హైదరాబాద్

హైదరాబాద్ MGBSలో అగ్నిప్రమాదం... గద్వాల డిపో బస్సులో మంటలు...

హైదరాబాద్ MGBS లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. మంగళవారం ( మే 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధ

Read More

లోయలో పడిపోయిన కారు..మహారాష్ట్రలో 8 మంది దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌‌‌‌గఢ్ జిల్లా అంబెనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడి

Read More

ఢిల్లీ టూర్లు మాని.. పంటలు కొనండి..వడ్ల కొనుగోళ్లలో జాప్యం చేస్తే వేలాదిమందితో కలెక్టరేట్ ముట్టడిస్తా: హరీశ్రావు

‘మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్’.. అంటూ సర్కార్‌పై ఫైర్     పెట్రోల్, డీజిల్‌పై 10% వ్యాట్ తగ్గించాలని సీఎంకు

Read More

ఓవైపు పెట్రో రేట్లు పెంచి మరోవైపు భరోసా యాత్రలా?

బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ఫైర్​ మార్కెట్ యార్డుల్లోని ప్రతి గింజనూ కేంద్రమే కొనుగోలు చ

Read More

వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో వరి దగ్ధం .. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా సోన్‌‌‌‌‌‌‌‌ లో ప్రమాదం

నిర్మల్, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పంటుకొని 200 ఎకరాల్లో వరి దగ్ధమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్‌‌‌‌‌‌‌&zwn

Read More

బీజేపీని అడ్డుకునేందుకే విజయ్‌‌‌‌తో పొత్తు.. కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్

ఉదయనిధి విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పుల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య విభేదాలు ముదిరాయి. కాంగ్రె

Read More

ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

నారాయణగూడ, వెలుగు: ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన

Read More

మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

అడ్డాకుల, వెలుగు: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్  జిల్లా

Read More

పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు

రేపటి నుంచే ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్   111 కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్   జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు 

Read More

వేడెక్కుతున్న పసిఫిక్.. సూపర్ ఎల్నినోతో ముంచుకొస్తున్న గండం..చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2026!

పలు రాష్ట్రాలకు కరవు..తీరాల్లో వరద సూచనలు న్యూఢిల్లీ: గత కొన్నేండ్లుగా చల్లగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతున్నది. మహాసముద్ర

Read More

బీజేపీ లూటీతో రైతాంగం విలవిల..సతమతమవుతున్న ఎంఎస్ఎంఈలు,మధ్యతరగతి ప్రజలు

సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోంది: ఖర్గే రెండు వారాల్లోపే 4వ సారి ఇంధన ధరలు పెరగడంపై ఆగ్రహం న్యూఢిల్లీ: క

Read More