మహబూబ్ నగర్

మరింత ఉధృతంగా బీసీ ఉద్యమం..వనపర్తిలో బీసీ సంఘాల బైక్ ర్యాలీ

వనపర్తి, వెలుగు: బీసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే మండల్  కమిషన్  సిఫార్సులు అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీస

Read More

సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: సమాజానికి సీనియర్  సిటిజన్ల అనుభవం ఎంతో అవసరమని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం నగర

Read More

బీసీలు రాజ్యాధికారం సాధించాలి : చిరంజీవులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీసీలు రాజ్యాధికారం సాధించాలని బీసీ ఇంటలెక్చువల్  ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు పేర్కొన్నారు. ఆదివారం నాగర్ కర్న

Read More

రైస్ మిల్లర్ల మాయాజాలం!..గద్వాల జిల్లాలో 25,503 మెట్రిక్ టన్నుల వడ్లు పక్కదారి

వేలం వేసిన వడ్లనూ అమ్మేసుకున్నరు  విజిలెన్స్  ఎన్ఫోర్స్​మెంట్​​దాడులతో వెలుగులోకి అక్రమాలు గద్వాల, వెలుగు:వేలం వేసిన వడ్లను నిల్వ

Read More

అరుదైన మొక్కలు.. అందమైన పూలు..ప్రత్యేకతను చాటుకుంటున్న జడ్చర్ల బొటానికల్ గార్డెన్

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల పట్టణంలోని డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ ఆవరణలో  అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గా ర్డెన్

Read More

నాగర్ కర్నూల్ ఎస్పీకి ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: నాగర్ కర్నూల్ ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌&zw

Read More

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సులు తిరగలే.. షాపులు తీయలే

తెరుచుకోని విద్యాసంస్థలు  ఉమ్మడి పాలమూరు ​జిల్లాలో తెలంగాణ బంద్​ ప్రశాంతం నెట్​వర్క్​, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చ

Read More

దేశం మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తున్నది : పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి

శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్ల

Read More

తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మ

Read More

ఒడిశా కార్మికులకు మత్స్య మాఫియా నుంచి విముక్తి

కొల్లాపూర్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో మత్స్య మాఫియా చేతిలో వెట్టి చాకిరికి గురవుతున్న కార్మికులకు డీఎల్ఎస్ఏ సంస్థ చొరవతో విముక్తి లభించింది. కానీ

Read More

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్

ఆమనగల్లు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ రాబర్ట్ బ్రోస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో రంగారెడ్డి జిల్లా

Read More

పత్తి.. ఈసారీ దళారులకేనా?.. వనపర్తి జిల్లాలో సీసీఐ కేంద్రం లేక రైతులకు దక్కని మద్దతు ధర

     దాదాపు 15 ఏండ్లుగా దళారులకే విక్రయం      మంచి ధరే పెడతామని రైతులకు నమ్మబలుకుతున్న వైనం      వ

Read More