హైదరాబాద్
తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..
కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలోని 405వ మెట్టు దగ్గర చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయా
Read Moreట్రేడ్ డీల్ పెండింగ్కి ప్రధాని మోడీనే కారణం.. అమెరికా కామర్స్ సెక్రటరీ క్లారిటీ..
భారత్-అమెరికా మధ్య జరగాల్సిన కీలక ట్రేడ్ డీల్ ఎందుకు ఆగిపోయిందో వివరిస్తూ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధాని
Read Moreఓల్డ్ ఆల్వాల్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ -–- మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది.
Read Moreహైదరాబాద్ లో మెగా శానిటేషన్ డ్రైవ్ కంటిన్యూ.. 9 రోజుల్లో 3 వేల 094 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ లో మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. పదో రోజు గురువారం స్లమ్ ఏరియాల్లో వ్
Read Moreమాదక ద్రవ్యాల కేసులో అమన్ ప్రీత్ సింగ్కు చుక్కెదురు..స్టేకు నిరాకరించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో హీరోయిన్ రకుల్&zwnj
Read MoreGold & Silver: లక్కీ ఛాన్స్.. సంక్రాంతి ముందు వెండి రేటు పతనం.. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
నెల రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్న సిల్వర్.. జస్ట్ సంక్రాంతి కొద్ది రోజులు ఉంది అనగా ప్రస్తుతం తగ్గటం షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి ఊరటను కలిగిస్త
Read Moreగ్లోబల్ రేంజ్లో ఓయూ నిలవాలి..గవర్నర్ తో లోక్భవన్ లో ఓయూ వీసీ భేటీ
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీకి 108 ఏండ్ల ఘన చరిత్ర ఉందని, అలాంటి వర్సిటీ ప్రపంచంలోని టాప్ వర్సిటీల సరసన నిలవాలని గవర్నర్, ఓయూ చాన్సలర్ జిష
Read More2027 డిసెంబర్ నాటికి ‘గోదావరి’ పూర్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2, ఫేజ్–3 పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని వాటర్ బోర్డ్ ఎండీ అశోక
Read Moreపాలిటెక్నిక్ సిలబస్ మళ్లీ చేంజ్!..ప్రతి బ్రాంచీలోనూ ‘ఏఐ’ పాఠాలు
వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్ అమల్లోకి.. 2024లో మార్చినా.. లేటెస్ట్ టెక్నాలజీ కోసం మళ్లీ సవరణలు టాటా టెక్నాలజీస్ సాయంతో జాబ్ ఓరియెంటెడ్గా రూప
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో.. రూ.14 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. జనవరి 9న ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చ
Read Moreతెలంగాణ విద్యా విధానం భేష్..ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రూపకల్పన బాగుంది : రోహిత్ కుమార్
సీఎం రేవంత్తో హిమాచల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రోహిత్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన, పేద విద్యార్థుల కోసం ప్రభుత్
Read Moreధాన్యం నిల్వల కు సైలో..అత్యాధు నిక సౌలత్లతో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తం: మంత్రి ఉత్తమ్
సైలో ప్రాజెక్ట్తో పంట కోతల తర్వాత నష్
Read Moreతెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి : గ్రూప్1 ఆఫీసర్స్
సీఎం రేవంత్ కు గ్రూప్1 ఆఫీసర్స్ అసోసియేషన్ వినతి హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అనుభవమున్న గ్రూప్1 అధికారులతో రాష్ట్ర అడ్మినిస్ట్ర
Read More












