హైదరాబాద్
పేరు మార్చి బనకచర్ల కడుతున్నరు.. ఏపీలో ఆ ప్రాజెక్టును ఆపండి.. జీఆర్ఎంబీకి ఈఎన్సీ లేఖ
ఈ విషయంలో గోదావరి బోర్డు చోద్యం చూస్తున్నదని ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: బనకచర్ల పేరును మార్చి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కడ
Read Moreమీరే భూస్థాపితం అయితరు : రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
బీజేపీని బొందవెట్టుడు ఎవరి తరం కాదు: రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫ్యూచర్ సిటీ కడతమని ఎవరిని అడిగిర్రు.. కేంద్రం డబ్బులు ఎట్ల ఇస్తదని ప్రశ్న
Read Moreతెలంగాణ ఇక.. డిఫెన్స్ హబ్..రాష్ట్రంలో డ్రోన్ తయారీ, టెస్టింగ్ కారిడార్కు ప్రణాళికలు: శ్రీధర్ బాబు
రూ.850 కోట్లతో మహేశ్వరంలో జేఎస్ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ భూమి పూజలో పాల్గొన్న మంత్రి ఏటా 300 వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. 300 మందికి ఉద్యోగాలు &nbs
Read Moreపంచాయతీ బరిలో యువతరం.. నామినేషన్లు వేసినోళ్లలో 73 శాతం 30 నుంచి 44 ఏండ్లలోపువాళ్లే !
సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యుల్లో 78% యువతే మొదటి, రెండో విడత నామినేషన్లలో ఇదే ట్రెండ్ హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు పల్లె
Read Moreడీసీసీలు మూడు నెలల్లో పనితనం నిరూపించుకోవాలె..లేదంటే స్వయంగా తప్పుకోవాలె:మీనాక్షి నటరాజన్
హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్ లో జరిగిన సమావేశంల
Read Moreపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయ్యింది. 2025, డిస
Read Moreవీధి కుక్కల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
హైదరాబాద్: వీధి కుక్కల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. వీధి కుక్కల సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించా
Read Moreఈడీ స్వాధీనం చేసుకున్న విమానం వేలం..వచ్చిన మొత్తం ఫాల్కన్ స్కామ్ బాధితులకే
హైదరాబాద్: శంషాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్వాధీనం చేసుకున్న విమానాన్ని వేలం వేయనున్నారు. ఈ జెట్ ను వేలానికి పెట్టింది
Read Moreరాజ్ భవన్ కాదు..ఇక నుంచి లోక్ భవన్
తెలంగాణలోని రాజ్ భవన్ పేరు మారింది. రాజ్ భవన్ ను లోక్ భవన్ గా పేరు మార్చారు. అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా మార్చాలని కేం
Read Moreప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం..నిధులివ్వకుంటే బీజేపీని బొందపెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి
రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతం సోనియా, రాహుల్ పై కేసులు పెడితే భయపడం తెలంగాణ ప్రజలం గాంధీ
Read Moreఏంట్రా ఇలా తయారయ్యారు.. సెక్సువల్ వీడియోల కోసం లక్షా 20వేల కెమెరాలు హ్యాక్
ఇళ్లలో సెక్యూరిటీ కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ఈ రోజుల్లో సహజంగా మారిపోయింది. అయితే దక్షిణ కొరియాలోని కొందరు నేరగాళ్లు దీనినే టార్గెట్ చేశారు. ఇళ్ల
Read Moreతెలంగాణలో రోజుకు రూ.4 కోట్ల సైబర్ ఫ్రాడ్..అత్యాశతోనే చాలామందికి నష్టం
భారతదేశంలో 30 శాతం సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సమాజంలో ప్రమాదకరంగా ఉన్న నేరం సైబర్ క్రైమ్ అని
Read Moreపుతిన్ ఇండియా విజిట్.. టార్గెట్ S-400, Su-57 స్టెల్త్ జెట్స్ కొనుగోలు డీల్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజులు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో.. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఇరు దేశాల మధ్య ద్వైపాక
Read More












