హైదరాబాద్

మహనీయుల కలలను సాకారం చేయడమే నిజమైన నివాళి : మంత్రి జూపల్లి

    అసమానతలు, రుగ్మతలను రూపుమాపాలి: మంత్రి జూపల్లి      రవీంద్ర భారతిలో ఘనంగా స్వాతంత్య్ర సమరయోధుల స్మరణ హైదరాబాద్&

Read More

ఇవాళ (జనవరి 24) జేబీఎస్లో వస్తువుల వేలం.. కార్గోలో మిగిలిపోయిన వస్తువుల అమ్మకం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువుల(అన్​ క్లెయిమ్​ ఐటమ్స్)ను శనివారం (జనవరి 24)  జేబీఎస్​లో వేలం

Read More

నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యమే లక్ష్యం.. సంగారెడ్డి జిల్లాలో ముగిసిన సౌత్‌‌ ఇండియా సైన్స్‌‌ఫేర్‌

    మంత్రి దామోదర రాజనర్సింహ రామచంద్రాపురం, వెలుగు : స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే

Read More

ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నరు: మహేశ్ కుమార్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్​ను గత బీఆర్ఎస్ సర్కార్  వెపన్​గా వాడింది: మహేశ్ కుమార్ గౌడ్ సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు చెల్లె ఫోన్ ట్యాపింగ్

Read More

మున్సిపల్‌‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి : మంత్రి సీతక్క

జనగామ అర్బన్/పాలకుర్తి, వెలుగు : ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్‌‌ ఎన్నికల్లో విజయం సాధించాలి అని మంత్రి సీతక్క సూచించారు. ఎమ్మె

Read More

జనవరి 27న బ్యాంకుల సమ్మె..

న్యూఢిల్లీ: వారానికి ఐదు రోజుల పనిదినాలను డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నాయి.  జనవరి 25, 26  

Read More

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైకర్లు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్​బెల్ట్​పెట్టుకోవాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి సూచించారు. శుక్రవారం రంగారెడ

Read More

మనశంకర్ వర ప్రసాద్ గారు..టికెట్‌‌ ధరల పెంపుతో వచ్చిన రూ.42 కోట్లు జమ చేయించండి

    రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు      ‘మన శంకర వరప్రసాద్’ సినిమాపై దాఖలైన రెండు పిటిషన్​లపై

Read More

జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అక్రమాస్తులు 8 కోట్లు

8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కిలో బంగారం, రూ.9 లక్షలు, ఇండ్లు, భూములు గుర్తింపు  హైదరాబాద్‌‌‌‌‌‌‌&zwnj

Read More

వ్యవసాయం చేయడం విజ్ఞానం పెంచుకోవడమే..సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో లక్ష్మీనర్సింహుడిని దర్శించుకున్న గవర్నర్‌‌ దంపతులు స

Read More

మంచిర్యాలలో మూడో యూనిట్కు ముహూర్తం!.. ఎస్టీపీపీలో మరో మెగా పవర్ ప్లాంట్

ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపనకు ఏర్పాట్లు  తాజాగా కూలింగ్​ టవర్స్, రైల్వే వ్యాగన్ ట్రిప్లర్​ నిర్మాణ ప్రాంతాల్లో

Read More

కేసు నడుస్తుంటే హామీలా?..హైడ్రా కమిషనర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగ నాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట పునరుద్ధరణకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా, హామీలు

Read More

డీజీపీకి చేరిన న్యూబోయిగూడ మెట్రో సౌండ్ ఇష్యూ

పద్మారావునగర్​, వెలుగు : న్యూబోయిగూడ ప్రాంతంలో అర్ధరాత్రి మెట్రో రైళ్ల ట్రయల్స్​వల్ల వస్తున్న సౌండ్​తో నిద్రపోలేకపోతున్నామని స్థానికులు డీజీపీకి లెటర్

Read More