హైదరాబాద్

జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా..రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్: డిప్యూటీ సీఎం భట్టి 

ఖమ్మం, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త

Read More

అందంతోపాటు ఆరోగ్యంపై అవగాహన.. గ్రామీణ మహిళలకు అండగా ‘బ్యూటిఫుల్ ఇండియా’ విజేతలు

పంజాగుట్ట, వెలుగు: అందాన్ని కాపాడుకుంటూనే ఆరోగ్యంపై సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని పలువురు అందాల తారలు తెలిపారు. సోమాజిగూ

Read More

రాష్ట్రంలో భారీగా పంటల కొనుగోళ్లు..కేంద్రం సహకరించకున్నా అన్ని పంటలు కొంటున్నాం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు

Read More

రైతు డిస్కమ్‌తో రైతాంగానికి నష్టం!..లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది: నిరంజన్‌రెడ్డి

 నెల 29న ఈఆర్సీ బహిరంగ విచారణలో కేటీఆర్‌తో పాటు పాల్గొంటానన్న మాజీ మంత్రి హైదరాబాద్​, వెలుగు: రైతు డిస్కమ్ వల్ల రాష్ట్ర రైతాంగానికి

Read More

రూ. 45 వేల కోట్లతో పంటల కొనుగోళ్లు... ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇప్పటికే రైతుల ఖాతాల్లో  రూ.8,749 కోట్లు జమ ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో  దేశంలోనే తెలంగాణ టాప్​ తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ దగ్ధం..! మేడిగడ్డ ఎల్ అండ్ టీ ఆఫీస్, గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం..

పంట పొలాల నుంచి అంటుకున్న మంటలు..  కాలిబూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్ రూ.కోటి వరకు ఆస్తి నష్టం! జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: జయ

Read More

జూన్ 3న ఆదివాసీ పోరుకేక.. పాకాల కొత్తగూడెంలో బహిరంగ సభ

ఉప్పల్, వెలుగు: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం జూన్ 3న పాకాల కొత్తగూడెంలో నిర్వహించనున్న ‘ఆదివాసీ పోరుకేక’ బహిరంగ సభ కరపత్రాన్ని ఆదివారం ఓయూ

Read More

వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు... కేంద్రం తెచ్చిన ఆర్డీఎస్ఎస్ లోనూ చేరేలా సర్కార్ ప్లాన్..

ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం  ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కమర్షియల్​కే స్మార్ట్ మీటర్లు  గృహ వినియోగంపైనా దశల

Read More

పారదర్శకంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

కలెక్టర్ పర్యవేక్షణలో 27న కౌన్సెలింగ్ నిర్వహణ హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంద

Read More

పీసీసీ చీఫ్పై కావాలనే దుష్ప్రచారాలు.. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ధ్వజం

బషీర్​బాగ్, వెలుగు: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్​పై ఓ చానల్ చేస్తున్న దుష్ప్రచారాల పట్ల బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి

Read More

మెడికవర్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం..ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తాం

పద్మారావునగర్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ మరో కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్​లోని అనెక్స్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికవర్ వెల్​నెస్ యూనిట్​

Read More

ఉప్పల్ హరిహర క్షేత్రంలో కోటి లింగాల స్థాపన కరపత్రం ఆవిష్కరణ

ఉప్పల్, వెలుగు: చిల్కానగర్​లోని​ హరిహర క్షేత్రం చిలుకేశ్వర ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్​ నెలలో నిర్వహించనున్న కోటిలింగాల స్థాపన మహోత్సవం కరపత్రాన్ని ఉప్ప

Read More

షాద్ నగర్ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు.. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం

  మంత్రి వాకిటి శ్రీహరి షాద్​నగర్, వెలుగు: షాద్​నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్

Read More