దేశం
పండ్లు, కూరగాయలపై బొద్దింకలు.. గడువు ముగిసిన సరుకులు.. బ్లింకిట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్
ముంబై మలాడ్ వెస్ట్లో ఉన్న బ్లింకిట్ క్విక్ కామర్స్ స్టోర్పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీలు షాకి
Read More20 ఏళ్లు దాటాయా..? ప్రతీ ఆరు నెలలకొకసారి కిడ్నీ టెస్ట్ తప్పనిసరి.. హెల్తీగా ఉన్నా సరే..
20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ కోరుతోంది. ఎందుకంటే.. కిడ్నీ వ్యాధ
Read Moreలంచం కేసులో అదానీకి భారీ ఊరట.. క్రిమినల్ కేసును కొట్టేసిన అమెరికా కోర్టు
సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్ కేసులో వ్యాపార దిగ్గజం అదానీకి భారీ ఊరట దక్కింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమ
Read Moreఅయోధ్య రామ మందిర్ సీఈఓ రేసులో 18 మంది
అయోధ్య: విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. సీఈఓ పోస్టు కోసం 5,300 మం
Read Moreమోడీ గిఫ్ట్స్ వేలంతో రూ. 1.89 కోట్లు.. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు, స్మారక చిహ్నాలను ఈ- వేలం వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ప
Read Moreచైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం
చైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. షాంఘైలో గడిచిన 24 గంటల వ్యవధిలో 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 150 ఏండ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్
Read Moreఆయిల్ ట్యాంకర్లకు యుద్ధ నౌకల ఎస్కార్ట్
న్యూఢిల్లీ: బాబ్–ఎల్–మాండెబ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం పహారాను మరింత పెంచింది. హార్మూజ్ సంక్షోభం, ఎర్
Read Moreలాఠీచార్జ్పై చర్చకు ఓకే.. సభలో అమిత్ షా ప్రకటన చేస్తారన్న కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనపై ప్రతిపక్షాల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల సమస్యలు, వారిపై పోలీసుల లాఠీచ
Read Moreజార్ఖండ్లో స్టూడెంట్లపై లాఠీచార్జ్.. వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు అనేక మంది స్టూడెంట్లకు గాయాలు నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా17వ రోజు ఆం
Read Moreఅమిత్ షా స్పీచ్ కాదు.. మాకు ఆన్సర్ కావాలి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా సభకు రావాలని పిలిచేది ఆయన ప్రసంగం వినడానికి కాదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ రాజధానిలో
Read Moreపార్లమెంట్ స్తంభనకు మోడీ, షాలే కారణం.. సభకు వచ్చేందుకు భయపడుతున్నరు: ఖర్గే
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జు
Read Moreడీజిల్లో ఇథనాల్ బ్లెండింగ్కు బ్రేక్.. సేఫ్టీ టెస్టుల్లో ఫెయిల్ అయినట్లు కేంద్రం ప్రకటన
డీజిల్లో ఇథనాల్ను కలపడంతో దాని ‘ఫ్లాష్ పాయింట్’ (మండే ఉష్ణోగ్రత) పడిపోతోందని, సేఫ్టీ స్టాం
Read Moreటాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం .. UPI ఛార్జీలపై కీలక ప్రకటన
టాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. యూపీఐ ఛార్జీలపై దేశ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. 2026 ఆగస్టు 10న పన్నుల బిల్లుకు పార్ల
Read More












