మహబూబ్ నగర్
22 తులాల గోల్డ్ రికవరీ ...24 గంటల్లోనే చోరీ కేసు ఛేదించిన ధర్మపురి పోలీసులు
ధర్మపురి/జగిత్యాల రూరల్, వెలుగు: ధర్మపురి టౌన్ లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సోమవారం ధ
Read Moreఆగస్టులోనే 28 మందికి డెంగ్యూ
ఈ ఏడాది మొత్తం 40 కేసులు వైరల్ ఫీవర్తో వచ్చినవారికి టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ ప్లేట్లెట్స్ పడిపోతుండటంతో ఆందోళన వనపర్తి జిల్లాలో
Read Moreనడిగడ్డకు ఏం చేయలేదు.. నేతలే బాగుపడ్డరు..మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల, వెలుగు: 12 ఏండ్ల కాలంలో నేతలు బాగుపడ్డారే తప్ప నడిగడ్డలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఇక్కడి నేతలు దోచుక
Read Moreసుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు ..సంస్మరణ సభలో పలువురు వక్తలు
అలంపూర్, వెలుగు: భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం పోరు బాట పట్టిన మహోన్నత నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ
Read Moreమొదట్లో ఎండలు.. ఇప్పుడు వానలు..పత్తి రైతులను దెబ్బతీస్తున్న వాతావరణ పరిస్థితులు
సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వాడిపోయిన మొలకలు ప్రస్తుతం అధిక వర్షాలు, నీటి నిల్వ కారణంగా మొక్కలకు తెగుళ్లు రాలిపోతున్న
Read Moreకోస్గిలో సంబురంగా నిమజ్జనం
కోస్గి, వెలుగు: పట్టణంలోని శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఇందులో
Read Moreగద్వాలను పాలమూరు పార్లమెంట్ పరిధిలోకి తెస్తా : ఎంపీ డీకే అరుణ
పాలమూరు ఎంపీ డీకే అరుణ గద్వాల, వెలుగు: తన మీద కోపంతో ఓ నాయకుడు చేసిన తప్పిదాన్ని తాను సరి చేస్తానని, గద్వాల నియోజకవర్గాన్ని పాలమూరు పార్లమెంట్
Read Moreరైతులకు యూరియా అందించాలి : మల్లేశ్ గౌడ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ గౌడ్ డిమ
Read Moreపాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి : జీకే వెంకటేశ్
కొల్లాపూర్, వెలుగు: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డ
Read Moreసొంత డబ్బుతో తండాల రోడ్డుకు రిపేర్లు
వంగూరు, వెలుగు: వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని జాజాల, కోనాపూర్, తండాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతు
Read Moreనిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
వనపర్తి, వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలనిఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. ఆదివారం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పా
Read Moreఆగి ఉన్న కంటెయినర్ ను ఢీ కొట్టిన బస్సు..ముగ్గురు మృతి
మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 1న అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద NH 44 పై ఆగివున్న కంటైయినర్ ఓ ప్రైవేట్ ట్రావ
Read Moreచిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో..ప్లాట్ల దందా!
కుల సంఘాల ప్లాట్లను ఇతరులకు కేటాయిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్అండ్
Read More












