V6 News

హైదరాబాద్

హైదరాబాద్లో పరిస్థితి ఏంటి..? పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా..? లేదా..?

హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్ కొరత స్పష్టంగా కనిపించింది. పానిక్ బయ్యింగ్ కారణం గానే కొరత ఏర్పాటుందని బంక్ న

Read More

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో క్రేన్లు కూలిన ఘటన.. బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్

నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో (ఎన్ సి సి) జరిగిన ఘటన బాధాకరమని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 28) చికిత్

Read More

రైతులకు గుడ్ న్యూస్: యాసంగి పంట.. ప్రతి గింజనూ కొంటాం..

వనపర్తి/రేవల్లి, వెలుగు : యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులు పండించ

Read More

రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు జంప్

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలోని ఆల్విన్ కాలనీ రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పీటా కేసుల్లో పట్టుబడి ఇక్కడ పునరా

Read More

సైకిల్ ట్రాక్పై యువతిని చూస్తూ అసభ్య ప్రవర్తన

మంచిరేవుల వద్ద ఘటన సోషల్​మీడియాలో వీడియో పోస్ట్​ హైదరాబాద్​లో రక్షణ ఏదని ప్రశ్న నార్సింగి, వెలుగు: నార్సింగిలోని మంచిరేవుల సైకిల్​ట్రాక్​వ

Read More

 ఆమనగల్లు మున్సిపాలిటీ .. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

–ఆమనగల్లు, వెలుగు :  ఆమనగల్లు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ముగిసిందని మున్సిపల్ కమిషనర్ శంకర్ వెల్లడించారు. ఈనెల 2

Read More

నయీం అనుచరుడిపై హత్యకు కుట్ర.. భువనగిరిలో ఇద్దరు అరెస్ట్

మల్కాజిగిరి, వెలుగు: గ్యాంగ్​స్టర్ నయీం మాజీ అనుచరుడు పాశం శ్రీనివాస్​పై కుషాయిగూడలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు

Read More

ధైర్యంగా ఓటెయ్యండి .. దీదీ గూండాలకు భయపడొద్దు..

బెంగాలీలకు అమిత్‌‌‌‌‌‌‌‌ షా పిలుపు కోల్‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్&zw

Read More

ఆగ్రో డీలర్ల బంద్.. ఎరువుల ధరలు తగ్గించాలని నిరసన

హైదరాబాద్​, వెలుగు: దేశంలోని ఆగ్రో డీలర్లు సోమవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. ఎరువులపై రవాణా చార్జీలు తగ్గించాలని, ఎటువంటి లింక్ లేకుండా సరఫరా చేయ

Read More

రూ.100 కోట్ల కోసం వాటాలు అమ్మేసిన హైదరాబాద్‌‌‌‌ ప్యారడైజ్ బిర్యానీ

ముంబై: హైదరాబాద్‌‌‌‌కు చెందిన పాపులర్ బిర్యానీ బ్రాండ్‌‌‌‌ ప్యారడైజ్‌‌‌‌ వాటాల అమ్మకంతో దా

Read More

జస్ట్ 30 మినిట్స్ జర్నీ: హుస్నాబాద్ టూ కరీంనగర్..ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం

20కి.మీకు రూ.163.20 కోట్లు  ప్రస్తుతం రూ.77  కోట్లతో ఫేజ్ 2 పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

‘కమలం’ ఇప్పుడు  ..దోపిడీదారుగా మారింది!.. ఆప్ ఎంపీల విలీనంపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కావడాన్ని చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించడంపై సోమవారం కాంగ్రెస్ ఫైర్ అయ్

Read More

ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. లేడీస్ హాస్టల్ సమీపంలో ఘటన

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్​ నోట్​ ఉప్పల్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత

Read More