హైదరాబాద్
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గ్రాడ్యుయేషన్ డే...150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని హైదరాబాద్పబ్లిక్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సోమవారం ఘణంగా జరిగింది. నటుడు పుల్కిత్ సామ్రాట్చీఫ్గెస్ట్గా హాజరై, 150
Read Moreట్రేడింగ్ పేరుతో రూ.1.28 లక్షలు టోకరా.. సైబర్ నేరగాళ్ల వలలో బీటెక్ స్టూడెండ్
మల్కాజిగిరి, వెలుగు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్టైమ్ ఇన్కమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ బీటెక్ విద
Read Moreప్రాణాలు తీసిన ఫొటో సరదా..చెరువులో మునిగిన ఇద్దరు యువకులు..కీసర, ఇల్లంతకుంట, అల్వాల్లో ఘటనలు
రిజర్వాయర్లో పడి బాలిక మృతి మరో చోట ఈతకు వెళ్లి మృతిచెందిన బాలుడు కీసర, వెలుగు: ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పోస్టు చేయా
Read Moreవిద్యుత్ అంతరాయాలకు చెక్.. హైపర్’ ప్లాన్తో టీజీఎన్పీడీసీఎల్ రెడీ
18 సర్కిళ్లలో ఆరు దశల్లో ప్రత్యేక కార్యాచరణ భారీ వర్షాలు, ఈదురుగాలులపై ముందస్తు వ్యూహం ఏఐ, డ్రోన్లతో ప్రమాదాలు ముందుగానే అంచనా ప్రతి సర్కిల్&
Read Moreచదువులతల్లి ఒడికి..స్కూల్స్కు మామిడితోరణాలు... రంగు కాగితాలతో అలంకరణ
వెలుగు, నెట్వర్క్: వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. మొదటిరోజు సందర్భంగా స్కూల్స్ను మామ
Read MoreUPSC results : సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ కమిషన్ (UPSC)విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 13వేల మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ క
Read Moreఅత్యాచార బాధితురాలి పరామర్శలకు రావొద్దు..చిన్నారి ప్రైవసీకి భంగం కలిగించొద్దు: నిమ్స్ డాక్టర్ల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: లైంగిక దాడికి గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న 12 ఏండ్ల బాలికను పరామర్శించేందుకు ఎవరూ నేరుగా రావొద్దని నిమ్
Read Moreమళ్లీ మంత్రులతో ముఖాముఖి..రేపటి (జూన్ 17 ) నుంచి ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కొద్ది రోజుల క్రితం నిలిచిపోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ బుధవారం నుంచి మొదలుకానుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యా
Read Moreహైదరాబాద్లో ఏసీబీ రైడ్స్.. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు
హైదరాబాద్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అవినీతి ఆరోపణలతో జూన్ 16 (మంగళవారం) ఉదయం మల్టీజోన్ 2 ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి
Read Moreడిగ్రీ దోస్త్ వెబ్ ఆప్షన్ల గడువు పెంపు
నేటి నుంచి 22వ తేదీ వరకు వెసులుబాటు హైదరాబాద్, -వెలుగు: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత గడువును ఈ నెల 22 వరకూ
Read Moreసచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం..నూతన కార్యవర్గం ఏకగ్రీవం
సంఘం అధ్యక్షుడిగా మంగదొడ్డి శ్రీనివాసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్ లోని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం
Read Moreనాణ్యమైన వరి రకాలనే ప్రోత్సహించాలి..కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండున్న ఎగుమతి అనుకూల వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ
Read Moreహైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ షావిలి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి మండలంలోని తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు
Read More












