దేశం

5 రాష్ట్రాల్లో 5 ప్రాజెక్టులు..నాలుగు రైల్వే, ఒక హైవే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడులోని 8 జిల్లాల్లో 410 కి.మీ. అదనపు రైల్వే లైన్లు  బిహార్‌‌‌‌‌‌‌‌లో ఎన్&

Read More

20 రూపాయల లంచం కేసు.. 30 ఏండ్ల తర్వాత తీర్పు

ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: రూ.20 లంచం ఆరోపణలతో మొదలైన న్యాయపోరాటం మూడు దశాబ్దాల తర్వాత ముగిస

Read More

నేరం చిన్నదైనా జాబ్‌‌ అప్లికేషన్‌‌లో చెప్పాల్సిందే..కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టత

న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమపై నమోదైన చిన్న కేసుల వివరాలను కూడా అప్లికేషన్‌‌లో వెల్లడించాల్సిందేనని స

Read More

క్యాన్సర్ కు కొత్త మందు..క్యాన్సర్ కణాలనే హతమారుస్తది..హెల్దీ సెల్స్‌‌‌‌కు హాని చేయదు

క్యాన్సర్‌‌‌‌కు స్మార్ట్ డ్రగ్ తయారుచేసిన ఇండియన్ సైంటిస్టులు ‘ఆర్ కే-251’  పేరుతో స్మార్ట్ డ్రగ్  కీ

Read More

SBI ATMలో డబ్బులు తీస్తున్నారా..? కొత్త రూల్ వచ్చేస్తుంది.. 15 రూపాయలు ఛార్జీ.. GST కూడా కట్టాల్సిందే !

SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBD) ఖాతాదారులు నెలకు నాలుగు సార్లుకు మించి క్యాష్ విత్ డ్రా చేస్తే ఛార్జీలు విధించాలని స్టేట్ బ్యాంక్

Read More

1937 తీర్మానానికి జై కొట్టిన కాంగ్రెస్.. వందేమాతరంపై CWC సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని మొదటి

Read More

నీట్–యూజీ రీ ఎగ్జామ్ వివాదం.. NTA రద్దు పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: నీట్-యూజీ రీ ఎగ్జామ్‎లో అవకతవకలపై విచారణతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‎ను విచారిం

Read More

ఎన్డీయేలో చేరాలంటూ కేంద్రమంత్రి ఆహ్వానం... తిరస్కరించిన సీజేపీ చీఫ్..

ఎన్డీయేలో చేరాలంటూ కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఆహ్వానాన్ని తిరస్కరించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో చే

Read More

ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డ్ కుంభకోణం కేసులో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయనతో పాటు మరో

Read More

500 రూపాయల పెట్రోల్ ఫ్రీ అనగానే నడి వానను కూడా లెక్క చేయకుండా పోతే..

ఫ్రీ పెట్రోల్ అనగానే భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వాహనదారులు క్యూ కట్టి వెళ్లిన ఘటన చండీగఢ్లో కలకలం రేపింది. బైక్కు 500 రూపాయల పెట్రోల్, కార్లక

Read More

భారీగా పెరిగిన చక్కెర ధరలు.. కేవలం 10 రోజుల్లోనే రూ.8 హైక్.. త్వరలో మరింత పెరుగుదల..!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రూ.8 మేర పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఆగస్ట్ 10 నాటిక

Read More

భారత్‌లో జమ్మూ కశ్మీర్ అతి ముఖ్యమైన ప్రాంతం.. అమెరికా దౌత్యవేత్త సంచలన ప్రకటన

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‎పై అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జమ్మూ కశ్మీర్ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. కేంద

Read More