మహబూబ్ నగర్
కరువు సీమ కాదు.. దేశ రక్షణకు కవచం.. మలుపుతిరుగుతున్న పాలమూరు కథ.!
కాలం మారితే కష్టాలూ మారుతాయి.. అన్నట్లు పాలమూరు కథ కూడా ఇప్పుడు అదే మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు పాలమూరు అంటే
Read More‘ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపండి’.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
షాద్నగర్, వెలుగు: సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో పాలమూరు ఎమ్మె
Read Moreపెండ్లైన 16 ఏండ్లకు ప్రెగ్నెన్సీ.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన నష్ట పరిహారం చెల్లించడంతో శాంతించిన ఆందోళనకారులు పెబ్బేరు, వెలుగు: ఎన్నో ఏండ్ల నిరీక్షణ
Read Moreరైస్ కుక్కర్ పేలి చిన్నారులకు గాయాలు.. కొల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘటన
కొల్లాపూర్, వెలుగు: అంగన్వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ ప
Read Moreరిమాండ్ ఖైదీ పరార్.. తన గ్రామంలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లిన పోలీసులు
వారిని గమనించి ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: పోక్సో కేసులో రిమాండ్ లో ఉన్న వ్యక్తి జైలు నుంచి పరార్ అయ్యాడు. సొంత
Read Moreనారాయణపేట: దొంగ అరెస్ట్, రూ.6.88 లక్షలు స్వాధీనం
నారాయణపేట, వెలుగు: తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట ఎస్పీ
Read Moreకేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ
నారాయణపేట, వెలుగు: కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం నారాయణపేటలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరై
Read Moreలింగాల మండలంలో నాలుగేళ్ల చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం
లింగాల, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురితో కలిసి అదృశ్యమైంది. ఎస్సై చంద్రకాంత్ తె
Read Moreకొల్లాపూర్: ఫైళ్ల పెండింగ్ పై మంత్రి జూపల్లి ఫైర్
కొల్లాపూర్, వెలుగు: ‘ప్రజలు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ఫైళ్లను పెండింగ్లో పెడిత
Read Moreవనపర్తిలోని వెంకన్న ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు
వనపర్తి, వెలుగు: వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ మేరకు
Read Moreట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ప్రమాదం
అలంపూర్, వెలుగు : లారీ ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో 44 నంబర్ హైవేపై
Read Moreఉమ్మడి మద్దూరు మండలంలో నీటి సరఫరా మూడు రోజులు బంద్
మద్దూరు, వెలుగు :నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగ
Read Moreఅర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు
పెద్దకొత్తపల్లి,వెలుగు: అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, సొంత స్థలం ఉన్న లబ
Read More












