హైదరాబాద్
గల్ఫ్లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి.. మస్కట్ లో పని చేస్తున్న సిరిసిల్ల జిల్లా వ్యక్తి
ఎల్లారెడ్డిపేట, వెలుగు: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ
Read Moreఫేక్ సంఘాలు ఎవరెవరితో ఏర్పాటు చేశారు?..రుణాల గోల్మాల్పై సీవోను విచారించిన మెప్మా
యాదాద్రి, వెలుగు: భువనగిరిలో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారుల బృందం సోమవారం విచారణ నిర్వహించిం
Read Moreకార్మికులకు ఉచిత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం: మంత్రి వివేక్
కార్మికులకు ఉచిత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్&zwn
Read Moreఉద్యోగాల భర్తీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు యువత భవిష్యత్తును గాలికొదిలేశాయని, ఉద్యోగాల భర్తీలో ఘోరంగా విఫలమయ్యాయని సీపీ
Read Moreనందిని సిధారెడ్డిని సన్మానించిన ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. హై
Read Moreపాలమూరు ప్రాజెక్టులపై యాక్షన్ ప్లాన్..సీఎం పెట్టిన డెడ్లైన్ లోగా పూర్తి కావాలి: మంత్రి ఉత్తమ్
రిజర్వాయర్ల వద్ద సోలార్ పవర్ ఉత్పత్తిపై స్టడీ చెయ్యండి పని చెయ్యని కాంట్రాక్టర్లపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు సెక్రటేరియెట్లో ఉన్నత స్థ
Read Moreపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
10న కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపు హైదరాబాద్, వెలుగు: వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత
Read Moreతెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ..ఆ పార్టీ స్టేట్చీఫ్వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణ రైతులకు మేలు చేసే ఆలోచన మోదీ సర్కార్కు ఉందా అని నిలదీత హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ మాత్రమేనని మరోసారి తేలిపోయింద
Read Moreతెలంగాణ టు ఏపీ.. 90 టన్నుల చికెన్ వ్యర్థాలు పట్టివేత.. భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాల్లో చేపలకు ఇదే ఆహారం
ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు తరలింపు భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాల్లో చేపలకు ఇదే ఆహారం రెండరింగ్ ప్లాంట్కు తీసుకువెళ్లకుండా అ
Read Moreమృగశిర కార్తె.. జన జాతర .. చేపల మార్కెట్లకు పోటెత్తిన జనం.. రాంనగర్ మార్కెట్లో రూ.700 పలికిన కొర్రమీను
మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చేపల మార్కెట్లు సందడిగా మారాయి. మృగశిర రోజున చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయనే నమ్మకంతో ప్
Read Moreసర్కారు బడుల్లో ప్రీప్రైమరీ టైమింగ్స్ ఖరారు.. జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచి 12.30 వరకు క్లాసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో కొత్తగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) సెక్షన్ల నిర్వహణపై విద్యాశాఖ స్పష్ట
Read Moreపెండింగ్ వేతనాలివ్వాలి..ఎన్హెచ్ఎం జేఏసీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావట్లేదని ఎన్హెచ్ఎం ఉగ్యోగుల జేఏసీ తెలిపి
Read Moreహైదరాబాద్ రేవంత్ రెడ్డి జాగీరా?..కిషన్ రెడ్డిని హైదరాబాద్ కు రాకుండా చేస్తామని ఎలా అంటరు: పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఏమన్నా రేవం త్ రెడ్డి జాగీరా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబా ద్ రాకుం
Read More












