హైదరాబాద్

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..ఫేజ్1లో 18,401 సీట్లు భర్తీ

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 – -27 విద్య

Read More

అడ్వకేట్ ఖాజా హత్యకు 15 లక్షల సుపారీ... రెండేండ్లలో 10 సార్లు అటెంప్ట్ చేసిన గ్యాంగ్.. 

వక్ఫ్​ ఆస్తులను రాకుండా కేసులతో అడ్డుకుంటున్నాడనే మర్డర్​ ముజాహిద్‌‌ ఆలంఖాన్‌‌, అతడి తండ్రి, సుపారీ గ్యాంగ్​ అరెస్ట్​ 

Read More

తొలిరోజు టీజీ పీజీఈసెట్ కు 88 శాతం హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీఈసెట్- శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు 88

Read More

ఎస్సీ గురుకులాల్లో టైం టేబుల్ మార్పు

ఉదయం 9 నుంచే బడి.. 8 నుంచి స్టార్ట్ అయ్యే విధానానికి ఫుల్​స్టాఫ్ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలుకు నిర్ణయం     కొత్త టైం టేబుల్​ను

Read More

సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి : సీఈవో సుదర్శన్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో చేర్చడంతోపాటు అనర్హుల పేర్లను తొలగించేలా త్వరలో చేపట్టనున్న  సర్​ ప్రక్రియను రా

Read More

ఎబోలా ముప్పును తిప్పికొట్టేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధం

25 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధత.. రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని వెల్లడి ఎన్‌‌‌&

Read More

ఈహెచ్ఎస్ కోసం ట్రెజరీలకు వెళ్లక్కర్లేదు..పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌లోని పాత డేటానే వాడుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌‌‌‌ఎస్) క

Read More

నల్గొండ జిల్లాలో వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో మంటలు... 

నల్గొండ, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పు అంటుకొని సుమారు 200 ఎకరాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని గిరకబావి గూడెంలో

Read More

వడ్లు కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెండి.. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నేతలకు మంత్రి ఉత్తమ్ సవాల్

వడ్ల కొనుగోళ్లపై బీజేపీ నేతలు నీచరాజకీయం చేస్తున్నారని ఫైర్ ​ వడ్ల ఉత్పత్తి పెరిగినా.. ఎఫ్​సీఐ బియ్యం సేకరణ తగ్గిస్తోందని విమర్శ  రాజకీయాల

Read More

హైదరాబాద్ లో దళితబంధు, ఉద్యోగాల పేరుతో రూ. 25 లక్షల మోసం...నిందితుడిపై కేసు

మేడిపల్లి, వెలుగు: దళితబంధు పథకం కింద వాహనం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు కాజేశాడు. పోలీసుల

Read More

ఉద్యోగులకు 2 వేల కోట్ల బకాయిలు విడుదల.. జీపీఎఫ్ వంద శాతం చెల్లింపు

2025 మే వరకు కమ్యూటేషన్ పెండింగ్ బిల్లులు క్లియర్   ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించేలా ముందుకు హైదరాబాద్, వెలు

Read More

సర్తో అర్హుల ఓట్లు చేజారొద్దు.. లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, వలస కార్మికుల ఓట్లకు ముప్పు: సీఎం రేవంత్

నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలు బాధ్యతగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా పోకుండా చూడొచ్చు ఇన్‌‌‌&zw

Read More

ఫిల్మ్‌‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లా బిల్లు అప్డేట్ పేరుతో..రూ.2 లక్షల సైబర్ ఫ్రాడ్

జూబ్లీహిల్స్, వెలుగు: ఫిల్మ్‌‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నీటి బిల్లు అప్​డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్ల

Read More