హైదరాబాద్
మీ పురుగు మందుల పండ్లు, కూరగాయలు మాకొద్దు.. మామిడికి యూరప్, మిర్చికి చైనా షాక్
హైదరాబాద్, వెలుగు: ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తాము తినలేమంటూ విదేశాలు తిప్పిపంపుతున్నాయి. అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు, అం
Read Moreవాహన పోర్టల్ లో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసుకోండి:రవాణ శాఖ
వాహన్ పోర్టల్లో మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోండి 31లోపు అప్డేట్ చేసుకోకపోతే
Read More60 ఏండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు భూములు మావే అంటే ఎలా?..పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: భూ హక్కులపై అరవై ఏండ్లు మౌనంగా, ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 60 ఏండ్ల పాటు జాప్యం చేయడాన
Read Moreమియాపూర్లో ఆ రెస్టారెంట్లో తింటే ఇక అంతేరా.. తనిఖీలకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు షాక్
ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్క సారైనా బయట తినని వాళ్లు లేరు. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్స్ వంటి స్పెషల్ ఐటమ్స్ కు హైదరాబా
Read Moreబంగారం వెండి కొనేటోళ్లకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రేట్లివే..
ఇరాన్ అమెరికా పీస్ డీల్ ఫైనల్ కి చేరుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో ఒడిదొడుకులకు బ్రేక్ పడింది. దీంతో క్రమంగా వాటి ధరలు తగ్గుతూ కొ
Read MoreRBIలో ఉద్యోగాలు: డిగ్రీ, బీటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివిధ విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్
Read Moreమేడ్చల్లో ఘోర ప్రమాదం.. డివైడర్ ఎక్కి లారీని ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 జూన్ 18న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దు
Read Moreఅంకం రాహుల్ మృతదేహం కోసం తల్లిదండ్రుల దీక్ష
ముషీరాబాద్, వెలుగు: 20 రోజులుగా జాడలేని అంకం రాహుల్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో అతని తల్లి
Read Moreగోదావరి పుష్కరాలకు 86 కోట్లు..భద్రాచలంలో రూ.కోటిన్నరతో భక్తులకు డార్మెటరీ హాల్
భద్రాచలం, వెలుగు: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.86.70 కోట్లు కేటాయించింది. అలాగే, భద్రాచలం సీ
Read Moreమున్నూరు కాపు బిల్డింగ్కు రూ. 5 కోట్లు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్
రవీంద్రభారతి, వెలుగు: మున్నూరు కాపు భవన నిర్మాణానికి రూ.5. కోట్లు మంజూరు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెలల
Read Moreఈహెచ్ఎస్ అమలు స్పీడప్..ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు సరికొత్తగా ఏర్పాటు
సీఎస్ చైర్మన్.. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు చోటు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు, హెల్త్ కార్డుల జారీ
Read Moreగుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం..రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి రూఫ్ రీప్లేస్మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు వెల్లడి హైదరాబాద్, వ
Read Moreతెలంగాణ విద్యార్థి మిస్సింగ్ పై హైకోర్టు సీరియస్..కేంద్రానికి నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఫిన్లాండ్లో చదివే తెలంగాణ విద్యార్థి మే 6 నుంచి అదృశ్యం కావడంపై వివరాలు అందజేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చ
Read More












