హైదరాబాద్

బీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి

పద్మారావునగర్, వెలుగు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్​పల్లిలో తన

Read More

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్​వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చే

Read More

పబ్లిసిటీ కోసమే సీఎంకు హరీశ్ రావు లేఖ : ప్రభుత్వ విప్ వేముల

వరి వేస్తే ఉరేనన్న మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా?: ప్రభుత్వ విప్ వేముల హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే హరీశ్ రావు పబ్లిసిటీ కోసమే సీఎం ర

Read More

పట్నం జనానికి పానీ కష్టాలు.. అరగంటకు మించి నల్లా నీరు రావట్లే.. ఒక్కొక్కరికి 30 లీటర్లే !

‘మిషన్​ భగీరథ’ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం  నేటికీ పూర్తిస్థాయిలో నీళ్లు రాక పరేషాన్​.. మిషన్ భగీరథ అర్బన్ స్కీ

Read More

డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం  

71 నుంచి 45 శాతానికి పడిపోయిన సౌత్ డిస్కం  13 శాతంతో అతి చిన్న డిస్కంగా ఎన్పీడీసీఎల్‌‌‌‌ ఈ వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర

Read More

ముష్కిన్ చెరువు షెడ్లలోంచి వెళ్లిపోండి..10 రోజులు సమయం ఇచ్చిన హైడ్రా 

చెరువును వ్యర్థాలతో నింపి..  షెడ్లతో కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ  హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌ల

Read More

పెట్రోల్ ధరల పెంపు ఉండదు..కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బల్క్​ యూజర్లు బంకుల వద్దకు రావద్దు : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్, వెలుగు: పెట్రోల్​ ధరల పెంపు ఉండదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తె

Read More

మే10న బీజేపీ జనాగ్రహ సభ..పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్.. హాజరుకానున్న ప్రధాని మోదీ   

రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం పోస్టర్‌‌ను ఆవిష్కరించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ కే

Read More

పదోన్నతుల్లో జీపీవోలకు చోటు..రొటేషన్ పద్ధతి ఖరారు చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నిబంధనలకు సవరణలు చేస్తూ బుధ

Read More

ఓపీఎస్‌‌‌‌‌‌‌‌కు సరే.. మరి సీపీఎస్ మాటేంది?..రూ. వెయ్యి కోట్లలో మా వాటా చెప్పాలి: స్థితప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం రిటైర్డ్ ఓపీఎస్ ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. దీనిలో సీపీఎస్ ఉద

Read More

రికార్డు రిజల్ట్స్.. టెన్త్‌‌‌‌లో 95 శాతం పాస్.. ఫలితాల్లో ములుగు ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్

భారీగా పెరిగిన పాస్ పర్సంటేజీ.. సత్తాచాటిన గురుకులాలు  ఉత్తీర్ణతా శాతంలో అమ్మాయిలదే పైచేయి బాలురు 94%, బాలికలు 96% పాస్‌‌‌&

Read More

ఇంధన కొరతపై పుకార్లు నమ్మొద్దు..నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఎలాంటి కొరత లేదని, ప్రజలకు కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉన్నదని రాష్ట్ర సివిల్ సప్లయీస్ శాఖ మంత

Read More

మార్కుల్లోనూ కవలలే!

సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కవలలు. పేర్లు పసునూరి శ్రుతి, పసునూరి శ్రుహిత. వీరిద్దరికీ టెన్త్​

Read More