హైదరాబాద్

ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని

Read More

పేపర్ లీకేజీ కేసులో రెండోసారి కస్టడీకి నిందితులు

TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు  నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్

Read More

సాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య : వెలుగులోకి కీలక విషయాలు

హైదరాబాద్ :  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత

Read More

ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25వ తేదీ శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపుర

Read More

సంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంట

Read More

హీరా గోల్డ్‌ కుంభకోణంపై ఈడీ కీలక నిర్ణయం..

హీరా గోల్డ్‌ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ స

Read More

సిటీలోని ఆస్పత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ నోటీసులు

హైదరాబాద్ : తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జ

Read More

5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా బడంగ్ పేట్ పరిధిలో 5 సంవత్సరాల బాబుపై వీధి కుక్కల దాడి చేశాయి. మార్చి

Read More

రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగడ్ల వాన

మార్చి 24 శుక్రవారం రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ద్రోణి ప్రభావంతో మా

Read More

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గ

Read More

ఓఎంఆర్ కి రాం రాం... టీఎస్పీఎస్సీలో అంతా కంప్యూటర్ పరీక్షలే..

పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో  పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సం

Read More

ఓయూ నుంచి మహా ధర్నాకు ర్యాలీగా బయల్దేరిన ఏబీవీపీ నేతలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి24 నుంచి మొదలైన నిరసనలు ఇంకా ఆగలేదు. ఈ నేపథ్యంలో మార్చి 25న  ఓయూకు పెద్ద ఎత్తున చేరుకు

Read More

తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసమా? కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా?: వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ రాక్షస  పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.  ఏ కార్యక్రమం జరిగినా

Read More