దేశం

పేపాల్ భారీ లేఆఫ్స్: భారత్‌లో 600 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాకు  చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ పేపాల్ భారత్‌లో ఊహించని షాక్ ఇచ్చింది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తన ఉద్యోగులను లేఆఫ్ చే

Read More

Abhinandan Varthaman: ప్రైవేట్ ఎయిర్ లైన్స్లో పైలట్గా చేరిన.. మాజీ IAF వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్

భారత మాజీ ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్  వర్థమాన్ ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో కొత్త ప్రయాణం ప్రారంభించారు. భారత సైన్యంలో గ్రూప్ కెప్టెన్ పదవీ విరమణ

Read More

కిలో ఉల్లి 35 రూపాయలు మాత్రమే : ఈ రెండు రాష్ట్రాల్లో బంపరాఫర్

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయో రావో కానీ.. కొనే ముందైతే కన్నీళ్లు వచ్చే పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఉల్లి రేట్లు పెరగటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బం

Read More

E20 పెట్రోల్‌తో భయపడాల్సిన పనిలేదు.. వాహనాలకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు : FADA అధ్యక్షుడు..

వాహనాల్లో E20 పెట్రోల్ వాడకంపై వాహనదారుల్లో ఉన్న ఆందోళనలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అధ్యక్షుడు సాయి గిరిధర్ స్పష్టం చేశారు.

Read More

జెన్ జీలకు సిగ్గు ఎక్కువే..83 శాతం మందిలో ఎవరో ఏదో అనుకుంటారనే ఫీలింగ్..!

జెన్ జీలు అంటే చలాకీగా,చొచ్చుకుపోయే గుణం, భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని మనం భావిస్తుంటాం.. కానీ వారు చాలా మొహమాటస్తులని ఇటీవలి అధ్యయనం చ

Read More

ప్రైవేట్ టూ-వీలర్లను టాక్సీలుగా వాడొచ్చు.. నిర్ణయం రాష్ట్రాల చేతుల్లోనే: నితిన్ గడ్కరీ

దేశంలో ట్రాన్స్‌పోర్ట్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ప్రైవేట్ బైక్‌లను టాక్సీలుగా మార్చడం ద్వా

Read More

AIతో పిల్లల ఆలోచన శక్తి తగ్గిపోతుంది.. అమెరికా స్కూళ్లలో ఏఐ బ్యాన్

ఆర్టిఫిషియల్ ఇంటెలిపజెన్స్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని రంగాల్లో మార్పు వచ్చేసింది. ఏం కావాలన్నా ఏఐని అడిగే పరిస్థితి. చివరికి ఫ్యామిలీ సమస్యలు, ఆరోగ్య

Read More

ఓటర్ లిస్టు నుంచి రాఘవ్ చద్ధా పేరు తొలగింపు.. సర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు

సర్ ప్రక్రియతో ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగిస్తోందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విపక్ష పార్టీల ఓట్ బ్యాంక్ ను దెబ్బకొట్

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి: పార్టీ నేతలకు రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ పిలుపు

నాసిక్: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, ప్రజలకు న్యాయం జరిగేలా నిరంతరం పోరాడాలని  పార్టీ నాయకులకు అగ్రనేత రాహుల్ గాంధీ  పిలుపున

Read More

వైఎస్సార్‌‌‌‌ ఆశయాలను నెరవేరుస్తా..ప్రాణహిత -చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణకు అంకితమిస్తా: సీఎం రేవంత్‌‌

రాహుల్‌‌ని ప్రధాని చేయడమే వైఎస్సార్‌‌‌‌కు నిజమైన నివాళి ఇందుకు రాబోయే రెండేండ్లు కష్టపడి పని చేయాలని పిలుపు వైఎస్

Read More

రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేత..తమిళనాడు సీఎం విజయ్

చెన్నై: రైతులు, టీచర్లు తమ హక్కులు, జీవనోపాధి, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేసిన ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నింటినీ వాపస్‌‌&zw

Read More

ప్రభుత్వ రంగ సంస్థలపై 70వేల ఫిర్యాదులు.. బ్యాంకింగ్, రైల్వేలపైనే అవినీతి ఫిర్యాదులెక్కువ

బ్యాంకులపై 9,933.. రైల్వే శాఖపై 9,381 కంప్లైంట్స్‌‌‌‌ అత్యల్పంగా తపాలా శాఖపై 1,003 నమోదు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలప

Read More