మహబూబ్ నగర్
జూరాల రైతులకు నీటి కష్టాలు..ప్రాజెక్టు కుడికాలువలో నీటి కోసం అడ్డుగా రాళ్లు
గద్వాల, వెలుగు: జూరాల రైతులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి కొందరు రైతులు రాళ్లతో అడ్డుక
Read Moreమహబూబ్ నగర్ లో సరస్ మేళా సూపర్..ఆకట్టుకున్న మహిళా సంఘాల స్టాళ్లు
29 వరకూ ఎగ్జిబిషన్ మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 'మినీ సరస్ మేళా' ను సోమవ
Read Moreఅక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం.. ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానం
కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాధ
Read Moreషాద్ నగర్ లో భార్యను చంపి బైక్ పై మూటకట్టుకొని..
షాద్నగర్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు రెండో భర్తే నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం హత్య
Read Moreఅయ్యోపాపం ఎంత కష్టం వచ్చింది.. ఓ పక్క దు:ఖంతో కన్నీళ్లు దిగమింగారు.. మరోపక్క టెన్త్ ఎగ్జామ్ రాశారు..!
వంగూరు/మానవపాడు, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర జడ్పీ హైస్కూల్ లో టెన్త్ చదువుతున్న డి.శివకృష్ణ తండ్రి ఆదివారం రాత్రి అనారోగ్
Read Moreబతికుండగానే చంపేశారు..న్యాయం చేయాలని తహసీల్దార్ కాళ్లు మొక్కిన మహిళలు
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఘటన గద్వాల, వెలుగు: బతికుండగానే చనిపోయారని చూపించి ఐదుగురికి దక్కాల్సిన భూమిని ఒక్క కూతురే కాజేసింది.
Read More‘పేట, కొడంగల్’ ఎత్తిపోతలకు అనుమతులు ఉన్నాయా? : మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ , వెలుగు : నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఉన్నాయా అని మాజీ ఎమ్మ
Read Moreపెబ్బేరు సంత స్థలాన్ని కాపాడే బాధ్యత నాదే : ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి, వెలుగు: వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పెబ్బేరు సంత స్థలాన్ని కాపాడే బాధ్యత తనదని ఎమ్మెల్యే తూడ
Read Moreఉమ్మడి వనపర్తి జిల్లాలోని ట్యాక్స్ వసూళ్లపై కొత్త పాలకవర్గాల కసరత్తు
లక్ష్యం 20 కోట్లు.. వసూలైంది 40 శాతమే! ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయడమే సవాల్ వనపర్తి, వెలుగు : మ
Read Moreమాగనూరు మండల కేంద్రంలో పోలీసు పై దాడి చేసి దొంగ పరార్
మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి గొర్రెలు, మేకల దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి పోలీసుల నుంచి తప్పిం
Read Moreజడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్రం రూ.47 కోట్లు: ఎంపీ డీకే అరుణ
జడ్చర్ల టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసిందని మహబూబ్&z
Read Moreనాగర్ కర్నూల్ జిల్లా ‘సిరసనగండ్ల’ ఆలయ అభివృద్ధికి రూ. 3 కోట్లు: మంత్రి జూపల్లి
వంగూరు, వెలుగు: చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
Read Moreబ్యాక్ వాటర్ తగ్గింది.. సోమశిలలో సంగమేశ్వరం ఆలయం బయటపడింది
కొల్లాపూర్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సోమశిలలో కృష్ణా నది బ్యాక్ వాటర్ తగ్గడంతో సప్త నదుల సంగమేశ్వరాలయం బయటపడిం
Read More












