హైదరాబాద్

ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి : వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి

జానారెడ్డికి వినతిపత్రం అందజేసిన ఈబీసీ జేఏసీ నేతలు హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ల లాగే ఈబీసీ కమిషన్, కార్పొరేషన్, ఈబీసీ మంత్రిత్

Read More

విమానాల పండుగ షురూ.. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఏవియేషన్ షో శుక్ర, శనివారాల్లో సాధారణ జనాలకు అనుమతి

హైదరాబాద్​సిటీ, వెలుగు: బేగంపేట్​ఎయిర్​పోర్ట్​లో బుధవారం వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ షో ప్రారంభమైంది. మొదటి రోజు సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్, బ్రి

Read More

మేడారంలో ఏఐ డ్రోన్లతో నిఘా.. కమాండ్ కంట్రోల్ రూం నుంచి మొబై ల్ పార్టీలు అలెర్ట్

జాతర పరిసరాలను పోలీసులు ఏఐ డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు. కమాండ్​ కంట్రోల్​ రూం నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడ రద్దీ పెరిగినా మొబైల్ పార్టీలను అలర్ట్ చేస్త

Read More

నీట్ సూపర్ స్పెషాలిటీ రిజల్ట్స్లో నిమ్స్ డాక్టర్ల హవా

ఆల్ ఇండియా 2, 27, 40వ ర్యాంకులు కైవసం హైదరాబాద్, వెలుగు: నీట్ సూపర్ స్పెషాలిటీ (నీట్ ఎస్ఎస్– 2025) ఫలితాల్లో నిజాం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మె

Read More

సారలమ్మ ఆగమనం.. పులకించిన భక్త జనం

మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ బుధవారం రాత్రి భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల మధ్య మేడారానికి చేరుకుం

Read More

జగిత్యాలను భ్రష్టుపట్టించారు!..ఏసీబీ, విజిలెన్స్ దాడులే అభివృద్ధికి నిదర్శనమా..

బిల్లులు రాకుంటే మార్కెట్ ను కాంట్రాక్టర్ కబ్జా చేస్తారా..?  ఎమ్మెల్యే సంజయ్ పై  మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు జగిత్యాల,

Read More

మహిళా భక్తులు ‘మహాలక్ష్మి’లో వెళ్లండి.. మేడారం జాతర కోసం 4 వేల బస్సులు

అమ్మవార్ల గద్దెల దాకా తీసుకెళ్లే సదుపాయం  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హుస్నాబాద్,వెలుగు:  మేడారం జాతరకు వెళ్లే అక్కాచెల

Read More

మేడారం భక్తులకు గుడ్ న్యూస్ : పస్రా నుంచి మేడారం ఫ్రీ బస్‌‌.. చింతల క్రాస్ దగ్గర పార్కింగ్

మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ పస్రా నుంచి ఫ్రీ సర్వీస్‌‌లు నడుపుతోంది. ప్రైవేట్‌‌ వాహనాల్లో వచ్చిన భక్తులు తమ వాహనాలన

Read More

మారుతీ సుజుకి లాభం రూ.3,794 కోట్లు.. 2024 మూడో క్వార్టర్తో పోలిస్తే నాలుగు శాతం జంప్

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి నికర లాభం (స్టాండలోన్) గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ (క్యూ3)లో నాలుగు శాతం పెరిగి

Read More

ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్.. దంపతులు మృతి..మెదక్ జిల్లా అక్కన్నపేట దగ్గర ఘటన

మరో ముగ్గురికి తీవ్రగాయాలు రామాయంపేట, వెలుగు: ట్రాక్టర్ ఢీకొని భార్యాభర్తలు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో జరిగి

Read More

బాత్రూమ్ పైపుల్లో గంజాయి

దారం లాగితే బయటపడ్డ గుట్టు ఇద్దరు అరెస్ట్.. 2.90 కేజీల సరుకు సీజ్ మెహిదీపట్నం, వెలుగు: ధూల్​పేట్ మచిలీపురలో 2.90 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ ఏ ట

Read More

ఒడిశా నుంచి కేరళకు గంజాయి ట్రాన్స్ పోర్ట్..ముగ్గురు అరెస్ట్.. 50 కిలోల సరుకు స్వాధీనం

భద్రాచలం, వెలుగు : ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి 50.04 కిలోల ఎండు గంజాయిని కారులో కేరళలోని తిరువనంతపురానికి తరలిస్తుండగా భద్రాద్రి పోలీసులు బుధవారం పట్ట

Read More