హైదరాబాద్

ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌‌‌‌‌.. 130 ఏటీఎం కార్డులు, రెండు స్వైపింగ్‌‌ మిషన్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అమీన్&

Read More

వికారాబాద్‌ లో దొంగతనానికి వచ్చి నిద్ర..చోరీ చేసి బెడ్రూంలో పడుకున్న యువకుడు

వికారాబాద్‌‌, వెలుగు: దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు అక్కడే నిద్రపోవడంతో పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబా

Read More

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..డ్యూటీలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి

హైదరాబాద్‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌‌కుమార్ (పీసీ-8968) కుటుంబ

Read More

ఈజీఎస్ ఎఫ్‌‌ టీఈ ఉద్యోగుల ధర్నా.. పే స్కేళ్లు అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: వీబీ జీ రామ్‌‌జీ పథకంలో సేవలందిస్తున్న ఎఫ్‌‌టీఈ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యో

Read More

బ్రిజ్ భూషణ్ కు క్లీన్‌‌‌‌‌‌‌‌ చిట్.. రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు తీర్పు

ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని కేసు కొట్టివేత వ్యవస్థలన్నీ కలిసి ఆయన్ను కాపాడినయ్​.. అప్పీల్​కు వెళ్తా: వినేశ్​ ఫోగాట్​ న్యూఢిల్లీ: మహిళా రె

Read More

బోనాల జాతరలో గౌరవం ఇవ్వలేదంటూ జోగినీల ఆందోళన.. సికింద్రాబాద్‌ బాటా కమాన్‌‌ దగ్గర ధర్నా

ట్రాఫిక్‌‌కు అంతరాయం..మంత్రి పొన్నం హామీతో సద్దుమణిగిన వివాదం పద్మారావునగర్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ శ్రీఉజ్జయ

Read More

కర్నాటకలో కేబినెట్ విస్తరణ..20 మందికి మంత్రులుగా అవకాశం

బెంగళూరు: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల తర్వాత కేబినెట్‌&z

Read More

బైపోల్స్లో బీజేపీకి షాక్‌‌‌‌‌‌‌‌..కమలం కంచుకోటలో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ కిశోర్ గెలుపు

కమలం కంచుకోట బిహార్​లోని బంకీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రశాంత్‌&

Read More

రూ.8 వేలకోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి..మాసాబ్‌‌ట్యాంక్‌‌ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్ ముట్టడి

    ఆర్. కృష్ణయ్య డిమాండ్ మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట

Read More

మోదీ గ్రాఫ్ పడిపోతోంది..బంకీపూర్ ఫలితమే నిదర్శనం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జెన్‌‌జీ మార్పు కోరుకుంటున్నది రాహుల్‌‌ నాయకత్వానికి యువత మద్దతు పెరుగుతోందని వెల్లడి హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ప

Read More

స్టాక్ మార్కెట్లో మిక్స్‌డ్ ట్రెండ్.. లాభాల్లో సెన్సెక్స్, నష్టాలతో నిఫ్టీ ప్రారంభం

ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం, అమెరికా కంపెనీల ఆదాయాలపై పెట్టుబడిదారుల దృష్టి పెట్టిన క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. బ

Read More

మాపై పర్సనల్‌‌‌‌‌‌‌‌ అటాక్ చేస్తే..మేం కూడా చేస్తం:కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతాం: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్

Read More

ఫుడ్ పాయిజన్ తో 27 మంది స్టూడెంట్లకు అస్వస్థత..వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ స్కూల్ లో ఘటన

వర్ధన్నపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గిరిజన ఆశ్రమ పాఠశా

Read More