మెదక్
కురుమూర్తి టెంపుల్ను డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతి కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర
Read Moreకొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
కొమురవెల్లి, వెలుగు: శ్రీమల్లికార్జునస్వామిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆ
Read Moreపెళ్లి పేరుతో యువతిని మోసగించిన నిందితుడి అరెస్ట్
హుస్నాబాద్/అక్కన్నపేట,వెలుగు: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు
Read Moreకుకునూరుపల్లి అభివృద్ధికి సహకరిస్తా: సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
కొండపాక(కుక్కునూరుపల్లి), వెలుగు: కొత్తగా ఏర్పడిన కుక్కునూరు పల్లి మండల అభివృద్ధికి సహకరిస్తాననని జిల్లా ఇన్చార్జి, మైనింగ్, కార్మిక శాఖ మ
Read Moreసంగారెడ్డి జిల్లాలో అనుమానంతో భార్య కాలు నరికిన భర్త
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో ఘటన పుల్కల్, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి గొడ్డలితో తన భార్య కాలి
Read Moreడీజిల్ దొంగలు.. ప్రైవేటు బస్సులు, లారీలు టార్గెట్.. సంగారెడ్డి జిల్లాలో 150 లీటర్ల డీజిల్ చోరీ
బంగారం దొంగలు, ఏటీఎం దొంగలు.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ దొంగలు. అవును దేశంలో వస్తున్న ఆర్థిక సంక్షోభ కారణాలతో ఈ మధ్య పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అవుతుండట
Read Moreదున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి సన్ ఫ్లవర్ రైతుల నిరసన.. కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్
తొగుట, వెలుగు: పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. తొగుట మార్కెట్ యార్డుకు
Read Moreబ్యాంక్కు కన్నం వేసిన మేనేజర్.. భార్య, బంధువుల పేర్లపై వన్ గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ. 1.48 కోట్ల లోన్
ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ.31.35 లక్షలు సైతం స్వాహా మెదక్లోని ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఘటన ముగ్గురు అరెస్ట్&zwn
Read Moreవడ్ల కొనుగోళ్లపై ఆందోళనలు.. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపట్లే
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. సోమవారం మెదక్– బోధ
Read Moreజనగణనలో భాగస్వాములు కావాలి.. మెదక్ లో అవగాహనకోస్ మారథాన్
మెదక్టౌన్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ కలెక్టర్ప్రతిమాసింగ్ కోరారు. జనగణనపై అవగాహన కల్పిస్తూ సోమవారం
Read Moreరెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన
తొగుట (దౌల్తాబాద్), వెలుగు: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో సోమవారం జరిగింది. దౌల్తాబాద్ ఎ
Read Moreపైపులైన్ తొలగించేందుకు లంచం..ఏసీబీకి చిక్కిన కొమురవెళ్లి పంచాయతీ సెక్రటరీ
సిద్దిపేట జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ దాడిలో పంచాయతీ సెక్రటరీ
Read Moreసంగారెడ్డి జిల్లాలో నిమ్జ్ లో స్మార్ట్ సిటీ పనులకు మోదీ శంకుస్థాపన
ఎల్గోయి వద్ద స్క్రీన్ ద్వారా వీక్షించిన ప్రజలు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ నిర
Read More












