మెదక్

మెదక్  జిల్లాలో రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యం సీజ్

మెదక్/నర్సాపూర్, వెలుగు: మెదక్  జిల్లాలో నర్సాపూర్  మండలం కాగజ్ మద్దూర్ లో మంగళవారం రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ఎక్సైజ్  పోలీస

Read More

కొలతలు సరిపోయేలా..విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు

    విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు     స్కూళ్లకు వెళ్లి  కొలతలు తీసుకుంటున్న నిర్వాహకులు మెదక్,

Read More

వన్ హెల్త్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

    జిల్లాలో పర్యటించిన ఎన్ సీడీసీ బృందం  సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ), యునైటెట

Read More

మండలాల్లో ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రం

Read More

పార్టీలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి 

నర్సాపూర్, వెలుగు: పార్టీలకతీతంగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ మున్సిపల్ పాలకవర్గ

Read More

సంగారెడ్డి కల్తీ కల్లు కేసులో.. రూ.33 కోట్ల ఆస్తులు జప్తు

 8 మంది నిందితుల ఆస్తులపై సఫెమా యాక్ట్‌‌‌‌   రూ.33 కోట్లు విలువైన ఆస్తులు జప్తుచేసిన ఈగల్ ఫోర్స్‌&zw

Read More

పీఎం స్వనిధికి  గ్రహణం..అప్పులియ్యమంటే.. తిప్పలు పెడ్తున్నరు

చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు ఆందోళనలో లబ్ధిదారులు హుస్నాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కష్టాలు తీర్చాలని ' పీఎ

Read More

కొనసాగుతున్న కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఆదివారంకు భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ను

Read More

కుంటాల మండలంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

    పెద్దశంకరంపేటలో బీజేపీ, హిందూ సంఘాల నిరసన పెద్దశంకరంపేట, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు

Read More

అమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధి లోని ప్రాణసంకటంగా మారిన డంప్యార్డు

    దుర్వాసన, పొగతో అవస్థలు పడుతున్న ప్రజలు  అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్​ జీహెచ్ఎంసీ సర్కిల్​ పరిధిలోని డబుల్​ బెడ్​ రూమ్​ స

Read More

పేదలకు గూడు కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి

 నర్సాపూర్ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి శివ్వంపేట, వెలుగు:  నిరుపేదలకు కూడు, గూడు కల్పించడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని న

Read More

భార్యను హత్య చేసి నగలతో భర్త పరార్.. మెదక్  జిల్లా చేగుంటలో ఘటన

మెదక్(చేగుంట), వెలుగు: భార్యను హత్య చేసి భర్త పరారయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి మెదక్  జిల్లా చేగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Read More

ఉరి వేసుకుని స్టూడెంట్  సూసైడ్.. సురభి మెడికల్  ఇన్స్టిట్యూట్లో కలకలం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సిద్దిపేట రూరల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మెడికల్  స్టూడెంట్  ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్

Read More