మహబూబ్ నగర్

అచ్చంపేటలో రేషన్ బియ్యం పట్టివేత

అచ్చంపేట, వెలుగు : అక్రమంగా నిల్వ ఉంచిన 49 క్వింటాళ్ల రేషన్  బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ హేమ్లానాయక్​ తెలిపారు. అచ్చంపేట పట్

Read More

అర్బన్  రెసిడెన్షియల్  స్కూళ్లలో స్టూడెంట్లకు నీటి కష్టాలు

గద్వాల కేజీబీవీలతో పాటు జమ్మిచేడు సమీపంలోని అర్బన్  రెసిడెన్షియల్  స్కూళ్లలో స్టూడెంట్స్​ నీటి కోసం తిప్పలు పడుతున్నారు. పది రోజుల కింద అయిజ

Read More

రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్  చేశారు : ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి

మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై అనిరుధ్​రెడ్డి ఫైర్ జడ్చర్ల టౌన్, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసి బినామీలకు అలాట్​మెంట్​ చేయడమే కాకుండా రె

Read More

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..26 గేట్లు ఓపెన్

మహబూబ్ నగర్: ఎగువ నుంచి వస్తున్న జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. &nb

Read More

బోర్లను మింగిన వాగులు

వరదలో కొట్టుకుపోయిన మోటార్లు, స్టార్టర్లు, పైపులు ఒక్క డిండి వాగులోనే 2 వేలకు పైగా గల్లంతు లక్షల్లో నష్టపోయిన పరీవాహక ప్రాంత రైతులు నాగర్​

Read More

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అలంపూర్ /శాంతినగర్ వెలుగు : అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ డిమాండ్​ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వ

Read More

వాగులు దాటనిస్తలేవు

నాగర్​ కర్నూల్​.వెలుగు : ఇటీవలి వర్షాలకు జిల్లాలోని చిన్నాచితక డొంకలు,పెద్ద వాగులకు వరద ప్రవాహం తగ్గడం లేదు. తాడూరు,మిడ్జిల్​,కల్వకుర్తి, తెల్కపల

Read More

పీసీసీ అధ్యక్షున్ని కలిసిన మాజీ జడ్పీ చైర్​ పర్సన్

గద్వాల టౌన్, వెలుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఎంపికైన మహేశ్​ కుమార్ గౌడ్ ను గద్వాల మాజీ జడ్పీ చైర్​ పర్సన్, కాంగ్రెస్ ఇన్చార్జి సరిత దంపతులు హైదరాబ

Read More

మాలలంతా ఐక్యంగా ఉండాలి :ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కలిసి ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు: వివేక్​ వెంకటస్వామి జిల్లాలవారీగామీటింగ్​లు పెట్టుకోవాలి త్వరలో పాలమూరులో మాలల సభ  సమస్యల పరిష్కారా

Read More

వరుస వానలతో సీడ్ పత్తికి ఎఫెక్ట్!

పాలినేషన్​ చేస్తున్నా నిలబడని కాత జర్మినేషన్​, దిగుబడిపై పై ప్రభావం ఆందోళనలో రైతులు గద్వాల, వెలుగు: జిల్లాలో వరుసపెట్టి కురుస్తున్న వానలకు

Read More

బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో ఎఫ్ సీఐకి బియ్యం అందజేయని మిలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్

Read More

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే

మహబూబ్​నగర్​టౌన్​, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా 119 వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా బ్రాంచుల్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. పలు సామా

Read More