హైదరాబాద్

మంగళవారం దిగొచ్చిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల రేట్లివే..

అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత భారీగా పెరిగిన బంగారం రేట్లు ఇవాళ కొంత చల్లబడ్డాయి. ఇదే క్రమంలో వెండి రేట్లలో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా మారిం

Read More

మణికొండలో క్షుద్రపూజల కలకలం.. కళ్లల్లో కారం చల్లుకుని కొట్టుకున్న మహిళలు

హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏకంగా కంట్లో కారం చల్లుకుని కొట్టుకునే వరకు వచ్చింది. మణికొండ శివాజీ నగర్‌లో జూన్ 16 (మంగళవారం) వెలుగు చూ

Read More

మూసీ, ఓఆర్ఆర్ మధ్యలో బ్రిడ్జికి భూసేకరణ అవసరం లేదు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసీ కారిడార్ ​ప్రాజెక్టులో మూసీపై మేజర్ బ్రిడ్జికి మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి  భూసేకరణకు ప్రభుత్వం మినహాయింపు ఇ

Read More

తెలంగాణవారికే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి..హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను తెలంగాణవారితోనే భర్తీ చేయాలని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. ఈ పోస్టులకు తెలం

Read More

ఫీజుల దోపిడీ అరికట్టాలి..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్

Read More

మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కలిసిన ట్రాన్స్జెండర్లు

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్​జెండర్లు సోమవారం బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. ఇ

Read More

కంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి

సైఫాబాద్/పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో గల సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్

Read More

వర్షాకాలంలో రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: భారీ వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మ

Read More

గల్ఫ్లో ఇద్దరు తెలంగాణ కార్మికులు మృతి.. డెడ్‌‌‌‌బాడీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: బతుకుదెరువు  కోసం మస్కట్‌‌‌‌ కు వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా

Read More

ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్

   మంత్రి పొన్నం ప్రభాకర్​     లోక్ భవన్ ప్రభుత్వ హైస్కూల్‌‌‌‌లో  బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం&

Read More

మెదక్ జిల్లాలో ఇద్దరు శిశువుల విక్రయం..ఐసీడీఎస్ అధికారుల విచారణ

వెల్దుర్తి, కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ పరిధిలో ఇద్దరు శిశువుల విక్రయాలు జరిగినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.

Read More

హైదరాబాద్ లో వేలాడుతున్న యమపాశాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో విద్యుత్​ శాఖ నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలు పడిన సమయాల్లో ఈదురుగాలులకు ఎక్కడి నుంచి ఏ వైరు

Read More

బీఎన్ రెడ్డి నగర్ లో 116 ఎకరాల్లో పార్క్

    18న వన మహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తరు     పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కి గౌడ్ మీర్​పేట్, వెలుగు: బీఎన్

Read More