హైదరాబాద్

రష్యా దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు.. ఉక్రెయిన్ తీరంలో భారతీయ నావికుల మృతిపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తీరంలో ప్రయాణిస్తున్న నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు మరణించడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read More

యంగెస్ట్ మున్సిపల్ ..చైర్‌‌పర్సన్ దియాకు షాక్.. కేరళలోని పాలాలో17 ఓట్లతో కూలిన యూడీఎఫ్ పాలన

కొట్టాయం (కేరళ): పాలా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ దియా బినుపై ఎల్‌డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో దేశంలోనే అతి పిన్న వయస

Read More

నేడు (జూలై 22) ముఖాముఖిలో పాల్గొననున్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించనున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం11

Read More

తెలంగాణ సంపదను అనకొండలా  మింగారు..కేటీఆర్‌‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేసిన జాతి మీదైతే,  ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి మాది’ అని కేటీఆర్ పై మంత్రి వా

Read More

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల జేబులకు చిల్లు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌పై, పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారంతో విరుచుకుపడుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్  రాంచందర్

Read More

పది పంపులు నడుపుతమని మూడే నడుపుతున్నరు : హరీశ్‌‌‌‌రావు

దేవాదుల నుంచి 38 టీఎంసీలు ఎత్తిపోస్తమని మాట తప్పిన్రు: హరీశ్‌‌‌‌రావు రామప్ప కింద తూములు మూసేశారు.. నీళ్లివ్వలేమని కలెక్టర్​ చ

Read More

రాహుల్‌ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం: కూనంనేని

హైదరాబాద్‌, వెలుగు: పేపర్ లీకేజీలపై ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు

Read More

తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నడుస్తదా? : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును ప్రశ్నించిన మంత్రి పొన్నం  హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లించకుండా కేంద్ర ప్రభు

Read More

ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్ చేయాలి..విద్యార్థి సంఘాల ‘ఛలో లోక్ భవన్’ ఉద్రిక్తం 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్&

Read More

ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం..కార్మికులకు, ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అందిస్తాం

ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి ముషీరాబాద్, వెలుగు: ఐక్యంగా పోరాడితేనే కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని ఐఎన్‌&

Read More

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మిజోరం స్పీకర్

హైదరాబాద్, వెలుగు: మిజోరం శాసనసభ స్పీకర్ పూలాల్ బిక్జామా, ఆయన భార్య వాన్‌ లాల్ రుటి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ

Read More