హైదరాబాద్
డిసెంబర్ 22న సర్పంచ్ల ప్రమాణం, వార్డు సభ్యులు కూడా..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు ముహూర్తం ఖరా
Read Moreకాకా స్మారక క్రికెట్ టోర్నీ..అంతర్ జిల్లా టీంలు ఎంపిక
చిట్యాల, వెలుగు: హెచ్ సీఏ, నల్గొండ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో కాక స్మారక టీ20 క్రికెట్ టోర్నీ ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. నల్గొండ పట్టణ
Read Moreపసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఈ బాధ్యతనుపసుపు బోర్డు తీసుకోవాలి టర్మరిక్ వాల్యూ చైన్ సమిట్–2025లో మంత్రి తుమ్మల హైదరాబాద్, వెలుగు: దేశీయ పసుపును ప్రపంచ మార్కె
Read Moreఓటుకోసం.. గుజరాత్ నుంచి నర్సంపేటకు ఒకరు..యూరప్ నుంచి బండి వెలికిచర్ల గ్రామానికి మరొకరు
నర్సంపేట, వెలుగు: మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువకుడు.. సద్వినియోగం చేసుకునేందుకు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండల
Read Moreఏప్రిల్లోనే మార్కెట్లోకి ఇంటర్ బుక్స్..కాలేజీలు రీఓపెన్ రోజే స్టూడెంట్లకు పుస్తకాలు
జాతీయ ఎంట్రెన్స్లకు అనుగుణంగా సి
Read Moreడిసెంబర్20న కిడ్స్ బిజినెస్ కార్నివాల్
హైదరాబాద్, వెలుగు: చిన్నారులకు అవసరమైన ప్రొడక్టులను ప్రదర్శించడానికి, అమ్మడానికి హైదరాబాద్లోని హైటెక్స
Read Moreమళ్లీ పాత మోడల్లోనే స్కూల్ యూనిఫామ్ : ఎడ్యుకేషన్ ఆఫీసర్లు
ఈ ఏడాదే డిజైన్ మార్చిన విద్యాశాఖ ఆఫీసర్లు జనవరి నెలాఖరుకల్లా మండలాలకు క్లాత్ హైదరాబాద్, వెలుగు:
Read Moreహైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పర్యటన
హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు 19న రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో ప్రసంగం 20న శాం
Read Moreపల్లెలు మరోసారి హస్తానికే పట్టం కట్టాయి : మహేశ్ కుమార్ గౌడ్
మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు: మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధి
Read Moreపురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నరు
కొన్ని రంగాల్లో మహిళలే ముందున్నరు: మీనాక్షి నటరాజన్ ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి వి
Read Moreఓటు వేసేందుకు 148 కిలోమీటర్లు సైకిల్పై.. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మనూర్ కు రిటైర్డ్ సోల్జర్
సంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ మాజీ సైనికుడు 148 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలకేంద్రంలో బుధవారం మ
Read Moreఎస్టీ గురుకులాల్లోనూ ‘ఈట్ రైట్’
ఫుడ్ పాయిజన్కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు 3 నెలలుగా 300 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్న హెల్త్ ఆఫీసర్లు ఫుడ్పై అవగాహన కోసం ప్రతి
Read Moreప్రజాస్వామ్యం ఖూనీ.. సుప్రీంకోర్టు, రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు: కేటీఆర్
స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ: హరీశ్ రావు ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యా
Read More












