V6 News

మెదక్

పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి

మెదక్ టౌన్, వెలుగు: నిజమైన, అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలని మెదక్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్‌‌‌‌‌

Read More

కొడుకు అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే తండ్రి మృతి

సిద్దిపేట రూరల్‌‌‌‌ మండలం చింతమడకలో విషాదం సిద్దిపేట రూరల్, వెలుగు : అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య చేసుకోగా, అతడి అంత్యక్రి

Read More

ఆర్టీసీ కార్మికుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

    సమ్మెకు బీఆర్ఎస్​ మద్దతు: హరీశ్​ సిద్దిపేట, వెలుగు : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీ

Read More

జనగణనను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరీ

రాష్ట్ర జనగణన డైరెక్టర్​ భారతి హోళీకేరీ మెదక్​ టౌన్, వెలుగు: జనగణనను సంబంధిత అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించండి : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీహెచ్ఈఎల్​ యాజమాన్యం సహకరించాలని, ఈ బెల్‌‌‌‌‌‌‌‌ భూముల వ

Read More

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి దామోదర రాజనర్సింహ

    మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి, వెలుగు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్స

Read More

రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన గుడ్లు తిని.. ఇద్దరు చిన్నారులకు అస్వస్థత

తొగుట( దుబ్బాక), వెలుగు: అంగన్​వాడీ సెంటర్​లో కుళ్లిన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, పేరెంట్స్​ తెలిపిన వివరాల ప్రకార

Read More

వేధింపుల కేసులో లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సీఐ, ఎస్సై

రూ.60 వేలు అడిగి, రూ.40 వేలకు ఒప్పందం   రూ.20 వేలు ఇచ్చినా మరో 20 వేల కోసం సతాయింపు  తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు వికా

Read More

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :  ఎంపీ రఘునందన్‌‌రావు

మెదక్ (చేగుంట), వెలుగు: వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌‌రావు డిమాండ్&zwnj

Read More

మెడికల్ పీజీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా :  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: గద్వాలలో మెడికల్ పీజీ కాలేజ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం 130 కోట్ల తో నిర్మి

Read More

 హుస్నాబాద్‌‌కు ‘హరిత’ తోరణం 

   కోటగిరి గుట్టపై అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు  రూ. పది కోట్లతో అభివృద్ధి ముమ్మరంగా సాగుతున్న మొదటివిడత పనులు

Read More

మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంట నష్టం

మెదక్, వెలుగు: వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.  వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి

Read More

సంగారెడ్డి ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూ

Read More