర్టు ఫైర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై పిటిషన్ను విచారణకు తీసుకోబోమని క్లారిటీ హైకోర్టుకు వెళ్లాలని సూచన.. పాట్నా హైకోర్టుకు పిటిషన్ రీడైరెక్ట్
Read Moreప్రశ్నించడం కోసమే అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
అరెస్టు ఒక విచక్షణ మాత్రమే.. తప్పనిసరి కాదని వెల్లడి దర్యాప్తునకు కచ్చితంగా అవసరం ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలని సూచన న్యూఢిల్లీ: అరెస్ట్ విషయల
Read Moreముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రె
Read Moreపంజాబ్ లో ఆప్ నేత హత్య.. గురుద్వారా ముందే కాల్చిచంపిన దుండగులు
కారులో కూర్చున్న లక్కీ ఒబెరాయ్ పై ఫైరింగ్ బుల్లెట్ గాయాలతో స్పాట్ లోనే లక్కీ మృతి జలంధర్: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. దుండగు
Read Moreమోదీ ప్రసంగంలో మా ప్రశ్నలకు జవాబేది..! స్పీచ్ మొత్తం అబద్ధాలే: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ: తాము సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసం
Read Moreవిద్య, నైపుణ్యం రెండూ ముఖ్యమే..స్టూడెంట్లతో ప్రధాని ముఖాముఖి
కానీ జీవితంలో నైపుణ్యాలు అత్యవసరం: ప్రధాని మోదీ చదువులను భారంగా చూడొద్దు పరీక్షలను పండుగలా చూడాలి..
Read Moreసుప్రీం తీర్పుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఏఐ జాక్టో
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఏఐ జాక్టో విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్
Read Moreపార్టీ ఫిరాయింపుల పై మరో 3 వారాల గడువు : సుప్రీం కోర్టు
అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలపై ఆలోచిస్తాం స్పీకర్కు సుప్రీం హెచ్చరిక న్యూఢిల్లీ, వెలు
Read Moreవామ్మో.. గాల్లో ప్రాణాలు.. 80 శాతం ఎయిర్ ఇండియా విమానాల్లో.. ఇదీ పరిస్థితి !
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై లోక్ సభ సాక్షిగా ఒక పచ్చి నిజం బయటపడింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో
Read Moreరోడ్డుపై గుంతలోపడి బ్యాంకు మేనేజర్ మృతి ఘటన.. ముగ్గురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు
దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై గుంతలో పడి బ్యాంకు మేనేజర్ మృతిచెందిన ఘటనలో కీలక అప్డేట్..ఈఘటనకు బాధ్యులుగా ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు అధిక
Read Moreగడ్చిరోలిలో భీకర ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం.. కీలక నేత ప్రభాకర్ మృతి
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు
Read Moreతమిళనాడులో బర్డ్ ఫ్లూ కలకలం..వందలాది కాకులు చనిపోయాయి..H5N1 వైరస్ డేంజర్ బెల్స్
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో కాకులు అకస్మాత్తుగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన కాకుల కళేబరాలను ల్యాబ్కు పంప
Read Moreవీడియో.. నోట్లో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ
ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది..సెల్ ఫోన్ లిథియం బ్యాటరీ పేలి ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సెల్ ఫోన్ రిపేరింగ్ సెంటర్
Read More












