హైదరాబాద్
శంషాబాద్లో ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృతి
హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్లోని పెద్ద షా
Read Moreపెట్టింది తినండి.. లేదంటే ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకోండి : ఇన్ఫోసిస్లో క్యాంటీన్ కష్టాలు!
దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న టెక్కీలకు ఒక కీలకమైన అలర్ట్ జారీ అయింది. ఎప్పుడూ వేడివేడి దోశలు, ఆమ్లెట్లు..
Read Moreతక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్లు : ఎండీ గౌతమ్
నిర్మించేలా చూడాలి: ఎండీ గౌతమ్ ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పూర్తైన ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన
Read Moreటెన్త్ పరీక్షల్లో పాత పద్ధతే.. బుక్లెట్ కే ఓఎంఆర్ షీట్ !
హైదరాబాద్, వెలుగు: వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి కీలక స్పష్టతని
Read Moreచదువుతోపాటు కళల్లోనూ ముందుండాలి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి
ఘట్కేసర్, వెలుగు: విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆదేశించారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ల
Read Moreనియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి.. మంత్రి వివేక్ను కోరిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్ వెలుగు: నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు
Read Moreమార్చి 15న ఓయూలో మాలల ఆత్మీయ సమ్మేళనం
పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులు ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ, హంస ఆధ్వర్యంలో ఈ నెల 15న ‘మాల విద్యార్థుల,
Read Moreయశోద హాస్పిటల్లో దొంగ డాక్టర్..రోగికి మత్తు ఇచ్చి.. 10 తులాల బంగారంతో పరార్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి
Read Moreమేధావులు రాజకీయాల్లోకి వస్తేనే ప్రక్షాళన : కేటీఆర్
అప్పుడే దేశాభివృద్ధి: కేటీఆర్ మెహిదీపట్నం, వెలుగు: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తివంతమైన సాధనం ఓటు హక్కు మాత్రమేనని బీఆర్ఎస్ పా
Read Moreపిల్లోడితో కలిసి దొంగతనాలు.. మైనర్తో పాటు ప్రధాన నిందితుడు అరెస్ట్
ఓల్డ్సిటీ వెలుగు : చెడు అలవాట్లకు బానిసై బాలుడి వెంట ఉండి దొంగతనాలు చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగ
Read Moreఆధ్యాత్మికం:శనివారం ఈ మూడు పనులు చేయండి.. మీకు జీవితంలో తిరుగుండదు..!
హిందువులు శనివారానికి చాలా ప్రత్యేకత ఇస్తారు. శనివారం రోజు శని భగవానుడిని పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తిగా భావించే శ్రీ వేంకటేశ్వరస్
Read Moreతాడ్బండ్లో రంజాన్ తోఫా పంపిణీ
పద్మారావునగర్, వెలుగు:తాడ్బండ్ మసీద్లో ముస్లింలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Read Moreసైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డుల సరఫరా.. సిటీలో నలుగురు అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ పేరిట సాగుతున్న భారీ సైబర్ మోసానికి సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశ
Read More












