హైదరాబాద్
లెక్చరర్స్కు హెల్త్ కార్డులు ఇయ్యాలి.. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి
Read Moreజీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మున్సిపల్ ఫలితాల తర్వాతే..!అధికార పార్టీకి అనుకూలంగా వస్తే వెంటనే ఎన్నికలకు
రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపోల్స్? రిజల్ట్స్తర్వాతే వార్డులు, ఇద్దరు మేయర్ల రిజర్వేషన్లు ఖరారు హై
Read Moreడిండి వద్దు.. లక్ష్మీదేవిపల్లి ముద్దు : హరగోపాల్, కోదండరాం
పాలమూరు నీటి కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొన్న హరగోపాల్, కోదండరాం పంజాగుట్ట, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డిండి ఎత్తిపోతల పనులను
Read Moreడబుల్ బెడ్ రూం ఇండ్లలో.. అనర్హుల ఏరివేత షురూ
టీజీఎస్పీడీసీఎల్ నుంచి కరెంట్ బిల్లులు తెప్పించిన హౌసింగ్ అధికారులు ఈసీఐఎల్ సమీపంలోని ఓ బ్లాక్లో పైలెట్ ప్రాజెక్టు సగం మంది లబ్ధిదారులు ఇండ్లల
Read Moreశ్రీధ హోమ్స్ కాలనీలో మూడు ఇండ్లలో చోరీ
మేడిపల్లి, వెలుగు: చెంగిచర్లలో ఏకకాలంలో ఎనిమిది ఇళ్లలో దొంగతనాల ఘటన మరవకముందే, ప్రతాపసింగారంలో మూడు ఇళ్లను టార్గెట్ చేసి దుండగులు చోరీలకు పాల్పడ్డారు.
Read Moreఇల్లీగల్గా సిమ్ కార్డుల అమ్మకం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
బషీర్బాగ్, వెలుగు: ఇల్లీగల్గా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఏపీ కడప జిల్లాకు చెందిన ఇద్దరి
Read Moreవికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గవర్నమెంట్ టీచర్ మిస్సింగ్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని తులసి నగర్ కు చెందిన ప్రభుత్వ టీచర్ అరుణ అదృశ్యమయ్యారు. ఆమె హైదరాబాద
Read Moreగల్లీలోకి దూసుకొచ్చిన కారు.. ఢీకొట్టడంతో మరో కారు ధ్వంసం
మల్కాజిగిరి, వెలుగు: చిన్నపాటి గల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంటి ముందు ఉన్న కారును వేగంగా ఢీకొట్టడంతో ఆ కారు బోల్తా పడి డ్యామేజ్ అయింది. ఈ
Read Moreఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల డైరీ రిలీజ్
వికారాబాద్, వెలుగు: రిటైర్డ్ టీజీఆర్టీసీ ఉద్యోగుల సంఘం డైరీని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆదివారం ఆవిష
Read Moreపంపకాల్లో గొడవ.. బయటపడ్డ నకిలీ నోట్లు
మెహిదీపట్నం, వెలుగు: ముగ్గురి మధ్య పంపకాల్లో గొడవ రావడంతో ఫేక్ కరెన్సీ విషయం బయట పడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబూలాల్(23) ప్రైవేట్ ఉద్యోగి,
Read Moreపుస్తక పఠనంతో విజ్ఞానం
పద్మశ్రీ డాక్టర్ శాంతా సిన్హా ముషీరాబాద్, వెలుగు: టెక్నాలజీతో ప్రపంచం వేగంగా పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో పుస్తక పఠనం మరింత అవసరమన
Read Moreఓసీలకూ పథకాలు వర్తింపజేయాలి
బషీర్బాగ్, వెలుగు: జాతీయ స్థాయిలో చట్టబద్ధత గల ఓసీ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ
Read Moreక్రీడలతో ఉల్లాసం: మల్లారెడ్డి
శామీర్పేట, వెలుగు: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర ధారుడ్యానికి ఎంతగానో దోహదపడతాయని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్
Read More












