హైదరాబాద్
సైలెంట్ గా ఉండడం అంటే..బాధ్యతల నుంచి తప్పించుకోవడమే: మోదీ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్
స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిదికాదని కామెంట్ న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం ల
Read Moreబ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ దందా.. బేగంబజార్లో ముగ్గురు వ్యాపారులు అరెస్ట్
భారీగా నకిలీ టీ పొడి, సర్ఫ్ ప్యాకెట్లు సీజ్ బషీర్బాగ్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ నిత్యావసర సరుకులను అమ్ముతున్న ముగ్గురు వ్యాపారు
Read Moreడ్యూటీలో నిర్లక్ష్యం.. ఎస్సై సస్పెండ్
మలక్ పేట, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఐఎస్ సదన్ ఎస్సై జి. వెంకటేశ్ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం సస్పెండ
Read More100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
పరిగి, వెలుగు : తమ పొలాలకు నీరందించేందుకు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని పరిగి మండలం చిగూరాల్పల్లి అనుబంధ గ్రామమైన కొంకులగడ్డ రైతులు డిమాండ
Read Moreమెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం
మల్కాజిగిరి, వెలుగు: బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఉ
Read Moreబస్తీ దవాఖానలో ఎక్స్పైరీ మందులు.. విచారణకు ఆదేశించిన హెచ్ఆర్సీ
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్రసూల్పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ
Read Moreప్రకాశ్ గౌడ్కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : పూలపల్లి రాజేందర్రెడ్డి
గండిపేట, వెలుగు:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బండ్లగూడ జాగీర్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి
Read Moreఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు..? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది: రాహుల్
ఒక దేశాధినేత హత్యకు ప్రధాన మంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి ఇరాన్పై దాడి.. ఇతర దేశాల
Read Moreభారత్కు గ్యాస్ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్
భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్ సరఫరాను ఆపుతున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం
Read Moreకాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ
రెండో అభ్యర్థి పేరుపై ఇంకా రాని క్లారిటీ రేసులో వేంనరేందర్ రెడ్డి, వినయ్ కుమార్ సహా 16 మంది ఇయ్యాల మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీస
Read Moreఆర్ఎఫ్సీలో మార్చి 14న గ్లో రన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి14న ‘ గ్లో రన్ ’ నిర్వహించనున్నారు. 3కె, 5 కె, 10 కె రన్ నైట్ చాలెంట్ వంటి మూడు విభాగాల
Read Moreస్మశాన వాటికలో వ్యక్తి అనుమానాస్పద మృతి
పరిగి, వెలుగు: పరిగి మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విక
Read Moreయదార్థ గాథలకు ప్రతిబింబం ది కేరళ స్టోరీ -2.. సినిమా చూసిన ఎంపీ డా. కె. లక్ష్మణ్
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓడియన్ థియేటర్లో ప్రదర్శిస్తున్న ‘ది కేరళ స్టోరీ -2’ చిత్రాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్
Read More












