హైదరాబాద్
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది: కేంద్రమంత్రి బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో చాలా మంది పారాశ్రామిక వేత్తలను బెదిరించి
Read Moreఐటీ రంగంలో 'ఏఐ' తుఫాన్: హైరింగ్ రూల్స్ మార్చేస్తున్న కంపెనీలు.. ఇకపై అలా కుదరదంట
భారతీయ ఐటీ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హైరింగ్ సాంప్రదాయాలు ప్రస్తుతం వేగంగా మారిపోతున్నాయి. గతంలో కొత్త ప్రాజెక్టులు వస్తే.. మరిన్ని ఎక్కువ మందిన
Read Moreజ్యోతిష్యం: ఐశ్వర్యం.. అదృష్టం కావాలంటే ....రథసప్తమి రోజు ఏరాశి వారు ఏం చేయాలో తెలుసా..!
జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుని సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో సూర్యుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబు
Read Moreదక్కన్ కిచెన్ హోటల్ కేసు: దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ తప్పదా?
నాంపల్లి కోర్ట్లో ఇవాళ శుక్రవారం (జనవరి 23, 2026న) టాలీవుడ్ ప్రముఖ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా, నిర్మాత సురేష్ బాబు, మరియు అభిరామ్
Read Moreసొంత చెల్లె, బావ ఫోన్లనే ..కేటీఆర్ ట్యాప్ చేసిండు: బీర్ల ఐలయ్య
బీఆర్ఎస్ హయాంలో జరిగిన పాపాలు ఒక్కోటి బయటపడుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. కేటీఆర్ తన సొంత బావ,చెల్లె ఫోన్లనే ట్యాప్ చేయించ
Read More27న బ్యాంకుల సమ్మె. ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలని డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్
Read Moreశామీర్ పేటలో హైడ్రా కూల్చివేతలు
రోడ్డును కబ్జా చేసి గోడ కట్టడంతో చర్యలు గచ్చిబౌలి, వెలుగు: హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలు తొలగించింది. మేడ్చల్ జిల్లా శామీర్
Read Moreపీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ షురూ
ఎల్బీ స్టేడియంలో ప్రారంభించిన గవర్నర్ బషీర్బాగ్, వెలుగు: దేశంలోని ప్రతి వర్గానికి క్రీడలను చేరువ చేయాలన్నదే ప్రధాని మోదీ స్వప్నమని రాష్
Read Moreవచ్చే వారం 16వేల మందిని లేఆఫ్ చేస్తున్న అమెజాన్.. టార్గెట్ ఆ ఉద్యోగులే..
అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల్లో పని చేయడమంటే ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు కేరాఫ్ అడ్రస్గా భావించేవారు యూత్. కానీ ఇప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితులు ఉ
Read Moreరథ సప్తమి .. జిల్లేడు ఆకులతో స్నానం.. ఆధ్యాత్మికమే కాదు.. సైంటిఫిక్ రీజన్ ఇదే... !
రథ సప్తమిరోజు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలి....జిల్లేడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏమిటి.. దీని వెనుక ఆధ్యాత్మికమేనా.. సైంట
Read Moreబాసర.. వర్గల్ ఆలయాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు..చదువును ప్రారంభించిన చిన్నారులు
నిర్మల్ జిల్లా బాసర లో వసంత పంచమి వేడుకలు ( 2026 జనవరి 23 ఉదయం 10 గంటల ప్రాంతంలో) ఘనంగా జరుగుతున్నాయి . సరస్వతి అమ్మవారిని బారీగా దర
Read Moreజాన్ పహాడ్ ఉర్సు షురూ.. వివిధ రాష్ట్రాల నుంచి వేలల్లో భక్తుల రాక
జనవరి 23న గంధం ఊరేగింపులో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్ పాలకవీడు, వెలుగు: సర్వమత సమ్మేళనానికి ప్రతీకైన సూర్యాపేట జిల్లాలోని జా
Read Moreబంగారం కొనలేక సామాన్యుడు.. అమ్మలేక చిన్న వ్యాపారి: వెంటాడుతున్న డబ్బు కష్టాలు
ఒకప్పుడు సామాన్యుడికి భరోసాగా, ఆడబిడ్డ పెళ్లికి ఆభరణంగా నిలిచిన బంగారం.. ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది. పసిడి ధరలు నిరంతరం పెరుగుతుండటం
Read More












