హైదరాబాద్
కడప జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు..
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు ఓ యువకుడు. కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( ఏప్రిల్ 10 )
Read MoreRR vs RCB మ్యాచ్ కి వర్ష సూచన.. ఇంతకీ ఈ పోరు జరిగేనా?
RR vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరో ఉత్కంఠ పోరు జరగబోతోంది. గువాహటి లోని బార్సపారా మైదానం ఈ హ
Read Moreమేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా : బరితెగించిన భూ మాఫియా
సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలో రికార్డుల ప్రకారం లక్షా 8 వేల187 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలోన
Read MoreIPL 2026: RCB vs RR మధ్య హై-వోల్టేజ్ పోరు.. కోహ్లీ, సూర్యవంశీ దూకుడుపై నెట్టింట చర్చ
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 10న) గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రా
Read Moreఎండలు మండిపోతున్నాయ్.. ఇవి చేయండి.. ఇవి చేయకండి : ఈ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లండి..!
రోజురోజుకు ఎండ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మండుటెండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2
Read Moreప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్
రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాల పర్వం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో చూస్తే ఈ జిల్లానే భూ అక్రమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎక్కడ చూసి
Read Moreఇద్దరూ మైనర్లే.. ఇన్స్టాగ్రామ్ లో లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య..
సోషల్ మీడియా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు కూడా
Read Moreప్రియురాలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన ఘటన..ఉరేసుకుని యువతి ఆత్మహత్య
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధితురాలు రమణి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూ
Read MoreTGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..2.1 శాతం డీఏ పెంపు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.1 శాతం డియర్నెస్ అలవెన్స్ (DA) పెంచుతున్నట్లు రవాణా శ
Read Moreనంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు సీజ్..
హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు మరోసారి తనిఖీలు చేపట్టారు. భవానీ నగర్, చార్మినార్, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 11 ప్రాంతాల్లో ఏప్రిల్ 9న ర
Read Moreబాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలి..సీఎంఆర్ డెలివరీ గడువు పొడిగించండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ధాన్యం సేకరణ టార్గెట్లు పెంచాలని కేంద్రానికి వినతి స్పందిచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి లేఖ హై
Read Moreహైదరాబాద్ సిటీలో 13 వందల మంది రౌడీషీటర్లు : 200 మందికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు డ్రగ్ ఫ్రీ సిటీ లక్ష్యంగా పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా నేర చరిత్ర ఉన్న రౌడీషీటర్ల అలవాట్ల
Read Moreదేశంలో ఆహార కల్తీలో తెలంగాణ టాప్ : బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి
బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆహార కల్తీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్సీ అం
Read More













