హైదరాబాద్
నల్గొండ జిల్లా లో హైవేపై ట్రాఫిక్ జామ్.. చిట్యాల టూ నార్కెట్ పల్లి బారులు తీరిన వాహనాలు
హైవే65పై నల్గొండ జిల్లా చిట్యాల నుంచి నార్కట్పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. రాఖీ
Read Moreప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని తీసుకురానివ్వని గ్రామస్తులు..ఎర్రగట్టు తండాలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
మేళ్లచెరువు, వెలుగు: వేపచెట్టు వివాదంలో రెండు హత్యలు జరిగిన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో ఆదివారం కూడా పోలీస్ పికెట్  
Read Moreకౌన్సిలర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం..కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఘటన
హుజురాబాద్, వెలుగు: కౌన్సిలర్ వేధింపులతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్
Read Moreపెండింగ్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి..సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు ఇవ్వాలి
ముషీరాబాద్, వెలుగు: ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్
Read Moreక్రికెట్ బెట్టింగ్ కోసం అడ్డదారులు..ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్
ఎమ్మెల్యే క్యాంప్ క్లర్క్పై విచారణ చేపట్టిన భద్రాచలం పోలీసులు భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంప్ క్లర్క్
Read Moreఅరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఖమ్మం జిల్లాలో టైటా జాతి పక్షి
వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామంలో టైటా జాతికి చెందిన అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆవుల ప్రవీణ్ ఇంటి వద్
Read Moreస్కీం కార్మికులను బానిసలుగా చూస్తున్నరు..సేవలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నారాయణగూడ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ పథకాల్లో పని చేస్తు
Read Moreఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి.. బీజాపూర్ హైవేపై ఘటన
పరిగి, వెలుగు: బీజాపూర్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతలచెరువు సమీపంలో జరిగిన ఈ
Read Moreప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూములు..రాష్ట్ర సర్కారు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారింది: హరీశ్రావు
రూ.500 కోట్ల విలువైన ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 87 కోట్లకే ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర సుప
Read Moreప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల జీవితాల్లో మార్పు
మధిర నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, వెలుగు : ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామాన్ని అభివృద్
Read Moreఅధికారం పోయాక దివ్యాంగులు గుర్తొచ్చారా?..హరీశ్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇప్పుడు వారి సంక్షేమంపై మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్&zwnj
Read Moreవిదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనమా?..ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై విపక్షాల ఫైర్
న్యూఢిల్లీ: ‘భిన్నత్వంలో ఏకత్వం’అనేది భారత డీఎన్ఏలోనే ఉందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ
Read Moreపాలిటెక్నిక్ కాలేజీల మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి..జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్
సీఎంకు ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేయవద్దని సీఎం రేవంత్రెడ్డికి బీసీ సం
Read More












