దేశం
యూపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన: ప్రియురాలిని నరికి చంపి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడు
లక్నో: సహజీవనం చేస్తోన్న మహిళను ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. గొడ్డలితో తల నరికి ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు.. అనంతరం మరో యువ
Read Moreచాలా చిన్న యాక్సిడెంట్.. వెంటాడి కొట్టిన కుర్రోళ్లు.. ఐటీ కంపెనీ HR కన్ను పోయింది..!
అది చాలా చిన్న యాక్సిడెంట్.. సిటీ ట్రాఫిక్ రద్దీలో చూసుకుంటే మాత్రం అది యాక్సిడెంట్ అని కూడా అనలేం.. అలాంటి ఘటనలో.. ఏకంగా ఓ ఐటీ కంపెనీ మహిళా సీనియర్ ఉ
Read Moreహెచ్-1బీ, హెచ్-4 వీసాలు టెంపరరీగా రద్దు
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులకు జారీ చేసే హెచ్1బీ, హెచ్4 వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్&
Read Moreమెక్సికో టారిఫ్లపై తగిన చర్యలు తీసుకుంటం... మన ఎగుమతిదారుల ప్రయోజనాలు రక్షిస్తం: భారత్
ఏకపక్షంగా సుంకాలు వేయడం కరెక్టు కాదని కామెంట్ న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై మెక్సికో విధించిన 50% టారిఫ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మెక్స
Read Moreమెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాకు నో బెయిల్... 14 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పర్యటన వేళ శనివారం కోల్ కతాలోని స్టేడియంలో ఉద్రిక
Read Moreటెక్నాలజీ మన తీర్పును బలపరచాలి.. కటక్లో సింపోజియంలో సీజేఐ సూర్యకాంత్
కటక్: టెక్నాలజీ అనేది మన తీర్పులను, నిర్ణయాలను బలపరచాలి, వాటికి సహాయకారిగా ఉండాలి తప్ప.. భర్తీ చేయకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర
Read Moreయూపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
లక్నో: కేంద్ర మంత్రి, ఏడుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్
Read Moreఇయ్యాల్టి ( డిసెంబర్ 15 ) నుంచి మోదీ 3 దేశాల టూర్
జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్న ప్
Read Moreఓట్ల చోరీతోనే బిహార్లో గెలిచారు..ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తున్నరని ఆరోపణ
దమ్ముంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: ప్రియాంక గాంధీ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ అంశాన్ని నొక్కి చెప్
Read Moreఆస్ట్రేలియా బీచ్లో కాల్పులు.. 11 మంది మృతి
మృతుల్లో పోలీసు, ఓ నిందితుడు కూడా.. 29 మందికి గాయాలు యూదుల హనుక్కా కార్యక్రమమే లక్ష్యంగా ఇద్దరు ముష్కరుల క
Read Moreమోదీని దించడమే కాంగ్రెస్ టార్గెట్.. కాంగ్రెస్ అసలు లక్ష్యమని ఇప్పుడు అర్థమైంది: బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుందని బీజేపీ ఆరోపించింది. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానం
Read Moreమన రాష్ట్రానికి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు
ఉత్తమ పనితీరులో సెకండ్ ప్రైజ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొన్న నవీన్ మిట్టల్ న్యూఢిల్ల
Read Moreహర్యానా హైవేపై పొగమంచు.. నాలుగు బస్సులు ఢీ
రేవారి: హర్యానాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో రేవారి జిల్లాలోని నేషనల్ హైవే
Read More












