దేశం
వెనెజువెలా కాదు.. చరిత్రలోనే అత్యంత భారీ భూకంపాలు ఇవే..!
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కేవలం నిమిషం వ్యవధిలోనే రిక్టర్
Read Moreఒక్కరోజే 5 దేశాల్లో భూకంపాలు యాదృచ్ఛికమే.. ఒకదానికొకటి సంబంధం లేదు..!
జకార్తా: ప్రపంచవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం మధ్య.. కేవలం12 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాలైన ఉత్తర కాలిఫో
Read Moreఅయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ కేసులో 8 మంది అరెస్ట్
లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు
Read Moreపీఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటున్నారా? జూన్ 30 వరకు ఆగాల్సిందే.. ఆన్లైన్ పోర్టల్ బంద్
మీరు ఈ వారంలో ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ ఫైల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. EPFO తన ఆన్లైన్ క్లెయిమ్ పోర్టల
Read Moreజీఎంఆర్ చేతికి నాగ్పూర్ ఎయిర్పోర్ట్.. 30 ఏళ్ల లీజుకు తీసుకున్న కంపెనీ
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమా
Read Moreకాంగ్రెస్వి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా
పాట్నా: రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. &lsq
Read Moreతొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’.. సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చోటు
న్యూఢిల్లీ: భారత్లో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీ
Read Moreఅర్ధరాత్రి ఫోన్ మాట్లాడితే మహిళల ప్రవర్తనను తప్పుబట్టలేం: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: ఒక మహిళ అర్ధరాత్రి వేళల్లో పురుషుడితో ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఆమె ప్రవర్తనను తప్పుబట్టలేమని, ఆమె కాల్ డేటా రికార్డులను (సీడీఆర్) సేకరించా
Read Moreజమ్మూ కాశ్మీర్లో పోలీస్ స్టేషన్పై ఆర్మీ దాడి.. 40 మంది సిబ్బందిపై కేసు
శ్రీనగర్: పోలీసులపై దాడిచేసి, పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై 40 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు
Read Moreఅయోధ్య విరాళాల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: వీహెచ్పీ డిమాండ్
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వీలైనంత
Read Moreప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశ ద్రోహిగా ముద్ర వేయడమే బీజేపీ రాజకీయం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ‘టెర్రరిస్టులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ధర్మ
Read Moreతెలంగాణలోని హైవేల పురోగతిపై కేంద్ర మంత్రి గడ్కరీ రివ్యూ
పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని 4, 931 కి.మీల జాతీయ రహదారుల నాణ్యత, పురోగతి, నిర్వహణపై కేంద్ర రోడ్డు ర
Read MoreAIకీ అంటుకున్న లింగ వివక్ష! మహిళలను ఇంటితో ముడిపెడుతున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్
మహిళలను ఇంటితో, పురుషులను నాయకత్వంతో ముడిపెడుతున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఐక్యరాజ్యసమితి విమెన్ విభాగం పరిశోధనలో
Read More












