మెదక్
ఎడ్యుకేషన్ హబ్గా అందోల్ అభివృద్ధి : మంత్రి దామోదర్ రాజనర్సింహ
జోగిపేట, పుల్కల్, వెలుగు: విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డి
Read Moreసాహిత్య రంగంలో సిధారెడ్డి తరగని గని
సిద్దిపేట టౌన్, వెలుగు: నందిని సిధారెడ్డి సాహిత్య రంగంలో తరగతి గని అని, ఆయన తన జీవితంలో ఆస్తుల వైపు కాకుండా అస్తిత్వమే ఆస్తిగా భావించి బతుకుతున్నారని
Read Moreప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్టౌన్, వెలుగు: ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్గా వ్యవహరించి సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని మెదక్
Read Moreఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : టీజీఈ జేఏసీ
నెట్వర్క్, వెలుగు : దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అది
Read Moreమెదక్ జీజీహెచ్ కు రూ.3.17 కోట్లు
మెదక్. వెలుగు: మెదక్ గవర్నమెంట్జనరల్హాస్పిటల్(జీజీహెచ్)కు రూ.3,17,80,979 మంజూరయ్యాయి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్
Read Moreఏడేండ్ల న్యాయ పోరాటంతోదక్కిన పునరావాస సొమ్ము
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం మంజూరు 45 మందికి రూ.12.54 లక్షల చొప్పున జమ ఇంటి స్థలం, వడ్డీ సంగతేంటో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశ
Read Moreచేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు : చేనేత కార్మికుల కష్టాలను తీర్చి వారి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా ష
Read Moreరైతు భరోసా నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం
మెదక్, వెలుగు: రైతులకు రావాల్సిన రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మం
Read Moreఏడుపాయల హుండీ ఆదాయం రూ.52 లక్షలు
పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానం హుండీని గురువారం లెక్కించారు. ఆలయ ఈవో మఠం వీరేశం, ఎండోమెంట్ మెదక్ జిల్లా ఇ
Read Moreఅనాథ, నిరుపేద స్టూడెంట్స్ కు 70 శాతం సీట్లు
మెదక్ టౌన్, వెలుగు: డిప్లొమా కోర్సుల్లో అనాథ, నిరుపేద స్టూడెంట్స్&zwnj
Read Moreసిద్దిపేట జిల్లా వంటి మామిడి మార్కెట్ తరలింపు పై రగడ
స్థలం కేటాయించి మూడేండ్లవుతున్నా కదలని పనులు ఓపెన్ ప్లాట్ల కోసం రైతుల ఆందోళన 94 మంది రైతుల నుంచి 86 ఎకరాల సేకరణ సిద్దిపేట/ములు
Read Moreమావోయిస్టు భాగ్యకు కన్నీటి వీడ్కోలు
అశృనయానాల మధ్య అంతక్రియలు తొగుట(మిరుదొడ్డి), వెలుగు: ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన భాగ్య అలి
Read Moreమంజీరా బ్యారేజీ నుంచి నీటి విడుదల
మెదక్, కొల్చారం, వెలుగు: సింగూర్ ప్రాజెక్ట్ నీటి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు మంజీరా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కాగా, మంగళవారం రాత్రి వ
Read More













