హైదరాబాద్

6 గ్యారంటీలను గాలికొదిలేశారా? : మంత్రి కిషన్‌‌రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను మూసీలో కలిపారా? లేదా గాంధీ భవన్‌‌లో పాతరేశారా? సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి బహిరంగ

Read More

ఓయూలో సర్వత్ హుస్సేన్ సెంటర్ ప్రారంభం

హైద‌‌‌‌రాబాద్ సిటీ, వెలుగు: ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోష‌‌‌‌ల్ సైన్సెస్‌‌‌‌లోని జ‌

Read More

తెలంగాణ అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

బెంగళూరులో జరుగుతున్న 76వ ఆల్ ఇండియా కామర్స్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణ బండారుకు

Read More

ఉపాధి పేరు మార్చడం దుర్మార్గం : డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్

వికారాబాద్, వెలుగు: దేశంలోని పేదలకు ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి హామీ పథకం పేరును ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చడం దుర్మ

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పిరికితనంతో పనికిరాని ప్రయత్నాలు చేస్తున్నరు: పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​ చేవెళ్ల, వెలుగు: గాంధీజీ పేరు పలకడం ఇష్టం లేకనే ఉపాధి హామీ పథకం పేరును

Read More

12 ఏండ్ల బీజేపీ పాలనపై చర్చకు సిద్ధమా? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్ సవాల్ సోనియాకుకిషన్ రెడ్డి లేఖ రాయటం విడ్డూరం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంటే ఆయనేం చ

Read More

మల్కాజిగిరి బస్తీ వాసులకు ఫ్రీ మినరల్వాటర్

మల్కాజిగిరి, వెలుగు : మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్​లోని బీఆర్ఎస్ సీనియర్​లీడర్​షేక్ ఫరీద్ బస్తీ వాసుల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ మినరల్​

Read More

ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలేవి?

చేవెళ్ల ఘటన తర్వాత వారం పాటు రవాణా శాఖ హడావుడి ఆ తర్వాత షరా మామూలే! ఇటీవల ఖమ్మంలో ఓవర్ లోడ్‌‌తో వెళ్తున్న గ్రానైట్ లారీ బీభత్సం రోడ

Read More

బుక్ ఫెయిర్ కిటకిట..సండే కావడంతో తరలివచ్చిన పుస్తక ప్రియులు

హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ పుస్తక ప్రియులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, యువతులు , పెద్దలు ఇలా అన్ని

Read More

పుస్తకం కన్నా.. పార గొప్పది!. అది సివిలైజేషన్కు పునాది: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్

    బుక్ ఫెయిర్​లో ‘శూద్రుల తిరుగుబాటు’ పుస్తకం రిలీజ్ హైదరాబాద్, వెలుగు: పుస్తకం కంటే పార, గడ్డపార గొప్పవని.. అది సివిల

Read More

భర్తతో గొడవ.. తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

మల్కాజిగిరి, వెలుగు: నేరేడ్​మెట్ కు చెందిన గోల్ల దీప అలియాస్​పద్మ, ఆమె ముగ్గురు పిల్లలు అఖిల్, చైత్రవి, యశ్వంత్ కృష్ణ అదృశ్యమైనట్లు సీఐ సందీప్ తెలిపార

Read More

కేంద్ర పథకాలతో రైతు కుటుంబాలకు లబ్ధి: ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

      మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన నాయకులు లేరు     చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి

Read More