హైదరాబాద్
‘జర్మనీ భాష’పై పట్టు.. కొలువు కొట్టు..ఆ భాష వస్తే వంద శాతం ఉద్యోగం గ్యారెంటీ
స్టేట్ స్టూడెంట్లకు ఆ దేశంలో ట్యూషన్ ఫీజులూ ఫ్రీనే జర్మనీ పర్యటనలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు ఇంజినీరింగ్ ఫస్టియర్ నుంచే జర్మన్
Read Moreసోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఒక నెల జైలు శిక్ష విధించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్
Read Moreజ్యోతిష్యం: ఆగస్టు నెల.. మేషరాశి.. రాజయోగం.. ధనలాభం.. పూర్తి వివరాలు ఇవే..!
చాతుర్మాసం మొదలైంది. ప్రస్తుతం విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు. 2026 ఆగస్టు నెలలో గ్రహాల సంచారంలో కీలక మార్పులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబ
Read Moreమిర్చి రైతుల పంట పండింది.. క్వింటా రూ. 23 వేలు దాటిన తేజ మిర్చి ధర
ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో తేజ రకం మిర్చి రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాల్ మిర్చి రూ.23,350 పలికింది. ఇప్పటివరకు రూ.22 వేల
Read Moreఇబ్రహీంపట్నం: డెలివరీ బాయ్ గా చేస్తూ చోరీలు
అంతర్రాష్ట్ర దొంగ, బైక్ దొంగల ముఠా అరెస్ట్ ఇబ్రహీంపట్నం, వెలుగు: నగర శివార్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నేరస్తుడితో పాటు బైక
Read Moreఒప్పందం కుదిరింది..హమాస్ ఆయుధాలు వదిలేస్తున్నారు..ఇదో చారిత్రాత్మక ఘట్టం: ట్రంప్
న్యూఢిల్లీ: హమాస్ ఆయుధాలు వదిలేందుకు, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు క్రమంగా వైదొలగడానికి ఒక ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువా
Read Moreఆగస్టు నెల డీఏపీ వెంటనే సరఫరా చేయాలి.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్
హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్లో తెలంగాణ రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే
Read Moreమావాళ్ల బాధలు ఎవరూ పట్టించుకోవట్లేదు..ప్రెస్ మీట్ లో ఢిల్లీ పోలీసు కుటుంబాల ఆవేదన
రాజకీయ నేతలు మా గొంతు కూడా వినాలి పోలీసులే క్రూరులు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్య
Read Moreమీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి
ముషీరాబాద్, వెలుగు: హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసు
Read Moreరూ. 105 కోట్ల మోసం.. ఎన్సీఎస్ షుగర్స్లో సీబీఐ సోదాలు
హైదరాబాద్, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.105.44 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో ఎన్సీఎస్ షుగర్స్ లి
Read Moreఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్
Read Moreరియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు 4 నెలల గడువు పెంపు
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రెరా నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు తెలంగాణ రియల్ ఎస్టేట్&
Read Moreపంజాగుట్ట: కారు లిఫ్ట్ అడిగి..రూ.3 లక్షలతో పారిపోయిండు
పంజాగుట్ట, వెలుగు: కారులో లిఫ్ట్ అడిగి కూర్చున్న ఓ వ్యక్తి రూ.3 లక్షల నగదుతో పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎం.శివకుమార్ అనే వ్యక్తి నల్గొండ వెళ
Read More












