మహబూబ్ నగర్

అచ్చంపేట మండలంలో.. డీఎస్పీ కారును ఢీకొట్టిన ట్రాక్టర్

సీఎం బందోబస్తుకు వెళ్తుండగా ఘటన అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ పర్యటన సందర్భంగా బందోబస్తుకు వెళ్తున్న గద్వాల డీఎస్పీ కారును ట

Read More

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని

వనపర్తి టౌన్, వెలుగు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని  సూచించారు. సోమవారం వనపర్తి మండలం రేడియంట్  స్కూల

Read More

ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మండల స్పెషల్  ఆఫీసర్లు ఫోకస్  చేయాలని పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశి

Read More

కొల్లాపూర్లో రోడ్డెక్కిన పత్తి, మొక్కజొన్న రైతులు

ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని హైవేపై రాస్తారోకో కొల్లాపూర్​లో  పీఏసీఎస్​ ఆఫీసర్లపై ఆగ్రహం అలంపూర్/కొల్లాపూర్, వెలుగు: ఎకర

Read More

మార్కెట్ రేటు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి..కొడంగల్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు సమావేశం

కొడంగల్, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి మార్కెట్​ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​ చేశారు. వికారాబాద్​ జిల్లా క

Read More

రాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు: సీఎం రేవంత్రెడ్డి

వాళ్ల నిర్వాకంతో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు రూ.4,600 కోట్లకు చేరింది ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్​ను పూర్తి చేస్తం  కృష్ణా జలాల్లో మన వా

Read More

కొన్ని మండలాలకే వేరుశనగ విత్తనాలు

వనపర్తి జిల్లాలో 3 మండలాల్లో  సీడ్స్​ పంపిణీ చేస్తున్నట్లు ఆఫీసర్ల వెల్లడి వనపర్తి, వెలుగు:నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర

Read More

పదేండ్లు అధికారంలో ఉండి..కేసీఆర్ 10 మీటర్ల టన్నెల్ తవ్వలేదు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి కావాలనే ఎస్ఎల్ బీసీని పూర్తి చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  పదేండ్లలో కనీసం 10 మీటర్ల టన్నెల్ కూడా తవ్వలేదని ఫ

Read More

గద్వాలలో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గద్వాల, వెలుగు: కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్  బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు గద్వాల రూరల్  ఎస్సై శ్రీకాంత్  త

Read More

రూ.2 కోట్లతో మయూరి పార్క్ సుందరీకరణ : పీసీసీఎఫ్ సి.సువర్ణ

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు: నగరంలోని మయూరి పార్క్  అభివృద్ధి, సుందరీకరణకు నగర్​వన్  యోజన కింద మంజూరైన రూ.2 కోట్లతో పనులు జరుగుతున్

Read More

వలస బతుకులపై లోతుగా అధ్యయనం చేయాలి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి

కృష్ణానది చెంతనే ఉన్నా.. పాలమూరు వలసల జిల్లాగా మారడం బాధాకరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ బి.సుదర్శన్​రెడ్డి మరికల్, వెలుగు: దేశం

Read More

అడుగు ముందుకు పడట్లే!..స్లోగా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పనులు

వచ్చే ఏడాది ఓపెన్ చేస్తామన్న హామీ నెరవేరేనా? సివిల్  పనులపై డీపీఆర్ రెడీ చేస్తున్న ఆఫీసర్లు గద్వాల జిల్లాలో ఏటేటా పెరుగుతున్న ఆయిల్ పామ్ స

Read More

మొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,

కందనూలు , వెలుగు : మొంథా తుఫాన్​కారణంగా నష్టపోయిన వివరాలను తెలియజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశ

Read More