హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికలు..మంత్రులతో అత్యవసరంగా సీఎం జూమ్ మీటింగ్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 9న 6గంటల 30 నిమిషాల నుంచే మంత్రులతో జూమ్ మీటింగ్ కొనసాగుతోంది
Read Moreగూగుల్లో అంతర్గత తిరుగుబాటు: అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలపై టెక్కీల ఆగ్రహం..
గూగుల్ సంస్థలో మరోసారి అంతర్గత అలజడి మొదలైంది. అమెరికా ప్రభుత్వ విభాగాలైన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్ట
Read Moreమందు తాగుతున్న వ్యక్తిని కొట్టి బంగారు ఆభరణాలు చోరీ
మేడిపల్లి, వెలుగు: ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి మొబైల్, బంగ
Read Moreపర్యావరణాన్ని కాపాడుకోకుంటే ప్రమాదమే..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆమనగల్లు, వెలుగు: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
Read Moreహాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి..ఆర్ కృష్ణయ్య డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే వేలాది మంది విద్యార్థులతో ప్రజా భవన్ ను స్వాధీనం చేసుకుం
Read Moreవైభవంగా శ్యామ్బాబా రథయాత్ర
ఓల్డ్ సిటీ/బషీర్బాగ్, వెలుగు: శ్యామ్ బాబా రథయాత్ర క
Read Moreకొత్తవారం పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు.. హైదరాబాదులో రేట్లు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు భారీగా పెరగనప్పటికీ ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు దీనికి
Read Moreమహిళ సంక్షేమానికి పెద్దపీట: మేయర్
జూబ్లీహిల్స్, వెలుగు: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో రూ.29 లక్షలతో
Read Moreముగిసిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
మాదాపూర్, వెలుగు: మూడు రోజుల పాటు మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఆదివారం ముగిసింది. ఈ మేళాలో ఒడిశా కళలు, హస్తకళలు, హ్
Read Moreవెలమలకు సీఎం సారీ చెప్పాలి : అల్ ఇండియా వెలమ అసోసియేషన్
బషీర్బాగ్&zw
Read Moreసైబర్ క్రైమ్ కేసుల్లో 37 మంది అరెస్ట్
జనవరిలో 26 కీలక కేసులను ఛేదించిన హైదరాబాద్పోలీసులు 65 కోట్లలో రూ.71.91 లక్షలు రీఫండ్ హైదరాబాద్ సిటీ, వెలుగు : హై
Read Moreసాధనబ్రహ్మ.. అచ్యుతానంద బ్రహ్మచారి.. తెలుగు పద్యానికి అక్షర పట్టాభిషేకం
ఎంతో విలువైన సాహితీ సేవ చేస్తూ తెలుగు పద్యానికి అక్షర పట్టాభిషేకం చేసి అనేక పద్య రచనలు చేశారు అచ్యుతానంద బ్రహ్మచారి. పండితుల చేత ప్రశంసలు పొందిన
Read Moreపోలీసు వృత్తి సామాజిక బాధ్యత : సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్
సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ జూబ్లీహిల్స్, వెలుగు: పోలీసు వృత్తి విధి నిర్వహణ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సిటీ కమిషనర్ వీసీ సజ్జన
Read More












