హైదరాబాద్

వైద్య సేవల్లో గ్యాప్ రావద్దు ..నల్గొండ జీఎంసీలో ఉన్నతాధికారుల కీలక సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి గ్యాప్ రావొద్దని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్య ఉన్నతాధికారులు సూచిం

Read More

బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని  అమలుపరచాలి

హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన

Read More

మున్సి పాలిటీలకు రెండేండ్లలో 17 వేల కోట్లు

    వివిధ దశల్లో అభివృద్ధి పనులు     హైదరాబాద్ తరహాలో సౌలతులు       పట్టణాల రూపురేఖలు మార్చేలా ప్ర

Read More

RBI Repo Rate: హోం లోన్, పర్సనల్ లోన్, ఆటో అప్పులపై వడ్డీ రేట్లు మారలేదు

Repo Rate Unchanged: ఫిబ్రవరి 6, 2026న వెలువడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు కాస్త నిరాశనే మిగిల్చింది. వడ్డీ రే

Read More

బడ్జెట్లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలి : బీసీ నేతలు

ముషీరాబాద్, వెలుగు: బడ్జెట్​లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్​లో 14 బీసీ సంఘాల ముఖ్య

Read More

సైబర్ అటాక్ ను టెక్నాలజీతోనే ఎదుర్కొందాం

ప్రభుత్వ పాలన, ప్రజా సేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు: సీఎస్​ ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ సైబర్ సేఫ్టీ తప్పనిసరి సైబర్ సెక్యూరిటీ, ఇన్నోవేషన్స్&z

Read More

హోలీ సందర్భంగా 160 స్పెషల్ ట్రైన్స్ : దక్షిణ మధ్య రైల్వే

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటన  హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యవంతంగా ప్ర

Read More

ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ దోపిడీ..    కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

రామాయంపేట/సిద్దిపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని కేంద్ర బొగ్గు గనుల

Read More

లేడీ అడ్వకేట్ హత్య కేసులో నలుగురు అరెస్ట్... అన్నతోపాటు ముగ్గురి ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

చేవెళ్ల, వెలుగు: లేడీ అడ్వకేట్​ స్వప్న హత్య కేసులో సొంత అన్న సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని తేల్చారు. గురు

Read More

తెలంగాణ జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై చర్చ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రం

Read More

మేడారం జాతరపై కేంద్రం చిన్నచూపు..మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: ప్రపంచ గుర్తింపు పొందిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గ

Read More

మేడారంలో తగ్గని రద్దీ.. తల్లుల దర్శనానికి వచ్చిన  వేలాది మంది భక్తులు

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసినప్పటికీ గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. తల్లుల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు

Read More

గురుకుల డిగ్రీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించండి : టీఎస్డీసీఈఏ

    ప్రభుత్వానికి టీఎస్డీసీఈఏ విజ్ఞప్తి  హైదరాబాద్, వెలుగు: గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించాలని టీఎస్డీ

Read More