హైదరాబాద్
పాపం అనుడే.. కాపాడుడే లేదు..! రోడ్డు ప్రమాదాల్లో సాయం అందక పెరుగుతున్న మరణాలు...
గోల్డెన్ అవర్ లో దవాఖానకు తీసుకెళ్తే ప్రాణాలు కాపాడినట్టే ఆపదలో ఆదుకున్న వారికి ‘రహవీర్’ స్కీం కింద రూ.25 వేలు ఇస్తున్న కేంద్రం ఈ ఏ
Read Moreచెరువు మట్టి పర్మిషన్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శ్రీనివాస్
రూ. 4 లక్షలు డిమాండ్..రూ. 2 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన అశ్వారావుపేట ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ అశ్వారావుపేట, వెలుగు : చెరువులోని మట్టిని తరల
Read Moreపాత బెడ్లు, బెడ్ షీట్లు, వుడ్ వెస్టేజ్ ఎక్కడేసుడు?..తీస్కపోనంటున్న చెత్త ఆటోలు
ఎక్కువ పైసలిస్తామన్నా రాని ప్రైవేట్ ఆటోలు రోడ్లపై వేస్తే లక్ష జరిమానా నాలాలు, రోడ్ల పక్కన పారేస్తున్న జనం తోడిన కొద్దీ అవ
Read Moreబీజేపీకి పడని ఓట్లను తొలగించే కుట్ర..ప్రధాని మోదీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్
ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే.. బీఆర్ఎస్బావబామ్మర్దులను ప్రజలు నమ్మట
Read Moreసరి‘హద్దు’ దాటేస్తున్నరు.. ఏపీ, తెలంగాణ బార్డర్లో యథేచ్ఛగా గ్రానైట్ దందా
పర్మిషన్ లేకుండా, జీఎస్టీ కట్టకుండా అక్రమ రవాణా ఆఫీసర్లకు మేనేజ్ చేస్తూ తెలంగాణలోకి ప్రవేశిస్తున్న లారీలు ఏపీలో రెండు వర్గాల మధ్య గొడవ.. బయటపడ్
Read Moreసర్కార్ హాస్పిటల్స్ లో మందుల కొరతకు చెక్ .. ఈ - ఆరోగ్యం యాప్ తో ఈ -ఔషధి లింక్ చేయాలని సర్కార్ నిర్ణయం
ఆధార్ నంబర్ తో రోగి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పేషెంట్ కు మందులు ఇవ్వగానే -ఔషధి యాప్ లో అప్ డేట్ ఈజీ కానున్న స్టాక్ పర్యవేక్షణ హై
Read More2028 నుంచి పెట్రోల్ బైక్ల రిజిస్ట్రేషన్లు బంద్..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బైక్లు, స్కూటర్లకు కాలం చెల్లనుంది. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్&zwnj
Read Moreకొంచెం తేడా ఉన్నా.. నో సర్!..ఇంటిపేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్
కరెక్షన్స్ చేసేందుకు సంబంధిత కార్డులు, పత్రాలు దగ్గర పెట్టుకోవాలంటున్న బీఎల్వోలు డబుల్ ఓట్ల వ
Read Moreఆలయాలకు కొత్త కళ.. పదేళ్లలో ఒక్క యాదాద్రి.. నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి
రూ.2,216 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురూ ధర్మపురి, జోగులాంబ, పెద్
Read Moreఈసారి తెలంగాణకు గడ్డుకాలమే.. 14 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే చాన్స్ తక్కువ
న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది తెలంగాణతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు.
Read Moreఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్
ముషీరాబాద్, వెలుగు: బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్
Read Moreగుడ్ న్యూస్ : ఇవాళే (జూన్ 30).. రైతుల అకౌంట్లో రైతుభరోసా డబ్బులు
హైదరాబాద్లోని శిల్పకళావేదిక నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ తొలి విడత రైతుల ఖాతాల
Read Moreహైదరాబాద్ మదీనా గూడ GSM మాల్లోని రెండు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్
హైదరాబాద్: హైదరాబాద్ మదీనా గూడ GSM మాల్లోని బార్బెక్యూ నేషన్, చైనీస్ వోక్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేని బ్
Read More












