హైదరాబాద్

సమగ్ర శిక్ష కింద రూ.1,487 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష స్కీము కింద రాష్ట్రానికి రూ.1,487.76 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15న ఢిల్లీలో పీఏబీ సమావ

Read More

కేటీఆర్ అయినా.. రంగా అయినా తేడా ఏముంది?..దళితుడి నాయకత్వంలో హరీశ్ పని చేయాలి: సీఎం రేవంత్ 

హైదరాబాద్, వెలుగు: కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ లేదా ఇంకొకరి నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ రావు చెప్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read More

ఏపీ భవన్ స్థలంలోని బాలాజీ టెంపుల్ .. కూల్చివేతపై స్టేటస్ కో

ఏపీ భవన్ స్థలంలోని బాలాజీ టెంపుల్  పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం  న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్ర

Read More

గూగుల్‌ క్లౌడ్‌తో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎంఓయూ

రెండు సంస్థలతో ఎంఓయూ చేసుకున్న సీఎస్‌బీ హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ

Read More

తెలంగాణకు శత్రువు ఎవరు?

ఏ విషయంలోనైనా తుదకు రాజకీయాల్లోనైనా కొన్ని పొరపాట్లు జరగడం సహజం.  తెలియక చేసిన పొరపాట్లను పోనీలే అని క్షమించవచ్చు.  తెలియక చేసిన తప్పులనూ దా

Read More

202 హాస్పిటల్స్​కు బ్రాండింగ్ .. మొదటి దశలో 84 సర్కార్ దవాఖానాలు ఎంపిక

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌలత్​లు ప్రభుత్వ ఆమోదం తర్వాత టెండర్ల ఆహ్వానం హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించే

Read More

‘భూపతి చంద్ర’ ట్రస్ట్​ కథానికల పోటీ విజేతలు వీరే..

హైదరాబాద్, వెలుగు: ‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన ‘కథానికల పోటీ–-2025’ విజేతలను వెల్లడించింది. రెండు తెలుగు

Read More

రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌..దేశవ్యాప్తంగా 2,631 సైబర్  కేసులు దర్యాప్తు చేస్తున్న ఈడీ

దేశవ్యాప్తంగా 214 మంది అరెస్ట్ రాష్ట్రంలో నమోదైన ఆర్థిక నేరాల్లో రూ.915 కోట్లు సీజ్ హైదరాబాద్‌, వెలుగు: ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్&zw

Read More

పాక్ కుక్కలా తోకముడుచుకొని యుద్ధం నుంచి పారిపోయింది..అమెరికా మాజీ ఆర్మీ ఆఫీసర్ 

 ఇండియా దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచిందని వ్యాఖ్య వాషింగ్టన్: భారత్​తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిందని, కుక్కలా తోకముడుచుకొన

Read More

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: అటవీ హక్కుల పరిరక్షణ చట్టం (ఆర్​ఓఎఫ్ఆర్) కింద హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడానికి ఇందిర

Read More

ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తికాలే .. ఉగ్రవాదులపైనే భారత్ పోరాటం: కిషన్ రెడ్డి

రేపు జరిగే తిరంగా యాత్రలో ప్రజలు పాల్గొనాలని పిలుపు  హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్  సిందూర్ ఇంకా పూర్తికాలేదని, పాకిస్తాన్  ఉగ్రవా

Read More

గిరిజన రైతులకు అండగా.. ఇందిర సౌర గిరి జల వికాసం

18న అచ్చంపేటలో స్కీమ్​ను ప్రారంభించనున్న సీఎం  ఈ ఏడాది 10 వేల మందికి లబ్ధి బడ్జెట్​లో రూ. 600 కోట్లు కేటాయింపు 27 జిల్లాల్లోని గిరిజన రై

Read More