దేశం
వాహనదారులకు పిడుగులాంటి వార్త: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పొద్దుపొద్దునే వాహనదారులకు పిడుగు లాంటి వార్త. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం (మే 23) దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీ
Read Moreఐఏఎస్ ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు?..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-ఒకసారి రిజర్వేషన్తో సామాజిక మార్పు వచ్చాక మళ్లీ కోటా అవసరమా? ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం
Read Moreపాపం.. కాపాడమని కాల్ చేసిన ఏడు నిమిషాలకే చచ్చిపోయిందని ఫోన్ చేశారు !
ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఇందర్పురిలో 28 ఏళ్ల వీణా కుమారి అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె చనిపోయే కొన్ని
Read Moreబార్డర్ దాటిన కాక్రోచ్ జనతా పార్టీ.. పాకిస్తాన్లోనూ మొదలైన మూవ్మెంట్..
యువతపై ఒక ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా సెటైరికల్ గా మొదలైన కాక్రోచ్ మూవ్ మెంట్.. సీరియస్ స్టాండ్ తీసుకుంది. ఇండియాలో బీజేపీ లాంటి పార్టీలన దా
Read MoreNEET పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన NEET పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న మనీషా సం
Read Moreకుండల మీద కాదు ఆమె కడుపు మీద కొట్టారు.. దివ్యాంగురాలనే జాలి కూడా లేదు.. మనసెలా వచ్చిందో !
ఆమెకు చేతులు, కాళ్లు సహకరించవు. గట్టిగా ఏ పనీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు అడుక్కుని పొట్టనింపుకోవాలని చూస్తుంటారు. కానీ ఆమె తన వైకల్య
Read Moreతల్లిదండ్రులు ఇద్దరూ IAS అధికారులు.. మీకు రిజర్వేషన్ ఎందుకు..? : సుప్రీంకోర్టు
రిజర్వేషన్లపై సమాజంలో చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రిజర్వేషన్లను ఉపయోగించుకుని లబ్ది పొందిన కుటుం
Read Moreనటి ట్విషా శర్మ డెడ్ బాడీకి రీ పోస్ట్మార్టం.. అంగీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు
భోపాల్: నటి ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్టుల మీద ట్వి్స్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విషా కేసు విచారణను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు
Read Moreదేశంలో ఏడింతలు పెరిగిన గోల్డ్ లోన్స్.. సౌత్ను దాటి నార్త్కు పాకిన క్రేజ్
బంగారం భారతీయులకు జస్ట్ ఆభరణమే కాదు కష్టకాలంలో ఆదుకునే లక్ష్మీదేవి. ఇప్పుడు ఇదే నమ్మకం దేశవ్యాప్తంగా ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. భారత్లో గ
Read Moreనటి ట్విషా శర్మ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ చేతికి కేసు విచారణ
భోపాల్: నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా మృతి కేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మధ్యప్రద
Read More72 అంతస్తుల్లో 10 ఫ్లోర్లు కట్టి బోర్డు తిప్పేసిన బిల్డర్.. Sq Ftకి మరో రూ.5వేలు కట్టమనటంపై జనం ఆగ్రహం
సొంతింటి కల.. ప్రతి సగటు మనిషి లైఫ్ టైం డ్రీమ్. జీవితాంతం కష్టపడి సంపాదించిన సేవింగ్స్, చేతిలో ఉన్న డబ్బులు, పీఎఫ్ ఫండ్స్.. ఇలా సర్వస్వం ధారపోసి ఓ మెగ
Read Moreవిద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను తొలగించాలి..CJP పార్టీ ఆన్ లైన్ పిటిషన్
సీజేఐ కామెంట్స్ ను నిరసిస్తూ పుట్టిన కాక్రోచ్ జనతాపార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టింది.నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కు బాధ్యత వ
Read Moreమహారాష్ట్రలో విషాదం: పులి దాడిలో నలుగురు మహిళలు మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందేవాహి తాలూకా గుంజవాహి అటవీ ప్రాం
Read More












