మహబూబ్ నగర్
ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకం : కలెక్టర్ సంతోష్
కలెక్టర్ సంతోష్ గద్వాల, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసరుల పాత్ర కీలకమని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరే
Read Moreట్రిపుల్ ఐటీ కల నిజం చేసేందుకే ఉచిత శిక్షణ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ అర్బన్ , వెలుగు : ట్రిపుల్ఐటీ కల నిజం చేసేందుకే ప్రతిభావంతులైన విద్యార్థుల
Read Moreకల్వకుర్తి మున్సిపా లిటీ పరిధిలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన 20 మంది బీఆర్ఎస్ నాయకులు శనివారం క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయ
Read Moreబాలికలు కష్టపడి చదువుకోవాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ
పాలమూరు ఎంపీ డీకే అరుణ మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : బాలికలు కష్టపడి చదివి విద్యావంతులు కావాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆకాంక
Read Moreఆశావహులు మూడు వేలకుపైనే..!మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు
ప్రధాన పార్టీల నుంచి పోటీలో 1100 మంది ఒక్కో డివిజన్ నుంచి టికెట్ల కోసం ఐదారు మంది పోటీ మధ్యవర్తుల ద్వారా పార్టీల హైకమాండ్ ను కలుస్తున్
Read Moreవాహన దారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి వాకిటి శ్రీహరి
మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని మంత
Read Moreమెరు గైన ఫలితాలు సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఇంటర్లో ఉత్తీర్ణతా శాతం మెరుగుపడాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం మహబూబ్నగర
Read Moreఅలంపూర్ జోగులాంబ నిజరూప దర్శనం..పులకించిన భక్తజనం
అలంపూర్, వెలుగు: అలంపూర్ జోగులాంబ అమ్మవారు శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని నిజరూపంలో దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చ
Read Moreరూ.235 కోట్లతో హాస్పిటల్ డెవలప్మెంట్ : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రూ.235 కోట్లతో ఆసుపత్రి డెవలప్మెంట్ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్  
Read Moreమహబూబ్ నగర్ లో వేరుశనగ క్వింటాల్ ధర రూ.10 వేల 280
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు వనపర్తి/జడ్చర్ల/కల్వకుర్తి, వెలుగు:ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన వేరుశనగకు వ్
Read Moreస్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్
ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలం పెద్ద వేములోనిబాయి తండాలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సర్పంచ్ గోపి నాయక్ రూ.60 లక్షల విలువైన 600 గజా
Read Moreపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్ నగర్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశిం
Read Moreప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు:గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, ప్రతి ఇల్లు లైబ్రరీ కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పట్టణంలో సీఎస్ఆర్ నిధులత
Read More












