మహబూబ్ నగర్

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నర్వ, వెలుగు: లబ్ధిదారులను ప్రోత్సహించి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు.

Read More

ధాన్యం ఆన్లైన్ ఎంట్రీ లేటెందుకు అవుతోంది : కలెక్టర్ ఆదర్శ్ సురభి

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్  టన్నుల వడ్లను కొనుగోలు చేశామని, అందులో 10,682 మెట్రిక్

Read More

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై రైతుల ఆందోళన

మహబూబ్ నగర్ రూరల్/అలంపూర్/గద్వాల, వెలుగు: తెలంగాణ కాటన్  అసోసియేషన్  నిరవధిక బంద్​లో భాగంగా సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా, ఉమ్మడి పాల

Read More

ముగిసిన చిన్నచింతకుంట కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ముక్కర వంశ రాజులు చేయించిన ఆభరణాలు తొలగింపుతో అధికారికంగా ముగిశాయి.

Read More

దొంతికుంట తండాలోని మైనర్లకు వాహనాలిస్తే కేసులు

ఖిల్లాగణపురం, వెలుగు: 18 ఏండ్ల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదవుతాయని డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజిని  హెచ్చరించారు.

Read More

ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో.. పాలమూరు రైల్వే స్టేషన్

అమృత్​ భారత్​ రైల్వే స్టేషన్​ ఆధునీకరణ స్కీమ్​కు ఎంపిక రూ.40 కోట్లతో కొత్త బిల్డింగుల నిర్మాణం ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాలని డెడ్​లైన్​

Read More

మరికల్ మండలంలోని 30 క్వింటాళ్ల పత్తి దగ్ధం

మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస్​కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : కలెక్టర్ మధుసూదన్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అడిషనల్  కలెక్టర్  మధుసూదన్  నాయక్  సూచించారు. ఆదివారం గం

Read More

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి జాతరకు పోటెత్తిన భక్తులు

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి జాతర సందడిగా సాగుతోంది. ఆదివారం కావడంతో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్​నగర్  జిల

Read More

అనాథాశ్రమానికి వెహికల్ అందజేసిన ఎమ్మెల్యే : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద ఉన్న చేయూత అనాథాశ్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మల జ్ఞా

Read More

ఈద్గాన్ పల్లిలో రూ.46 కోట్లతో..అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బాలానగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను డెవలప్​ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి తెలిపారు. రాజాప

Read More

నాగర్కర్నూల్ జిల్లాలో ఒకే వేదికపై ఒక్కటైన 61 జంటలు

అచ్చంపేట, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లాలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట టౌన్ లోని బీకే ఫంక్షన్ హాల్ లో కౌన్సిలర్ గోపిశెట్టి శివ ఆధ్వర్యంలో

Read More

చరిత్ర ఆనవాళ్లు చెరిగిపోతున్నయ్! కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు

నడిగడ్డలో కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు కలెక్టర్  ఆదేశాలు నెలలు గడుస్తున్నా డీపీఆర్

Read More