హైదరాబాద్

 తెలంగాణ వ్యాప్తంగా  కల్తీ నెయ్యి కేంద్రాలపై దాడులు .. హైదరాబాద్‌లో 850 కిలోల నెయ్యి సీజ్

తెలంగాణవ్యాప్తంగా కల్తీ నెయ్యి విక్రయదారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ కల్తీ మూఠాల గుండెల్ల

Read More

ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ ఇరిగేషన్ ఆఫీసర్లు

    రూ. 60 వేలు తీసుకుంటుండగా పట్టివేత ఆదిలాబాద్, వెలుగు : ఎన్ వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్న ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ

Read More

‘సర్’లో సమస్యలు వస్తే చెప్పండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

 మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా

Read More

చిరుతలను చంపిన వ్యక్తులు అరెస్ట్ .. నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు అరెస్ట్, ఒకరుపరారీ

ఇటీవల దొరికిన కళేబరాలు చిరుతలవేనని నిర్ధారణ నెల కింద భీం గల్ లో, ఐదు నెలల కింద ఇందల్వాయిలో చంపినట్లు గుర్తింపు నిజామాబాద్, వెలుగు : నిజామాబా

Read More

సీఎంసీలో జులై 18న దివ్య వ్యర్థాల సేకరణ..పూజా సామగ్రి, పూలు సేకరించి పర్యావరణహిత పద్ధతుల్లో రీసైక్లింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో శనివారం ఐదు ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దివ్య వ్యర్థాల సేకరణ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున

Read More

లార్డ్స్ వన్డేనే లాస్ట్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జోరుగా ప్రచారం!

Rohit Sharma Retirement: భారత క్రికెట్ అభిమానులకు ఇది అస్సలు జీర్ణించుకోలేని న్యూస్.. జూలై 19న (ఆదివారం) లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ

Read More

బోనాల జాతర .. అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ

లోయర్ ట్యాంక్‌‌ బండ్ వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనం జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూ

Read More

గంజాయి కేసులో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు

పురానాపూల్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు గంజాయి కస్టమర్ల అరెస్ట్ మా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, కామన్ ఫ్రెండ్స్ వద్ద నం

Read More

నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో 65.33 శాతం ఓటర్ల డిజిటలైజేషన్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 65.33 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని

Read More

తేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది

మేడారం రహదారులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి : మంత్రి సీతక్క మూడు కోట్ల రూపాయలతో హేమాచల క్షేత్రం అభివృద్ధి ఏటూరునాగారం/తాడ్వాయి/మంగపేట, వెలుగు

Read More

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య.. ప్రాణాలతో బయటపడ్డ కొడుకు.!

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. రెండు నిండు ప్రాణాలను బలితీసుక

Read More

గాంధీ దవాఖానలో రిమాండ్ ఖైదీ మృతి..బెయిల్ వచ్చిన రోజే ఘటన

పద్మారావు నగర్, వెలుగు: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడు గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. జవహర్‌‌నగర్ పోలీస్ స్

Read More

లష్కర్ బోనాలకు సీఎంకు ఆహ్వానం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురువారం మ

Read More