మహబూబ్ నగర్

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి..రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి

    మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి/వీపనగండ్ల.వెలుగు:  రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎక్

Read More

జూరాలకు తగ్గిన వరద.. గేట్లు క్లోజ్.. 7 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

గద్వాల, వెలుగు:  కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌‌‌‌ల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శ

Read More

విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి..పీయూలో రెండో రోజు జాతీయ సదస్సు

అకడమిక్  అండ్  ఇండస్ట్రీ అనుసంధానంపై నిపుణుల ప్యానెల్  చర్చ మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: దేశ భవిష్యత్​ అవసరాలకు అనుగుణంగా విద్యావ

Read More

జూరాల 32 గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదల

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు దగ్గర శుక్రవారం 32 గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 2

Read More

సర్కార్ దవాఖానాల్లో ఇన్సులిన్ కొరత.. అల్లాడిపోతున్న షుగర్ పేషెంట్లు!

జోగులాంబ గద్వాల జిల్లాలో 20,448 మంది షుగర్ పేషెంట్లు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు నెలలుగా నిలిచిన ‘ప్రిమిక్స్ ఇన్సులిన్  30

Read More

కల్వకుర్తి లిఫ్ట్ నుంచి ఎత్తిపోతలు షురూ..శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు

నాగర్​కర్నూల్, వెలుగు : కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కృష్ణా బ్

Read More

నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే బండ్ల

    గద్వాల కలెక్టర్ రిజ్వాన్​, ఎమ్మెల్యే బండ్ల గద్వాల, వెలుగు: పునరావాస గ్రామాలలోని నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మం

Read More

నారాయణ పేట్ జిల్లాలో క్లాస్రూమ్లో  విద్యార్థిని కాటేసిన పాము.

    ఎక్లాస్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి స్టూడెంట్​మృతి  నారాయణపేట, వెలుగు:   క్లాస్​రూమ్​లో ఉన్న విద్యార్థిని పాము కాట

Read More

నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్..ఏడుగురిని అదుపులోకి తీసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు

కందనూలు, వెలుగు : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తులను నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నాగర్ కర

Read More

జూరాలకు కొనసాగుతున్న వరద..26 గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 2.23 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 26 గేట్లను ఎత్తి నీటిని విడుద

Read More

ఆగస్టు 7 నుంచి విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సు

మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో.. రెండో రోజు పాలమూరు యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రు

Read More

ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి: గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్/వనపర్తి, వెలుగు:  డబుల్ బెడ్​రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించ

Read More

మహబూబ్ నగర్ రూరల్: జాతీయ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి..

వివరాలు వెల్లడించిన పీయూ రిజిస్ట్రార్ మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే విజన్ ఇండియా–2047 జాతీయ సదస్స

Read More