హైదరాబాద్

సికింద్రాబాద్ దాచా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం.. మూడు ఫ్లోర్లకు వ్యాపించిన మంటలు..

సికింద్రాబాద్ లోని దాచా కంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం ( జనవరి 14 ) తెల్లవారుజామున కంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించా

Read More

అమర రాజా కొత్త సీహెచ్ఆర్ఓ శిల్ప

హైదరాబాద్​, వెలుగు: బ్యాటరీలు తయారు చేసే హైదరాబాద్​ సంస్థ అమర రాజా గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్​గా (సీహెచ్ఆర్ఓ)  శిల్పా కాబ్రా మహేశ్వరి

Read More

ట్రేడింగ్ పేరుతో..డైరెక్టర్ తేజ కుమారుడికి ..రూ.72 లక్షల టోకరా పెట్టిన హైదరాబాద్ దంపతులు

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజను ట్రేడింగ్ పేరుతో బోల్తా కొట్టించారు హైదరాబాద్   దంపతులు.లాభాలు వస్తాయని నమ్మించి రూ. 72 లక్షలు నిండా ముంచ

Read More

పునర్విభజనపై పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి

మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం

Read More

ఇరాన్ పై ట్రంప్ టారిఫ్.. మనదేశంపై ప్రభావం తక్కువే

న్యూఢిల్లీ: ఇరాన్‌‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రభావం భారత్‌‌పై ఉండ

Read More

జనవరి 14న మేడారంలో సమ్మక్క, సారలమ్మ గుడిమెలిగే పండుగ.. గుడిని శుద్ది చేసిన పూజారీ కాక వంశీయులు

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు 15 రోజుల ముందు  మేడారంలో సమ్మక్క గుడిని, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిని వనదేవతల పూజారులు గుడి మ

Read More

రికార్డుస్థాయిలో సిప్ పెట్టుబడులు

మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ (సిప్​) పెట్టుబడులు 2025 లో రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాది మొత్తం రూ.3.34 లక్షల కో

Read More

ఇక ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ బ్లూ...హుస్సేన్ సాగర్ లోపల, బయట చెత్త, ప్లాస్టిక్ తొలగింపుపై హెచ్ఎండీఏ ఫోకస్..

శుభ్రం​ చేయడానికి టెండర్లు ఆహ్వానించనున్న హెచ్ఎండీఏ  మూడేండ్లు.. రూ. 7.11 కోట్ల ఖర్చు..  హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి మణిహారంగ

Read More

పల్లెలకు సంక్రాంతి కానుక.. 277 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర సర్కారు పల్లెలకు తీపికబురు అందించింది. అభివృద్ధి పనుల కోసం ఎదురుచూస్తున్న పల్లెలకు ఊరటనిస్తూ.. ఏకంగా రూ

Read More

నీట్ పీజీ కౌన్సెలింగ్ కటాఫ్ మార్కులు తగ్గింపు : కేంద్ర ప్రభుత్వం

    థర్డ్ రౌండ్​లో సీట్లు మిగలొద్దని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ

Read More

జిల్లాలను శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తాం.. గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు

    మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సత్తుపల్లి, వెలుగు: గత పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని, దానిని శాస్త్రీయంగా క్రమబద్ధీక

Read More

డీఈడీ ఫస్టియర్ ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‎కు ఈ నెల 23 వరకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ)  ఫస్టియర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ లో పరీక్షలు జరగ్గా.. మంగళవారం

Read More