హైదరాబాద్
స్పెషల్ కేటగిరీ కింద 'కొత్త ఫాస్ట్ట్యాగ్' వచ్చేస్తున్నాయ్.. వీటిని ఎవరెవరికి మాత్రమే ఇస్తారంటే..?
టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా.. బారికేడ్లు లేకుండా దూసుకుపోయే రోజులు వచ్చేస్తున్నాయ్. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్న ‘మల్టీ-లేన్ ఫ్
Read Moreమార్కాపురం జిల్లాలో గుప్తనిధుల కలకలం... ఫారెస్ట్ ఆఫీసర్లే తవ్వించారు...!
గుప్తనిధులు... అమ్మమ్మలు, తాతలు చెప్పిన కథల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వీటి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం. గుప్త నిధుల చుట్టూ అల్లిన కథలు చాల
Read Moreరీల్స్ చేయండి.. బహుమతులు పొందండి..ములుగు జిల్లా పర్యాటక వైభవంపై (నేటి మే 21)నుంచి రీల్స్ కాంటెస్ట్
వీడియోలు పంపండి: కలెక్టర్ హేమంత్ హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలోని అడవి అందాలు, జలపాతాలు, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేంద
Read Moreటెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ..ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తన ప్రాణాలను
Read Moreజన గణనలో కుల గణనకు అడ్డంకులు తొలిగాయి..సుప్రీంకోర్టు తీర్పుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం
హైదరాబాద్, వెలుగు: జన గణనలో కుల గణన చేయవద్దనే పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం పట్ల పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడి
Read Moreమూడు నెలలుగా జీతాలు లేవు: ఎన్హెచ్ఎం జేఏసీ
వేతనాలు వెంటనే చెల్లించి, తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ హైదరాబాద్&z
Read Moreఇంజినీరింగ్ చదువుతున్నారా ? డీఆర్డీఓలో ఇంటర్న్షిప్ ఖాళీలు ! పరీక్ష లేదు.. ఫీజు లేదు..
డీఆర్డీఓ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఇంజినీర్స్) ఇంజినీరింగ్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అప్లికేషన్లకు చి
Read Moreకాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు.. 12 రోజులు ప్రత్యేక పూజలు.. ఏ రోజు ఏకార్యక్రమంటే..!
జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వ
Read Moreఏపీ మంత్రితో తెలంగాణ ఎన్నారై కమిటీ భేటీ
రెండు రాష్ట్రాల సమన్వయంతో ఎన్నారైల సంక్షేమ చర్యలు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎన్నారై విధివిధానాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ పర్య
Read Moreరాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే:ఎన్వీ సుభాశ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని పదే పదే దుర్భాషలాడటం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందనీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ మండిపడ్డారు.
Read Moreఐపీఎల్ ఫ్యాన్స్కు అలెర్ట్: వీఐపీ పాస్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల గాలం
ఐపీఎల్ టికెట్ల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని క్రికెట్ అభిమానులను టీజీసీఎస్బీ (TGCSB) అప్రమత్తం చేసింది.సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల
Read Moreహైదరాబాద్ మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం... బట్టల దుకాణంలో ఎగసిపడుతున్న మంటలు
హైదరాబాద్ మదీనాగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బట్టల దుకాణంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గురువారం ( మే 21 ) మదీనా చౌరస్తాలోని ఎస్వైజె కంప్లెక్స్
Read Moreటూరిజం హరిత హోటళ్లకు టెండర్లు!
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి , పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్ర
Read More












