హైదరాబాద్
జూన్ రెండో వారంలోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ..లేకపోతే సమ్మె తప్పదు: ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం జూన్ రెండో వారంలోగా పరిష్కరించాలని, లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్&
Read Moreకుప్పకూలిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..
గడచిన రెండు రోజులుగా నేలచూపులు చూస్తున్న బంగారం ధరలకు ఇవాళ వెండి కూడా జతకట్టింది. దీంతో భారీగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు తగ్గాయి. ఇరాన్ విషయంలో అమెరి
Read Moreజూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు.. విజయవంతం చేయాలని విమలక్క పిలుపు
పంజాగుట్ట, వెలుగు: నగరంలో రైతాంగ సమస్యలపై జరగనున్న రెండు రోజుల సదస్సును విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కోరారు. బుధవార
Read Moreటీచర్ల విదేశీ ప్రయాణాలకు ఆన్ లైన్ ఎన్వోసీ
ఇకపై మాన్యువల్ ఫైళ్లకు చెక్.. అంతా డిజిటల్ మయం ఉత్తర్వులు జారీ చేసిన నవీన్ నికోలస్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ
Read Moreకోహెడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
3న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తరు: తుమ్మల హైదరాబాద్, వెలుగు: కోహెడ మార్కెట్ ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్
Read Moreసామజిక గొంతుకగా ముందుకుసాగాలి..బీసీలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుంది
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ హైదరాబాద్సిటీ, వెలుగు: సమాజ చైతన్యంలో పత్రికలు సామాజిక గొంతుకగా ముందుకుసాగాలని పీసీసీ
Read Moreప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘటన
మరిపెడ, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ
Read Moreతాగునీటితో షాప్ కడిగిన వ్యక్తికి ..10 వేలు ఫైన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవ
Read Moreటెర్రరిజానికి మద్దతిస్తే మూల్యం చెల్లించాల్సిందే.. యూఎన్ వేదికగా పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని వెల్లడి న్యూయార్క్: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ) వేదికగా పాకిస్త
Read Moreపాకిస్తాన్ షిప్ లో వెయ్యి కోట్ల విలువైన కొకైన్.. గుజరాత్ తీరంలో పట్టుకున్న భారత నేవీ
గాంధీనగర్: గుజరాత్లోని కచ్ తీరంలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఓ నౌకలో రూ. వెయ్యి కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం
Read Moreపెండింగ్ బిల్లుల కోసం..జూన్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి..పోస్టర్ ఆవిష్కరించిన మాజీ సర్పంచులు
మెహిదీపట్నం, వెలుగు: తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జూన్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం జేఏస
Read Moreపాత టెట్ హాల్ టికెట్ వెబ్సైట్ లో కొత్త ఆప్షన్
హైదరాబాద్, వెలుగు: టీజీ టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక వెసులుబాటు కల్పించింది. గతంలో రాసిన టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లు మ
Read Moreమండే ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న తరుణంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవార
Read More












