మెదక్

మెదక్ జిల్లా : ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకం

ఆయిల్ పామ్, మునగ సాగుకు అవకాశం ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్యం 2,800 ఎకరాలు జాబ్ కార్డు ఉన్న రైతులకు సాయం  మూడేళ్లపాటు మెయింటనెన్స్​ ఛార్జీల

Read More

2500 ఎకరాల్లో సోయాబీన్ సాగు : చంద్రశేఖర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: జాతీయ నూనె గింజల పథకం కింద మొగుడంపల్లి, కోహీర్, నారాయణఖేడ్ మండలాల్లో 2,500 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేయడానికి జిల్లా స్థాయి కమి

Read More

ఇష్టంతో చదివి లక్ష్యాన్ని సాధించాలి : క్రాంతి

కలెక్టర్​ క్రాంతి  పటాన్​చెరు, వెలుగు: స్టూడెంట్స్​ఇష్టంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్​ క్రాంతి సూచించారు. 2024–

Read More

పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి

శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి గ్రామంలో నిర్వహించిన  రెవెన్యూ సదస్సులో అనేక ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాస్ పుస్తకాలు

Read More

లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప అన్నారు. మంగళవారం పాపన్నపేటతో పాటు

Read More

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం : నీలం మధు

నీలం మధు  పటాన్​చెరు,వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్​నేత నీలం మధు అన్నారు. తెలంగ

Read More

సిజేరియన్ల దందా ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

ఒక్కో  సిజేరియన్​కు రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజు  ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం, సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం సిజేరియన్లు సిద్ది

Read More

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అమ్ముకోవచ్చు.. సిద్ధిపేటలో తొలి ఫ్యాక్టరీ రెడీ!

365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు    తుది దశకు చేరిన పనులు  ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు స్థానికంగానే  రైతుల

Read More

సంగారెడ్డిలో ఆటోడ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ : దొరికిన బంగారు నగల బ్యాగ్ ను అప్పగించాడు..!

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ఆటోడ్రైవర్​పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అప్పగించాడు. సోమవారం కల్హేర్ మండల కేంద్ర

Read More

భూంపల్లి మండలంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

దుబ్బాక, వెలుగు: మంత్రి వర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించిన సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి సోమవారం అక్భర్​పేట భూంపల్లి మండల కేంద్రంలో బ్లాక్​ కాంగ్రెస్

Read More

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో

Read More

జహీరాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ధర్నా

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి (కే) శివారులో నిర్మించిన  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాం

Read More

దుబాయ్లో 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ

మహనీయుల జయంతి వేడుకలకు హాజరైన కొల్లూరి భరత్​ రామచంద్రాపురం, వెలుగు: కార్మికుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి దశాబ్ధాల పాటు పాటుపడిన శ్ర

Read More