హైదరాబాద్
ఉద్యమ కారుల సంక్షేమమే మా లక్ష్యం.. ఇండ్ల స్థలం.. గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో ప్రభుత్వం జాప్యం చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. కమిటీ పేరుతో కాలయాపన
Read Moreతెలంగాణ రక్షణ సేన భూపోరాట సభ.. కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
ఉప్పల్ బగాయత్లో తెలంగాణ రక్షణ సేన (TRS) తలపెట్టిన 'భూ పోరాట సభ' కు పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఈ సభ నేపథ్యంలో ఉద్రిక్తత
Read Moreబంగారం,వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే ?
ప్రపంచ మార్కెట్లో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఈరోజు (జూలై 2) భారతదేశంలో బంగారం, వెండి ధరల్లో ఒడుదొడుకులు కనిపించాయి. అంతర్జాతీయ (Spot) మార్కెట
Read Moreఉలిక్కిపడ్డ పాతబస్తీ.. పుట్ పాత్లపై ఆక్రమణలు తొలగింపు
హైదరాబాద్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు నడుం బిగించారు. తాజాగా ఈ రోజు ( జులై 2) పాతబస్తీలో ని మ
Read Moreకోన్ కిస్కా గొట్టం గాడు అడిగితే మేము జవాబు చెప్పం: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో రాష్ట్రంలో పొలిటిక్ హీట్ పెరిగింది. గురుకులాల్లో రూ. రెండు వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్
Read Moreమీ దగ్గరకే వస్తున్నా.. అక్కడే చర్చిద్దాం : గన్ పార్క్ బయలుదేరిన హరీశ్
గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధం అని.. అక్కడికే వస్తున్నాం అని.. అక్కడే ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులను కోరారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నే
Read Moreడీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టారని ఆరోపణ
అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సో
Read Moreగన్ పార్క్ దగ్గర మంత్రులు బైఠాయింపు : గురుకులాలపై చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీకి సవాల్
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. రేవంత్ సర్కార్ లో గురుకులాల్లో రూ. రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని..
Read Moreగ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గా నలుగురు ఇండియన్ అమెరికన్లు.. కార్నెగీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు
నికేష్ అరోరా, మహజరిన్ బనాజీ, సంజీవ్ చోప్రా, రేష్మా కేవల్రమానిలకు.. అరుదైన గౌరవం హ్యూస్టన్: న్యూయార్క్&
Read Moreభారత్–పాక్ మధ్య శాంతి నెలకొనాలి.. ఇరు దేశాలు చర్చలను పునరుద్దరించాలి
ప్రధానులు మోదీ, షరీఫ్కు 117 మంది ప్రముఖుల బహిరంగ లేఖ న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ దేశాల
Read Moreట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 8 మంది దుర్మరణం..రాజస్తాన్లోని ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఘోరం
మృతుల్లో ఐదుగురు సజీవదహనం.. 22 మందికి గాయాలు న్యూఢిల్లీ: రాజస్తాన్లోని దౌసా జిల్లాకు సమీ
Read Moreఅయోధ్య విరాళాల్లో రూ.కోటి రికవరీ. .నగదు, బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం
అయోధ్య: రామ మందిర విరాళాల చోరీ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, విదేశీ కరెన్సీ విలువ రూ.1 కోటి దాటినట్లు తెలిసింది. ప్రత్యేక దర్
Read Moreప్రపంచ వ్యవస్థే కుప్పకూలుతుంది.. సింధూ జలాల ఒప్పందం అంశంపై పాకిస్తాన్ ఆందోళన
ఇస్లామాబాద్: తీవ్ర ఎండలు, ఎల్నినోతో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందు
Read More












