దేశం
మధ్యప్రదేశ్లో 15కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య
సాగర్ (భోపాల్): మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం (హూచ్) తాగి 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఆస్పత
Read Moreప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్, అక్సాయ్ చిన్.. తీవ్ర చర్చనీయాంశమైన ఐక్యరాజ్యసమితి కొత్త వరల్డ్ మ్యాప్
న్యూఢిల్లీ: ‘కరెక్ట్ ది మ్యాప్' తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి రిలీజ్చేసిన కొత్త వరల్డ్ మ్యాప్ తీవ్ర చర్చనీయాంశమైంది. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్&
Read Moreగుజరాత్లో రూ.35 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు స్టార్ట్.. చిప్స్ నుంచి షిప్స్ వరకు ఇక్కడే తయారీ
చిప్స్ నుంచి షిప్స్ వరకు ఇక్కడే తయారీ వడోదర సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై పరోక
Read More74 ఏళ్ల వయసులో ఢిల్లీ మాజీ CS రాకేశ్ మెహతా సూసైడ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా(74) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సెక్టార్ 82 కేంద్రీయ విహార్-2 సొసైటీలోని
Read Moreఇంటర్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. 2 వేల 536 పోస్టులతో నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎ
Read Moreఅమెరికన్ మ్యాథ్యూ వాన్ డైక్ కేసులో ట్విస్ట్.. UAPA తొలగించిన ఎన్ఐఏ
మయన్మార్లో భారత్ వ్యతిరేక సాయుధ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారనే ఆరోపణలతో మార్చిలో అరెస్టైన అమెరికన్ మాథ్యూ ఆరోన్ వాన్డైక్, ఆరుగురు ఉక్రె
Read Moreఅంటరానితనం పేరుతో శుద్ధికరణలు సిగ్గుచేటు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఎట్టకేలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విషయంలో ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ శుద్దీకరణపై
Read Moreచాలాకాలం భార్యతో విడిగా ఉండటమంటే హింసించడమే ..విడాకులు తీసుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు
భార్యాభర్తల విడాకుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భార్యను చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే ఆమె విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేస
Read MoreFake PMO IDs:ప్రధాని మోదీ సభలో ఫేక్ PMO ఐడీల కలకలం.. గన్స్ తో వచ్చిన ఇద్దరు దుండగులు
ప్రధాని మోదీ సభలో ఫేక్ పీఎంఓ ఐడీలు కలకలం రేపాయి. పీఎంఓ ఇస్యూ చేసినట్లు కనిపిస్తున్న నకిలీ గుర్తింపు కార్డులతో ఇద్దరు దుండగులు సభలోకి ప్రవేశించారు. వార
Read Moreసత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. రోడ్డున పడ్డ స్టూడెంట్స్కు ఆశ్రయమిచ్చిన ఢిల్లీ వర్సిటీ!
ఢిల్లీలోని సత్య నికేతన్లో పీజీ భవనం కూలిన దుర్ఘటన విద్యార్థులను రోడ్డున పడేసింది. ఈ ప్రమాదం కారణంగా ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులైన విద్యార్థ
Read Moreపద్మశ్రీ అవార్డ్ గ్రహీతకే SIR నోటీస్ : పేరులో తేడాతో గందగోళం...
పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న విద్యావేత్త హరేకల హజబ్బకు ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. ఓటర్ల లిస్టులో
Read Moreఅసెంబ్లీ నుంచి DMK ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్..
తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ముఖ్యమంత్రి విజయ్ గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాన్
Read Moreఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ సంస్థే : చైర్మన్ నారాయణన్
ఉద్యోగుల అనుమానాలను తొలగిస్తం ఇస్రో ప్రైవేటీకరణపై సంస్థ చైర్మన్ నారాయణన్ క్లారిటీ బెంగళూరు: ఇస్రో ఎప్పటికీ ప్రభుత్వ
Read More












