మెదక్

పేదలు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు.. అద్దెకిచ్చారు.. కొల్లూరు టౌన్ షిప్ సర్వేలో ఈ విధంగా

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు ఉండట్లేదు. వందల సంఖ్యలో తాళాలు వేసిన ఫ్లాట్స్ దర్శమిస్తున్నాయి. మరికొన

Read More

కారును ఢీకొట్టిన బైక్‌‌.. తల్లీకొడుకు మృతి.. వేర్వేరు చోట్ల మూడు ప్రమాదాలు..

  మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోయిలకొండ మండలంలో ఘటన మెదక్‌‌ జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన లారీ, తల్లి మృత

Read More

క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ తో అప్పులు.. యువకుడు ఆత్మహత్య ..సంగారెడ్డి జిల్లా బీరంగూడ వద్ద ఘటన

రామచంద్రాపురం, వెలుగు : క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ కారణంగా అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగ

Read More

భయాందోళనకు గురిచేసిన చిరుత చనిపోయింది!

సిద్దిపేట జిల్లాలోని గొడుగుపల్లి వద్ద గుర్తించిన స్థానికులు  పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే మృతికి కారణాలు తెలుస్తాయన్న ఫారెస్ట్ ఆఫీసర్లు&nbs

Read More

డబుల్ ఇండ్లను అద్దెకిచ్చారు!..కొల్లూరు టౌన్ షిప్ లోని కొందరు లబ్ధిదారుల తీరు

700 ఫ్లాట్స్ రెంట్ కు, మరో 552 ఫ్లాట్స్ కు తాళాలు   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన సర్వేలో నిర్దారణ   కిరాయిదారులను ఖాళీ చేయించే ప్లాన

Read More

చెరువుల్లో 11.42 కోట్ల చేప పిల్లలు.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 4,578 చేపల చెరువులు

భారీ వర్షాలతో చేపల పెంపకానికి అనువైన వాతావరణం  ఉచిత చేప విత్తన పిల్లల విడుదల షురూ 54,407 మంది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి మెదక్ / సంగా

Read More

యాభై వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై

సిద్దిపేట జిల్లా: యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ బాధితురాలి డబుల్ బెడ్రూం విషయంలో ఒ

Read More

క్రికెట్ బెట్టింగ్లో మోసపోయి అప్పులపాలు.. ఓయో రూంలో ప్రాణం పోయింది !

సంగారెడ్డి: క్రికెట్ బెట్టింగ్లో మోసపోయి అప్పులపాలైన యువకుడు ఓయో రూంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో

Read More

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​టౌన్, వెలుగు: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం కోంటూరు, రాజ్​పల్లి, మల్కాపూ

Read More

పోషకాహారంతోనే రక్తహీనత దూరం : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

చిలప్​చెడ్, వెలుగు: మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుందని, పోషకాహారం తీసుకుంటేనే ఈ సమస్య అధిగమించవచ్చని ఎమ్మెల్యే సునీతా రెడ్డి చెప్పారు. సోమవారం

Read More

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి అని కలెక్టర్​హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్​లో  అడిషనల్ కలెక్టర్ అబ

Read More

అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం అభివృద్ధి పనుల

Read More

నాచగిరిలో కార్తీక వైభవం

గజ్వేల్/వర్గల్, వెలుగు: వర్గల్ మండలం నాచగిరి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. కార్తీక సోమవారం పురస్కరించుకొని క్షేత్రానికి హైదరాబాద్ జంట నగరాలతో పాట

Read More