హైదరాబాద్

లక్షల్లో అప్పులు.. పెండ్లీడుకొచ్చిన బిడ్డ.. రందితో దంపతులు మృతి

వికారాబాద్​ జిల్లా యాచారంలో ఘటన వికారాబాద్, వెలుగు: ఓ వైపు అప్పులు.. మరో వైపు పెండ్లీడుకు వచ్చిన బిడ్డ.. అప్పు ఎలా తీర్చాలో, బిడ్డ పెండ్లి ఎలా

Read More

కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం: గవర్నర్ రిపబ్లిక్ డే స్పీచ్ హైలైట్స్

తెలంగాణలో కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో &

Read More

జనసందడిగా నర్సరీ మేళా

ఆదివారం కావడంతో నెక్లెస్ రోడ్​లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీ మేళా జనసందడిగా మారింది.  ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను చూస

Read More

సెక్యూరిటీ గార్డ్స్ పై బ్లింకిట్ బాయ్స్ దాడి.. కూకట్ పల్లి రెయిన్‌‌బో విస్టా అపార్ట్‌‌మెంట్‌‌ దగ్గర ఘటన

కూకట్‌‌పల్లి, వెలుగు: గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని కోరినందుకు డెలివరీ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్‌‌పై దాడి

Read More

64 మంది జెన్కో ఇంజనీర్లకు పదోన్నతులు : సీఎండీ హరీశ్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా జెన్​కో సంస్థలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 64 మంది ఇంజనీర్లకు పదోన్నతులు ఇస్తూ ఆదివారం ఆ సంస్థ సీఎండీ హరీశ్

Read More

తెలంగాణ వ్యాప్తంగా 10 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికార

Read More

పదో తరగతి విద్యార్థుల కోసం.. శ్రీరామ్ లైఫ్ నుంచి స్కాలర్షిప్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థుల కోసం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌ సంస్థ రూ.2.2 కోట్ల విలువైన ప్ర

Read More

296 మంది తాగి పట్టుబడ్డరు.. వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌ తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌‌ తనిఖీల్లో 296 మంది మద్యం సేవించి

Read More

ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  హైదరాబాద్, వెలుగు: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన

Read More

వికారాబాద్ అడవుల్లో జంతు గణన పూర్తి ..2 నెలల్లో పూర్తి రిపోర్ట్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అడవుల్లో జనవరి 20న ప్రారంభమైన జంతు గణన ఆదివారంతో ముగిసింది. దాదాపు 40 మంది వాలంటీర్లు అటవీ సిబ్బందితో కలిసి పేపర

Read More

తుపాకులు, బాంబులతో సమాజంలో మార్పు రాదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

మేధావులమని చెప్పుకునేటోళ్లు ఓటేస్తలేరు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో బుల్లెట్  కన్నా బ్యాలెట్  

Read More

కేర్ కు జాతీయ స్థాయి అవార్డులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌ కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్‌పీఐ) ముంబైలో నిర్వహించిన ఏహెచ్‌పీఐ గ్లోబల్ కాన్‌క్లేవ

Read More