హైదరాబాద్
మచ్చబొల్లారంలో చోరీ..30 తులాల బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
అల్వాల్, వెలుగు : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చబొల్లారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. జీఎంఆర్ గార్డెన్ రూట్ ఎ
Read Moreసైబర్ ముఠా: రూ.77 లక్షలు కాజేసిన ప్రధాన నిందితుడు అరెస్ట్.. రూ.7 లక్షలు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు : బ్యాంకు అధికారులమంటూ నమ్మించి రూ.77 లక్షలకు పైగా కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠాలో ప్రధాన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్ర
Read Moreప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు లైన్లో ప్రజలు..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఫోన్లో అధికారులు
తమ గోడు వెళ్లబోసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అధికారుల వద్ద పడిగాపులు కాస్తుంటే.. వారు మాత్రం ఇలా ఫోన్లో మాట్లాడుతూ బిజిగా ఉన్నారు. రాజన
Read Moreఆర్మూర్ చోరీ కేసులో అన్న కొడుకే దొంగ..హైదరాబాద్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్
ఆర్మూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 580 గ్రాముల గోల్డ్, రూ.19.33 లక్షల క్యాష్ రికవరీ నిజామాబాద్, వెలు
Read Moreపర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు.. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి:డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి
గ్రీన్ క్యాంపస్ల ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణం డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి సస్టైనబుల్ క్యాంప
Read Moreబుల్లెట్ ఢీకొని బైకర్ మృతి.. హైదరాబాద్ శివారులోని తుర్కయాంజల్ చెరువు కట్టపై ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఒక బైక్ను మరో బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తుర్కయంజాల్ కట్టపై కట్టమైసమ్మ ఆలయం సమీపంలో సోమవారం జరిగింది. సీఐ ర
Read Moreబాల్క సుమన్ పై రాజద్రోహం కేసు!
సింగరేణి ఆస్తుల విధ్వంసం చేయాలనే కేసులో బీఎన్ఎస్ 152 సెక్షన్ చేర్చిన పోలీసులు రిమాండ్&zw
Read Moreసీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల ఏజెంట్ : టీఆర్ఎస్ చీఫ్ కవిత
ఎక్కడపడితే అక్కడ ఆంధ్రోళ్ల విగ్రహాలు పెడుతున్నరు: కవిత మా జోలికి వస్తే మూతి పళ్లు రాల్తాయని హెచ్చరిక హైదరాబ
Read Moreఎరువుల ధరలు పైపైకి!...పెరిగిన కాంప్లెక్స్ ఎరువులు.. బస్తాకు సగటున రూ.300 వరకు పెంపు
రైతులపై కేంద్రం అదనపు భారం.. వానాకాలం సాగు వేళ అన్నదాతల ఆందోళన వార్ బూచి చూపుతూ ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న కంపెనీలు సిద్ద
Read Moreపరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వ
Read Moreప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట/ రేగోడ్, వెలుగు: ప్రజా సంక్షేమం, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల
Read Moreగంజాయిని పట్టించిన కండక్టర్..18 కిలోల గంజాయి మియాపూర్ పోలీసులు స్వాధీనం
మియాపూర్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 18 కిలోల గంజాయిని మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు కండక్టర్ అప్రమత్తతతో ఈ వ్యవ
Read Moreమాజీ సర్పంచుల అరెస్ట్...పెండింగ్ బిల్లుల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
రూ.531 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోర
Read More












