హైదరాబాద్
జ్యోతిష్యం : శని త్రయోదశి ( జనవరి 31)రోజు శని దేవుడు అనుగ్రహం కోసం.. ఏ రాశి వారు ఏం చేయాలో తెలుసా..!
ద్వాదశ రాశుల వారి జీవితాలలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శని సంతోషాలను మాత్రమే కాదు కఠినమైన సమయాలను, దుఃఖాలను కూడా ఇచ్చే దేవుడు. అటు
Read Moreఉపాధి హామీ బిల్లును రద్దు చేయాలి: ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
పద్మారావునగర్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. ఎస్&zwnj
Read Moreబీసీ రిజర్వేషన్ల పెంపుపై 8 వారాల్లో కౌంటరు దాఖలు చేయండి : హైకోర్టు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల
Read Moreగురుకుల ఎంట్రన్స్ కు పెరిగిన అప్లికేషన్లు : సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య
గతేడాదితో పోలిస్తే 13 వేలు ఎక్కువ హైదరాబాద్, వెలుగు: గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ సెట్–2026కు భారీగా అప్లికేషన్లు వ
Read Moreతెలుగు జాతికి భూషణాలు గ్రంథావిష్కరణ
బషీర్బాగ్, వెలుగు: తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖుల జీవిత విశేషాలను భావితరాలకు పరిచయం చేసే గొప్ప గ్రంథం ‘తెలుగు జాతికి భూషణాలు’ అని మాజీ
Read Moreబీసీలకు మూడు పార్టీలు క్షమాపణ చెప్పాలి: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు
పంజాగుట్ట, వెలుగు: బీసీల కులగణనలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మోసం చేశాయని, బీసీ సమాజానికి మూడు రాజకీయ పార్టీలు క్షమాపణ చెప్పాలని బీసీ ఇంటెక్చువల్ ఫోర
Read Moreసమ్మక్క రాక సమయంలో కరెంట్ పోవటంతో భక్తుల ఆగ్రహం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారు అద్దాలు ధ్వంసం
ములుగు: మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. సమ్మక్క రాక సమయంలో కరెంట్ పోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వా
Read Moreరోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగం ..యమపాశంతో అవేర్నెస్
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నాగోల్లోని ఆర్టీఏ కార్యాలయం ముందు ట్రాన్స్పోర్ట్, సర్వేజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమధర్మరాజు వేషధారణతో వాహన
Read Moreసీఎంఆర్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ లపై చర్యలు తీసుకోండి : డాక్టర్స్ అసోసియేషన్
కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్కు హెచ్ఆర్డీఏ కంప్లైంట్ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చే
Read Moreతాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్పరిధిలోని వార్డు- నంబర్2 రసూల్పురా కట్ట మైసమ్మ ఆలయ ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేశ్పరిష్కరిం
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇవ్వనున్న సిట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తర్వాత
Read Moreబోరబండ కార్పొరేటర్కు బెదిరింపులు.. పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ను దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరించిన వ్యక్తులపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల
Read More15 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.. బడ్జెట్ ముందు మార్కెట్లకు ఏమైంది..?
ఆర్థిక సర్వే 2026 ఇచ్చిన ఊపుతో గురువారం జనవరి 29న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అదే జోరు కొనసాగించలేకపోయాయి. ఉదయం ట్రేడింగ్ స్టార
Read More











