హైదరాబాద్

లోపాలున్న జీవో 252ను సవరించాలె..అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలె

సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్​కు హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీవో

Read More

షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇన్సులిన్ ఇన్ హేలర్స్ వచ్చేశాయ్.. ఇక ఇంజక్షన్ అవసరం లేదు..

షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ప్రస్తుతం ఇన్సులిన్ కావాలంటే ఇంజక్షన్ తీసుకోక తప్పదు. అయితే ఈ నొప్పినుంచి  రిలీఫ్.. ఇకపై  ఇన్సులిన్ కోసం ఇంజక్షన

Read More

యాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ

మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టిన హస్తం శ్రేణులు గులాబీ పార్టీ అభ్యంతరం యాదాద్రి: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లె

Read More

2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బ

Read More

ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కష్టపడే వారికి చేయూత నివ్వాలి ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యమే ఇవ్వాలి నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే నాయకులకు తప్పుడు భాష

Read More

ట్రిపుల్ ఆర్ రైతుల కోసం పోరాడుతాం : జాగృతి అధ్యక్షురాలు కవిత

యాదాద్రి : జనవరి 4న ఎనమిది జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రైతుల

Read More

తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన

తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ స

Read More

గంగారం హత్యల కేసులో.. 9 మందికి యావజ్జీవ శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు గంగారం హత్యలు. 2021లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో..

Read More

158 కోట్ల స్కామ్ కేసు..సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్

158 కోట్ల  స్కామ్ కేసులో సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్  నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ కేసుక

Read More

హైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే.. 

హైదరాబాద్ లోని 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో FSSAI రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఫు

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట.. 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి

Read More

పాక్ ద్వంద్వ నీతిపై ఎంపీ ఫజ్లూర్ రెహ్మాన్ ఫైర్.. ఉగ్ర క్యాంపులపై భారత దాడి రైటే..

పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక విధానాల్లోని డొల్లతనాన్ని ఆ దేశానికే చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం(JUI-F) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మ

Read More

నేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్

పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ స

Read More