హైదరాబాద్

వరుస సెలవులతో ఊరి బాట.. విజయవాడ హైవేపై ఫుల్ ట్రాఫిక్

క్రిస్మస్​తో పాటు వీకెండ్.. వరుస సెలవులతో నగరవాసులు ఊర్లకు బయలుదేరడంతో విజయవాడ నేషనల్​హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​ఏర్పడింది. హయత్ నగర్ నుంచి ఓ

Read More

భారత ఉన్నత విద్యకు ‘త్రీ ఇన్ వన్’ నియంత్రణ

భారతదేశ ఉన్నత విద్యావ్యవస్థ సుమారు 1,100 విశ్వవిద్యాలయాలు, దాదాపు 45,000  కళాశాలలతో  విశాలమైనది.  కానీ, దాని నియంత్రణ పర్యవేక్షణ చాలాకా

Read More

డయాబెటిస్ పై నివేదిక, పరిష్కారాలు...క్వాలిటీ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రపంచ మధుమేహ రాజధాని (డయాబెటిస్‌‌‌‌ క్యాపిటల్ ఆఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌)‌‌‌‌

Read More

Gold & Silver: న్యూ ఇయర్ ముందు గోల్డ్, సిల్వర్ నాన్ స్టాప్ ర్యాలీ.. వెండి ఏంటి బాసు ఇలా పెరుగుతోంది..?

మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో డిసెంబర్ నెల బంగారం, వెండి ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది. కానీ ఆభరణాలు కొనుక్కోవాలన

Read More

H-1B రూల్స్ ఎఫెక్ట్: ఇండియాలో 32వేల మందిని రిక్రూట్ చేసుకున్న యూఎస్ టెక్ కంపెనీలు

అమెరికా H-1B వీసాల రూల్స్ కఠినతరం చేయటంతో.. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల చూపు భారత్ వైపు మళ్లింది. 2025లో మెటా, ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్

Read More

రాష్ట్రంలో 14 అర్బన్ పార్కులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    నగర్ వన్ యోజన కింద రూ.28 కోట్లు కేటాయింపు      14 మున్సిపాలిటీల్లో నిర్మాణానికి అటవీ శాఖ ఏర్పాట్లు  హ

Read More

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు..పరారీలో ప్రముఖ హీరోయిన్ సోదరుడు

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది.  హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా టాలీవుడ్ కు లింక్ ఉండటం గమనార్హం.  హైదరాబాద్ మాసబ్ ట్యాం

Read More

31న గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె..టీజీపీడబ్ల్యూయూ, ఐఎఫ్ఏటీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ య

Read More

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..న్యూ ఇయర్ వేళ ..ఎంఎంటీఎస్ సర్వీసులు సమయం పొడిగింపు

    అర్ధరాత్రి 3 గంటల వరకు రైళ్లు హైదరాబాద్​ సిటీ, వెలుగు : కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని అర్ధరాత్రి వేళ ఇంటికి ఎలా వెళ్లాల

Read More

తెలంగాణలో ‘నోటి గబ్బు మాటలు’! : కేంద్రమంత్రి బండి సంజయ్

    అభివృద్ధి ముచ్చటే లేదు..అంతా బూతుల పంచాయితే: కేంద్రమంత్రి బండి సంజయ్      రేవంత్, కేసీఆర్.. దొందూ దొందేనని పైర్

Read More

స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులు.. పంచాయతీలకే కేటాయించాలి

ప్రతి పంచాయతీకి రూ.25 లక్షలు ఇవ్వాలి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించాలని, గ్రామాలకు దక్క

Read More

ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

సూర్యాపేట, వెలుగు : ఏపీలోని గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కారును, ప్రైవేట్‌‌ బస్సు ఢీకొట్టడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గుర

Read More

ఆరావళి అరణ్య రోదన.. వికసిత భారతం అంటే ప్రకృతి వినాశనమా?

భారతదేశం తన స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి అంటే 2047 నాటికి 'వికసిత్ భారతం' కావాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పారిశ్రామి

Read More