హైదరాబాద్
ఏసీబీ వలలో యాదాద్రి దేవస్థానం ఇంచార్జి SE రామారావు.. కాంట్రాక్టర్ నుంచి రూ. లక్షా 90 వేలు లంచం డిమాండ్..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇంచార్జి SE రామారావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బుధవారం ( అక్టోబర్ 29 ) ఏసీబీ అధికారులు
Read Moreమొంథా ఎఫెక్ట్: ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోండి: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ( అక్టోబర్ 29 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రవ్
Read Moreమొంథా ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు (అక్టోబర్ 30) సెలవు
మొంథా తుఫాను తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తుఫాను ధాటికి తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు తె
Read Moreమొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు బంద్.. ఈ రూట్లలో వెళ్తే సేఫ్
మొంథా తుఫాన్ ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ బీభత్సం సృష్టిస్తోంది. వాయుగుండం తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (అక్టోబర్
Read Moreలక్ష జాబ్స్ కట్: బార్లలో ఖర్చు పెట్టడం తగ్గించుకోండి.. పైసలు సేవ్ చేసుకోండి.. ఐటీ ఉద్యోగులకు దడ పుట్టిస్తున్న కోబెస్సీ లెటర్..
ఐటీ ఇండస్ట్రీతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.. అంటే మానవ వనరుల అభివృద్ధి పరంగా గణనీయమైన వృద్
Read Moreకిషన్ రెడ్డీ..యూసూఫ్ గూడా చౌరస్తాకు రా! బీజేపీ తెలంగాణకు ఏం ఇచ్చిందో చర్చిద్దాం: మంత్రి పొన్నం
హైదరాబాద్: 'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం ఇచ్చింది.? మీరు ఏం తెచ్చారో చెప్తారా..? యూసూఫ్ గూడా చౌ రస్తాలో చర్చచేద్దాం రండి..?” అం
Read Moreతెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ పరిస్థితి ఇది..
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ( అక్టోబర్ 29
Read Moreహైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో మీటర్ కావాలంటే రూ.ఆరు వేలు కొట్టాల్సిందే.. ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
ఏసీబీ దాడులను కొందరు ప్రభుత్వ అధికారులు లెక్కచేస్తున్నట్లు లేదు. ఎంతమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా లంచం తీసుకోవడం ఆపడం లేదు. బుధవారం (అక్టో
Read MoreFASTag యూజర్లకు హెచ్చరిక.. KYC పూర్తి చేయకుంటే ఆటోమ్యాటిక్ డీయాక్టివేషన్..
దేశంలో వాహనదారు ఉపయోగించే ఫాస్ట్ట్యాగ్ విధానంలో మరో కొత్త మార్పును ప్రభుత్వం అమలు చేసింది. అక్టోబర్ 31, 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త KYV(Kn
Read Moreమొంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే 133 రైళ్లు రద్దు..
మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా కొన్నిప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస
Read Moreతుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
ఏపీలో మొంథా తుఫాన్ బీభత్సం సృఙిష్టిస్తున్న సంగతి తెలిసిందే... మంగళవారం ( అక్టోబర్ 28 ) రాత్రి తుఫాన్ తీరం దాటిన క్రమంలో ఏపీలోని చాలా జిల్లాల్లో మోస్తర
Read Moreతెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్..!
తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ ను తీసుకునే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం అ
Read Moreమొంథా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ ఆరా.. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం
మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం రేవంత్ బుధవారం (అక్టోబర్ 29) సమీక్ష నిర్వహించారు. వరి కోతల సమయం కావడం... ప
Read More












