హైదరాబాద్
ఎన్టీపీసీలో ఐదు యూనిట్లు షట్ డౌన్.. డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి నిలిపివేత
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో ఐదు యూనిట్లను షట్ డౌన్ చేశారు. విద్యుత్ డిమాండ్ తగ్గడ
Read More300 ఎకరాలు పంచిన నేత.. సొంత ఇల్లు లేకుండానే కన్నుమూత.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రస్థానం !
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అని కాళోజీ చెప్పిన కవితా పంక్తులకు నిలువెత్తు నిదర్శనం ఈ మహానేత. 300 ఎకరాల భూమని ప్రజలకు రాసిచ్చి.. సొంత
Read Moreడ్రగ్స్, గంజాయి అరికట్టడంపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్పై చేసే యుద్ధంలో 2029 చివరి నాటికి విజయం: డీజీపీ సీవీ.ఆనంద్ భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ప్రత్
Read Moreభగీరథ్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు!..హైకోర్టుకు నివేదించిన ప్రాసిక్యూషన్
ఈ నెల 9కి తీర్పు వాయిదా హైదరాబాద్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బ
Read Moreహమ్మయ్య.. ఒకే కుటుంబానికి చెందిన పేర్లన్నీ.. ఒకే పోలింగ్ కేంద్రంలో..
నగరాలు, పట్టణాల్లో ఓటర్ల సహాయం కోసం హైదరాబాద్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 16 హెల్ప్ డెస్క్లతో పాటు
Read Moreదళిత క్రైస్తవులకు ‘ఆగస్టు 10 బ్లాక్ డే’
పద్మారావునగర్, వెలుగు: 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి
Read MoreE20 పెట్రోల్ ఇబ్బందులు.. ఇక E25కి బ్రేక్: మోడీ సర్కార్ యూటర్న్ వెనుక అసలు స్టోరీ
దేశంలో ఇంధన రంగంలో మరో కీలక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెట్రోల్లో 25 శాతం ఇథనాల్(E25) వేరియంట్ తీసుకురావాలన్న ఆలోచనకు ప్ర
Read Moreఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న
Read Moreఆన్లైన్లో కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. ముంబై నుంచి వర్చువల్గా హాజరు
తదుపరి విచారణ 29కి వాయిదా హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో లిం
Read Moreవానలిట్ల.. మొక్కలు నాటేదెట్ల?..వన మహోత్సవానికి ‘వర్షాభావ’ గండం!
దీనికి తోడు ఆఫీసర్ల నిర్లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా నత్తనడకన మొక్కలు నాటే కార్యక్రమం గుర్రం గూడలో సీఎం ప్రారంభించినా.. ముందుకు సాగట్లే 
Read Moreమంచంపై నుంచి పడి బిడ్డ చనిపోయిందన్న భార్యాభర్త.. అసలు నిజం బయటపెట్టిన పోస్ట్మార్టం రిపోర్ట్ !
బెంగళూరు: సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజం. అయితే.. ఈ గొడవలు, మనస్పర్థలు ముదిరితేనే కాపురం పేకమేడలా కుప్పకూలిపోతుంది. కొన్ని సందర్భ
Read Moreఎంఐఎం నేతపై మాజీ ఎమ్మెల్యే దాడి.. మొఘల్పురాలో రోడ్డు పనులపై వివాదం
చార్మినార్, వెలుగు: చార్మినార్ నియోజకవర్గంలోని మొఘల్పురాలో రోడ్డు పనుల సందర్భం
Read Moreసికింద్రాబాద్ ‘ఉజ్జయిని’ ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్త
Read More












