హైదరాబాద్
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ సత్తా..ఆలిండియా 10వ ర్యాంకు కైవసం
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తమ స్టూడెంట్లు మరోసారి సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి. సింధూర, పి. శరణి, రమా నా
Read Moreజేఈఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ స్టూడెంట్ల హవా
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక
Read Moreనెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఎ
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో మూడు రోజులుగా 13 గ్రామాలకు నీళ్లు బంద్
చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, అమ్మాపూర్, కురుమూర్తి, గూడురు, తిర్మలాపూర్, అప్పంపల్లి, దాసర్పల్లి, ముచ్చిం
Read Moreపొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 సైంటిస్ట్ పోస్టులు..టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2 ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫ
Read Moreజీవన్ రెడ్డితో బీఆర్ఎస్ చీలిపోతున్నది: అద్దంకి
హైదరాబాద్, వెలుగు: జీవన రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ
Read Moreరేవంత్, కేసీఆర్ తోడు దొంగలు..కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నేతల వసూళ్లు: ఎన్వీ సుభాష్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పొలిటికల్ టూరిజం నడుపుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతి
Read Moreఏప్రిల్ 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం..
ఏప్రిల్ 30 కల్లా మెట్రో పూర్తిగా ప్రభుత్వపరం హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సె
Read Moreఅధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తం: కేసీఆర్
మీరు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ కాంగ్రెస్ పాలనంతా స్కామ్లు, కబ్జాలే.. ప్రాజెక్టు
Read Moreఎస్సీ గురుకులాల్లో ఆన్ డ్యూటీ దందా.. ఒక్క ఉద్యోగానికి ఇద్దరికి జీతాలు..
ఓడీ పేరుతో 70 మంది లెక్చరర్లు, టీచర్లు హెడ్&z
Read Moreతెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం.. కేకే కమిటీ
సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సోమవారం కేకే ఇంట్లో మొదటిసారి సమావేశం 3 కేటగిరీల్లో ఉద్యమకారు
Read Moreపంచాయతీ నిధులకు కొత్త రూల్స్!..పారిశుధ్యం, నీటి సరఫరాకే 50 శాతం నిధులు కేటాయింపు
స్కూళ్లు, అంగన్వాడీల్లో వసతులపై ఫోకస్ పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అందే 15వ ఆ
Read Moreఏఐపై పట్టు సాధిస్తేనే భవిష్యత్..సోషల్ మీడియాను పక్కనబెట్టి లక్ష్యం వైపు సాగాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరని సీబీఐ మాజీ జేడీ వీవీ ల
Read More













