మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు
పాన్ గల్, వెలుగు: యూరియా కోసం మండల రైతులు తిప్పలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆఫీస్ వద్ద సోమవారం రైతులు చెప్పులు, ఇటుక పెల్లలు, రాళ్లు క్య
Read Moreఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సహకరించాలి : ఎంపీ మల్లు రవి
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరమని నాగర్ కర్నూల్ ఎంపీ
Read Moreగ్రామాల అభివృద్దికి కాంగ్రెస్ పెద్దపీట : ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
చిన్నచింతకుంట, వెలుగు: గ్రామాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం దేవరక
Read Moreసీఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ లో ఈ నెల 17న సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తారని, ఈ కార్యక్రమ
Read Moreవన్యప్రాణులను ఇలా లెక్కిస్తారు!..జనవరి 19 నుంచి 25 వరకు రెండు విడతలుగా సర్వే
ప్రస్తుత ఏడాదికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో గణన ఈసారి సర్వేలో సాధారణ ప్రజలు కూడా పాల్గొనే చాన్స్ 3,500 మంది వలంటీర్స్ ను తీసుకున్న అటవీ
Read Moreఎంక్వైరీ చేసిన్రు.. రిపోర్టు సీక్రెట్ గా పెట్టేసిన్రు!..సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్చుప్
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డబ్బు వసూళ్లపై గప్చుప్ సీసీఐ ఆఫీసర్లు, మిల్లు ఓనర్లు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కుమ్మక్కు బయట మార్కెట్ లో రేట్ తక్క
Read Moreకామారెడ్డి సైన్స్ ఫెయిర్లో సత్తా చాటిన వనపర్తి స్టూడెంట్
వనపర్తి, వెలుగు: కామారెడ్డిలో నిర్వహించిన స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్లో వనపర్తి జడ్పీ హైస్కూల్కు చెందిన స్టూడెంట్ స్టేట్ లెవెల్లో రెండో స్థానం
Read More50 డివిజన్లు గెలుస్తామని సీఎంకు మాట ఇచ్చా : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: త్వరలో జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లు
Read Moreబూత్కమిటీలను బలోపేతం చేయాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: బలమైన బూత్ కమిటీలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ తెలిపారు. నగరంలోని ఆ
Read Moreనాయినోనిపల్లి మైసమ్మ ఆదాయం రూ.3.02 లక్షలు
కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. టికెట్ల ద్వారా రూ.1,38,445, హుండీ ద్వారా రూ.1,64,362 క
Read Moreతెలుగు సంస్కృతికి ముగ్గులు ప్రతిరూపం : ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: ముగ్గులు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. నగరంలోని పద్మావతి కాలనీలో బీజేపీ ఆధ్వ
Read Moreజోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న లోడ్ లారీ మాయం
గోదాముకు చేరని 325 క్వింటాళ్లు ఆలంపూర్ పీఏసీఎస్సిబ్బంది నిర్లక్ష్యం రైతులకు అందని పంట డబ్బులు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్ల
Read Moreవడ్లు కొనడంలో వెనకబడిన్రు.. టార్గెట్ 2.20 లక్షల టన్నులు.. కొన్నది 65 వేల టన్నులే..
బయటి మార్కెట్ను నమ్ముకున్న రైతులు వడ్ల కేటాయింపులో ఆఫీసర్ల కొర్రీలు నాగర్కర్నూల్, వెలుగు: వానాకాలం నాగర్కర్నూల్ జిల్లాలో రైతులు పండించి
Read More












