మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ పాలకొండ బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి తర్వాత హోటళ్లు, ధాబాలు మూసివేత

పాలకొండ బైపాస్​ పక్కన హోటళ్లు, చాయ్​ దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన యువత పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకొని

Read More

ప్రభుత్వ కాలేజీల్లో ఉపాధి అవకాశాలు.. నాణ్యమైన విద్యను అందిస్తాం

వనపర్తి టౌన్, వెలుగు: ప్రభుత్వ కాలేజీల్లో స్టూడెంట్లకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. సోమ

Read More

గంజాయి అమ్ముతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళల అరెస్ట్.. జడ్చర్ల పోలీసుల అదుపులో నిందితులు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్  జిల్లా జడ్చర్లలో గంజాయి అమ్ముతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్​ చేశారు. వారి వద్ద 2.71 కిలోల గం

Read More

కొత్త యాపట్ల పరిసరాల్లో పులి సంచారం.. చిగురుతిప్పలో మేకను ఎత్తుకెళ్లిన టైగర్

పెద్దకొత్తపల్లి, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కొత్తయాపట్ల సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. చిగురుతిప్ప ప్రాంతంలో గొల్ల

Read More

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం..బిల్లులు సకాలంలో చెల్లించాలి

ఊట్కూర్, వెలుగు: ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంలో పేదల కల నెరవేరిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం మండలంలోని పులిమామిడి గ్ర

Read More

బైపాస్ ఎక్కాలంటేనే..భయం.. భయం..ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్తో వస్తున్న బైకులు, కార్లు

రాత్రిళ్లు బైక్​ రేసులు పెట్టుకుంటున్న యువకులు రెండు వారాల్లో మూడు ఘోర ప్రమాదాలు, 9 మంది మృతి స్మోకర్లు, డ్రింకర్లకు అడ్డాగా బైపాస్​ ఏరియాలు

Read More

మహబూబ్ నగర్లో ఘోరం.. 140 స్పీడ్లో కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, స్పోర్ట్స్ బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

Read More

సాగునీరు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

    పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు స్పీడప్​ చేయండి     అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం మక్తల్, వెలుగ

Read More

అలంపూర్ లో స్థానికులపై బిహార్ కూలీల దాడి

అలంపూర్, వెలుగు : స్థానికులపై పై హైవే పనుల కోసం వచ్చిన బిహార్ కూలీలు దాడి చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున మానవపాడులో జరిగింది. స్థానికులు తెలిపిన వివ

Read More

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి పేదవాడికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి అన

Read More

కరెంట్ షాక్తో ఇద్దరు మృతి..వనపర్తి జిల్లాలో ఘటన

ఖిల్లాగణపురం, వెలుగు: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్​ షాక్​తో చనిపోయారు. ఎస్సై వెంకటేశ్​ తెలిపిన వి

Read More

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మళ్లీ రోడ్డెక్కిన రైతులు

మార్కెట్లో మక్కలు కొనడం లేదని ధర్నా  జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More