హైదరాబాద్
ప్రాణాలు పోయినా భూములు వదలం..ముత్తారం మండలంలో ట్రెంచ్ పనులను అడ్డుకున్న రైతులు
పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్లో ఇండస్ట్రియ
Read Moreనాగార్జునసాగర్లో మహా వరుణ యాగం..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ నినో ప్రభావం తొలగిపోయ
Read More‘హరే కృష్ణ’ ఇంటిగ్రేటెడ్ కిచెన్కు రూ.4 కోట్లు
సీఎస్సార్ ఫండ్ కింద రూ.10 కోట్లు ఇచ్చిన అరబిందో ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ కొడంగల్, వెలుగు: కొడంగల్పట్టణంలోని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్
Read Moreప్రతీ గ్రాడ్యుయేట్ను కలవండి..కాంగ్రెస్ నాయకులకు మంత్రి శ్రీధర్బాబు దిశానిర్దేశం
చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్&zwn
Read Moreసర్లో గిరిజనేతరుల చేరికపై వివరణివ్వండి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల చేరికపై వివరణ ఇవ్వాలని కేంద్ర, ర
Read Moreతుమ్మిడిహెట్టికి రూ.12 వేల కోట్లు..ప్రభుత్వానికి తుది పీఎఫ్ఆర్ను సమర్పించిన ఆర్వీ కన్సల్టెన్సీ
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమికంగా తేలింది. ప్రాజెక్ట్ప్రి ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్&zwnj
Read Moreరిమాండ్ కు తీసుకెళ్తుండగా గుండెపోటు..సీఎంఆర్ అక్రమాల కేసులో మిల్లు నిర్వాహకురాలి అరెస్ట్
గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించిన పోలీసులు సూర్యాపేట, వెలుగు : సీఎంఆర్ కేసులో మిల్లు నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తుండగ
Read Moreగద్దర్ లేని లోటు ఎప్పటికీ తీరనిది : ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్
ఆయన పాటలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడి రవీంద్రభారతిలో గద్దర్ మూడో వర్ధంతి స్మారక సభ రవీంద్రభారతి, వెలుగు: ప్రజ
Read Moreసెప్టెంబర్ 25, 26న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలు : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ లెవెల్ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించేందుకు నిర్వహించే దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల షెడ్యూ
Read More‘నైనీ’ బొగ్గును రాష్ట్ర అవసరాలకే వినియోగిస్తం..ప్రభుత్వ రెండేండ్ల కృషితో బొగ్గు రవాణా సాధ్యమైంది: డిప్యూటీ సీఎం భట్టి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలే నైనీ బొగ్గుతో తొలి రైలు రేక్ రావడం చరిత్రాత్మక ఘట్టమని వెల్ల
Read Moreమహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి
జనగామ, వెలుగు: మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్&zwnj
Read Moreచెరువులో పడి ఆరేండ్ల బాలుడు మృతి..సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఘటన
రామచంద్రాపురం, వెలుగు : ప్లే స్కూల్ లో ఉండాల్సిన ఆరేండ్ల బాలుడు చెరువులో పడి చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్
Read Moreనకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్..ఏడుగురిని అదుపులోకి తీసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు
కందనూలు, వెలుగు : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తులను నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నాగర్ కర
Read More












