హైదరాబాద్
పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా నిధులు.. రెండేళ్ల తర్వాత కీలక ప్రకటన..
పీఎం కేర్స్ ఫండ్ కు నిధులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎం కేర్స్ ఫండ్ మొత్తం నిధి విలువ రూ. 8వేల 452.07 కోట్లకు
Read Moreసీజేపీ నిరసనతో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్
సీజేపీ నిరసనలతో మహారాష్ట్రలో ఓ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. స్థానికులతో కలిసి సీజేపీ చేపట్టిన నిరసనల కారణంగా సదరు ప్రిన్స
Read Moreసీక్రెట్గా సానియా మీర్జా రెండో పెళ్లి.. వరుడు ఎవరో తెలుస్తే షాకే?
Sania Mirza Marriage: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆమె త
Read Moreకేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్: సీఎం రేవంత్
హైదరాబాద్: కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి అయిండు. నన్ను సీఎం చేస్తే బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ మంత్రి అయిండు. కేసీఆర్&lrm
Read Moreవచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మనవే.. తెలంగాణలో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తెస్తం: CM రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 117 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస
Read Moreహైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు... ఐదుగురు కింగ్ పిన్స్ అరెస్ట్..
హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ భోళా చేపట్టిన ఈగల్ ఫోర్స్ మంగళవారం ( ఆగస్టు 18 ) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు.
Read More84కే 4 వికెట్లు.. మరో 288 రన్స్ చేస్తేనే లంక గెలిచేది.. లేకపోతే విజయం భారత్దే
IND vs SL: భారత్ వర్సెస్ శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ముగిసే సమయానికి టీమిండియా పూర్తి పైచేయి సాధించింది. ఆతిథ్య లంక
Read Moreరూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ప్రభావతి
అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అధికారులలో ఎలాంటి మార్పు రావట్లేదు. తరచూ ఎక్కడో ఒక చోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏస
Read Moreఅర్జున అవార్డు విజేతలకు ప్రైజ్మనీ ఎంతిస్తారో తెలుసా?.. పూర్తి వివరాలు ఇదిగో!
National Sports Awards 2025: కేంద్ర యువజన అండ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు 2025వ సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను అధికారికంగా
Read Moreమధ్యతరగతి ప్రజలే ప్రభుత్వానికి ATMలా మారారు.. ఆదాయపు పన్ను రద్దు చేయాలి : BJP నేత షెహజాద్ పూనావాలా
బీజేపీ నేత షెహజాద్ పూనావాలా దేశ మధ్యతరగతి ప్రజల సమస్యలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పన్నులు, టోల్ ఛార్జీలు
Read MoreRavi Teja: U/A సర్టిఫికెట్తో థియేటర్లోకి ‘ఇరుముడి’.. పెయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ కీలక నిర్ణయం!
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్
Read Moreబుల్లెట్ బండి మీద KBR పార్క్ చుట్టూ తిరిగి ట్రాఫిక్ పర్యవేక్షించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంగళవారం (ఆగస్ట్ 18) నుంచి వన్ వే అమలైంది. ఈ క్రమంలో హైదరా
Read Moreగాంధీని చంపిన గాడ్సే RSSలో క్రియాశీల సభ్యుడు : కోర్టులో చెప్పిన సావర్కర్ మనవడు
మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే, గోపాల్ గాడ్సేలు RSS రాష్ట్రీయ స్వయం సేవక్ లో క్రియాశీల సభ్యులు అని ప్రజాప్రతినిధుల కోర్టులో స్వయంగా చెప్పారు సావ
Read More












