హైదరాబాద్
దివ్యాంగ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి..మీడియా అకాడమీ చైర్మన్కు డీజేఎస్ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ వర్కింగ్ జర్నలిస్టులందరికీ మేనేజ్మెంట్ కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డెస్క్ జర్నలిస్
Read Moreవైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ఆలస్యం!
హైదరాబాద్, వెలుగు: వైద్యారోగ్యశాఖలో బదిలీల పర్వం ఆలస్యం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ బదిలీల ప్రక్రియను ఈనెల 1 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం
Read Moreమహిళా సంఘాలకు .. మరో 553 బస్సులు..ఇయ్యాల ( జూన్9) పరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి సభ
జెండా ఊపి రెండో విడత బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి ఒక్కో బస్సుకు సెర్ప్ నుంచి రూ.30 లక్షలు, మండల సమాఖ్యల నుంచి ర
Read Moreగ్రేట్ డెసిషన్ : ఊర్లోని పిల్లలంతా సర్కారు బడికే..బస్సాపూర్ గ్రామసభలో తీర్మానం
బాల్కొండ, వెలుగు: వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పరుగులు తీస్తున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామం భిన్నంగా
Read Moreడీఎస్సీ-- 2003 టీచర్లకు పాత పెన్షనే ఇవ్వాలి.. సీఎస్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–-2003 ద్వారా ఎంపికైన టీచర్లకు బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రా
Read Moreజూన్ 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సెలింగ్
ఈనెల 24న తొలి విడత సీట్ల కేటాయింపు జులై 20 నాటికి ముగియనున్న ప్రవేశాల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసిన అడ్మిషన్ల కమిటీ హైదరాబాద్, వెలుగు:&nb
Read Moreజూన్10 నుంచి భవన నిర్మాణ పనులు బంద్.. తాపీ మేస్త్రిలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అనుచిత వ్యాఖ్యలు
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామలి ఐలన్న ముషీరాబాద్, వెలుగు: తాపీమేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సెంట్రింగ్ క
Read Moreటార్గెట్ కు చేరువలో ధాన్యం కొనుగోళ్లు..గతేడాదిని మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
రైతుల ఖాతాల్లో రూ.14,500 కోట్లకు పైగా జమ 11 లక్షల మంది రైతులకు అందిన వడ్ల పైసలు ఆరు వేలకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్
Read Moreతండ్రిని చంపిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష..మృతుడి భార్యకు జీవిత ఖైదు
మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన దారుణ హత్య కేసులో మల్కాజిగిరి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల
Read Moreపోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన
మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ చేతికి గాయం ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్న అధికారులు సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాక
Read Moreకొడుకులు తిండి పెడ్తలేరు.. కరీంనగర్ ప్రజావాణిలో దరఖాస్తు.. గంటలోనే పరిష్కరించిన అధికారులు
కలెక్టర్కు గోడు వినిపించిన వృద్ధురాలు కరీంనగర్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలి సమస్యను జిల్లా కలెక్టర్ తెలుసుకుని వెంట
Read Moreవిద్యతోనే పేదరిక నిర్మూలన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎస్సీ స్టూడెంట్స్కు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కాచిగూడలో కోచింగ్ సెంటర్, హాస్టల్ స్థలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, మంత్ర
Read Moreఆడపిల్లలు, పేదలు చదువుకోకుండా కుట్ర!..27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదించడం దారుణం: కవిత
విద్యాశాఖను సర్కస్లా మార్చేశారని ఫైర్ ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకూ తహసీల్దార్లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు:
Read More












