
హైదరాబాద్
రాంగోపాల్పేట్లో అగ్నిప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయిలో చర్చలు
మృతుల ఆచూకీ తెలియజేయకుండా కూలిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారుల ఆందోళన హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ల
Read Moreటీచర్లకు సెలవులివ్వొద్దు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన
హైదరాబాద్కు వచ్చి ఆందోళనలు చేస్తున్నరు.. డీఈవోల మీటింగ్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ టీ
Read Moreఉద్యోగులకు 2.73 శాతం డీఏ
మంజూరు చేస్తూరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 8 విడతల్లో బకాయిల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ఒక డీఏన
Read Moreబేగంపేటలో రూ. 4 కోట్లు తరలిస్తూ చిక్కిన్రు
సికింద్రాబాద్ బేగంపేట్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో రూ. 4 కోట్ల డబ్బును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Read Moreదూలపల్లిలో అగ్ని ప్రమాదం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పేట్ బాషీరాబాద్ పియస్ పరిధిలోని దూలపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బి ఆర్ ఎస్ ప్లాస్టిక్ సంచులు తయారుచేసే కంపెనీలో అక
Read Moreటీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్ల షెడ్యూల్ రిలీజ్
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ షురూ చేయనున్నట్లు ప్రకట
Read Moreస్మశానం ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల నిరసన
హైకోర్టు తీర్పును అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను తక్షణమే విడుదల చేయాలంటూ అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బంజారాహిల
Read Moreహిందువుల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే : హరీష్ రావు
దేశంలో హిందువుల గురించి అలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకునేవని,
Read MoreFire accident : డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం
సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న బిల్డింగ్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. శ్లాబు పెచ్చులు ఊడుతుంటడంతో భవనం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశముంది. ద
Read Moreటీచర్లను బాధపెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలే : అప్సర్ పాషా
ఉపాధ్యాయులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. 317 జీవో కు వ్యతిరేకంగ
Read MoreFarm house case : బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు
ఫాం హౌస్ కేసులో బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై హైకోర్టు మరో ఆరు వారాల పాటు స్టే పొడిగించింది. ఇవాళ్టితో స్టే గడువు మ
Read Moreప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. పలువురి అరెస్ట్
స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Read Moreపైసలియ్యలేదనే 13 జిల్లాల్లో ట్రాన్స్ఫర్లు ఆపిన్రా : బండి సంజయ్
బదిలీలు, ప్రమోషన్ల పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా షురూ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్న
Read More