మహబూబ్ నగర్

రూ. 24.84 కోట్లతో గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్ 

గద్వాల, వెలుగు:  గద్వాల మున్సిపాలిటీ 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను మంగళ

Read More

వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి  : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్

Read More

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు

అలంపూర్, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 15

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదే

Read More

తిమ్మాజీపేట ఎస్సైని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... మైనింగ్ రవాణాలో పట్టుకున్న వాహనాల విషయంలో అవినీతి

కందనూలు, వెలుగు: మైనింగ్  అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను వదిలిపెట్టేందుకు డబ్బులు డిమాండ్  చేసిన నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట ఎస్సై హ

Read More

 ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక..  డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..నారాయణపేట జిల్లా అధికారులు  అవగాహన సదస్సు

నారాయణపేట, వెలుగు : డ్రగ్స్ ‌‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండ

Read More

హోటళ్లలో తనిఖీలు పెంచాలి.. ఆయిల్ ఇతర పదార్దాల నాణ్యతను పరిశీలించాలి

    కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గద్వాల, వెలుగు: హోటల్లో ఫుడ్ క్వాలిటీ పై తనిఖీలు పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించార

Read More

క్రాప్ బుకింగ్ లో గద్వాల జిల్లాకు స్టేట్ లో మూడో ప్లేస్

గద్వాల, వెలుగు: యాసంగి క్రాప్ బుకింగ్ లో స్టేట్ లోనే జోగులాంబ గద్వాల జిల్లా మూడో ప్లేస్ లో ఉందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. యాసంగి సీజన్&zw

Read More

రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ ..ఆధునిక సాగు పద్దతి.. నీటి సంరక్షణ.. దిగుబడి అధికం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రైతులకు స్ప్రింక్లర్లను  పంపిణీ

Read More

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఎమ్మెల్యే..రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

అచ్చంపేట, వెలుగు: దళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం

Read More

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

 నారాయణపేట, వెలుగు :   గ్రామ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర

Read More

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం.. సర్కార్ విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత

   ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తన ధ్యేయమని  ప్రభుత్వ విప్, మహ

Read More