హైదరాబాద్
శంషాబాద్ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
శంషాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనఖీ లు నిర్వహించారు. శంషాబాద్ జోన్ లో శుక్రవారం ( మే 8 ) అవినీతి ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ
Read Moreమంచిర్యాల జిల్లాలో గోడ కూలి మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో ప్రమాదవశాత్తు గోడకూలి మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గత నాలుగు రోజుల క్రిత
Read Moreబిల్డింగ్ కి ఓనర్లమని చెప్పి... రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారికి రూ.16 లక్షలు మోసం... నిందితులు అరెస్ట్..
షాద్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఓనర్లమంటూ రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారిని రూ.16 లక్షలు మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ని
Read Moreమాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో షాకింగ్ విషయాలు.. నేపాలీ పనిమనిషి ముగ్గురితో కలిసి రెక్కీ నిర్వహించి..
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైమ్ చూసుకుని.. ఇంట్లో పై ఫ్
Read Moreమిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు... భారీగా అవకతవకలు గుర్తింపు..
మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శుక్రవారం ( మే 8 ) నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అవకతవకలు బయటపడ్డాయి.ఇందుకు సంబంధించ
Read Moreమాకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే.. ఏ పార్టీకి ఓటేయడు : తమిళనాడు బీజేపీ
తమిళనాడు రాష్ట్రంలో మేం గెలిచింది ఒక్క సీటు మాత్రమే అయినా.. మా పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఏ పార్టీకి ఒటేయడు అని స్పష్టం చేశారు తమిళనాడు బీజేప
Read Moreమే 10న హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ... ఈ ఏరియాల్లో పోలీసుల ఆంక్షలు..
ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నార
Read Moreకృష్ణానగర్ వరద సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తా: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే ట్రాఫిక్, ఉప్పొంగే డ్రైనేజీలు.. తెరుచుకుని ఉండే మ
Read Moreమహబూబాబాద్ జిల్లా పొగుళ్ళపల్లిలో హై టెన్షన్... అటవీశాఖ ఫెన్సింగ్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లిలో హై టెన్షన్ నెలకొంది. అటవీశాఖ ఫెన్సింగ్ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫెన్సింగ్ ప
Read Moreబ్యాంకింగ్ సేవలకు NRIలు ఇండియన్ సిమ్ వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
భారత్ వదిలి విదేశాలకు వెళ్లే NRIలు తమ వెంట తీసుకెళ్లాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల్లో 'ఇండియన్ సిమ్ కార్డ్' ఒకటి. కేవలం కుటుంబ సభ్యులతో మాట్ల
Read Moreఫేక్ న్యూస్ లో ఏపీ టాప్... భారీగా పెరిగిన నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన విషయాలు...
ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉందంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ( NCRB 2024 ) రిపోర్ట్ వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఏపీ మొదటి
Read Moreఈ ఐదు జిల్లాల్లో పెరగనున్న ఎండలు.. మధ్యాహ్నం 12 నుంచి 3 లోపు బయట తిరగకపోవడం బెటర్ !
హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని
Read Moreబిస్కెట్ ప్యాకెట్ల రేట్లు పెంచుతున్న బ్రిటానియా.. గల్ఫ్ ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ నిలిపివేత
దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ సంస్థ అయిన బ్రిటానియా ఉత్పత్తుల రేట్లు పెంచాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుత క్వార్టర్లో కొన్ని ఉత్పత్తులపై ధరల పె
Read More












