హైదరాబాద్
కామారెడ్డిలోఎస్సై, కరీంనగర్ లో జీపీవో..లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆఫీసర్లు
స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 30 వేలు తీసుకున్న ఎస్సై ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రూ. 20 వేలు తీసుకున్న జీపీవో కామారెడ్డి, వెలుగు : స్టేషన్ బెయిల్
Read Moreక్రిమినల్ కేసులున్న సీఎంలలో రేవంత్ టాప్ ..చదువులో లేకున్నా.. కేసుల్లో టాప్ ఉన్నడు: ఎంపీ అర్వింద్
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి టాప్
Read Moreజార్ఖండ్లో 2 పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే
రాంచీ: జార్ఖండ్లో 11వ, 12వ, 13వ జేపీఎస్సీతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షల రద్దు నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఇదివరకే ఉద్యోగాల్లో
Read Moreజూరాలకు పెరిగిన వరద ..10 గేట్లు ఓపెన్ .. కర్నాటక నుంచి మరింత వరద
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద రాక మరింత పెరిగింది. దీంతో జూరాల 10 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్నాటక
Read Moreకొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు
పీసీసీ మహిళా చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డితో పాట
Read Moreచట్టాల అమల్లో డిజిటల్ వాడకం పెంచాలి : హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్
దర్యాప్తు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, విచారణ.. ప్రతి దశ కీలకమేనని వెల్లడి హైదరాబాద్&zwnj
Read Moreఅమ్మ కష్టం మా ఇద్దరికే తెలుసు: రాజీవ్ జయంతి వేళ రాహుల్ గాంధీ భావోద్వేగం
ప్రతి సవాల్నూ ఆమె ధైర్యంతో ఎదుర్కోవడం కళ్లారా చూశా రాజీవ్ జయంతి వేళ రాహుల్ గాంధీ భావోద్వేగం తల్లి ఆటోబయోగ్రఫీ పట్ల గర్వ
Read Moreసాంకేతిక విప్లవ సృష్టికర్త రాజీవ్గాంధీ
పద్మారావునగర్ / పంజాగుట్ట, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సద
Read Moreనా కుమార్తె వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలిని.. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం: మంత్రి కొండా సురేఖ
పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మంత్రి కొండా సురేఖ వివరణ కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉ
Read Moreవందేమాతరం గేయం ఆలాపనపై.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఫ్రీడమ్ ఫైటర్లను కాంగ్రెస్ అవమానిస్తున్నది: అమిత్ షా ఓట్ల కోసం కాంగ్రెస్ ‘న్యూ ముస్లిం లీగ్’లా మారింది: నితిన
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం..నేటి (ఆగస్టు 21) నుంచి 28 వరకు మళ్లీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
Read Moreగాంధీలో డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి?.. సమగ్ర విచారణకు నిజ నిర్దారణ కమిటి
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యు
Read Moreప్రమాద ఘంటికలు మోగుతున్నయ్.. బాధితులు కోర్టు మెట్లెక్కుతున్నారు:హైకోర్టు వ్యాఖ్యలు
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందడంలేదు ఇది రాజకీయ చర్చకాదు.. పార్టీలు, వ్యక్తులతో సంబంధంలేదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల
Read More












