మహబూబ్ నగర్
నల్లమలలో సలేశ్వరం జాతర.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
లింగాల/ వెలుగు ఫొటోగ్రాఫర్: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమల అడవిలో సలేశ్వరం జాతర బుధవారం ప్రారంభమైంది. మూడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ
Read Moreఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేర్చుకోవాలి : మంత్రి జూపల్లి
కొల్లాపూర్, వెలుగు : పేదలు ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేర్చుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్ర
Read Moreనిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు : నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
Read Moreనిబంధనల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు నడవాలి
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి, వెలుగు : ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎ
Read Moreజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. మహబూబ్ నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ క
Read Moreపబ్లిక్ ప్లేస్లో ఫార్మా వేస్టేజీ డంపింగ్.. వాసనతో రోగాలపాలవుతున్న ప్రజలు..మహబూబ్నగర్ జిల్లాలో ఘటన
పోలేపల్లి గ్రామ సమీపంలోనే వేస్టేజీని పడేస్తున్న కంపెనీలు మహబూబ్నగర్&z
Read Moreరూ. 24.84 కోట్లతో గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్
గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీ 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంగళ
Read Moreవనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్
Read Moreజోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు
అలంపూర్, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 15
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదే
Read Moreతిమ్మాజీపేట ఎస్సైని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... మైనింగ్ రవాణాలో పట్టుకున్న వాహనాల విషయంలో అవినీతి
కందనూలు, వెలుగు: మైనింగ్ అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను వదిలిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేసిన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట ఎస్సై హ
Read Moreప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..నారాయణపేట జిల్లా అధికారులు అవగాహన సదస్సు
నారాయణపేట, వెలుగు : డ్రగ్స్ , గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండ
Read Moreహోటళ్లలో తనిఖీలు పెంచాలి.. ఆయిల్ ఇతర పదార్దాల నాణ్యతను పరిశీలించాలి
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గద్వాల, వెలుగు: హోటల్లో ఫుడ్ క్వాలిటీ పై తనిఖీలు పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించార
Read More











