హైదరాబాద్
పెరుగుతో అదిరిపోయే క్రిస్పీ స్నాక్ దహీ కీ షోలే.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు..
వేసవిలో చల్లగా, రుచిగా తినాలనిపిస్తే పెరుగుతో చేసే వంటలు బెస్ట్ ఆప్షన్. సాధారణంగా పెరుగును భోజనంతో మాత్రమే తింటాం. కానీ అదే పెరుగుతో టేస్టీగా క
Read Moreఎవరెస్ట్ యాత్రలో విషాదం.. దిగి వస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్పై విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పర్వత
Read Moreటీ హబ్ ఏరియాలో యూత్ హంగామా.. భారీ సౌండ్తో అర్దరాత్రి కార్ రేసింగ్..
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. నాలెడ్జి సిటి సెంటర్ దగ్గర రేసింగ్ లకు పాల్పడ్డారు. కార్లకు భారీ సౌండ్ తో
Read Moreబీటెక్, డిగ్రీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్లో ఉద్యోగాల జాతర! పరీక్ష లేకుండానే ఎంపికయ్యే అవకాశం!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT HYDERABAD) బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్, డిప్లొమా, బీఎస్
Read Moreవెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా..? ఈ చిన్న గాడ్జెట్తో క్షణాల్లో పని ఖతం!
వెల్లుల్లిపాయలను అప్పటికప్పుడు పొట్టు తీసి నూరి వేసుకుంటే వంటకం రుచి మరింత పెరుగుతుంది. కానీ.. వెల్లుల్లి పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది. పైగా తీస
Read MoreSSC 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ ఉంటే చాలు.. అప్లై చేసుకోండి!
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 12 వేల 256 గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ క
Read Moreఫంక్షనల్ ఫ్రీజ్.. బద్ధకం కాదు.. మానసిక ఒత్తిడి!
ఈరోజుల్లో చాలామంది పెద్దలు ఒక మాట తరచూ అంటున్నారు “ఇప్పటి పిల్లలకు ఓపిక లేదు. పని అంటే ఆసక్తి లేదు. ఫోన్ తప్ప వాళ్లకు ఇంకేమీ కనిపించడం లేదు&rdqu
Read MoreHealth Alert: ఎబోలా వైరస్ మళ్లీ కలవరపెడుతోంది... ఎలా గుర్తించాలి... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!
ప్రపంచం కరోనా భయాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు కలవరపెడుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటం ప్రప
Read Moreమే 25 నుంచి మహిళా వారోత్సవాలు ..సీఎం చేతులమీదుగా సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తాం
మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప
Read Moreటూరిజంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రోత్సాహకాలు ఇస్తాం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో
Read Moreయాసంగి పంట 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు రూ. 8700 కోట్లు జమ
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్సప్లయ్స్శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. మే 23 నాటికి
Read Moreరైతులకు టెక్నాలజీని పరిచయం చేయండి.. అగ్రికల్చర్ వర్సిటీ సైంటిస్టులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: రైతులకు ఆధునిక టెక్నాలజీని పరిచయం చేయాలని అగ్రికల్చర్వర్సిటీ సైంటిస్టులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచిం
Read Moreవర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగొద్దు.. గనుల్లో వరద నీటిని తోడటానికి భారీ మోటార్లు
సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి హైదరాబాద్, వెలుగు: రాబోయే వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు కలగొద్దని, ఆ దిశగా ము
Read More












