హైదరాబాద్
గాంజా, డ్రగ్స్ మత్తులో ఖైదీలు... ఒకే సూది వాడకంతో 43 మందికి హెపటైటిస్ సీ, 39 మందికి హెచ్ఐవీ..
దేశవ్యాప్తంగా జైళ్లలో ఢిల్లీ ఎయిమ్స్, ఎన్డీడీటీసీ సర్వే దేశంలోని 17 జైళ్లలోని 7,004 మంది ఖైదీలపై స్టడీ మన రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్ జై
Read Moreసగానికి పడిపోయిన ఉపాధి హామీ పనిదినాలు.. 71 శాతం కుటుంబాలకు 14 రోజుల లోపే పని
వీబీజీ రామ్జీ కొత్త రూల్స్ ఎఫెక్ట్ తొలి నెలలో దేశవ్యాప్తంగా 50 శాతం తగ్గి
Read Moreఆర్టీసీ ఉద్యోగులకూ ఇందిరమ్మ ఇల్లు.. రూ.6 లక్షల్లోపు ఆదాయం ఉంటే అర్హులే
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలోని నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇంకా ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులెవర
Read Moreమోగనున్న పెళ్లి బాజాలు.. ఆగస్ట్ 13 నుంచి శ్రావణ మాసం స్టార్ట్.. మంచి ముహుర్తాల తేదీలివే..!
వచ్చే నెల 14 వరకు శుభముహూర్తాలు నెల రోజులపాటు పెళ్లిళ్లే పెళ్లిళ్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల లగ్గాలు జరుగుతాయని అంచనా వందల కోట్ల
Read Moreహైదరాబాద్లో 41% ఓట్లు గాయబ్! రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఓట్లు సేఫ్
47.31 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలకు వచ్చింది 27.89 లక్షలే 94. 31 శాతం డిజిటైజేషన్తో యాదాద్రి జిల్లా టాప్ 73 లక్షల 52 వేల 8
Read Moreటాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం .. UPI ఛార్జీలపై కీలక ప్రకటన
టాక్సేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. యూపీఐ ఛార్జీలపై దేశ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. 2026 ఆగస్టు 10న పన్నుల బిల్లుకు పార్ల
Read Moreపన్నెండేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పోరేట్ రుణాలు మాఫీ: ప్రభుత్వ ప్రకటన
కార్పోరేట్ రుణాలు అంటే తెలిసే ఉంటుంది. పెద్దపెద్ద ప్రైవేటు కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు. గత పన్నెండేళ్లలో బ్యాంకులు మాఫీ చేసిన కార్పోరేట్ రుణాలు
Read Moreఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్లు .. 21 మంది తెలంగాణ వాసులు అరెస్ట్
తెలంగాణ ప్రజలను టార్గెట్గా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ల నెట్వర్క్ను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూర
Read Moreలాల్ దర్వాజ్ రంగం: కలికాలంలో పాపాలు పెరిగాయి ..మాతంగి అనురాధ భవిష్యవాణి
చారిత్రాత్మక లాల్ దర్వాజ్ సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో భాగంగా అత్యంత ఉత్కంఠభరితంగా నిర్వహించే రంగం కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది.
Read MoreE25 ప్లాన్ ఇప్పట్లో లేదు: E20పై రాజుకుంటున్న వివాదంతో కేంద్రం కీలక ప్రకటన
E20 పెట్రోల్ పై దేశ వ్యాప్త ఉద్యమానికి ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతాపార్టీ సిద్ధమవుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. E20 పైన E25, E30 ఫుయెల్ బ్లెండ
Read Moreఉచిత UPI పేమెంట్స్ కాలం చెల్లిందా.. రూ.2వేలకు పైన ఛార్జీల మోత తప్పదా..? అసలు విషయం ఇదే!
దేశంలో డిజిటల్ పేమెంట్లను పూర్తిగా మార్చేసిన UPI వ్యవస్థపై కొత్తగా ప్రతిపాదిత మార్పులు వినియోగదారుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రూ.2వేల కంటే
Read Moreసభకు రావడానికి అమిత్ షాకు ఎందుకంత భయం.?: ఎంపీ వంశీకృష్ణ
పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు వెనకంజ వేస్తోంది? సభకు రావడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు? అ
Read Moreపాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వలేం: తెలంగాణకు కేంద్రం బ్యాడ్ న్యూస్
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల
Read More












