దేశం
పెట్రోల్, డీజిల్ లగ్జరీ కార్లపై పిడుగు.. నిషేధించాలని సుప్రీంకోర్టు సూచన.. ఎప్పటి నుంచి అంటే ?
పెట్రోల్ & డీజిల్ లగ్జరీ కార్లు వాడేవారిపై పిడుగు పడింది. లక్షలు, కోట్లు పోసి ఎంతో ఇష్టపడి కొన్న లగ్జరీ కార్లను క్రమంగా నిషేధించాలని భారత సు
Read Moreప్రజలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాను: ప్రశాంత్ కిశోర్
పాట్నా: ప్రజలను అంచనా వేయడంలో తాను ఫెయిల్అయ్యానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్అన్నారు. బిహార్
Read Moreఇస్లాం ప్రకారం ఆత్మాహుతి దాడులు పాపం.. టెర్రరిజంతో సాధించేదేమీ లేదు: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు, డా.ఉమర్ ఉన్ నబీ.. ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ బ్లాస్ట్ కు ముందు వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆత్మాహుతి
Read Moreఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు: అల్ ఫలాహ్పై ఈడీ రెయిడ్స్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల బాంబు పేలుడు నేపథ్యంలో హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం
Read Moreఆస్ట్రేలియాలో ఘోరం.. భారత సంతతికి చెందిన.. 8 నెలల నిండు గర్భిణి ఆశలను చిదిమేసిన టీనేజర్ !
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల నిండు గర్భిణిని ఆమె రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా ఓవర్ స్పీడ్గా వచ్చిన BMW కారు ఢ
Read Moreమెకాలే బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయండి: ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: మెకాలే బానిసత్వ మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరూ సంకల్పం తీసుకోవా
Read Moreఇది మా ఇంటి గొడవ.. అంతర్గతంగా మేమే పరిష్కరించుకుంటం: లాలూ
పాట్నా: కుటుంబ సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేల మీటింగ్ సోమవా
Read Moreమావోయిస్టులు లొంగిపోవాలి.. నా నెంబర్కు ఫోన్ చేయండి: మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్ చేశారు గడ్చిరోలి పోలీసులు. 2025 నవంబర్ 19వ తేదీన విడ
Read Moreసర్ పై ఫైట్ చేస్తం.. రాజకీయంగా, చట్టపరంగా పోరాడతామన్న రాహుల్ గాంధీ
ఈసీ తన బాధ్యతను పొలిటికల్ పార్టీలపై వేస్తోందని విమర్శ ఇందిరా భవన్లో ఏఐసీసీ ఆఫీస్ బేరర్లతో సమావేశం న్యూఢిల్లీ:
Read Moreకోటిన్నర మంది మహిళలకు రూ.2 లక్షలు ఇస్తే.. కచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ప్రశాంత్ కిశోర్
స్వయం ఉపాధి పథకం పేరున ఎన్నికలకు నెల ముందు మహిళ అకౌంట్లో నితీశ్ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇవ్వడంపై మండిపడ్డారు జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్.
Read Moreఢిల్లీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పాటియాలా హౌస్ కోర్టులో నిందితుడి విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సహా పలు న్యాయస్థానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట పేలుడు కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న జాసిర
Read Moreదేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సౌతిండియానే కీలకం ! తమిళనాడులో ఇది మంచి అవకాశం
చారిత్రాత్మకంగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్కు దక్షిణ భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దక్షిణ భారతదేశంల
Read MoreH1 B అప్లికేషన్ల జాబితాలో ఇండియన్ కంపెనీలు వెనక్కి
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల వాడకాన్ని భారతీయ కంపెనీలు ఈ ఏడాది తగ్గించుకున్నాయి. నిరుటితో పోలిస్తే ఈసారి హెచ్ 1బీ వీసా అప్లికేషన్లను ఇండియన్ కంపెన
Read More












