దేశం
స్కూల్స్ దగ్గర ఈ జంక్ ఫుడ్ అమ్మకాలు నిషేధం...
మహారాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లల ఆరోగ్యం కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల చుట్టుపక్కల వడా పావ్, సమోసాలు, చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వ
Read Moreపెల్లెట్ గన్స్ ఎప్పుడు పేల్చాలి.. విధివిధానాలు ఏంటీ : కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర.. నీట్ పేపర్ లీక్ పై స్టూడెంట్స్ చేపట్టిన నిరసనలపై పెల్లెట్లు పేల్చటంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెల్లెట్ గన్స్ నిషేధ
Read Moreపిల్లలు తినే పాస్తాలో బొద్దింక : జర్నలిస్ట్ ఫ్యామిలీకే ఎదురైన చేదు అనుభవం
అదో పెద్ద ప్లే గ్రౌండ్.. అక్కడికి వందల మంది పిల్లలు ఆడుకోవటానికి వస్తుంటారు.. పిల్లలను తీసుకుని వాళ్ల పేరంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి చోట పిల్లల కోసమే ఓ
Read Moreఅస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి చేరిన మృతుల సంఖ్య...
అస్సాంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అస్సాంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా 3 లక్
Read Moreఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు బెయిల్
వారి నిర్బంధం స్వేచ్ఛా హక్కును ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: సుమారు 12 ఏండ్లుగా జైలులో మగ్గుతున్న ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ కార్య
Read Moreభారత్ లాగే వాళ్లు కూడా మాకు శత్రువులే.. పీవోకే నిరసనకారులపై పాక్ మంత్రి కామెంట్స్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో ఆందోళనలు చేస్తున్న వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపబోమని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా
Read Moreయువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్
న్యూఢిల్లీ: జెన్ జీ నిరసనకారులపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సోనూ సూద్ తీవ్రంగా స్పందించారు. కంగనా వ్యాఖ్యలు
Read Moreకేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె అరెస్ట్
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయాళ్విళిని చెన్నై పోలీసులు అరెస్
Read Moreవందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
లోక్సభ, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే చట్టంగా మారనున్న బిల్లు ఈ చట్టం ప్రకారం జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష
Read Moreబొగ్గు బ్లాక్ కేటాయింపు కేసులో.. మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్.. క్రిమినల్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు..
ఇతర నిందితులకూ విముక్తి విచారణ కోసం ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు రద్దు 14 ఏండ్ల తర్వాత వెలువడిన తీర్పు న్యూఢిలీ: బొగ్గు బ్లాక్ కే
Read Moreటెలిగ్రామ్ సీఈవోపై రష్యా మోస్ట్ వాంటెడ్ నోటీస్
మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్పై రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్ర వాదానికి సహకరిస్తున్నారనే తీవ్రమైన అభియోగాలను మోపుతూ
Read Moreబిల్లుపై రాహుల్ ఒక్క ముక్కా మాట్లాడలే..సభను తప్పుదోవ పట్టించేందుకే యత్నించారు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ:లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగితే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ బిల్లు గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదని కేంద్ర మంత్రి
Read Moreరైల్వేలో 2014 నుంచి 5. 56 లక్షల నియామకాలు..లోక్సభకు వెల్లడించిన రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తూ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని రైల్వే మినిస్టర్
Read More












