హైదరాబాద్
గోదావరి బోర్డు మీటింగ్ వాయిదా.. ఏపీ ఎజెండాపై తెలంగాణ అభ్యంతరాలు
హైదరాబాద్, వెలుగు: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 18న జరగాల్సిన 18వ బోర్డు మీటింగ్ను కొన్ని అనివార్య కారణాలతో
Read Moreమేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఫ్రీగా ఇచ్చినం : బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ.6 లక్షలు వసూలు చేస్తున్నది బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ హైదరాబ
Read Moreరేషన్ కార్డులపై మోదీ బొమ్మ పెట్టాలి : ఎంపీ రఘునందన్ రావు
లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు: ఎంపీ రఘునందన్ రావు రేషన్ బియ్యంలో కేంద్రం ఐదు కిలోలు ఇస్తుంటే.. రాష్ట్రం ఇచ్చ
Read Moreబయటనుంచి వచ్చినోళ్లే పెత్తనం చేస్తున్నరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు, మీడియా చేతుల్లో ఉండొద్దు చౌటుప్పల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన నాయకుల
Read Moreమైహోమ్ భుజా గణపతి లడ్డూ స్కాం.. మూడున్నర కోట్ల మోసం కేసులో నిందితుడు గణేశ్ అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: అధిక వడ్డీ ఆశచూపి, పలువురి వద్ద దాదాపు మూడున్నర కోట్లు వసూలు చేసిన కేసులో కొండపల్లి గణేశ్ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్
Read Moreపోచారం బాధకు కేసీఆరే కారణం.. BRS చేసిన అప్పుల వల్లే నిధులివ్వలేకపోతున్నం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించలేకప
Read Moreసైబర్ నేరగాళ్లు నన్నూ వదల్లే.. 6,7 గంటలు భయపెట్టిర్రు: నాగార్జున
హైదరాబాద్, వెలుగు: తాను కూడా సైబర్ క్రైం బాధితుడినేనని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఆన్&zw
Read Moreవందేమాతరాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తీసుకోవాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మజ్లిస్ నేతలను చర్లపల్లి జైలుకు పంపే దమ్ము సీఎంకు ఉందా? తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
Read Moreరాష్ట్ర పోలీసులకు పతకాల పంట
ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీఎస్పీ నర్సయ్యకు ప్రెసిడెంట్ మెడల్ &nb
Read Moreనల్లగండ్ల చెరువు పునరుద్ధరణ షురూ.. రైతులతో కలిసి ప్రారంభించిన హైడ్రా చీఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పలు చెరువుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, ఇప్పటికే పలు చెరువుల దగ్గర జరుగుతున్న
Read Moreగవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ నేతల కన్ను
నవంబర్లో ఖాళీ కానున్న మూడు స్థానాలు.. రేసులో 30 మందికి పైగా సీనియర్లు గ్రాడ్యుయేట్ స్థాన
Read Moreవయోపరిమితి పెంపు హర్షణీయం : వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థులకు వయోపరిమితి పెంచడం హర్షణీయమని ఈబీసీ జేఏసీ జాతీయ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రె
Read Moreఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులు 66:34గానే ఉండాలి: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు లోబడే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల
Read More












