హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
196 షాపులకు షోకాజ్ నోటీసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తం గా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు మెడికల్ షాపులపై సోమవారం
Read Moreవడ్ల కుప్పలు తగిలి ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఘటన అల్లాదుర్గం, వెలుగు : రోడ్డు మీద పోసిన వడ్ల కుప్పలు తగిలి ఆటో బోల్తా పడడంతో డ్రైవర్&zwn
Read Moreకాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ వైఫల్యమే : కవిత
హరీశ్ రావుపై ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలి: కవిత ఖమ్మం జిల్లాలో ‘జనం బాట’ పర్యటన మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, సత్తుపల్లి, వై
Read Moreస్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
ఇక ఎంత మంది సంతానం ఉన్నా పోటీకి అర్హులే ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం హైదరాబాద్, వెలుగు: స్థా
Read Moreప్రభుత్వ ఉద్యోగుల కుల వివరాలపై బీసీ కమిషన్ చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల కుల వివరాలపై బీసీ కమిషన్ చర్చించింది. సోమవారం ఖైరతాబాద్లోని రాష్ట్ర బీసీ కమిషన్ ఆఫీ
Read Moreరాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీల విజేతగా ఖమ్మం.. రన్నరప్ గా వరంగల్, పాలమూరు
బాల, బాలికల విభాగాల్లోనూ కైవసం తొర్రూరు, వెలుగు : మూడు రోజులపాటు ఉత్సాహంగా, ఉత్కంఠగా కొనసాగిన రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు సోమవా
Read Moreచేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి : జాన్ వెస్లీ
సీఎంకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేయకపోవడంతో బ్యాంకుల్లో అసలు, వ
Read Moreతెలంగాణ ఎడ్యుకేషన్... పాలసీలోకి ‘అక్షరవనం’: విద్యా కమిషన్ చైర్మన్ మురళి
కల్వకుర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీలో కల్వకుర్తి వందేమాతరం ఫౌండేషన్ అక్షరవనం బృందాన్ని భాగస్వామిగా చేసిందని తెలంగాణ విద్యా కమ
Read Moreసౌదీ బస్సు ప్రమాదంపై సీఎం, మంత్రుల దిగ్ర్భాంతి
హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతిచెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి
Read Moreభార్య 8 నెలల గర్భిణి.. చనిపోయింది.. కడుపులోనే కవలలు చచ్చిపోయారు.. ఈ బాధ తట్టుకోలేక భర్త కూడా..
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణానికి
Read Moreరైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు
Read MoreIPL 2026: కమిన్స్కే సన్ రైజర్స్ కెప్టెన్సీ.. మూడో సీజన్ సారథ్య బాధ్యతలు కూడా ఆసీస్ పేసర్కే..
హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్గా ఆస్ట్రేలియా పేస్ స్టార్ ప్యాట్ కమిన్స్
Read Moreకారులో చంపి.. అడవిలో తగలబెట్టారు.. తమ్ముడి ప్రేమకు సహకరించాడనే ఘాతుకం
షాద్ నగర్, వెలుగు: దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పురోగతి సాధించారు. ఎనిమిది మందిని హంతకులుగా గుర్తి
Read More












