హైదరాబాద్

ఐఅండ్ పీఆర్ లో అక్రెడిటేషన్ల దందా!..అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు గండి

ఒక్క కాపీ ముద్రించని ఆన్​లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు ఫేక్ సీఏ సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే కార్డులు జారీ చేస్తున్న ఆఫీసర్లు స్టేట

Read More

నల్గొండలో విషాదం: పిల్లలు పుట్టడం లేదని స్కూల్లోనే ప్రాణం తీసుకున్న టీచర్ ..

నల్గొండ, వెలుగు : సంతానం కలగడం లేదనే మనస్తాపంతో ఓ ప్రైవేట్​ టీచర్​ స్కూల్​లోనే సూసైడ్​ చేసుకున్న ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. టూటౌన్​ సీఐ రా

Read More

ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్సై... స్టేషన్ బెయిల్ కోసం రూ.లక్ష డిమాండ్

మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు పద్మారావునగర్, వెలుగు: లంచం తీసుకుంటూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌‌‌&zw

Read More

30 వేల కోట్ల మెట్రో రైల్ఆస్తులపై సీఎం కన్ను..హైదరాబాద్ మెట్రో రైలుపై సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు: కేటీఆర్

మియాపూర్, వెలుగు: హైదరాబాద్​ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్​రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్ర

Read More

కాంగ్రెస్‌ హామీలన్నీ నీటిమూటలు ..రాష్ట్ర సర్కార్‌‌ నిరుద్యోగులను మోసం చేసింది: రాంచందర్‌‌‌‌రావు

ఓయూకు వెయ్యి కోట్లు ఇస్తామని రూ. వెయ్యి కూడా ఇవ్వలె  రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌‌కు లేదు విద్యార్థులకు చదువుతోపా

Read More

సర్‌‌‌‌తో ఓట్లు తొలగించేందుకు కుట్ర..బెంగాల్‌‌ లో రైతుల ఓట్లను కూడా తొలగించారు: మీనాక్షి నటరాజన్ 

ఆందోల్ నియోజకవర్గ బీఎల్‌‌ఏల అవగాహన సదస్సు హాజరైన పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ  సం

Read More

సర్‌‌‌‌ను పకడ్బందీగా చేయాలి..15 అంశాలతో సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ వినతి పత్రం

హైదరాబాద్, వెలుగు: స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (ఎస్‌‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్​

Read More

బీఆర్ఎస్ పాలనలో రైతులను పట్టించుకోలే..అధికారం కోల్పోగానే హరీశ్‌‌రావు మొసలి కన్నీరు: మంత్రి జూపల్లి  

పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చు రూ. 6 వేల కోట్లే  కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ. 8 వేల కోట్లు ఖర్చు

Read More

కుప్పకూలిన AI స్టాక్స్.. అంతర్జాతీయ మార్కెట్లు పతనం.. రూ.5.77 లక్షల కోట్లు ఆవిరి

సెన్సెక్స్ 893 పాయింట్లు డౌన్​ 278 పాయింట్లు తగ్గిన నిఫ్టీ రూ.5.77 లక్షల కోట్లు ఆవిరి  న్యూఢిల్లీ: ఏఐ ఆధారిత స్టాక్స్ ర్యాలీ భవిష్యత్

Read More

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఆఫీసర్లు అలసత్వం వహిస్

Read More

తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి : మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ 

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌‌కు మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన

Read More

HMDA ప్లాట్ల వేలం.. ఎకరానికి కనీస ధర రూ.99 కోట్లు.. బంజారాహిల్స్ భూమికి ఎకరం రూ.130 నుంచి రూ.150 కోట్ల వరకూ పలికే ఛాన్స్

మేడిపల్లిలో 68 ప్లాట్లతో షురూ    29 న మోకిలాలో.. జులై 2న బంజారాహిల్స్లో 8 ఎకరాల వేలానికి రెడీ  ఎకరానికి కనీస ధర 99 కోట్లు 

Read More

పల్లె ఆదాయం.. పల్లెకే ! నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు

    పంచాయతీలకు ఏటా రూ.350 కోట్లకుపైగా సొంత ఆదాయం     ఇప్పటివరకు ఆర్థికశాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరు   

Read More