హైదరాబాద్

హనుమకొండ జిల్లా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తింపు

శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వ

Read More

ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ బాధితులకు పింఛన్లు

దివ్యాంగుడు చనిపోతే తక్షణమే భార్యకు పెన్షన్​.. జాప్యాన్ని సహించేది లేదు: సీఎం రేవంత్​రెడ్డి  తారు రోడ్డు లేని ఊరు ఉండొద్దు.. పంచాయతీల వర్గ

Read More

అధికారులే తప్పుదోవ పట్టిస్తున్నరు.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు: హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆధారాల్లేని ఆరోపణలతో కక్షిదారులు కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారని చెబుతున్నారుగాన

Read More

నిధులు కేటాయించడం లేదని ..చెప్పుతో కొట్టుకొని నిరసన.. జహీరాబాద్ లో ఘటన

మున్సిపల్ ఆఫీస్​ ఎదుట కొట్టుకున్న కౌన్సిలర్ భర్త జహీరాబాద్, వెలుగు : మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ఓ కౌన్సిలర్ భర్త తనను తాను చ

Read More

టీచర్ల సమస్యలపై రేపు తపస్ మహాధర్నా

పీఆర్సీ ప్రకటించాలని, డీఏలు రిలీజ్ చేయాలని డిమాండ్  హైదరాబాద్, వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న హైదరాబాద్‌‌‌

Read More

లష్కర్ బోనాలకు రండి..గవర్నర్ శివపత్రాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌&zw

Read More

ఎగుమతుల జోరు పెరగాలి..సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎస్ సంజయ్ జాజు  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్​ సంజయ్ జాజు ఆదేశించారు. అంద

Read More

నేతన్నలకు బీఆర్ఎస్ పెట్టిన బకాయిలన్నీ కట్టినం..రైతులకిచ్చే ప్రయోజనాలన్నీ నేతన్నలకు ఇవ్వాలని సీఎంను కోరా : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వేములవాడ, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం  హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ రాజన్న స

Read More

అంగన్ వాడీ సెంటర్.. కేరాఫ్ కంటెయినర్.. నారాయణపేట జిల్లాలో అధికారులు వినూత్న ప్రయోగం

నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని యాంకి గ్రామంలో అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇప్పటివరకు ఉన్న అంగన్ వాడీ కేంద్ర భవనం శ

Read More

హైదరాబాద్ లో వాడిన నూనెతో మళ్లీ మళ్లీ వంటలు..! భారీగా పానీపూరీలు, సమోసాలు సీజ్..

గండిపేట, వెలుగు : అత్తాపూర్​లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ సమోసాలు, పానీ పూరీలు తయారు  చేస్తున్న కేంద్రంపై  ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడుల

Read More

పార్లమెంట్‌‌కు రాకుండా అర్ధరాత్రి సెల్ఫీ డ్రామాలు: ప్రధాని మోదీ, అమిత్‌‌ షాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీది మార్కెటింగ్ సర్కార్ అని, దేశ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం కాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. పేపర

Read More