హైదరాబాద్

కాళేశ్వరం పునరుద్ధరణపై కలిసి పనిచేద్దాం..ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎన్డీఎస్ఏ సూచన

3 బ్యారేజీలకు 13 రకాల టెస్టులు చేసినట్టు వెల్లడించిన అధికారులు అక్టోబర్ ​లేదా నవంబర్​లో ప్రిలిమినరీ డిజైన్లు ఇస్తామన్న ఆఫీసర్లు హైదరాబాద్, వ

Read More

రెండేళ్లు దాటితే.. బర్త్, డెత్ సర్టిఫికెట్లకు.. మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి

జనన మరణాల బిల్లుకు లోక్ సభ ఆమోదం న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన అణచివేతకు ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతు

Read More

మంత్రిని నియమిస్తేనే విద్యాశాఖ అభివృద్ధి : బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి, పూర్తిస్థాయి మంత్రిని నియమిస్తేనే విద్యాశాఖ గాడినపడ్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన

Read More

గోదావరి ఉగ్రరూపం.. ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతిల నుంచి భారీగా వరద

రైజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోయర్​ గోదావరి.. సమ్మక్కసాగర్​ దగ్గర 14.6

Read More

సనత్‌‌నగర్‌‌ టిమ్స్‌‌కు మర్రి చెన్నారెడ్డి పేరు    

  టిమ్స్‌‌ ఇన్‌‌చార్జ్‌‌ డైరెక్టర్‌‌గాడాక్టర్ నరేంద్రకుమార్ కొత్త డీఎంఈగా డాక్టర్ ఎన్.వాణికి ప్రమ

Read More

థ‌‌ర్మల్ కేంద్రాల‌‌కు బొగ్గు కొర‌‌త రావద్దు.. ప్రతీరోజు 28 రేకుల బొగ్గును సరఫరా చేయాలి

    వ‌‌ర‌‌ద‌‌ల స‌‌మ‌‌యంలో లోకల్​ ఆఫీసర్లతో స‌‌మ‌‌న్వయం చేసుకోవాలి :

Read More

మేడిపల్లి: నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌తో విద్యుత్ కనెక్షన్లు..బిల్డర్ రిమాండ్

మేడిపల్లి, వెలుగు: నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించి విద్యుత్ కనెక్షన్లు పొందిన కేసులో ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చే

Read More

మాది కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ..కచ్చితంగా అధికారంలోకి వస్తం: టీఆర్ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ కార్మిక ఫ్రెండ్లీ పార్టీ అని ఆ పార్టీ చీఫ్​ కవిత అన్నారు. టీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంద

Read More

ఆరేళ్ల తర్వాత భారత్‌‌ కు జిన్ పింగ్.. సెప్టెంబర్‌‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరు!

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ భారత్‌‌లో పర్య

Read More

ఒక్క రోజులో 3 ప్లేస్లు చూసొద్దామా..వీకెండ్ ప్యాకేజీ ప్రవేశపెట్టిన టూరిజం

     పెద్దలకు రూ.2100,  పిల్లలకు రూ.1800     ఏసీ బస్సులో జర్నీ, ఎంట్రీ టికెట్లు,  టీ, భోజనం అన్నీ వాళ్లవే

Read More

సాయంత్రం భక్తుడు.. రాత్రి దొంగ.. రెండు ఆలయాల్లో రూ.3 లక్షల చోరీ!

శివ్వంపేట, వెలుగు : గుళ్లలోకి సాయంత్రం భక్తుడిగా వచ్చిన వ్యక్తి అదే రోజు రాత్రి దొంగగా వచ్చి చోరీకి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో

Read More

హైదరాబాద్ ఫ్యామిలీలకు అలర్ట్.. జూపార్క్ చార్జీలు పెరిగాయ్..!

విదేశీ టూరిస్టులకు ప్రత్యేకంగా ఎంట్రీ ఫీజులు ఫారెస్ట్ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో జాపాట్‌‌ బోర్డు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: న

Read More

సీతారామ ప్రాజెక్ట్ తో ఎత్తి ఎక్కడ పోసుడు ?రెండేండ్లు దాటినా ముందుకు సాగని ప్రపోజల్స్

 రూ.20 వేల కోట్ల అంచనాతో కడుతున్న ప్రాజెక్ట్ పరిధిలో కనిపించని రిజర్వాయర్ సాగర్ పరిధిలోని ఐదు టీఎంసీల కెపాసిటీ గల మూడు రిజర్వాయర్లే దిక్కు

Read More