హైదరాబాద్
రైతులకు అవగాహన : డప్పు కొట్టి.. పాట పెట్టి.. పంట మార్పిడి మేలు..యూరియా వినియోగంతో జరిగే నష్టాలు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో వ్యవసాయ శాఖ వినూత్న ప్రచారం సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ పంట మార్పిడితో జరిగే మేలు, అధిక యూరియా వినియోగంత
Read Moreనా మీద కక్షతోనే కేసీఆర్ SLBCని పక్కన పడేసిండు ..2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2028 ఆగస్టు నాటికి సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వె
Read Moreఆధ్యాత్మికం: విజయానికి ధైర్యమే ఆయుధం.. కష్టాలను కూడా ఎదురించినప్పుడే వెనక్కు తగ్గుతాయి..!
‘‘ఒకసారి నేను వారణాసిలో ఉన్నప్పుడు, ఒక వైపు పెద్ద నీటి ట్యాంక్, మరో వైపు ఎత్తైన గోడ ఉన్న ప్రదేశం గుండా వెళ్తున్నాను. ఆ ప్రాంతంలో కోతులు ఎక
Read Moreమణుగూరు డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికే కేటాయించాలి.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
బషీర్&
Read Moreపాపికొండల పర్యాటకానికి బ్రేక్ .. శ్రీరాంసాగర్ లోకి భారీగా వరద..మూడు రోజుల్లో 13 టీఎంసీలు..
భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక జారీ జలదిగ్బంధంలో బూర్గంపహాడ్ పొంగుతున్న ప్రాణహిత, వార్ధా పలు గ్రామాల్లో నిలిచిన రాకపోకలు ఇంకా కొనస
Read Moreనల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 251 మంది బాలకార్మికులకు విముక్తి..
నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నెల రోజుల పాటు నిర్వహించిన 12వ విడత ‘ఆపరేషన్ ముస్కాన్-’ ప్రత్యేక డ్రైవ్ లో 251 మంది చిన్నార
Read More5000 మీటర్ల ట్రాక్పై భారత్కి తొలిసారి మెడల్.. గుల్వీర్ సింగ్ సూపర్ షో
Gulveer Singh: గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) అథ్లెటిక్స్ పోటీల్లో భారత స్టార్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ స
Read Moreఆపరేషన్ ముస్కాన్లో 6 వేల 307 మంది చిన్నారుల రెస్క్యూ
హైదరాబాద్, వెలుగు: 'ఆపరేషన్ ముస్కాన్–12'లో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను కాపాడారు. జూలై 1 నుంచి 31 వరకు నెల ర
Read Moreడీఈడీ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాల్సిందే : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను పక్కాగా అమలు చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర
Read Moreఎల్లంపల్లి నీళ్లను కాళేశ్వరం నీళ్లంటూ తప్పుడు ప్రచారం: చొప్పదండి ఎమ్మెల్యే ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోస్తున్న నీటిని కాళేశ్వరం నీళ్లంటూ బీఆర్ఎస్నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చొప్పదం
Read Moreకార్లను ఎగబడి కొంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్.. ఒక్క జులైలోనే దాదాపు 5 లక్షల కార్ల సేల్స్ !
33 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు 1,96,203 యూనిట్లను అమ్మిన మారుతి న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు గత నెల 33 శాతం పెరిగి 4.70 లక్షల య
Read Moreచందానగర్ లో జ్యువెలరీ షాప్లో చోరీ.. 7 తులాల బంగారం, 4 కిలోల వెండి అపహరణ...
చందానగర్, వెలుగు: చందానగర్లోని జాతీయ రహదారి పక్కన ఉన్న
Read Moreఆగస్టు 15 వరకు ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల15 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీ
Read More












