మహబూబ్ నగర్

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్యెల్

Read More

కాళేశ్వరం అవినీతిలో కల్వకుంట్ల కుటుంబం..బయట పెట్టడంలో కాంగ్రెస్ విఫలం : ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాలమూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని, దాన్ని బయట పెట్టడంలో కాంగ్రెస్

Read More

పంచాయతీ ఎన్నికలకు రెడీ.. ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

     మెజార్టీ ఓటర్లు మహిళలే       ఈ నెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల ముసాయిదా మహబూబ్​నగర్​, వెలుగు : 

Read More

అధికారులు నిబద్ధతతో పని చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్​నగర్(నారాయణ పేట), వెలుగు: అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శాఖల వారీగా క్షేత్రస్థాయిలో

Read More

డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ యోగేశ్ గౌతమ్

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని ఎస్పీ యోగేశ్ గౌతమ్​అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో గణేశ్​ఉ

Read More

సీఎం పీఏ జైపాల్ రెడ్డి తండ్రికి ఎంపీ, స్పీకర్ నివాళి

ఉప్పునుంతల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పీఏ జైపాల్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి దశదినకర్మ వారి స్వగ్రామం ఉప్పునుంతల మండలంలోని తిరుమలాపూర్ లో సోమవారం న

Read More

సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి : డీఐజీ ఎల్ఎస్.చౌహన్

పెబ్బేరు/పెద్దమందడి/చిన్నంబావి, వెలుగు: సైబర్ నేరాలపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జోగులాంబ జోన్​ డీఐజీ ఎల్ఎస్.చౌహన్ చెప్పారు. సోమవ

Read More

22 తులాల గోల్డ్ రికవరీ ...24 గంటల్లోనే చోరీ కేసు ఛేదించిన ధర్మపురి పోలీసులు

ధర్మపురి/జగిత్యాల రూరల్, వెలుగు: ధర్మపురి టౌన్ లో జరిగిన బంగారం చోరీ కేసును  పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సోమవారం ధ

Read More

ఆగస్టులోనే 28 మందికి డెంగ్యూ

ఈ ఏడాది మొత్తం 40 కేసులు  వైరల్ ​ఫీవర్​తో వచ్చినవారికి టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్​ ప్లేట్​లెట్స్​ పడిపోతుండటంతో ఆందోళన వనపర్తి జిల్లాలో

Read More

నడిగడ్డకు ఏం చేయలేదు.. నేతలే బాగుపడ్డరు..మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

గద్వాల, వెలుగు: 12 ఏండ్ల కాలంలో నేతలు బాగుపడ్డారే తప్ప నడిగడ్డలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఇక్కడి నేతలు దోచుక

Read More

సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు ..సంస్మరణ సభలో పలువురు వక్తలు

అలంపూర్, వెలుగు:  భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం పోరు బాట పట్టిన మహోన్నత నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ

Read More

మొదట్లో ఎండలు.. ఇప్పుడు వానలు..పత్తి రైతులను దెబ్బతీస్తున్న వాతావరణ పరిస్థితులు

సీజన్‌‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వాడిపోయిన మొలకలు ప్రస్తుతం అధిక వర్షాలు, నీటి నిల్వ కారణంగా మొక్కలకు తెగుళ్లు రాలిపోతున్న

Read More

కోస్గిలో సంబురంగా నిమజ్జనం

కోస్గి, వెలుగు: పట్టణంలోని శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ గణేశ్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  ప్రతిష్ఠించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఇందులో

Read More