హైదరాబాద్
పళ్లెంలో ఆర్సెనిక్.. బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భార లోహం..కిలో రైస్లో 94 మైక్రో గ్రాముల అవశేషాలు
కిలో రైస్లో 94 మైక్రో గ్రాముల అవశేషాలు: డబ్ల్యూహెచ్వో రిపోర్ట్ మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు.. తింటున్నది 1.06 మైక్రో గ్రాము
Read Moreఇంటర్ మెమోలు ఇక చిరగవు,తడవవు..ఈ ఏడాది నుంచే నాన్ టియరబుల్ మెమోలు
సెకండియర్ మెమోలపై స్టూడెంట్ల కలర్ ఫొటోలు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆగస్టు 15లోగా పంపిణీకి చర్యలు హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ విద్యార్థులకు
Read Moreఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు.. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు
అగ్రిగేటర్ల నుంచి 1 – 2% వెల్ఫేర్ ఫీజు రూల్స్ ఉల్లంఘిస్తే 50 వేల ఫైన్.. రిపీటైతే 5 రెట్ల పెనాల్టీ నిబంధనలు, గైడ్&
Read Moreకాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నడిరోడ్డుపై బోల్తాపడ్డ బొలెరో వాహనం
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదానాకి కారణమైంది. రోడ్డు విస్తరణలో గుంతలు తీసి వదలడంతో బొలెరోర వాహ
Read Moreపాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..నలుగురు పోలీసులతో సహా ఏడుగురు మృతి
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో శాంతి ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేశారు
Read Moreఅయ్యో పాప.. ఏంటీ ఘోరం.. చెరువులో ముంచి.. 9నెలల చిన్నారిని చంపిన కన్నతల్లి
హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్ పరిధి బైరామల్ గూడలో దారుణం జరిగింది. కన్న కూతురిని చెరువులో ముంచి హత్య చేసింది ఓ కసాయి తల్లి. అభంశుభం తెలియని చిన్న
Read Moreజూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 27 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి ల
Read Moreబాలానగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: బాలానగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో నాలుగేళ్ల చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. చిన్నారి లారీ వెనక టైర్ల కింద ప
Read Moreకుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త
కరీంనగర్ జిల్లా దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపైభర్త కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Read Moreహైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు
గ్రేటర్ హైదరాబాద్ లో మరో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్లో చిట్టీల పేరుతో మూడు కోట్ల
Read Moreమణికొండలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కాపాడిన అధికారులు
గ్రేటర్ సైబరాబాద్లో ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. మణికొండ పంచవటి కాలనీలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకుల షె
Read Moreపక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం పరిధిలోని పట్టపగలే చోరీ జరిగింది. పక్కింటికి వెళ్లి వచ్చే లోపే ఇంట్లో బంగారం మాయం చేశారు దొంగలు. ఆదివారం &nbs
Read MoreRain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వానలు..18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా్ల్లో ఉరుములు, మెరుపులు, ఈద
Read More












