హైదరాబాద్

ఎల్‌‌‌‌ఐజీ ఫ్లాట్ల అప్లికేషన్లకు అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఒకే..ప్రకటించిన హౌసింగ్‌‌‌‌ బోర్డు

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో   నిర్మించనున్న ఎల్‌‌‌‌ఐజీ టవర్స్‌‌‌‌కు అప్లై చేసుకునేవారికి  ప్రభ

Read More

డిగ్రీ దోస్త్ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో ..53,967 మందికి సీట్లు క్రేజ్ తగ్గని బీకామ్.. 

రెండో స్థానంలో ఫిజికల్ సైన్స్ మొత్తంగా డిగ్రీలో 1,73,120 మందికి సీట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వ

Read More

2034 దాకా నేనే సీఎం...విద్యాశాఖ నా వద్దే ఉంటుంది: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

    నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు దీక్ష బూనాలె      విద్యార్థుల సమస్యలపై టీచర్ల సంఘాలు కొట్లాడాలి   &

Read More

ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్

ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్​ అప్రూవల్​ లేకుండానే ఏకపక్ష నిర్ణయం దీనివల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 600 కోట్ల ఆర్థిక భారం ఆయన నమ్మకద్రోహం వల

Read More

తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ప్రాణం..ఎడతెరిపి లేని వానలతో రైతులకు ఊరట

    రాష్ట్ర వ్యాప్తంగా 82.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు     వారంలోనే 20 లక్షల ఎకరాలు పెరిగిన సాగు విస్తీర్ణం   

Read More

భారీ వర్షాలపై హై అలర్ట్!.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన

    అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ సిబ్బందికి పొంగులేటి ఆదేశాలు     అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయ

Read More

ఎల్లంపల్లి ఫుల్ 30 గేట్లు ఓపెన్..క్యాచ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏరియా నుంచి 4.65 లక్షల క్యూసెక్కులు

వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు విడుదల     కడెంకూ 1.10 లక్షల క్యూసెక్కులు.. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌&z

Read More

E20 పెట్రోల్‌తో మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు.. కానీ ఇంజిన్ ఫెయిల్యూర్లు లేవు: పార్లమెంటులో నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్ వలన మైలేజీ తగ్గుతుందని ఎట్టకేలకు కేంద్ర రావాణా మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. గురువారం (జులై 30) పార్లమెంటులో  20 శాతం ఎథనాల్ బ్

Read More

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

ఆషాఢ  బోనాల జాతర పురస్కరించుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వ

Read More

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

 యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బుధవారం (జులై 29) లోక్ సభలో ఆమోదం లభించడంతో.. గురువారం (జులై 30) రాజ్యసభలో ప్రవేశ పెట్టారు

Read More

ORR టోల్ ప్లాజా  దగ్గర మద్యం మత్తులో  రెచ్చిపోయిన  యువకులు.. టోల్  సిబ్బందిపై దాడి

టోల్ ఫీజు చెల్లించాలన్నందుకు  ఇద్దరి మధ్య వాగ్వివాదం  చివరకు సిబ్బందిపై దాడికి దారి తీసింది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు టోల్ సిబ్బం

Read More

కన్న కూతురిపై ఏడాదిగా  అఘాయిత్యం.. వికారాబాద్ లో తండ్రిపై పోక్సో కేసు నమోదు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే... కీచకుడిగా మారి ఆమె జీవితాన్ని నాశ

Read More

ఆందోళన కారులపై కేసులు కొట్టేస్తాం.. కానీ వాళ్లను మాత్రం వదలం: ఢిల్లీ ప్రభుత్వం..

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నిరసన కారులపై కేసుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యార్థులపై కేసుల పేరుతో వేధిస్తే మరోసార

Read More