హైదరాబాద్
ఏఐతో వృద్ధి పెరిగినా.. జాబ్స్ పోతాయి: హెచ్చరించిన ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జీవా
న్యూఢిల్లీ: ఏఐతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ 0.8 శాతం వృద్ధి చెందే అవకాశముందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండీ క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డా
Read Moreఎఫ్టీఏలతో ఎకానమీకి మేలు: పెట్టుబడులు పెరిగాయన్న ఆర్బీఐ
ముంబై: ఈయూ, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రాబోయే ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆర్బీఐ ఫిబ్
Read Moreఆ ముగ్గురి కోసం మా పొట్ట కొట్టొద్దు... జీహెచ్ఎంసీ దగ్గర టోమో ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ఆ మూడు పెద్ద యాడ్
Read Moreస్టూడెంట్లు జాబ్ క్రియేటర్లుగా మారాలి.. ఏఐ, క్వాంటం టెక్నాలజీదే ఫ్యూచర్: జయేశ్ రంజన్
సమాజానికి పనికొచ్చేలా వర్సిటీల్లో రీసెర్చ్ ఉండాలి టెక్నాలజీని వాడుకోకుంటే వెనుకబడిపోతమని కామెంట్ ఓయూలో ముగిసిన సెంట్రల్ జోన్ వీసీల కాన్ఫరెన్స్
Read Moreకృష్ణా, గోదావరి నీటి వాటాలు కాపాడటంలో కాంగ్రెస్ ఫెయిల్ : ఎమ్మెల్యే హరీశ్ రావు
నీళ్లన్నీ కిందికి వదిలి.. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇస్తుండు: హరీశ్ రావు పార్టీ నేతలతో కలిసి దేవాదుల దేవన్నపేట పంప్ హౌజ్ పరిశీలన మూడు మోటార
Read Moreస్టేట్ లెవెల్ సీఎం కప్ పోటీలు షురూ
హైదరాబాద్: సీఎం కప్–2026 పోటీలను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్
Read Moreపామునూరు గుట్టల్లో పేలిన మందుపాతర..39వ బెటాలియన్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
ఆపరేషన్ కర్రెగుట్ట కూంబింగ్ సందర్భంగా ఘటన ములుగు, వెంకటాపురం, వెలుగు: మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ‘కర్రె
Read Moreసుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు పంచాయతీరాజ్లో ప్రమోషన్లు
27 మందికి జడ్పీ సీఈఓలుగా.. 55 మందికి డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎప్పుడెప్పుడా
Read Moreఎగుమతిదారులకు ఈజీగా లోన్లు.. ఈ-కామర్స్ కంపెనీలకూ రుణాలు
ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీకే అప్పులు సర్టిఫికేషన్ అవసరాల కోసం ట్రేస్ పథకం ఏడు నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎగుమతులను ప్రోత్సహిం
Read Moreఆర్ఎస్పీ.. అప్పుడట్ల.. ఇప్పుడిట్లా !
నాడు కేసీఆర్ను తిట్టి.. ఇప్పుడు జై కొట్టి.. అప్పుడు వీ6 సూపర్ అన్నవ్.. ఇప్పుడు ఆ చానల్ చూడొద్దంటున్నవ్.. నీకు
Read Moreఉదయం 6 గంటలకే పారిశుధ్య హాజరు.. గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు: సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్ సృజన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.&nb
Read Moreరాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చిన్నారెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కోరారు. ఈ
Read Moreఏఐలోకి రూ.22.75 లక్షల కోట్ల పెట్టుబడులు: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: ఇండియాలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసేందుకు, 250 బిలియన్ డాలర
Read More












