దేశం

ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మోడీ రాజీ వల్ల భారత్ స్వతంత్ర వైఖరి కోల్పోయింది: ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ఇరాన్​యుద్ధంపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీ చ

Read More

హరీశ్రాణా కారుణ్య మరణం ఢిల్లీ ఎయిమ్స్‎లో అమలు

న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారిగా కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీశ్ రాణా (31) మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి డాక్టర

Read More

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు

హిందువులు, సిక్కులు, బౌద్ధులకే ఆ హోదా ఆ మతాలు కాకుండా వేరే మతాన్ని  అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేం  ఏపీ హైకోర్టు తీర్పును

Read More

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ భేటీ ఏర్పాటు చేయాలి కేంద్రానికి ప్రతిపక్ష పార్టీల లేఖ లేఖపై తృణమూల్ మినహా మిగతా పార్టీల సంతకాలు

Read More

అభిషేక్ మను సింఘ్వీ నివాసానికి సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సిం

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లే.. డీఎంకేకు మద్దతు ఇస్తం: కమల్ హాసన్ కీలక ప్రకటన

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మక్కల్ నీది మైయం చీఫ్, రాజ్య సభ ఎంపీ కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన

Read More

మాకు ఓటేస్తే ఫ్రిడ్జ్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. 297 హామీల కుండపోత !

చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవ

Read More

ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..?

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మార్చి 24) ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించారు

Read More

భారత్లో చమురు నిల్వలపై వాస్తవం వెలుగులోకి.. పది రోజులకు సరిపడా ఉంది: పెట్రోలియం శాఖ

న్యూఢిల్లీ: భారత్లో చమురు నిల్వలపై కీలక వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంధన నిల్వలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రముఖ నే

Read More

RIP హరీష్ రాణా : 13 ఏళ్ల నరకయాతనకు విముక్తి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం..!

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి పొందిన హరీశ్ రాణా (31) మృతి చెందాడు. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా మారిన హరీష్ రాణా ఢిల్

Read More

2 లక్షల 18 వేల మందితో హిందూ సైన్యం.. 'చతురంగిణి' సేన పేరుతో ఏర్పాటు

గో సంరక్షణ, సనాతన ధర్మ రక్షణ లక్ష్యం కుల,లింగ భేదం లేకుండా సభ్యత్వం  సంప్రదాయ, ఆధునిక ఆయుధాల్లో శిక్షణ  మౌనీ అమావాస్యనాడు ప్రారంభిస

Read More

రైతులకు గుడ్ న్యూస్: ఎరువుల నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ 2026 ఖరీఫ్ సీజన్‎కు దేశంలో సరిపడా

Read More

పొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో కీలక సంస్కరణ దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులేస్తుంది. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్

Read More