మెదక్
ఆలయ పూల తోటలో గంజాయి సాగు..పూజారిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్
రూ.70 లక్షల విలువైన సరుకు స్వాధీనం నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆలయానికి చెందిన పూల తోటలో గంజాయి సాగు చేస్తూ.. అమ్ముతున్న
Read Moreఎన్నికల ప్రచార ఖర్చులపై పకడ్బందీ నియంత్రణ : జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాకేశ్
జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాకేశ్ సంగారెడ్డి, వెలుగు: ఎన్నికల ప్రచార ఖర్చులపై పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జి
Read Moreహుస్నాబాద్ పట్టణంలోని విద్యార్థుల ధర్నాపై కలెక్టర్ హైమావతి సీరియస్
హుస్నాబాద్, వెలుగు: వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే సహించేది లేదని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలో
Read Moreఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక బీఆర్ఎస్ కు రాజీనామా : బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్
సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు దుబ్బాక పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ
Read Moreనామినేషన్ ప్రక్రియలో తప్పులు ఉండొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట, వెలుగు: నామినేషన్ ప్రక్రియలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. శుక్రవ
Read Moreబీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి : ఎంపీ రఘునందన్ రావు
ఎంపీ రఘునందన్ రావు నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంపీ రఘున
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఆలయ పూల తోటలో గంజాయి సాగు
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆలయానికి చెందిన పూల తోటలో గంజాయి సాగు చేస్తూ.. అమ్ముతున్న పూజారిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. రూ. 70
Read Moreహరీశ్ ఏ ముఖం పెట్టుకొని మెదక్ వస్తున్నరు? : మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు
మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మెదక్ టౌన్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు ఏ ముఖం పెట్టుకొని మెదక్ వస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్
Read Moreపెద్దపులి ఎక్కడుందో ? ఎటు పోయిందో ?..మూడు రోజులుగా పులి జాడ దొరుకుతలేదు
టెన్షన్ లో యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కనిపించిన పెద్ద పులి జాడ దొరుకతలేదు. ఫారె
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో చివరిరోజు పోటెత్తిన నామినేషన్లు
ఉమ్మడి జిల్లాలో 3,525 నామినేషన్లు సంగారెడ్డి జిల్లాలో 2,202 మెదక్ జిల్లాలో 668 సిద్దిపేట జిల్లాలో 655 ముగిసిన నామిన
Read Moreమెస్ కోసం ప్రిన్సిపల్ ను బంధించారు..సిద్దిపేటలోని ఓయూ పీజీ సెంటర్ విద్యార్థుల ఆందోళన
సిద్దిపేట, వెలుగు: మెస్ సదుపాయం కల్పించాలని పీజీ విద్యార్థులు ప్రిన్సిపల్ ను బంధించిన ఘటన గురువారం సిద్దిపేటలోని ఓయూ పీజీ కాలేజీలో జరిగింది. ఇక్కడి సె
Read Moreవెంకటాపూర్ స్కూల్ మధ్యాహ్న భోజనంలో సాంబార్ తో తిని విద్యార్థులకు అస్వస్థత.. సంగారెడ్డి జిల్లా లో ఘటన
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులు నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం
Read Moreహుస్నాబాద్ పట్టణంలోని అన్నం ప్లేట్లతో విద్యార్థుల రాస్తారోకో
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని గురువారం అన్నం ప్లేట్లతో రోడ్డుపై బైఠాయ
Read More












