మహబూబ్ నగర్
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్ర
Read Moreలింగాల మండల కేంద్రంలో ముగిసిన కంటిపొర వైద్య శిబిరం
1000 మందికి కంటి పరీక్షలు పూర్తి లింగాల, వెలుగు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనూష ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ అధినే
Read Moreటీచర్లు లేరని స్కూల్ కు తాళం..ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తుల డిమాండ్
అమ్రాబాద్, వెలుగు : టీచర్లు లేరని స్కూల్ గేట్కు తాళం వేసి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామంలో
Read Moreఇద్దరు కూలీలు సజీవ దహనం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు..మహబూబ్నగర్ జిల్లాలో అగ్నిప్రమాదం
జడ్చర్ల మండలం గొల్లపల్లి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జడ్చర్ల, వెలుగు: జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు సజీవ ద
Read Moreబిల్లులు చెల్లించట్లేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం.. వనపర్తి జిల్లాలో ఘటన
వనపర్తి, వెలుగు : బిల్లులు చెల్లించట్లేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి కలెక్టరేట్ లో
Read Moreవనపర్తి జిల్లాలో యథేచ్ఛగా సీఎంఆర్ ఎగవేత!..
సీఎంఆర్ను పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లు గడువు విధించినా ఫలితం లేదు పట్టించుకోని అధికారులు వనపర్తి, వెలుగు : జిల్లాలో
Read Moreఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నర్వ, వెలుగు: లబ్ధిదారులను ప్రోత్సహించి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
Read Moreధాన్యం ఆన్లైన్ ఎంట్రీ లేటెందుకు అవుతోంది : కలెక్టర్ ఆదర్శ్ సురభి
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని, అందులో 10,682 మెట్రిక్
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై రైతుల ఆందోళన
మహబూబ్ నగర్ రూరల్/అలంపూర్/గద్వాల, వెలుగు: తెలంగాణ కాటన్ అసోసియేషన్ నిరవధిక బంద్లో భాగంగా సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా, ఉమ్మడి పాల
Read Moreముగిసిన చిన్నచింతకుంట కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ముక్కర వంశ రాజులు చేయించిన ఆభరణాలు తొలగింపుతో అధికారికంగా ముగిశాయి.
Read Moreదొంతికుంట తండాలోని మైనర్లకు వాహనాలిస్తే కేసులు
ఖిల్లాగణపురం, వెలుగు: 18 ఏండ్ల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదవుతాయని డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజిని హెచ్చరించారు.
Read Moreఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో.. పాలమూరు రైల్వే స్టేషన్
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ స్కీమ్కు ఎంపిక రూ.40 కోట్లతో కొత్త బిల్డింగుల నిర్మాణం ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాలని డెడ్లైన్
Read Moreమరికల్ మండలంలోని 30 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో
Read More













