మెదక్
మెదక్ జిల్లాలో రేషన్బియ్యం పట్టివేత
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ నేషనల్ హైవే 44పై 378 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ సీఐ అజయ్ బాబు తెలిపారు. ఆయన కథనం
Read Moreప్రైవేట్ స్కూల్ బస్ లో చెలరేగిన మంటలు.. మెదక్ జిల్లా నార్సింగిలో ఘటన
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నార్సింగిలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూల్ బస్ లో మంటలు చెలరేగాయి. రామయంపేట పట్టణంలోని అక్షర టెక్నో స్
Read Moreకరెంట్ షాక్ తో రైతు మృతి..మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన
వెల్దుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు చనిపోయాడు. ఎస్సై రాజు తెలి
Read Moreప్లాంట్ జినోమ్ సేవియర్ అవార్డు అందుకున్న మాచనూర్ మహిళలు
జహీరాబాద్, వెలుగు: చిరుధాన్యాలు సాగు చేస్తూ.. విత్తనాలను నిల్వ చేసి వాటిని అందరికీ పరిచయం చేస్తున్న డీడీఎస్ కమ్యూనిటీ విత్తన బ్యాంక్ మాచనూ
Read Moreములుగు ఒంటి మామిడి మార్కెట్ లో.. లైసెన్స్ జారీపై గందరగోళం
స్థానికులకు అన్యాయం స్థానికేతరులకు అవకాశం చేతి వాటాలతో మార్కెట్ ఆదాయానికి గండి సిద్దిపేట/ములుగు, వెలుగు:&nb
Read Moreకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ, బిస్లెరీ కంపెనీ మధ్య ఒప్పందం
ములుగు, వెలుగు: ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ, బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య మంగళవారం ఒప్పందం జరిగింది. బాటిల్స్
Read Moreదౌలాపూర్ లో రెండు గుళ్లలో చోరీ
జగదేవ్పూర్ (కొమురవెల్లి), వెలుగు: జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో పెద్దమ్మ, దుర్గమ్మ గుళ్లలో తాళాలు పగలగొట్టి అమ్మవార్ల ముక్కు పుడక, పుస్తెలత
Read Moreవిద్యార్థులు ఇష్టపడి చదవాలి : సుహాసిని రెడ్డి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర
Read Moreడ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం కట్టాలి : సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట రూరల్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి విద్యార్థి నడుం కట్టాలని సీపీ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ స్కూల్స్ తో
Read More42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..ధర్మదీక్షలో బీసీ సంఘాల నేతల పిలుపు
సంగారెడ్డి టౌన్, వెలుగు: బీసీలకు రాజకీయ, విద్య , ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర
Read Moreవిద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : కలెక్టర్ హైమావతి
ములుగు, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం మండలంలోని క్షీరసాగర్, జడ్పీ హైస్కూల్, ఒంటిమామిడి ప్ర
Read Moreగడ్డపోతారం మున్సిపాలిటీ ఆఫీసును తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
జిన్నారం, వెలుగు: గడ్డపోతారం మున్సిపాలిటీ ఆఫీసును మంగళవారం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆఫీసులోని రికార్డులను తనిఖ
Read Moreమెదక్ జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూ
Read More












