హైదరాబాద్

ఉజ్జయిని ఆలయంలో హుండీల లెక్కింపు: రూ. 23 లక్షల ఆదాయం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో 80 రోజులకు సంబంధించిన హుండీలను సోమవారం లెక్కించారు. నగదు రూపంలో రూ. 21,34,803, నాణేల

Read More

ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ కష్టాలు... బంకుల వద్ద కిలో మీటర్ల మేర లైన్లు  

కొన్ని చోట్ల మూత పడ్డ బంకులు ఐదు రోజులుగా ఇదే పరిస్థితి హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​పరిధిలో ఎల్పీజీ కొరత తీవ్రరూపం దాలుస్తోంది. సి

Read More

హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

హైదరాబాద్ లో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ఇంటిని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. శ్రీనగర్ కాలనీలోని 8-3-1099/A నంబర్ గల జయలలిత ఇంటికి సంబం

Read More

ప్రజా రవాణా విస్తరణపై ప్రభుత్వం దృష్టి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి     ఎల్ పీజీ గ్యాస్ సరఫరా పెంపునకు కేంద్ర మంత్రికి లెటర్​     ఎల్పీజీ &

Read More

దైవ చింతనతోనే ప్రశాంతత .. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంగారెడ్డి ఎంఐజీ రామాలయం సందర్శన

రామచంద్రాపురం, వెలుగు: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతతం లభిస్తుందని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్​ బీఆర్​ నాయుడు చెప్పారు. సోమవారం సంగారెడ్డి

Read More

యుద్ధం తెచ్చిన  సాగు కష్టాలు 

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రపంచీకరణ కారణంగా ఒక దేశ బాగోగులు  ఇతర దేశాల  సత్సంబంధాలతో  ముడిపడి ఉన్నాయి. కావున  ప్రపంచంలో ఏ చిన్న మూలన

Read More

నారసింహుడి హుండీ ఆదాయం రూ.1.52 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. భక్తుల కానుకల ద్వారా ఆలయానికి రూ.1,52,

Read More

చేసే పని హైదరాబాద్లో డాక్టర్ ఇంట్లో కారు డ్రైవర్.. బంగారం కోసం ఇద్దరిని చంపిన సైకో కిల్లర్ !

హైదరాబాద్: హైదరాబాద్లో సైకో కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణ

Read More

మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని గవర్నర్ శివప్ర

Read More

 ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక..  డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..నారాయణపేట జిల్లా అధికారులు  అవగాహన సదస్సు

నారాయణపేట, వెలుగు : డ్రగ్స్ ‌‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండ

Read More

పదేండ్లుగా అస్సాంలో శాంతి మంత్రం.. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ

కాంగ్రెస్ హయాంలో చొరబాట్లకు దారులంటూ ఫైర్ న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ చొరబాటు అనేది కేవలం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. అది రాష్ట్ర అస్తిత్వాన్న

Read More

బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఖరారు : ఎన్. రామచందర్ రావు

    198 మందితో జంబో లిస్ట్ విడుదల హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.

Read More

మూడు మున్సి పాలిటీల్లో ఎన్నికలు

    ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్​ ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​ హైదరాబాద్‌, వెలుగు: గతంలో వాయిదా పడిన మూడు మున్సిపాలిటీల్ల

Read More