హైదరాబాద్

పార్దీ గ్యాంగ్ లో ఇద్దరు అరెస్ట్.. మొయినాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు

చేవెళ్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న పార్దీ గ్యాంగ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం మొయ

Read More

కల్యాణలక్ష్మి రద్దుకు సర్కారు కుట్ర : కేటీఆర్

    నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: కేటీఆర్​     పథకాన్ని బలోపేతం చేయాల్సిందిపోయి ఎత్తేస్తరా అని ప్రశ్న హైదరాబాద్,

Read More

మెదక్ జిల్లాలో 2.41 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు.. లబ్దిదారులకు ఇవ్వనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శనివారం ముఖ్యమంత్రి ర

Read More

తెలంగాణలోని బీఈడీ ఫస్ట్‌‌‌‌ ఫేజ్లో 9,407 మందికి సీట్లు...ఆగస్టు 20 లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన టీజీ ఎడ్‌‌సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. కన్వీనర్ కోట

Read More

మల్కాజిగిరి పరిధిలో కల్తీ పాల ఉత్పత్తుల గుట్టురట్టు..1,120 కేజీల పెరుగు, 58 కేజీల కోవా స్వాధీనం

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పరిధిలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల ఉత్పత్తుల దందాను ఎం-ఫాస్ట్ టీమ్-, ఎస్‌‌&zwnj

Read More

తప్పుడు పత్రాలతో డిగ్రీ అఫిలియేషన్..కార్పస్ ఫండ్ లేకుండానే ప్రైవేటు కాలేజీల నిర్వహణ

    వర్సిటీ అధికారుల అండతోనే ఏండ్ల తరబడి దందా హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ పంచాయితీ ఇంకా ముగియకముందే డిగ్ర

Read More

హైదరాబాద్ సిటీ: ఆగస్టు19న బ్యాటరీ వ్యర్థాల నిర్వహణపై వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్ సిటీ, వెలుగు : టీజీపీసీబీ, ఐఐటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల

Read More

పోలీసు శాఖలో150 ఎస్‌‌పీఓ పోస్టులు..మాజీ సైనికులు, పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసులకు అవకాశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న150 ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌‌పీఓ) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర

Read More

‘మూసీ’ పరిధిలోనే లక్ష ఎకరాల్లో వరిసాగు.. యాదాద్రి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు

14 మండలాల్లో కలిపి 80 వేల ఎకరాలే..  మూసీ కిందే ఎక్కువ సాగు..  పత్తి లక్ష ఎకరాలు కాగా, కంది, మిగతా పంటలు కలిపి 52 వేల ఎకరాలు.. యాదా

Read More

హక్కులు తెలిస్తేనే.. రేపటి పౌరులకు పాఠాలు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి. రాధారాణి

    రాజ్యాంగంపై మహిళా టీచర్లకు అవగాహన ఉండాలి     అప్పుడే విద్యార్థులను సమగ్ర వ్యక్తులుగా మార్చగలరు     

Read More

ఇయ్యాల (ఆగస్టు 17 )నుంచి మండలాల్లో ప్రజావాణి...ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం షురూ కానున్నది. ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల

Read More

పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై ఐక్య పోరాటం..16 సంఘాలతో టీపీజేఏసీ ఏర్పాటు

    జేఏసీ చైర్మన్‌‌గా నాగరాజు ఎన్నిక     జీవో నం.97ను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పాలిటెక్ని

Read More

నెమళ్లు, ఆవులతో మోదీ ముచ్చట.. ఎర్రకోటకు వెళ్లే ముందు రోజు మూగజీవాలతో గడిపిన ప్రధాని

న్యూఢిల్లీ: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా ముందురోజు శుక్రవారం ఉద

Read More