దేశం

2026 జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేస్త.. అన్నా హజారే..లోకాయుక్త చట్టం అమలులో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం

ముంబై: లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర సర్కార్ విఫలమైందని సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డా రు. ఈ చట్టం అమలుకోసం ఆమరణ నిరాహార దీక్ష

Read More

విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ విధించలేం.. పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూ ఢిల్లీ: విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ (గరిష్ట పరిమితి) విధించడం సాధ్యం కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. డిమాండ్ ఆ

Read More

దేశంలో హెల్త్‌‌‌‌ ఎమర్జెన్సీ..ఢిల్లీసహా ప్రధాన నగరాల్లో తీవ్ర ఎయిర్‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌: రాహుల్‌‌‌‌ గాంధీ

    కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది     కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం      ప

Read More

సీఎం రేవంత్తో అఖిలేశ్ యాదవ్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరించిన సీఎం  సదర్కు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చినందుకు రేవంత్​కు థ్యాంక్స్   అంతకుముందు యాదవ ఆత్మీయ

Read More

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి : ఎంపీ వంశీకృష్ణ

స్థిరమైన ఉత్పత్తితోనే రైతుల యూరియా కష్టాలు తీరుతాయి: ఎంపీ వంశీకృష్ణ 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్..  9 లక్షల టన్నులకే పరిమిత

Read More

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. గర్భిణుల వీసా దరఖాస్తులపై మరింత నజర్.. డౌట్ వచ్చిందంటే తిరస్కరణే !

వాషింగ్టన్: అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్‌‌‌‌గా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబం

Read More

ఇండిగో ఇష్యూ.. నలుగురు ఆఫీసర్ల తొలగింపు : డీజీసీఏ

 ఆదేశాలు జారీ చేసిన డీజీసీఏ న్యూఢిల్లీ: ఇటీవల ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు పరిస్థితుల నేపథ్యంలో నలుగురు ఫ్లైట్‌‌‌‌&zw

Read More

కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి మూడోసారి శశి థరూర్ గైర్హాజరు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్​కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక

Read More

శివరాజ్ పాటిల్ కన్నుమూత.. మహారాష్ట్రలోని సొంతూర్లో అనారోగ్యంతో తుది శ్వాస

50 ఏండ్లకు పైగా రాజకీయ జీవితం లోక్‌‌‌‌సభ స్పీకర్, కేంద్రమంత్రిగా సేవలు.. నేడు అంత్యక్రియలు లాతూర్: కాంగ్రెస్ కురు వృద్ధు

Read More

తెలంగాణలో పీఎం మాతృవందన అమలు కావట్లే.. ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’పథకం తెలంగాణలో అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం లోక్&z

Read More

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఉపాధి హామీ 125 రోజులకు పెంపు.. రోజువారీ కూలి రూ. 240

పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ రోజ్‌‌‌‌గార్ యోజనగా మార్పు రోజువారీ కూలి రూ. 240.. రెండు దశల్లో 2027 జనాభా లెక్కలు.. రూ.11,718 క

Read More

ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. విమాన చార్జీలపై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

శుక్రవారం ( డిసెంబర్ 12 ) పార్లమెంట్ లో మాట్లాడుతూ విమాన చార్జీల పెరుగుదలపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏడాది పొడువునా విమాన టి

Read More

జనగణనకు నిధుల కేటాయింపు.. ఉపాధి హామీ పనిదినాలు పెరిగినయ్.. వేతనం పెరిగింది: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

జనగణనకు నిధులు కేటాయింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పనికి ఆహార పథకం పనిదినాల పెంపు, కనీస వేతనం పెంపు.. ఇవి కేంద్ర కేబినెట్ శుక్రవారం (డిసెం

Read More