హైదరాబాద్
అఫిలియేషన్ లేకుండానే నడుస్తున్న 1,200 కాలేజీలు
హైదరాబాద్, వెలుగు: “జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి జులై 1 నుంచి 17 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లు జరుగుతాయి. గుర్తింపు ఉన్న కా
Read Moreపత్తి విత్తనాలు వేసేందుకు మెషిన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి విత్తనాలు వేసేందుకు మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సీజన్ లో 40 వేల ఎకరాల్లో హైడెన్సిటీ విధానంలో పత్తి సాగు
Read Moreబీజేపీ సమావేశాలు సక్సెస్
హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల పాటు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ అయ్యాయి. ఈ సమావేశ
Read Moreబీజేపీ విజయ సంకల్ప సభతో కిక్కిరిసిన లష్కర్
జన సంద్రమైన పరేడ్ గ్రౌండ్ పరిసరాలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు సభ లోపల, బయట కాషాయ రెపరెపలు మోడీ నినాదాలతో హోరెత్తిన సభ అలరించ
Read Moreతెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల
Read Moreకేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో జనం విసిగిపోయారు
తెలంగాణలో కమల వికాసం తథ్యమని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం ఆయనను గద్దె దింపాలని నిర్ణయించు
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే
రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు భిన్నంగా కుటుంబ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రాష్ట్రంలో అవినీతి పాలనతో, కుటుంబ పాలనత
Read Moreరాష్ట్రంలో నిరంకుశ పాలనకు ముగింపు పలకండి
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగిం
Read Moreకేసీఆర్ మోసం చేయడం మినహా చేసిందేం లేదు
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ పూనకం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేయడం మినహా ముఖ్యమ
Read Moreఎగ్జిబిషన్ను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి
సికింద్రాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. హెచ్ఐసీసీలో జరిగిన కార్యవర్గ సమావేశానిక
Read Moreరాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్
Read Moreసంస్కార హీనుల్లా ప్రవర్తిస్తున్నారు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీకి రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక
Read Moreసభాస్థలి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సీపీ
పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మోడీ బహిరంగ సభ కోసం సర్వం సిద్ధమైంది. సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆ
Read More