హైదరాబాద్

తుంగతుర్తి పంచాయితీపై పీసీసీకి రిపోర్ట్

మహేశ్ గౌడ్‌‌కు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి మూడు మండలాల్లో పార్టీ రూల్స్‌‌కు విరుద్ధంగా అధ్యక్షుల నియామకాలు జరిగాయని వెల

Read More

రాత్రికి రాత్రే ఏం మారింది : రూ.5 వేలు పెరిగిన వెండి.. బంగారం ధర కూడా..!

నిన్న మెున్నటి వరకూ కూల్ మోడ్ లో ఉన్న బంగారం, వెండి ఒక్కసారిగా మళ్లీ పెరగటం స్టార్ట్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లు మళ్లీ హీటెక్కిపోత

Read More

మ్యూల్ అకౌంట్లపై ఎస్ఓపీ రూపొందించాలి..ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: సైబర్ నేరాలను ఎదుర్కొనే యంత్రాంగానికి విస్తృతమైన స్వీకరణ, వేగవంతమైన అమలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. సైబర్ మోసాలకు

Read More

బలమైన గాలులతోనే భారీ వృక్షాలు నేలకూలినయ్.. ములుగు జిల్లా ఫారెస్ట్ ఏరియాలో ఘటన

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం నేలకొరిగిన వృక్షాలను మంగళవారం చీఫ్  కన్జర్వేటర్  ఆఫ్ &

Read More

రైతులకు సూచన : నేల, వాతావరణానికి అనుకూలమైన పంటలే పండించాలి .. జనగామలో పీఎం డీడీకేవై రివ్యూ

    కేంద్ర ఆర్ధిక శాఖ జాయింట్​ సెక్రెటరీ బల్​దేవ్​ పురుషార్థ జనగామ, వెలుగు: నేల, వాతావరణం, మార్కెట్  డిమాండ్‌‌కు అనుగ

Read More

మా బిడ్డలను తిరిగి ఇయ్యండి..చెరువులో మునిగి చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన బంధువులతో కలిసి రాస్తారోకో

న్యాయం చేస్తామని మంత్రి అడ్లూరి హామీ జగిత్యాల టౌన్, వెలుగు: తమ పిల్లలను తిరిగి ఇవ్వాలని చెరువులో మునిగి చనిపోయిన ఇద్దరు స్టూడెంట్ల తల్లిదండ్రు

Read More

కిన్నెరసాని గేట్ల లీకేజీపై సీడీఎస్ఈ టీమ్ ఆరా..ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన

పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టును సీడీఎస్ఈ(ప్రాజెక్టుల భద్రత స్థిరత్వ సమర్థత పరిశీలన) బృందం మంగళవ

Read More

రైతులకు గుడ్ న్యూస్.. మిడ్ మానేరుకు జలకళ.. కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ లకు ఫుల్ వాటర్

మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్  మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గాయత్రి ప

Read More

రూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌ , విశాఖపట్నం లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్

Read More

వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం..పాకాల సరస్సుకు తరలింపు

మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో మొసలి కలకలం రేపింది. ఎక్కడినుంచి వచ్చిందోగానీ వ్యవసాయబావిలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు ఒక్కసారిగా షాక్ కు గురయ్యా

Read More

ఇక మండల స్థాయిలోనూ ప్రజావాణి..ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీసుల్లో ఫిర్యాదుల స్వీకరణ

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజావాణి’ కార్యక్

Read More

ఆర్థిక నేరస్తులకు ఏ దేశం అడ్డాగా మారొద్దు..బ్రిక్స్ సదస్సులో డీవోపీటీ కార్యదర్శి రచనా షా

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక నేరాలకు పాల్పడి.. విదేశాలకు పారిపోయే ఆర్థిక నేరస్తులకు ఏ దేశం కూడా సురక్షితమైన ఆశ్రయంగా మారకూడదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శా

Read More

గొల్లల వల్ల కురుమలకు నష్టం.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

 కురుమ యువ చైతన్య వేదిక   అధ్యక్షుడు వెంకటేశ్ పంజాగుట్ట, వెలుగు: గొల్లలతో సంబంధం లేకుండా ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,

Read More