హైదరాబాద్
ప్రముఖ జర్నలిస్ట్ చందర్ శ్రీవాస్తవ్ కు సన్మానం.. పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రముఖ జర్నలిస్ట్ చందర్ శ్రీవాస్తవ్ ను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో.. హరీశ్ రావు విచారణకు సుప్రీం నో
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం: ధర్మాసనం న్యాయపరమైన క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తం ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్ న్యూఢిల్లీ, వెలుగు:
Read Moreడీఈఈలపై జీహెచ్ఎంసీ కమిషనర్ గుస్సా.. ఇటీవల డీఈఈలకు శానిటేషన్ బాధ్యతలు
చేయలేమంటూ చేతులెత్తేస్తున్న పలువురు చర్యలు తీసుకునేందుకు సిద్ధం! హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత శ
Read Moreతెలంగాణలో రోడ్ల అధ్వాన్నంపై హైకోర్టులో పిల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు
Read Moreరూ.3 వేలు ఇవ్వనిదే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపణ హైదరాబాద్, వెలుగు: దేశ పురోగతి కోసం కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప
Read Moreడిసెంబర్ 07న సెట్స్ కన్వీనర్ల సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట
Read Moreబడ్జెట్లో ఎక్కువ.. ఖర్చు తక్కువ!..బీసీలపై మీ విధానం ఇదేనా?: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రూ.11,500 కోట్లు కేటాయించి రూ.2,426 కోట్లు ఖర్చు చేయడంపై నిలదీత గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఖర్చు చేశాం: మంత్రి పొ
Read Moreఇయ్యాల (డిసెంబర్ 06)న హౌసింగ్ బోర్డు ఫ్లాట్లకు లాటరీ
హైదరాబాద్, వెలుగు: అల్పాదాయ (ఎల్ఐజీ) వర్గాల కోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్లకు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు.
Read Moreఅర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి... కనీస వేతనం రూ.35 వేలు ఇయ్యాలి
ధూప, దీప , నైవేద్య అర్చకుల సంఘం విజ్ఞప్తి బషీర్బాగ్, వెలుగు: ధూప, దీప, నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి అర్చకుల సంఘం
Read Moreవికారాబాద్ జిల్లాలో రేపు ( జనవరి 7 ) జాబ్ మేళా
వికారాబాద్, వెలుగు: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ సోమవారం ప్రకటనలో తెల
Read Moreట్రాన్స్ ఫార్మర్ల రిపేర్ కు రైతులే డబ్బులు చెల్లిస్తున్నరు! : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఒక్కో రైతు నుంచి 10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నరు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఖండించిన డిప
Read Moreఒకే రకమైన పన్ను విధానం కోసం సవరణలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
మద్యం తయారీలో ఉపయోగించే ఈఎన్ఏపై జీఎస్టీ మినహాయింపు: జూపల్లి &nbs
Read Moreజీఎస్టీ ఓ సైతాన్ !..మన ఖజానాను స్వాహా చేస్తున్నది: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ ఒక సైతాన్ అని.. మొత్తం ఖజానాను స్వాహా చేస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థి
Read More












