హైదరాబాద్
ISRO..బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్.. కౌంట్ డౌన్ స్టార్ట్..డిసెంబర్ 24న LVM3M6 రాకెట్ ప్రయోగం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8.45 గంటలకు రాకెట
Read Moreన్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..
న్యూ ఇయర్ కి సమయం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్
Read Moreలోపాలున్న జీవో 252ను సవరించాలె..అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలె
సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్కు హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీవో
Read Moreషుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇన్సులిన్ ఇన్ హేలర్స్ వచ్చేశాయ్.. ఇక ఇంజక్షన్ అవసరం లేదు..
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ప్రస్తుతం ఇన్సులిన్ కావాలంటే ఇంజక్షన్ తీసుకోక తప్పదు. అయితే ఈ నొప్పినుంచి రిలీఫ్.. ఇకపై ఇన్సులిన్ కోసం ఇంజక్షన
Read Moreయాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ
మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టిన హస్తం శ్రేణులు గులాబీ పార్టీ అభ్యంతరం యాదాద్రి: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లె
Read More2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బ
Read Moreఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కష్టపడే వారికి చేయూత నివ్వాలి ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యమే ఇవ్వాలి నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే నాయకులకు తప్పుడు భాష
Read Moreట్రిపుల్ ఆర్ రైతుల కోసం పోరాడుతాం : జాగృతి అధ్యక్షురాలు కవిత
యాదాద్రి : జనవరి 4న ఎనమిది జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రైతుల
Read Moreతిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన
తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ స
Read Moreగంగారం హత్యల కేసులో.. 9 మందికి యావజ్జీవ శిక్ష
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు గంగారం హత్యలు. 2021లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో..
Read More158 కోట్ల స్కామ్ కేసు..సన్ పరివార్ ఉపాధి గ్రూప్పై ఈడీ ఛార్జిషీట్
158 కోట్ల స్కామ్ కేసులో సన్ పరివార్ ఉపాధి గ్రూప్పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ కేసుక
Read Moreహైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే..
హైదరాబాద్ లోని 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో FSSAI రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఫు
Read Moreశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి
Read More












