హైదరాబాద్
సర్పంచ్ బరిలో మాజీమంత్రి జగదీశ్రెడ్డి తండ్రి.. సూర్యాపేట జిల్లా నాగారంలో పోటీ
95 ఏండ్ల వయస్సులో నాగారంలో పోటీ చేస్తున్న రాంచంద్రారెడ్డి సూర్యాపేట, వెలుగు : మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్
Read Moreసర్పంచ్ బరిలో భార్యాభర్త, కొడుకు..ఒక్కరికే ఓటేయాలని ప్రచారం .. జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ లో ఎన్నికల హడావిడి
జగిత్యాల/కోరుట్ల, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మెట్&zwn
Read Moreగ్లోబల్ సమ్మిట్.. ఇవాళ, రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ,ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ వైపు వెళ్లే వాళ్లు జాగ్రత్త
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్బంగా రాచకొండ పోలీస్ ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కి సంబంధించి భారత్
Read More6వేల మంది పోలీసులతో భద్రత..
వెయ్యి సీసీటీవీ కెమెరాలతో నిఘా.. వీవీఐపీలకు మూడంచెల సెక్యూరిటీ డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ.. కంట్రోల్&z
Read Moreఅవయవదానంలో ఆగని ప్రైవేట్ దోపిడీ
‘తోటా’ పేరుతో కొత్త చట్టం తెచ్చినా ఫలితం సున్నా 8 నెలలుగా గైడ్లైన్స్ తయారు చేయని అధికారులు &nb
Read Moreకాంట్రాక్టర్ వద్ద పనిచేసే గుమస్తాను హత్య చేసిన మావోయిస్ట్లు..ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : ఓ కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్
Read Moreవీధికుక్క దాడిలో 26 మందికి గాయాలు..రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఘటన
ఆమనగల్లు, వెలుగు : ఓ వీధి కుక్క దాడిలో 26 మంది గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని వేంకటేశ్వర ఆలయం నుంచ
Read Moreహైదరాబాద్ సిటీలో డయాబెటిస్పై అవేర్నెస్ వాకథాన్
రాయదుర్గం నాలెడ్జి సిటీలోని టీహబ్ వద్ద ఆదివారం డయాబెటిస్ అవగాహన కోసం వాకథాన్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢ
Read Moreగ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ..వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ‘ఎడ్యుసిటీలు
2035 నాటికి ప్రపంచ టాప్- 500లో మన వర్సిటీలు ఉండేలా టార్గెట్ సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిన్ వర్సిటీల బ్రాంచులు ‘స్టడీ
Read Moreతెలంగాణ రైజింగ్కు రెడీ
భారత్ ఫ్యూచర్ సిటీలో ఇయ్యాల, రేపు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు అంతా రెడీ అయ్యింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలోని 100 ఎకరాల ప్రాం
Read Moreక్రికెట్ ఆడేందుకు వెళ్తూ ఇద్దరు.. దైవదర్శనానికి వెళ్తూ మరో ఇద్దరు మృతి
పటాన్చెరు ఓఆర్ఆర్&z
Read Moreప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్ పాలసీని నిలి పివేయాలి : జాన్ వెస్లీ
సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్ పాలసీని వెంటనే నిలిపివేయాలని సీపీఐ (ఎం) ర
Read Moreమహిళా రిజర్వేషన్ బిల్లులోబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి : ఆర్ కృష్ణయ్య
అప్పుడే నిజమైన రాజ్యాధికారం ప్రధాని మోదీకి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి బషీర్బాగ్, వెలుగు: పార్లమెంట్లో పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీ
Read More













