హైదరాబాద్
మొన్న గచ్చిబౌలిలో, ఇప్పుడు తిరుపతిలో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... కొత్త బిల్డింగ్ కోసం గుంతలు తవ్వుతుండగా...
హైదరాబాద్ లోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో బిల్డింగ్ కూలిపోయిన ఘటనమరువక ముందే తిరుపతిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూ
Read Moreనేపాల్ లో చిక్కుకున్న భారతీయులకోసం..హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.వందలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. వారిలో 105 భారతీయ యాత్రికులు ఉన్నారు. నేపాల్ లో చిక్కుకున్న యాత్
Read Moreజాగ్రత్త ఒళ్లు దగ్గర పెట్టుకోండి..తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతల జోలికొస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ
Read Moreనేపాల్ లో చిక్కుకున్న.. మనవాళ్లను సేఫ్ గా తీసుకురండి: రాహుల్ గాంధీ
నేపాల్ లో సంభవించిన వరదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను సేఫ్ స్వదేశానికి వచ్చేలా చర్
Read Moreయువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణే లక్ష్యంగా జపాన్లో మంత్రి వివేక్ టూర్
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తన టూర్ను కొన
Read Moreమానస సరోవర్ వెళ్లే.. నేపాల్, చైనా సరిహద్దులు మాయం : పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొట్టుకుపోయాయి..
నేపాల్ చైనా బార్డర్ లో రాకాసి వరదలు విలయ తాండవం చేశాయి.ఆకస్మికంగా వచ్చిన వరద ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటేన
Read Moreనాగార్జునసాగర్లో మళ్లీ జల వివాదం.. బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ
Read Moreగుడ్ న్యూస్: స్టూడెంట్స్ కు కొటాక్ కన్య స్కాలర్ షిప్ : ప్రతి ఏటా లక్షా 50 వేల రూపాయల సాయం..
ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత చదువులు చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు 'కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్' గొప్ప అవకాశ
Read Moreపూర్తిగా నిండిన కడెం ప్రాజెక్ట్... పెరుగుతున్న వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే ఛాన్స్..!
కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 700అడుగులు కాగా.. ఇప్పటికే 700 అడుగుల మేర నిండి ఉండగా.. క్రమంగా వరద ఉదృతి పెరుగుతు
Read Moreసెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. హైదరాబాద్ లో సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ : సజ్జనార్
సెల్ఫోన్లు చోరీ చేసి, బాధితుల బ్యాంక్ ఖాతాలను పూర్తిగా ఖాళీ చేస్తున్న కొత్త తరహా సైబర్ నేరాల ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
Read MoreHealth tips: చికెన్, మటన్ మానేసి.. భోజనం మధ్య14 గంటల గ్యాప్ ఉంటే.. షుగర్ వచ్చే ఛాన్స్ తక్కువంట
షుగర్.. అందరినీ భయపెడుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. WHO లెక్కల ప్రకారం ప్రపంచంలో 83 కోట్ల మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఇక మన దేశంలో అయితే 18 ఏళ
Read Moreఇంటి వద్దనే మొబైల్ యాప్ ద్వారా ఎల్పీజీ e-KYC పూర్తి చేస్కోండి.. పూర్తి ప్రాసెస్
ఇండియన్ ఆయిల్, హెచ్పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస
Read Moreబుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లా.. స్టార్ట్ అయినప్పుడు లక్ష కోట్లునే..
అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వ్యయాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మొదట రూ. లక్ష కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇప్పుడు రూ
Read More












