మహబూబ్ నగర్
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో పీఎంశ్రీ కింద ఎంపి
Read Moreకురుమూర్తిస్వామి..హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు
చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తిస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు వచ్చినట్లు టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. కు
Read Moreవిద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి : జేడీ ప్రభాకర్
గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేడీ ప్రభాకర్ వనపర్తి టౌన్, వెలుగు : విద్యారంగానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యను క
Read Moreకారును ఢీకొట్టిన బైక్.. తల్లీకొడుకు మృతి.. వేర్వేరు చోట్ల మూడు ప్రమాదాలు..
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో ఘటన మెదక్ జిల్లాలో బైక్ను ఢీకొట్టిన లారీ, తల్లి మృత
Read Moreపెట్టుబడి పేరుతో రూ. 30 లక్షలు మోసం.. వనపర్తి జిల్లాలో ఘటన
వనపర్తి, వెలుగు : పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 30 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్
Read Moreడబ్బు కోసమే మహిళ హత్య.. నవంబర్ 2న గద్వాలలో హత్యకు గురైన మహిళ
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గద్వాల, వెలుగు : గద్వాల పట్టణంలో ఈ నెల 2న జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. డబ్బుల కోసమే ఓ
Read Moreనాగర్ కర్నూలు జిల్లాలో టైరు పేలిపోయి బోల్తా పడిన టాటా ఏస్..ముగ్గురు విద్యార్థులకు గాయాలు
ఒకరికి సీరియస్ నాగర్ కర్నూలు జిల్లా జొన్నలబొగుడ వద్ద ప్రమాదం కోడేరు, వెలుగు: నాగర్ కర్నూలు జిల్లాలో టైరు పేలి టాటా ఏస్ బోల్తా ప
Read Moreకోయిల్ సాగర్ కాల్వలకు..కొత్త రూపు
రూ.33 కోట్లతో లెప్ట్ మెయిన్ కెనాల్ పనులు పొడిగింపు అదనంగా 9 వేల ఎకరాలకు సాగునీరు రైట్ మెయిన్ కెనాల్ కింద పెరిగిన డిశార్చ్ కెపాసిటీ మహబూబ్
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో 60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కందనూలు, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారు
Read Moreగద్వాల జిల్లాలోని హాస్టల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి : హాస్టల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయకర్
గద్వాల టౌన్, వెలుగు: జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని హాస్టల్ కార్మికుల సంఘం జ
Read Moreవనపర్తి జిల్లాలో షుగర్ పేషెంట్లకు రెటినో స్కోపీ చేయండి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గుర్తించిన షుగర్ పేషెంట్లకు రేటినో స్కోపీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్
Read Moreపీయూలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను వర్సిటీ వీసీ జీఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్
Read Moreమహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సోర్స్లను లెక్కిస్తాం : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడే చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు, బోర్లు తదితర మైనర్ ఇరిగేషన్ సోర్స్ లు ఎన్ని ఉన్నాయో ల
Read More













