దేశం
దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్.. దేశ జీడీపీలో 30 శాతం వాటా మాదే: సీఎం విజయ్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్ అని.. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతానికి పైగా ఉందని తమిళనాడు సీఎం విజయ్ అన్న
Read Moreరైల్వే స్టేషన్ కిచెన్లలో పరిస్థితి ఇంత ఘోరమా..? కర్ణాటక మొత్తం ఇంతేనా..?
కర్ణాటక వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గురువారం ( ఆగస్టు 20 ) నిర్వహించిన ఈ తనిఖీల్లో రైల్వే స్టేషన్ క
Read Moreనీట్ ఆందోళనలో పోలీసుల చర్యలపై జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్డ్ కమిటీ
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగంపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన హ
Read Moreజార్ఖండ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. JPSC పరీక్షల రద్దు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థుల నిరసనలకు తలొగ్గి JPSC పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జ
Read Moreలక్షతో తీస్తే రూ. 20 కోట్లు వసూళ్లు: పొట్టు పొట్టున ట్రోల్ చేసి.. సినిమాను ఫేమస్ చేసిర్రు
సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే దానికి హిట్ టాక్ రావాలి, అద్భుతమైన రివ్యూలు ఉండాలి. కానీ, ఇప్పుడు ఒక చిత్రం మాత్రం రివర్స్
Read Moreభార్యను కాల్చి చంపి.. వాట్సాప్ స్టేటస్: ఆపై చెల్లిని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
ఏమైనా ఘనకార్యం చేస్తే వాట్సాస్ స్టేటస్ పెట్టుకుంటాం.. మంచి అయినా చెడు అయినా నలుగురి తెలియాలి తెలుస్తుందని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవటం కామన్. మరికొందర
Read Moreఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే మార్గాలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. గు
Read MoreGen Z యువతకు బిగ్ బాస్ లాంటి ఛాన్స్.. BMC ఫెలోషిప్తో ముంబైని డెవలప్ చేసే గోల్డెన్ ఛాన్స్...
ముంబై నగర అభివృద్ధిలో భాగం కావాలనుకునే యువతకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. యువ గ్రాడ్యుయేట్ల కోసం 'BMC జెన
Read More1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి సజ్జన్ కుమార్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్ (80) మరణించారు. అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో ఢిల్లీలోని త
Read Moreకాక్రోచ్ల నెక్స్ట్ టార్గెట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. నిరసనలకు పిలుపునిచ్చిన CJP, AIYAA
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వదలని కాక్రోచ్ లు.. నెక్స్ట్ టార్గెట్ గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్
Read Moreబాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్
అత్యాచారం కేసులో ముంబై హైకోర్టు తీర్పుపై తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముంబై హైకోర్టు కీలక సాక్ష
Read Moreరైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: క్యూలో నిలబడే పనే లేదు.. ఇక ఫోన్లోనే జనరల్ బోగి టిక్కెట్!
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై భారతీయ రైళ్లలోని జనరల్ బోగీల (అన్రిజర్వ్డ్ కోచ్లు) టిక్కెట్ తీసుకోవడానికి స్టేషన్లో
Read Moreఇంత నిర్లక్ష్యమా..? UGC NET పేపర్ సెట్ చేయడంలో AI వాడకం.. పేపర్ తయారు చేసిన వాళ్లకే ఆన్సర్స్ తెలియవు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో తీవ్ర చిక్కుల్లో పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. UGC NET పరీక్షల వాయిదాతో మరో వివాదంలో చిక్కుకుంది. యూజీసీ పేపర్ సె
Read More












