హైదరాబాద్

ట్యాంక్ బండ్పై కేశవరావు జాదవ్ విగ్రహం పెట్టాలి..గత ప్రభుత్వం ఆయన్ను విస్మరించింది: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పాత్ర కీలకమైందని, ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్​పై జాదవ్ విగ్రహం ప్రతిష్టించాలని జస్టిస్

Read More

సంతోష్రావే మొదటి దయ్యం.. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా: కవిత

కేసీఆర్​కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్​రెడ్డికి ప్రధాన గూఢచారి కేసీఆర్ తినే​ ఇడ్లీ ఇన్ఫర్మేషన్ ​కూడా చేరవేసే స్పై గద్దర్

Read More

అసెంబ్లీని సందర్శించిన జపాన్ సభ్యులు...తెలంగాణ విశిష్టతను వివరించిన స్పీకర్, మండలి చైర్మన్

హైదరాబాద్, వెలుగు: జపాన్ లోని అయిచి  రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన అయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ అసెంబ్లీని మంగళవారం సందర్శించి

Read More

ఈ విమానంలో ప్రయాణిస్తూ అజిత్ పవార్ చనిపోయారు.. పొలిటికల్, సినీ ప్రముఖులకు ఇష్టమైన విమానం ఇది..!

రాజకీయ నాయకులు.. పొలిటికల్ లీడర్స్ బిజీగా ఉంటారు. రోడ్డు, రైలులో వెళ్లాలంటే రోజులు పడుతుంది. అందుకే చార్టర్డ్ విమానాలు, హెలికాఫ్టర్లు ఉపయోగిస్తుంటారు.

Read More

డిబేట్కు పిలిచి అవమానించడం దారుణం..చానెల్ పై చర్యలు తీసుకోవాలి: మధుసూదనా చారి

మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డికి ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీని డిబేట్​కు పిలిచి ఓ చానెల్​అవమానించడం దారుణమని, చానెల్ తీరును

Read More

ఆ తల్లుల దయతోనే ‘ప్రజా ప్రభుత్వం’...వారి స్ఫూర్తితోనే అభివృద్ధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    జనం కోసం ప్రాణాలిచ్చే తత్వమే మాకు మార్గదర్శకం     భక్తులకు ఇబ్బంది లేకుండా చూడండి     అధికారులకు సీ

Read More

అసంతృప్తులకు బుజ్జగింపులు..మున్సిపల్ షెడ్యూల్ రావడంతో రంగంలోకి ముఖ్య నేతలు

జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రి ఉత్తమ్ కుమార్ గూడెం మహిపాల్​ను బుజ్జగించే బాధ్యత ఓ సీనియర్ నేతకు మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్‌

Read More

అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ పై డీజీసీఏ రిపోర్ట్.. ఏం చెప్పిందంటే..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్సీపీ లీడర్ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటి సీఎం అజిత్ పవర్ జనవరి 28న ప్లేన్ క్రాష్ లో దుర్మరణం పాలయ్యారు

Read More

వేరు శనగ రైతుల పంట పండింది పో.. జడ్చర్ల మార్కెట్లో రికార్డు ధర పలికిన పల్లీలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగ క్వింటాలు రూ.12,571 పలికింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,262 కంటే డబుల్​ ధర పలికిందని మార్కెట్​వర

Read More

గ్రీన్ ఫార్చ్యూన్ ఇక ఇండిఫ్రేమ్

హైదరాబాద్​, వెలుగు: గ్రీన్ ఫార్చ్యూన్ విండోస్ అండ్ డోర్స్ సంస్థ పేరు ఇండిఫ్రేమ్​గా మారింది. భారతీయ ఇండ్ల అవసరాలకు తగ్గట్టుగా కిటికీలు, తలుపుల తయారీలో

Read More

సర్కారు పై పైసా భారం లేకుండా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ లు కడుతున్నం : మంత్రి పొంగులేటి

ప్రజలకు అత్యుత్తమ సేవలే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి      గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారని ఫైర్   

Read More

లాసెట్, పీజీఎల్ సెట్కు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్

అదే నెల 10 నుంచి ఏప్రిల్1 వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ లాసెట

Read More

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి     అక్రెడిటేషన్ జీవో సవరణపై మంత్రికి ధన్యవాదాలు తెలిపిన జర్నలిస

Read More