హైదరాబాద్

కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దు..ఎన్డీఎస్ఏ చెప్పినట్టు గేట్లు తెరిచే ఉంచాలి: రిటైర్డ్ హైదరాబాద్ఇంజనీర్ల సంఘం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్ర నిర్మాణపరమైన లోపాలు బయటప డ్డాయని రిటైర్డ్ హైదరాబాద్ ఇంజినీ

Read More

మహిళల చేతికి ఎరువుల అమ్మకాలు..పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో 35 మహిళ సంఘాల ఎంపిక

ఆరు నెలల తాత్కాలిక లైసెన్స్ ల జారీకి కలెక్టర్ ఆదేశాలు ఆదిలాబాద్, వెలుగు : గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం, రైతులకు యూరియా తిప్పలు త

Read More

జూలై20న క్యూర్లో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గైడ్​లైన్స్, అర్హతలు, అప్లికేషన్లు, టెండర్ల ప్రక్రియ విడుదల చేస్తం: మంత్రి పొంగులేటి పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 500 ఇండ్లు నిర్మిస్తామని

Read More

మిల్చి మిల్క్‌‌‌‌లో హరీశ్ రావు భార్యకు కోట్లలో పెట్టుబడులు! : విప్ బీర్ల అయిలయ్య

కాళేశ్వరంలో దోచుకున్న అవినీతి సొమ్మే అందులో  పెట్టుబడి పెట్టారు: విప్ బీర్ల అయిలయ్య హైదరాబాద్, వెలుగు: మిల్చి మిల్క్​లో బీఆర్ఎస్​ నేత,

Read More

దేశంలోనే  ది బెస్ట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ గా మామునూర్ ను నిర్మిస్తాం: రామ్మోహన్ నాయుడు

సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రికార్డుస్థాయిలో భూసేకరణ  రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్​పోర్ట్‌‌‌‌‌‌‌&zw

Read More

సింగరేణిని కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది..బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

తాడిచర్ల 2 బ్లాక్​ సింగరేణికి లైఫ్ లైన్ అని వెల్లడి భూపాలపల్లి, గోదావరిఖని బొగ్గుగనుల్లో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర జయశంకర్ భూపాలపల్లి/ గోద

Read More

కోట్ల విలువైన సీలింగ్ ల్యాండ్స్ వెనక్కి!జగిత్యాల జిల్లా రాంసాగర్లో 22.26 ఎకరాల అసైన్డ్ భూమి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్​లో 1996లో 23 మందికి 22.26 ఎకరాల అసైన్డ్​ పట్టాలు పహాణీలో పాత యజమాని పేరు కొనసాగడంతో 2018 నుంచి  మ్య

Read More

రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ డ్యాం సందర్శన : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే సత్యం  హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ కరీంనగర్‌‌

Read More

డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసిన నిఖత్ జరీన్‌‌‌‌..

డీఎస్పీగా అవకాశమివ్వడంపై కృతజ్ఞతలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జర

Read More

రైతులకు గుడ్ న్యూస్: నార్లాపూర్ ట్రయల్ రన్ సక్సెస్.. రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు

నాగర్​కర్నూల్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని మొదటి లిఫ్ట్ నార్లాపూర్​పంప్​హౌస్ లో మొదటి పంప్​ వెట్ రన్ సక్సెస్ అయింది. మొదటి పంప్​ద్వారా

Read More

ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు విడుదల చేయాలి..ఇందిరా పార్క్ వద్ద ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష

ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వ

Read More

నీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్

సభ్యులుగా తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు, కర్నాటక ఇరిగేషన్​ సెక్రటరీ గద్వాల, వెలుగు : తుంగభద్ర నదీ జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు

Read More

జులై15న పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

    కొత్తకోటలో గర్ల్స్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్​/వనపర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి

Read More