హైదరాబాద్
కుల్సుంపుర సీఐ సస్పెన్షన్..ఓ కేసులో నిందితుల పేర్లు మార్పు
ఓల్డ్సిటీ, వెలుగు: కుల్సుంపుర సీఐ సునీల్ పై సస్పెన్షన్వేటుపడింది. ఓ కేసులో నిందితుల పేర్లు మార్చి వారికి ఫేవర్ చేశారని ఆరోపణలు రావడంతో సీపీ సజ్జనార
Read Moreడిసెంబరులో UPI రికార్డుల మోత: వరుసగా 6 రోజులు 70 కోట్లకుపైగా ట్రాన్సాక్షన్స్..
దేశంలో చెల్లింపుల రూపురేఖలను పూర్తిగా మార్చేసింది యూపీఐ పేమెంట్స్ వ్యవస్థ. ఇంటర్నెట్ సేవల లభ్యత మారుమూల గ్రామాలకు కూడా చేరువ కావటంతో.. కోట్ల మంది భారత
Read Moreసాయి ఈశ్వర్ చారి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి
ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో జాప్యం వల్లే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నాడని డెవలప్మెంట్సొసైటీ ఫర్ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభన
Read Moreమహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..ఉమెన్స్ బిజినెస్మేళా ప్రారంభం
పద్మారావునగర్,వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్సూచించారు. ఆదివారం తిరుమలగిరిలోని బంజారా నగర్ పార్క్ లో ఏర్ప
Read Moreతుపాకీతో కాల్చి.. కత్తులతో పొడిచి.. హైదరాబాద్లో రియల్టర్ హత్య
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్లో దారుణ హత్య జరిగింది. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియల్టర్ వెంకట రత్నంను
Read Moreఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం..ఎమ్మెల్యే శ్రీగణేశ్కు మాల ప్రతినిధుల వినతి
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలు, ఉపకులాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. వర్గీకరణ చట్టంల
Read Moreపత్రికా రంగాన్ని రాజ్యాంగంలో బంధించకుండా అంబేద్కర్ అడ్డుకున్నరు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి బషీర్బాగ్, వెలుగు: పత్రికా రంగాన్ని రాజ్యాంగంలో బంధించకుండా అంబేద్కర్అడ్డుకు
Read Moreకాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. ఏమైందంటే..?
హైదరాబాద్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహాలం నెలకొంది. 2025, డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం
Read Moreరికవరీ చేసిన ఫోన్ నుకొట్టేసిన కానిస్టేబుల్..నిందితుడు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: పోలీసులు ఓ దొంగ వద్ద నుంచి రికవరీ చేసిన ఫోన్ను ఠాణా నుంచి ఓ కానిస్టేబుల్కొట్టేశాడు. నిందితుడిని అరెస్ట్చేసినట్లు డీసీపీ చంద్రమ
Read Moreఓట్ చోరీపై కాంగ్రెస్ సిగ్నేచర్ క్యాంపెనింగ్ : ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్
బషీర్బాగ్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు, ఖైరతాబ
Read Moreవిజయ్ దివస్ను పండుగలా జరపాలి : కేటీఆర్
నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే కార్యక్రమాలు చేయాలి: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక మలుపు డిసెంబర్ 9
Read Moreఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బుద్ధవనం : మంత్రి జూపల్లి కృష్ణారావు
బౌద్ధ దేశాల రాయబారులతో మంత్రి జూపల్లి మీటింగ్ హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్లో నిర్మిస్తున్న బ
Read Moreకుత్బుల్లాపూర్ లో ర్యాపిడో బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. స్పాట్ లోనే ఇద్దరు మృతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 8 ఉదయం 7 గంటల సమయంలో ముందు వెళ్తోన్న ర్యాపిడో బైకును
Read More













