మెదక్

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోన్న బీజేపీ ..సీపీఎం నేత చుక్క రాములు

మెదక్​ టౌన్, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం మ

Read More

నిజాంపేట మండలంలో యూరియా కోసం రైతుల క్యూ

నిజాంపేట, వెలుగు: మండలంలోని రైతులకు యూరియా కష్టాలు కంటిన్యూ అవుతునే ఉన్నాయి. ఆదివారం మండల పరిధిలోని కల్వకుంట పీఏ సీఎస్ లో యూరియా పంపిణీ చేస్తున్నారని

Read More

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశాం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని రైతులకు ఇప్పటి వరకు 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశామని శివ్వంపేట సహకార సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అగ్రికల్చర్ ఏవో లావ

Read More

కమ్యూనిస్ట్‌‌‌‌ అమరుల త్యాగఫలమే తెలంగాణ : కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జగదేవ్​పూర్( కొమురవెల్లి), వెలుగు : నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో

Read More

రోడ్లకు మహర్దశ.. 5 రోడ్ల అభివృద్ధికి రూ.28.45 కోట్లు

5 రోడ్ల అభివృద్ధికి రూ.28.45 కోట్లు  రాష్ట్ర ప్రణాళిక, గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు తీరనున్న వాహనదారుల తిప్పలు గిరిజన తండాలకు మెరుగు

Read More

టీచర్ల చేతుల్లోనే సమాజ భవిష్యత్ : ఎమ్మెల్యే హరీశ్ రావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట రూరల్, వెలుగు: సమాజ భవిష్యత్ టీచర్లపైనే ఆధారపడి ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శ

Read More

హాస్టల్స్ నిర్వహణ అధ్వానం : ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి

ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి దుబ్బాక, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో హాస్టల్స్​ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే కొత్త  ప్రభాకర్​ రెడ్డి వి

Read More

ఉపాధి హామీ కింద పొలాల్లో ఇసుక తొలగింపు

అధికారుల నిర్ణయం.. వరద బాధిత రైతులకు ఊరట మెదక్/నిజాంపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో వేలాది ఎక

Read More

విద్యార్థుల భ‌ద్రత‌పై దృష్టిపెట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య

 కలెక్టర్​ ప్రావీణ్య రాయికోడ్/మునిప‌ల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంప‌ల్లి గురుకుల సొసైటీ విద్యార్థుల భ&zw

Read More

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్ర

Read More

మంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రజలకు మంజీర నీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్​నేత జగ్గారెడ్డి సూచించారు. శుక్రవార

Read More

ప్రియుడితో కలిసి రెండేండ్ల కూతురిని చంపిన తల్లి.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

నాలుగు నెలల కింద  చిన్నారిని తీసుకొని ప్రియుడితో ఏపీకి వెళ్లిన మహిళ కూతురిని చంపి బైక్‌‌పై స్వగ్రామానికి వచ్చి పూడ్చివేత  &nb

Read More

సింగూరు డ్యాం పూర్తిగా నిండింది.. ఎప్పుడైనా గేట్లు ఎత్తే ఛాన్స్.. మంజీరా నది పరిహాక ప్రాంత ప్రజలు జాగ్రత్త

మెదక్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు డ్యాం పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకులోకి 12 వేల క్యూసెక్కులు &

Read More