మహబూబ్ నగర్

పదేండ్లు అధికారంలో ఉండి..కేసీఆర్ 10 మీటర్ల టన్నెల్ తవ్వలేదు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి కావాలనే ఎస్ఎల్ బీసీని పూర్తి చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  పదేండ్లలో కనీసం 10 మీటర్ల టన్నెల్ కూడా తవ్వలేదని ఫ

Read More

గద్వాలలో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గద్వాల, వెలుగు: కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్  బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు గద్వాల రూరల్  ఎస్సై శ్రీకాంత్  త

Read More

రూ.2 కోట్లతో మయూరి పార్క్ సుందరీకరణ : పీసీసీఎఫ్ సి.సువర్ణ

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు: నగరంలోని మయూరి పార్క్  అభివృద్ధి, సుందరీకరణకు నగర్​వన్  యోజన కింద మంజూరైన రూ.2 కోట్లతో పనులు జరుగుతున్

Read More

వలస బతుకులపై లోతుగా అధ్యయనం చేయాలి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి

కృష్ణానది చెంతనే ఉన్నా.. పాలమూరు వలసల జిల్లాగా మారడం బాధాకరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ బి.సుదర్శన్​రెడ్డి మరికల్, వెలుగు: దేశం

Read More

అడుగు ముందుకు పడట్లే!..స్లోగా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పనులు

వచ్చే ఏడాది ఓపెన్ చేస్తామన్న హామీ నెరవేరేనా? సివిల్  పనులపై డీపీఆర్ రెడీ చేస్తున్న ఆఫీసర్లు గద్వాల జిల్లాలో ఏటేటా పెరుగుతున్న ఆయిల్ పామ్ స

Read More

మొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,

కందనూలు , వెలుగు : మొంథా తుఫాన్​కారణంగా నష్టపోయిన వివరాలను తెలియజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశ

Read More

లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలి : న్యాయమూర్తి శ్రీనివాసులు

మహబూబ్​ నగర్​(నారాయణ పేట), వెలుగు : లోక్​ అదాలత్​లో పెండింగ్​ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు సూచించారు. శనివారం జిల

Read More

విద్యుత్ శాఖలో..ప్రైవేట్ కార్మికుల కష్టాలు..

లైన్​మెన్ల స్థానంలో ప్రైవేట్ ​వ్యక్తులతో పనులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న కార్మికులు పట్టించుకోని ఉన్నతాధికారులు వనపర్తి, వెలుగు : 

Read More

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

కోడేరు, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో ఏ.రమేశ్  హెచ్చరించారు. శుక్రవారం కేజీబీవీ, సీ

Read More

విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఊట్కూర్, వెలుగు: విద్యార్థులు తమ కెపాసిటీ పెంచుకునేందుకు కృషి చేయాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. శుక్రవారం ఊట్కూర్  ప్రైమరీ

Read More

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామిని శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు,  ఎమ్మెల్సీ తీన్మార్  మల్లన్న దర్శించుకున్నారు

Read More

లింగాలలో వేరుశనగ పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

లింగాల, వెలుగు: మండలంలోని మాడాపూర్, మక్దంపూర్  గ్రామాల రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు శుక్రవార

Read More

ఓటీపీ వస్తున్నా.. స్లాట్ బుక్ కావట్లే!..యాప్ ప్రాబ్లమ్స్ తో పత్తి రైతులకు ఇబ్బందులు

ఆన్​లైన్​లో సరిగా నమోదుకాని పంట వివరాలు  సీసీఐ సెంటర్లకు వెళ్తే ఎదురొస్తున్న కష్టాలు  ఇదే సమస్యతో ప్రతి సెంటర్ కు రోజూ పదిమందిపైగా రై

Read More