మెదక్
ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దు : మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి కౌడిపల్లి, వెలుగు: ప్రజలు, యువకులు క్షణికావేశంలో ప్రలోభాలకు లోనై ఓటు వ
Read Moreగ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తా : పూజల హరికృష్ణ
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించిన బచాయపల్లి గ్రామ అభివృద్ధికి తో
Read Moreగురువన్నపేట జడ్పీ స్కూల్లో సామగ్రి ధ్వంసం..పరిశీలించిన కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి, వెలుగు: మండలంలోని గురువన్నపేట జడ్పీ స్కూల్లో కొంతమంది ఆకతాయిలు స్కూల్లోని మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్, వైర్, తాగునీటి ట్యాప్
Read Moreపటాన్చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలి..జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్ను కోరారు. సోమవారం జీహ
Read Moreపల్లెల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం : ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: పల్లెల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, అధికారం ఉంటేనే గ్రామాలు అభివృద్ధిపథంలో ఉంటాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ర
Read Moreశివ్వంపేట మండలంలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
శివ్వంపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చెంది గ్రామ శివ
Read Moreకొమురవెల్లి మల్లికార్జునుడికి లక్ష బిల్వార్చన
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం, మంగళవాద్య సేవ, వేద స్వస్తి, మహాగణపతి, గౌరీ పూజ, స
Read Moreరేపు (డిసెంబర్ 17 ) కాకా మెమోరియల్ టీ 20 ఉమ్మడి మెదక్ జిల్లా జట్ల ఎంపిక
సంగారెడ్డి టౌన్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 ఉమ్మడి మ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి తెర
పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి ప్రలోభాలు షురూ చేసిన అభ్యర్థులు సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు:&n
Read Moreమెదక్ జిల్లాలో MS అగర్వాల్ స్టీల్ కంపెనీలో పేలుడు: ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా..
Read Moreగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్ప
Read Moreకొమురవెల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాత
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు : సంగారెడ్డి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని
Read More












