మహబూబ్ నగర్
స్కూల్ వ్యాన్ పల్టీ.. 20 మందికి గాయాలు..గద్వాల జిల్లా గట్టు మండలంలో ఘటన
గద్వాల, వెలుగు : స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో 20 మంది స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్
Read Moreకొండారెడ్డిపల్లె ముస్తాబు.. దసరాకు సొంతూరుకు రానున్న సీఎం
దసరాకు సొంతూరుకు రానున్న సీఎం గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు అభివృద్ధి పనులపై అధికారుల ఫోకస్ చివరి దశకు చేరుకున్న అభివృద్ధి పన
Read Moreనవాబుపేటలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిందితులంతా క్యాటరింగ్ బాయ్స్ వివరాలు వెల్లడించిన పాలమూరు ఎస్పీ జానకి నవాబుపేట, వెలుగు: ఈజీ మనీ కోసం పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రా
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు
మరికల్/అలంపూర్/కోడేరు, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. మరికల్లో పోలీస్ బందోబస్తు నడుమ రైతు
Read Moreనాగర్కర్నూల్లో దంచికొట్టిన వాన
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గురువారం విస్తారంగా వానలు కురిసాయి. జిల్లా క
Read Moreవనపర్తి ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ...మెసేజ్ లు, వీడియోలు పంపుతూ డబ్బులు వసూలు
వనపర్తి, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేరిట ఫేక్ ఇన్స్టాగ్రామ్ అక్కౌంట్ క్రియేట్ చేశారు. అందులో ఎమ్మెల్యేనే మా
Read Moreచేప పిల్లలు ఎక్కడ?.. గతంలో పంపిణీ చేసిన వాటికి లెక్కల్లేవ్
లేని చెరువుల్లో చేప పిల్లలు వదిలినట్లు లెక్కలు రికార్డుల మాయమైనట్లు పోలీసులకు ఫిషరీస్ ఏడీ ఫిర్యాదు తమ వద్ద ఉన్నాయంటున్న మత్స్యకార సంఘం నేతలు
Read Moreవిద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
అచ్చంపేట, వెలుగు: విద్యుత్ షాక్ తో కౌలు రైతు చనిపోయిన ఘటన నాగర్కర్నూల్జిల్లాలో జరిగింది. బల్మూర్ ఎస్ఐ రాజేందర్ కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల
Read Moreసరళా సాగర్ సైఫన్లు ఓపెన్.. రామన్ పాడు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు
మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురువారం మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరు
Read Moreగద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
గద్వాల టౌన్, వెలుగు : గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వీవీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖలీమ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎం
Read Moreయూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు : యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను హెచ్చరించారు. బుధవారం అచ్చంపేటలోని
Read Moreచదువుతోనే సమాజంలో గుర్తింపు..ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు : చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ప్రతిఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స
Read Moreప్రభుత్వ స్కూళ్లలో ‘మై బుక్.. మై స్టోరీ’..విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం
రోజూ అరగంట రీడింగ్ జిల్లాలో మొత్తం స్కూళ్లు 540, విద్యార్థులు 53 వేల మంది వనపర్తి, వెలుగు : ప్రభుత్వస్కూళ్లలో చదివే విద్యార్థులకు కేవ
Read More












