హైదరాబాద్

హైదరాబాద్ లో  ఫైర్ సేఫ్టీపై అవ‌‌గాహ‌‌న  

హైదరాబాద్ సిటీ, వెలుగు :  నాంప‌‌ల్లి ఫ‌‌ర్నిచ‌‌ర్ షోరూంలో జ‌‌రిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇటీవల జ‌&zwn

Read More

టైఫాయిడ్ టెర్రర్.. దేశంలోనే సెకండ్ ప్లేస్లో తెలంగాణ

ప్రతి ఐదు మరణాల్లోఒకటి మన రాష్ట్రంలోనే 2023లో 202 మంది మృతి  యూపీ తర్వాత మన దగ్గరే ఎక్కువ మృతులు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ఇండియా వెల్లడి

Read More

అప్పుడు ఏడాది అని.. ఇప్పుడు ఐదేండ్లా?... 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?: కేటీఆర్

    ప్రభుత్వం 10 వేల జాబ్స్‌‌కు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు      జాబ్ క్యాలెండర్‌‌‌‌క

Read More

టెండర్ల తోనే వైజాగ్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ దక్కింది : రాంకీ ఫార్మా

హైకోర్టుకు నివేదించిన రాంకీ ఫార్మా హైదరాబాద్, వెలుగు: విశాఖపట్టణంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్ర

Read More

ప్రారంభంలో గుర్తిస్తే క్యాన్సర్ ను తరిమికొట్టొచ్చు : ఆంకాలజీ విభాగం డాక్టర్లు

దేశంలో ప్రతి ఏడాది 14 లక్షల కొత్త కేసులు మెడికవర్​ ఆంకాలజిస్టుల ప్రకటన క్యాన్సర్​ విజేతలతో కార్యక్రమం   పద్మారావునగర్, వెలుగు : దేశంలో

Read More

ఈ ఏడాదిలోనే ఎయిమ్స్ పూర్తి చేస్తం: కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి

యాదాద్రి, వెలుగు: ఈ ఏడాదిలో ఎయిమ్స్​ను పూర్తి చేస్తామని కేంద్రమంత్రి జి కిషన్​ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్  పూర్తయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్ర

Read More

నేడు (ఫిబ్రవరి 4) రాష్ట్రానికి బీజేపీ చీఫ్..మహబూబ్‌నగర్‌‌ సభలో పాల్గొననున్న నితిన్ నబిన్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి తె

Read More

కొత్త కౌన్సిల్ భవనాన్ని సీఎం త్వరలోనే ప్రారంభిస్తారు : గుత్తా సుఖేందర్

రాబోయే బడ్జెట్ సమావేశాలు ఈ బిల్డింగ్​లోనే: గుత్తా సుఖేందర్   హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలోని కొత్త శాసన మండలి భవనాన్ని అతి త్వర

Read More

మొబైల్‌‌ చోరీ.. రూ.8 లక్షలు మాయం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: దవాఖానలో చికిత్స పొందుతున్న పేషెంట్‌‌ వద్ద మొబైల్‌‌ ఫోన్‌‌ దొంగిలించి, ఫోన్‌‌పే ద్వారా రూ.8

Read More

పశుసంవర్ధక శాఖలో ఏసీబీ కలకలం.. మంచిర్యాల ఏడీ శంకర్ ఆఫీస్, ఇంట్లో సోదాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ శాఖ ఏడీ శంకర్  

Read More

మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత

మూడు సార్లు చార్మినార్,ఒకసారి యాకత్​పుర నుంచి ఎన్నిక 2023 నుంచి ఎంఐఎం జనరల్​ సెక్రటరీగా కొనసాగుతున్న ఖాద్రీ   హైదరాబాద్, వెలుగు: మాజీ ఎ

Read More

ఫిబ్రవరి 5 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్ల స్కూల్ బాట : టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్

    టెన్త్ స్టూడెంట్లకు కోర్సులపై అవగాహన కల్పించేలా ప్లాన్      కాలేజీల్లో ప్రత్యేక టీమ్​ల ఏర్పాటు  హైదరా

Read More

సిద్దిపేటలో బాకీ, ధోకా కార్డుల లొల్లి... 14వ వార్డులో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

స్వల్ప ఉద్రిక్తత, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్  కార

Read More