హైదరాబాద్
బాలలు చెప్పిన బంగారు పాఠాలు..మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు
‘అందని ద్రాక్ష పుల్లన’ గురించి తెలుసు. మరి ‘అందిన ద్రాక్ష తీపి’ గురించి తెలుసా?. రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతును కోయకుండా వ
Read Moreనాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం
భారీ మెజార్టీ ఇస్తామని మాటిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి వెంకట
Read Moreగ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభం..తల్లంపాడు బ్రిడ్జి పైనుంచి వాహనాలకు అనుమతి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. తల్లంపాడు బ్రిడ్జి పైనుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దంసలాపు
Read Moreమంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల విందు..హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో ఆదివార
Read Moreటూరిజం ప్రమోషన్ కు ఎన్నారైలు సహకరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
అమెరికాలో 19వ ఆటా మహాసభల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో ప్రవాస భ
Read Moreఢిల్లీలో ఎంపీ పప్పు యాదవ్పై బూటుతో దాడి
న్యూఢిల్లీ: బిహార్లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై ఢిల్లీలో జరిగిన ప్రెస్&z
Read Moreహిందూ పండుగలంటే అంత చులకనా? ..బోనాలంటే చిన్న చూపా? : కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Moreపేద క్రైస్తవులకు కుట్టు మెషీన్లు, ఈ-బైక్లు ..ఆర్థిక సాయం చేయనున్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్
మొత్తం 2,750 మందికి ఇవ్వాలని నిర్ణయం ఇప్పటికే 10 వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారుల వెల్లడి హైదరాబాద్, వెలుగు : పేద క్రైస్తవ కుటుంబా
Read Moreఇంజనీర్లను అవమానిస్తరా?..సీఎం రేవంత్తో రాహుల్ క్షమాపణ చెప్పించాలి: కేటీఆర్
యువతతో పెట్టుకుంటే ఏమైతదో చరిత్ర చూడాలంటూ ఫైర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గ
Read Moreకేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు ఫ్లాట్ల వేలం
హైదరాబాద్, వెలుగు: కేపీహెచ్బీ కాలనీ ఫేజ్–15లో 24 ఫ్లాట్ల వేలానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేష
Read Moreతెలంగాణలో డీఏపీ కొరత.. సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు..ఒక్కో బస్తాపై అదనంగా రూ.250 వసూలు
ఆగస్టులో 50 వేలు, సెప్టెంబరులో మరో 50 వేల టన్నుల డీఏపీ అవసరం స్టాక్ ఉన్నది కేవలం 20 వేల టన్నులే.. కేంద్రాన్ని అదనపు కోటా కోరిన ర
Read Moreజేఎన్టీయూ రిజిస్ట్రార్గా జయలక్ష్మిని కొనసాగించాలి
సైఫాబాద్, వెలుగు: జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని యథావిధిగా పదవిలో కొనసాగించాలని బీసీ మహి
Read Moreచార్మినార్: వైభవంగా మహంకాళి ఘటం ఊరేగింపు
చార్మినార్, వెలుగు: శ్రీ అక్కన్న–మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత
Read More












