హైదరాబాద్

Nepal floods: నేపాల్ వరదల్లో 98కు చేరిన మృతుల సంఖ్య.. 28 దేశాలకు చెందిన 579 టూరిస్టులు గల్లంతు

నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. మధ్య నేపాల్ ను ఆకస్మికంగా భారీ వరద ముంచెత్తింది. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి సంఖ్య 98  కు

Read More

నార్సింగిలో అర్ధరాత్రి కలకలం.. బీర్ ఇవ్వలేదన్న కోపంతో.. బార్‌ సిబ్బందిపై తల్వార్‌తో దాడికి యత్నం

గ్రేటర్ సైబరాబాద్‌ పరిధిలోని నార్సింగిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌లో అనుమతి సమయం ముగిసిందని చెప్పినందుకు సిబ్బందిపై ముగ్గురు

Read More

ఏపీ అసెంబ్లీ భవనానికి ప్రపంచస్థాయి రూపకల్పన...నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ కంపెనీతో సర్కార్ చర్చలు...

ఏపీ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కంప్లెక్స్ లోని శాసనసభ భవన నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ప్రపంచస్థాయి ప

Read More

మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్... శంకుస్థాపన చేయనున్న లోకేష్..

ఏపీలోని మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతోంది. ఈ పనులకు సంబంధించి గురువారం ( ఆగస్టు 26 ) మంత్రి లోకేష్ శంకుస్థా

Read More

నేపాల్ వరదల్లో.. 77 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతు

నేపాల్ వరదల్లో 77 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. టిబెట్ లోని గరాంగ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఈషా ఫ

Read More

అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  స్పందించారు. ఈ నిబంధనలు కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే వర్తిస్తాయా? అంటూ ఆయన

Read More

మొన్న గచ్చిబౌలిలో, ఇప్పుడు తిరుపతిలో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... కొత్త బిల్డింగ్ కోసం గుంతలు తవ్వుతుండగా...

హైదరాబాద్ లోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో బిల్డింగ్ కూలిపోయిన ఘటనమరువక ముందే తిరుపతిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూ

Read More

నేపాల్ లో చిక్కుకున్న భారతీయులకోసం..హెల్ప్ లైన్ నంబర్లు ఇవే

నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.వందలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. వారిలో 105 భారతీయ యాత్రికులు ఉన్నారు. నేపాల్ లో చిక్కుకున్న యాత్

Read More

జాగ్రత్త ఒళ్లు దగ్గర పెట్టుకోండి..తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతల జోలికొస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వార్నింగ

Read More

నేపాల్ లో చిక్కుకున్న.. మనవాళ్లను సేఫ్ గా తీసుకురండి: రాహుల్ గాంధీ

నేపాల్ లో సంభవించిన వరదలపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను సేఫ్ స్వదేశానికి వచ్చేలా చర్

Read More

యువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణే లక్ష్యంగా జపాన్‌లో మంత్రి వివేక్ టూర్

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తన టూర్‌ను కొన

Read More

మానస సరోవర్ వెళ్లే.. నేపాల్, చైనా సరిహద్దులు మాయం : పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొట్టుకుపోయాయి..

నేపాల్ చైనా బార్డర్ లో రాకాసి వరదలు విలయ తాండవం చేశాయి.ఆకస్మికంగా వచ్చిన వరద ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటేన

Read More

నాగార్జునసాగర్‌లో మళ్లీ  జల వివాదం.. బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ

Read More