హైదరాబాద్

రేవంత్ బ్రదర్స్ పార్టీగా కాంగ్రెస్.. ఫ్యామిలీ పార్టీగా బీఆర్ఎస్ : రాంచందర్ రావు

బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి వందేమాతరాన్ని సోనియా, రాహుల్ అవమానించారని ఫైర్​  బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హైదరాబ

Read More

ఉమ్మడి చెక్ పవర్ రద్దు చేయాలి..సీఎంకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం లేఖ

సర్పంచుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలి సర్పంచులకు రూ.25 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని  గ్రామ పం

Read More

బీఆర్ఎస్ ధర్నాలను ప్రజలు విశ్వసించరు.. తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో తిప్పి కొట్టాలి: మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు: బీఆర్ఎస్  ధర్నాలను ప్రజలు విశ్వసించరని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు. మండల కే

Read More

సర్ ప్రక్రియ.. తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగింపు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 43 లక్షలకు పైగా తగ్గిన ఓట్లు..  అత్యల్ప తగ్గింపు నమోదైన నియోజకవర్గంగా ఆలేరు హైదరాబాద్, వెలుగు: రా

Read More

సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లి ట్రంక్‌‌ భూసేకరణకు రూ.45 కోట్లు రిలీజ్

ఖమ్మం, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌‌ మూడో పంప్‌‌ హౌస్‌‌ నుంచి నాలుగో పంప్‌‌ హౌస్‌

Read More

మంగళవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు కేజీ ఎంత ఉందంటే?

బంగారం ధరలు రోజురోజుకూ ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నప్పటికీ శుభకార్యాలకు షాపింగ్ చేసేవాళ్లలో మాత్రం ఆందోళన కొనసాగు

Read More

కేబీఆర్ చుట్టూ వన్ వే: ట్రాఫిక్ ప్లాన్ ను ప్రతి ఒక్కరు ఫాలో కావాలి: సజ్జనార్

హైదరాబాద్ లో హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నా

Read More

నల్సార్ ఆహ్వానాన్ని అంగీకరించలే..సీజేఐ జస్టిస్ సూర్య కాంత్

  న్యూఢిల్లీ: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని తాను ఎప్ప

Read More

పూర్తిస్థాయిలో ఎన్‌‌‌‌టీఏ ప్రక్షాళన..భద్రతా మార్పులు చేపట్టాలని ఆదేశం

ఎన్‌‌‌‌టీఏ డైరెక్టర్​ జనరల్​తో విద్యాశాఖ మంత్రి జోషి సమీక్ష  న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌‌&zwn

Read More

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 24 మందికి గాయాలు ..జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రమాదం

మల్యాల/జగిత్యాల టౌన్, వెలుగు : ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట

Read More

కీవ్: మిట్టల్ ఫ్యాక్టరీపై రష్యా మిసైల్దాడి.. ఇద్దరు ఉద్యోగులు మృతి, 14 మందికి గాయాలు

కీవ్: భారత సంతతి  బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌‌‌‌కు ఉక్రెయిన్‌‌‌‌లో ఉన్న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్&z

Read More

ఆ పేజీలో ఏముందిరా..ఒక్కరోజే 1.6 లక్షల మంది ఫాలోవర్లు..అంతలోనే మాయమైన ‘దిమాకీ నక్సల్ పార్టీ’ ఇన్‌‌స్టా పేజ్

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాలో రాత్రికి రాత్రే సంచలనం సృష్టించిన ‘దిమాగి నక్సల్ పార్టీ’ అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రో

Read More

అవినీతి, కుంభకోణాలు : తప్పులు దిద్దుకోకుంటే దీక్ష చేస్తా..కేంద్రానికి బాబా రాందేవ్ హెచ్చరిక

డెహ్రాడూన్: విద్యారంగం, ఉద్యోగ నియామక పరీక్షల్లో అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని.. ఈ సమస్యలను పరిష్కరించకపోతే తాను మళ్లీ నిరసన చేపడతానని యోగా గురువ

Read More