హైదరాబాద్

హైదరాబాద్ పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు..బావిలో కుళ్లిపోయి ఇలా..అసలేం జరిగింది.?

హైదరాబాద్  పాతబస్తీలో దారుణం జరిగింది. మిస్సైయిన యువకుడు బావిలో శవమై కనిపించాడు.  మృతదేహం గుర్తు పట్టలేనంతగా..కుళ్లిపోయి అస్థిపంజరంలా మారింద

Read More

సిలిండర్లు స్టాక్ లేవని అంటించిన గ్యాస్ ఏజెన్సీ.. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే..

హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం బారులు తీరుతున్న దృశ్య

Read More

Ugadi 2026 : కొత్త సంవత్సరం పేరేంటి.. ఏరాశిలో ప్రారంభమవుతుంది..! 

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ... అంటే ఉగాది పండుగ రోజు  నుంచే ప్రారంభమవుతుంది.  ఈ ఏడాది ( 2026) ఉగ

Read More

సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో భారీగా డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు  కస్టమ్స్​ అధికారులు.సింగపూర్​ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్​ చేశారు. డ్ర

Read More

FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే?

జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతున్నట్ల

Read More

ఉగాది సెలబ్రేషన్స్.. ఇలా తయారవండి.. మీరే అట్రాక్షన్ అవుతారు

 ఉగాది పండుగ రోజును ఎంతో ఆనందంగా ఉంటారు.  షడ్రుచుల సమ్మేళనంతో పిండివంటలతో ఆరగించిన తరువాత.. కొన్ని అపార్ట్​ మెంట్లలో సెలబ్రేషన్స్​ జరుపుకుంట

Read More

హైదరాబాద్ టిఫిన్ సెంటర్ల ముందు ఏందీ జనం.. రేట్లు పెంచారని తెలిసి కూడా..

గ్యాస్ ​దొరకడం లేదని, కమర్షియల్​సిలిండర్లకు ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని, వంట నూనెల దిగుమతి సుంకం పెరిగిందని.. ఇలా రకరకాల సాకులతో హోటల్ నిర్వాహ

Read More

దేశంలో ఎరువుల కొరత లేదు..రైతులు ఆందోళన చెందొద్దు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ

Read More

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్

దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపణ ఆ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని అమిత్​ షాకు లేఖ హైదరాబాద్, వెలు

Read More

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య

రాజ్యసభలో కేంద్రానికి ఆర్​.కృష్ణయ్య విజ్ఞప్తి   న్యూఢిల్లీ, వెలుగు: ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర

Read More

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్

మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్​కే మేం వ్యతిరేకం మూసీ కోసం మాత్రం రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరదీసిండని ఆరోపణలు హైదరాబాద్

Read More

అస్సాంలో రూ.4,570 కోట్లతో .. పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

మూడు కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని గువహటి, కోల్‌‌కతా:  అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని

Read More

పటాన్ చెరులో దారుణం.. నిద్రిస్తున్న జంటను హత్యచేసిన దుండగులు

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో  జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మున్సిపాలిటీలో పరిధిలోని సీటిజెన్​ కాలనీలో నిర్మాణం

Read More