హైదరాబాద్
పట్టాబుక్ లో పేరు సవరణకు లంచం..రూ. 5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల జిల్లా ఆత్మకూర్ జీపీఓ
కోరుట్ల, వెలుగు : పట్టాదార్ పాస్ బుక్ లో పేరును సవరించేందుకు లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్
Read Moreఅబ్బబ్బే జనం మీద యూపీఐ ఛార్జీల భారం లేదన్న నిర్మలమ్మ.. నిజాలు మాట్లాడుతున్న యూజర్స్
UPI ద్వారా డబ్బు పంపితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. టాక్సెషన్ అండ్ అథర్ లా
Read Moreఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’.. రాహుల్ గాంధీ స్పెషల్ ప్రోగ్రాం
విద్యార్థుల గొంతు వినిపించకుండా ఆపలేరన్న ప్రతిపక్ష నేత న్యూఢిల్లీ: దేశంలోని యువత, ముఖ్యంగా జెన్-జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత ర
Read Moreఅది ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం కాదు.. భగవత్తో వేదిక పంచుకోను: థరూర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (ఐఐఎంయూఎన్) సంస్థ ముంబైలో నిర్వహించే యూత్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్&zw
Read Moreగ్లోబల్ డేటా సెంటర్ల జాబితాలో ముంబై 15వ స్థానం.. హైదరాబాద్ 27వ స్థానం
హైదరాబాద్, వెలుగు:గ్లోబల్ డేటా సెంటర్ల నిర్వహణ సామర్థ్యంలో ముంబై ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానాన్ని దక్కించుకుంది. రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ ఫ్రాం
Read Moreజార్ఖండ్లో 13వ రోజుకు స్టూడెంట్ల ఆందోళన..చర్చలకు పిలిచిన ప్రభుత్వం
రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కొనసాగుతున్న నిరసనలు రాంచీ: జార్ఖండ్&zwnj
Read Moreప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు 180 కోట్లు..ఎఫ్డీఐల విలువ రూ.30 లక్షల కోట్లు
రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 2025లో విదేశీ పర్యటనలకు రూ. 180 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు కేంద్ర ప్
Read Moreతెలంగాణను కేసీఆర్ చేతిలో పెట్టడమే.. జయశంకర్కు నిజమైన నివాళి
32 నెలల్లో 75సార్లు రేవంత్ ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి ఒరిగిందేంటి?: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవాన
Read Moreహైదరాబాద్ సిటీ: ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కొనసాగుతున్న విచారణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంపై హైడ్రా లోతుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ నకిలీ ఎన్వోసీలు సృష్టించిన వారు ఎవరు? వాటి వె
Read Moreసీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే ఖబర్దార్ : ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఫైర్ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇష్టం వచ్
Read More‘బనకచర్ల’ టీవోఆర్ను తిప్పి పంపినం...రాజ్యసభలో కేంద్రం సమాధానం
హైదరాబాద్, వెలుగు: ఏపీ తలపెట్టిన పోల వరం, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను వెనక్కి పంపినట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల
Read Moreప్రధానిపై పోస్టుల మీద మేమే ఫిర్యాదు చేసినం...దాన్ని కూడా రేవంత్ తన క్రెడిట్గా చెప్పుకుంటున్నరు: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదైతే, ఆ క్రెడిట్ కూడా తనదేనని చెప్పుకోవడం సీఎం రేవంత్ రెడ్డి
Read Moreకదులుతున్న రైలు కింద పడి ఓయూ ఉద్యోగి మృతి..మృతుడు వరంగల్ జిల్లా వాసి
పద్మారావు నగర్, వెలుగు: కదులుతున్న రైలు నుంచి దిగుతూ దానికిందే పడి ఓయూకు చెందిన ఓ ఉద్యోగి మృతిచెందారని జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. వరంగల్
Read More












