మహబూబ్ నగర్
పెబ్బేరు మిల్లులో 9వేల బస్తాలు మాయం
పెబ్బేరు, వెలుగు : పెబ్బేరులోని ఒక రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు లేవని తెలిసి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బృందం శనివారం మిల్లును తనిఖీ చేశారు.
Read Moreపేషెంట్లకు వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు : డీఎంహెచ్వో రవికుమార్
లింగాల, వెలుగు: పేషెంట్లకు వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దని, ఓపీ సంఖ్య పెంచాలని డీఎంహెచ్వో రవికుమార్ ఆదేశించారు. శనివారం లింగాల మండలంలోని అంబటిపల్
Read Moreఓటరు స్లిప్పులు సకాలంలో ఇవ్వాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: ఓటర్లకు సకాలంలో ఓటర్ స్లిప్పులు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రిసైడింగ్ అధికారికి ముందుగానే అందించాలని వనప
Read Moreజాతీయస్థాయిలో విద్యార్థి ప్రతిభ..అభినందించిన కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జాతీయస్థాయిలో ట్రైమోడ్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బల్మూరు మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థి గగన్ను కలెక్టర్
Read Moreవనపర్తిలో వాహన తనిఖీల్లో రూ.11.50 లక్షలు స్వాధీనం
వనపర్తి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో రూ.11,50,000- శనివారం స్వాధీనం చేసుకు
Read Moreసీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్
నాగర్కర్నూల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ
Read Moreపవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్లు అనడం కరెక్ట్ కాదు ఏపీపై ప్రేముంటే ఇక్కడి ఆస్తులు అమ్ముకోవాలి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల ట
Read Moreఉప్పునుంతల మండలంలో ఒకే వ్యక్తికి ఒకే వార్డులో నాలుగు ఓట్లు
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం ఉప్పునుంతల, వెలుగు: ఒకే ఊరు.. ఒకే వార్డు.. ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు ఉండడం చర్చన
Read Moreఇంటర్ అమ్మాయితో నైన్త్ క్లాస్ అబ్బాయి ప్రేమ..చిన్నారికి జన్మనిచ్చిన బాలిక
ఈ నెల 14న చిన్నారికి జన్మనిచ్చిన బాలిక వనపర్తి, వెలుగు: ఇంటర్ ఫస్ట్ ఇయర్&zwn
Read Moreనాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో జూనియర్లను నలుగురు సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చివరి రోజు జోరుగా నామినేషన్లు
రాత్రి పొద్దుపోయేంత వరకు కొనసాగిన నామినేషన్ పక్రియ అన్ని పార్టీల్లోనూ రెబల్స్ బెడద వెలుగు, నెట్వర్క్: మొదటి దశ ఎన్నికలు జరగనున్న పంచాయతీల
Read Moreమక్తల్లో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: వచ్చే నెల ఒకటిన సీఎం రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనుండగా, సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. సీఎం పలు అభివృద్ధి పనుల
Read Moreమైసిగండి హుండీ ఆదాయం రూ.15.16 లక్షలు
ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయ హుండీని ఆలయ ఆవరణలో శుక్రవారం లెక్కించారు. ఆలయ ఈవో స్నేహలత, దేవాదాయ శాఖ తూర్పు విభాగం ఇన్స్ప
Read More












