దేశం

పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ప్రభుత్వం కీలక నిర్ణయం: 100mg కంటే ఎక్కువ వాడకంపై నిషేధం!

మన దేశంలో నొప్పి నివారణకు ఎక్కువగా వాడే మందుల్లో నిమెసులైడ్(Nimesulide) ఒకటి. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ

Read More

లిఫ్ట్ ఇచ్చి యువతిపై అత్యాచారం.. రన్నింగ్ వ్యాన్ నుంచి బయటకు తోసేయడంతో గాయాలు.. ముఖంపై 12 కుట్లు!

ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమానుష ఘటన జరిగింది. తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటికొచ్చిన పాతికేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సోమ

Read More

నల్లా మంచి నీళ్లు తాగి ఏడుగురు చనిపోయారు..!

భోపాల్: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎన్నో అవార్డులు అందుకున్న ఇండోర్‎ సిటీలో దారుణం జరిగింది. భగీరత్‌పుర ప్రాంతంలో కలుషిత నీరు తాగి ఏడ

Read More

జపాన్ అవుట్.. భారత్ ఇన్: నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్

Read More

ఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..? రూ.3 కోట్ల సరుకు దొరికింది.. హైడ్రోపోనిక్ గాంజా అంటే ఏంటంటే..

భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్ పోర్ట్లో మూడు కోట్లకు పైగా విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ బ్యాగేజ

Read More

2026లో ఇండియా, పాక్ మధ్య మళ్లీ యుద్ధం..? అమెరికా సంస్థ సంచలన నివేదిక

వాషింగ్టన్: నూతన సంవత్సరం వేళ అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది. 2026లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ

Read More

బయోకాన్ ఆఫీసులో విషాదం: ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ పైకి.. ఐదో అంతస్తు నుంచి పడి టెక్కీ మృతి!

బెంగళూరు నగరంలోని ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ లో విషాదం చోటుచేసుకుంది. కంపెనీ భవనం ఐదో అంతస్తు నుంచి పడి 26 ఏళ్ల ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పో

Read More

ట్రంప్ లాగే చైనా సెల్ఫ్ డబ్బా: ఇండియా–పాక్ వార్ మేమే ఆపామంటూ డ్రాగన్ కంట్రీ గొప్పలు

బీజింగ్: భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత పొరుగు దేశం చైనా కూడా

Read More

నాశిరకం చైనా ఉక్కుకు బ్రేక్.. విదేశీ ఉక్కుపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలు ప్రకటించిన కేంద్రం

చైనా నుంచి వెల్లువలా భారతదేశంలోకి వచ్చి పడుతున్న చౌక ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ ఉక్కు తయారీదారు

Read More

ఉత్తరాఖండ్‎లో సొరంగంలో ఢీకొన్నరెండు రైళ్లు.. 70 మందికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‎లో రైలు ప్రమాదం జరిగింది. చమోలి జిల్లాలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 70 మంది కార్మికులు గాయపడ్డారు. అధికారుల సమాచ

Read More

ఢిల్లీకి రక్షణగా ‘సుదర్శన్ చక్ర’.. వీఐపీ-89 జోన్ భద్రతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    రూ.5,181 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్     దేశీయంగా డెవలప్ చేసిన డీఆర్​డీవో     ఢిల్లీ చుట్టూ 30 క

Read More

సమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన పా

Read More