హైదరాబాద్

‘శతశాతం’తో విద్యలో విప్లవం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా శతశాతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ

Read More

కేంద్రం బిల్లులన్నీ ప్రజా వ్యతిరేకం..దేశ ప్రజలను నియంత్రించడం, శిక్షించడంపైనే ఫోకస్‌‌: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

    సభలో మాట్లాడేందుకు అమిత్‌‌షాకు ఎందుకంత భయం?     జులై 20న జరిగిన ఘటనపై యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్&zwn

Read More

కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లపై సింగరేణి ఫోకస్

రెండు గనులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు గతంలో వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన కేంద్రం పనులు ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టులు ర

Read More

వైభవంగా వరుణయాగం.. కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష

పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వానలు కురవాలని యాగం 108 మంది రుత్వికులతో శాస్త్రోక్తంగా పూజలు పాల్గొన్న మంత్

Read More

టీచర్లు శాస్త్రీయ ఆలోచనలను పెంచాలి : యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

హైదరాబాద్, వెలుగు: నేటి తరం టీచర్లు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తూ, సమాజంలోని మూఢనమ్మకాలను దూరం చేయాల్సిన బాధ్యత ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షు

Read More

లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్‌‌‌‌ గా మీలా మహదేవ్ 

సూర్యాపేట, వెలుగు: లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్‌‌‌‌గా పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ ఎన్నికయ్యారు. సోమవారం లయన్స్

Read More

గోదావరి జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ‘షాడో బాక్సింగ్&

Read More

రెండేండ్లలో అన్ని గ్రామాల్లో భూసర్వే..భూభారతిలో పారదర్శకంగా రికార్డుల ప్రక్షాళన చేశాం :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టేందుకు ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని, రాబోయే రెండ

Read More

యంగ్‌‌ ఇండియా స్కూల్‌‌ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌‌, వెలుగు:పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిర్మిస్తున్న యంగ్‌‌  ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌  స్కూల్&

Read More

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథక

Read More

ప్రజావాణిపై 13న ఎంపీడీఓలకు శిక్షణ...ఆగస్టు 17 నుంచి మండలాల్లో ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం మండలస్థాయికి

Read More

బాడీ బిల్డింగ్ పోటీల నిర్వహణకు సహకరించండి

    కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలు రఘురాం రెడ్డి, వంశీకృష్ణ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: ఖమ్మం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న 17వ &

Read More

నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు.. అపాయింట్మెంట్ అవసరం లేదు.. బాధిత చిన్నారుల పేరెంట్స్కు చెప్పండి !

లండన్ డాక్టర్స్ టీమ్ సహకారంతో ఈ నెల13 నుంచి సర్జరీలు అపాయింట్మెంట్ అవసరం లేకుండా వాక్- ఇన్ పద్ధతిలోనే చికిత్స  చిన్నారుల ఆరోగ్య పరిస్థితి,

Read More