హైదరాబాద్
పట్టుబడితే వందల కోట్లే ..అధికారులపై ఏసీబీ దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు
ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ నలుగురు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే రూ.వెయ్యి కోట్లు రూ. 250 కోట్లు దాటిన హెచ్&zwnj
Read Moreప్రతి గింజనూ మేమే కొంటం..ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మొండిచేయి: సీఎం రేవంత్
సామినేని రామారావు హత్యపై ‘సిట్’ విచారణ.. నిందితులను విడిచిపెట్టేది లేదు మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇండ్లు.. ఆ ప్రాజెక్టుతో యువతక
Read Moreఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఆ తర్వాతే కౌన్సెలింగ్&
Read Moreబిడ్డపై అఘాయిత్యం.. తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్ష
చేవెళ్ల, వెలుగు: సొంత కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఎల్బీనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ
Read Moreఐదేండ్లుకాపు కాసి..ఆరుసార్లు విఫలమై..పక్కా ప్లాన్ తో మధు మర్డర్..సూర్యాపేటలోBRS లీడర్మధు హత్య
సూర్యాపేటలో మూడు రోజుల కింద బీఆర్ఎస్ నాయకుడు మధు హత
Read More33 మందితో బీజేపీ యువమోర్చా కమిటీ..
జనరల్ సెక్రటరీలుగా యశస్వీ, హరీశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: బీజేపీ యువ మోర్చా కొత్త కమిటీని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్
Read Moreగాంధీ దవాఖానలో కలకలం.. జూనియర్ డాక్టర్ పై దాడి... హాస్పిటల్ ముందు జూడాల ధర్నా
కొట్టిన పేషెంట్ అటెండెంట్ రక్షణ కల్పించాలంటూ డ్యూటీలు బంద్ అధికారులు హామీతో ఆందోళన విరమణ బాధ్యురాలిపై కేసు నమోదు పద్మారావునగర్, వెలుగు:
Read Moreపంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్
Read Moreయూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు : అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జానయ్య
హైదరాబాద్, వెలుగు: యూరియాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్&
Read Moreహైదరాబాద్ మెట్రోకు 13 వేల కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
20 ఏండ్లపాటు మూడునెలలకోసారి చొప్పున కీస్తీల చెల్లింపు ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ సపోర్ట్తో డైరెక్ట్ డెబిట్ నిబంధన అగ్రిమెంట్పై ఐఆర్ఎఫ్సీ సీఎ
Read Moreసౌకర్యాల లేమితో బాలికలు చదువును మానేయకూడదు..శానిటరీ న్యాప్కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్ల కొరతపై సుప్రీంకోర్టు ఆందోళన
ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకొకసారి పర్యవేక్షణ ఆగస్టు 15లోగా రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్రాలకు డెడ్లైన్ న్యూఢిల్లీ: పాఠశాలల్లో శా
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శ్రీరాంరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ ర
Read Moreఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టార
Read More












