
హైదరాబాద్
నిమ్స్లో హయ్యస్ట్ ఓపీ రికార్డు..ఒక్కరోజే 4,055 మంది పేషెంట్లకు వైద్య సేవలు
హైదరాబాద్సిటీ, వెలుగు : నిమ్స్లో మంగళవారం అత్యధిక సంఖ్యలో అవుట్పేషెంట్లు తరలివచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందారని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి
Read Moreరద్దు నోట్ల కేసు.. నలుగురు అరెస్ట్..పరారీలో ఒకరు..రూ.1.92 కోట్ల రూ.500, రూ.1,000 నోట్లు స్వాధీనం
బషీర్బాగ్, వెలుగు: రద్దయిన నోట్ల మార్పిడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప
Read Moreస్టూడెంట్లు, నిరుద్యోగులకు ‘సత్యసాయి సేవా’ స్కాలర్ షిప్..వెయ్యి మందికి అవకాశం
ఈ నెల 20 వరకు దరఖాస్తులు పద్మారావునగర్, వెలుగు: పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పల
Read Moreపన్ను చెల్లింపులో మస్కా ..గుర్తించి కట్టిస్తాం కాస్కో..96,938 నాన్ రెసిడెన్షియల్ ఆస్తులకు రెసిడెన్షియల్ ట్యాక్స్
కరెంట్ కనెక్షన్లతో ప్రాపర్టీలను లింక్ చేసి పట్టేసిన అధికారులు మూడేండ్ల ట్యాక్స్ వర్తింపజేస్తూ ఓనర్లకు నోటీసులు
Read Moreగచ్చిబౌలిలో 600 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్లో రూ.11 కోట్లు విలువైన 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మం
Read Moreఢీకొట్టి 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన బొలెరో ...యువకుడు మృతి
శామీర్ పేట, వెలుగు: బొలెరో ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మజీద్పూర్కు చెందిన పర్వతపురం హరిబాబు(35) సోమవా
Read Moreడ్రా సిస్టంతో చైన్ మెన్ లు కేటాయింపు...శేరిలింగంపల్లి జోన్ లో నూతన పద్ధతి
గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్లో ఉన్నతాధికారులు కొత్త పద్ధతిని అవలంభించారు. ఎన్నడూ లేని విధంగా డ్రా సిస్టం ద్వారా టౌన్ ప్లానింగ్
Read Moreకరెంట్ షాక్ కొట్టి.. బిల్డింగ్ పైనుంచి పడి..శ్రీకాకుళం వాసి మృతి
మియాపూర్, వెలుగు: వెల్డింగ్పనులు చేస్తుండగా విద్యుత్షాక్కొట్టడంతో బిల్డింగ్పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreరోడ్లపై మేకల అమ్మకం.. వ్యర్థాలేంటి?..ఆఫీసర్లపై బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఫైర్
జియాగూడ కబేళానువిజిట్చేసిన ఆఫీసర్ ఆధునికీకరణ కోసం టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని ఆదేశం హైదరాబాద్ సిటీ, వెలుగు: జియాగూడ
Read Moreరెవెన్యూ ఆఫీసర్ల పేరుతో వసూళ్లు..ఇద్దరు రిపోర్టర్లు అరెస్టు..పరారీలో మరొకరు
ఎల్బీనగర్, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్లమంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రిపోర్టర్లను నాగోల్ పోలీసులు అరెస్ట్చేశారు. సీఐ మక్బుల్ జానీ తెలిపిన వివరాల ప్రక
Read Moreవైశ్యుల రాజకీయ వాటా తేల్చాలి..మార్వాడీల వల్ల నిర్వీర్యం అవుతున్నం
వైశ్య వికాస వేదిక ఫౌండర్ సత్యనారాయణ గుప్తా ముషీరాబాద్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలని వైశ్య వికాస వేద
Read Moreఫ్యూచర్ సిటీ టూ బందర్ పోర్ట్ 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే: గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ట్రిపుల్ ఆర్ నార్త్ పనులు ప్రారంభించండి.. సౌత్&
Read Moreఏటేటా పెరిగిపోతున్న కుటుంబ ఖర్చులు.. వామ్మో.. ఊళ్లల్లో మూడు నెలలకు ఇంత ఖర్చు వస్తుందా !
న్యూఢిల్లీ: భారతీయ కుటుంబాల క్వార్టర్లీ ఖర్చులు గత మూడేళ్లలో 33 శాతానికి పైగా పెరిగి 2025లో రూ. 56 వేలకు చేరాయి. పట్టణ, గ్రామీణ భారతంలో వినియోగద
Read More