
మహబూబ్ నగర్
సీడ్ పత్తి రైతులను .. ముంచుతున్న కంపెనీలు, ఆర్గనైజర్లు
సీడ్ ప్యాకెట్ ధరను తగ్గించిన కంపెనీలు సీడ్ పంట సాగును 50 శాతానికి కుదింపు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ &n
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల ఎగ్జామ్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతం
Read Moreపార్క్ను తలపిస్తున్న కృష్ణమ్మ .. కృష్ణా తీరంలో భారీగా పరుచుకున్న గుర్రపుడెక్క
ఎక్కడికక్కడే నిలిచిన బోట్లు సోమశిల (నాగర్కర్నూల్), వెలుగు : కృష్ణా తీరం వెంట భారీగా పెరిగిన గు
Read Moreవనపర్తి జిల్లాలో కొత్త రేషన్ కార్డులు మంజూరు
జూన్ నెలలో బియ్యం పంపిణీ ప్రారంభం వనపర్తి, వెలుగు: కొత్త రేషన్కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. కొత్తగా కార్డు కోసం
Read Moreఅచ్చంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గంలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. బల్మూర్ మండలం గట్టు తుమ్మెన్ గ్రామంలో సబ్ స్టేషన్
Read Moreపాలమూరు కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్
Read Moreమరో 27 మిల్లులకు వడ్లు కేటాయించినా.. ముందుకుపడని కొనుగోళ్లు
అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం రైతుల దగ్గరే 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు నాగర్కర్నూల్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి వడ్ల కొను
Read Moreకంచిరావుపల్లి తండాలో నాలుగు ఇండ్లల్లో చోరీ
పెబ్బేరు, వెలుగు: మండలంలోని కంచిరావుపల్లి తండాలో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు ఇండ్లల్లో దొంగలు పడి1.10 కిలోల వెండి,
Read Moreవన మహోత్సవం టార్గెట్ .. 73 లక్షల మొక్కలు
నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు సిద్ధం జూన్ 15 నుంచి కార్యక్రమం, అనుకూలంగా వాతావరణం మహబూబ్నగర్, వెలుగు: వేసవి కాలం ముగుస్తుండడంతో రాష్ట్ర ప్
Read Moreఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్సలేటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నియామకం పాలమూరు, వెలుగు: పాలమూరు ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం
Read Moreనకిలీ పత్తి సీడ్స్ అమ్మితే జైలుకే : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారికి జైలు శిక్ష తప్పదని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం కలెక
Read Moreభూ సేకరణకు నిధుల కొరత లేదు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ కోసం నిధుల కొరత లేదని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ధరూర
Read Moreపుష్కర భక్తులకు ట్రాఫిక్ కష్టాలు .. కాళేశ్వరం రూట్లో 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
పొలాల మీదుగా ఐదు కిలోమీటర్ల నడిచి పుష్కరఘాట్కు చేరుకున్న భక్తులు ఇబ్బందులు పడిన వృద్ధులు, మహిళలు,
Read More