మెదక్

వర్గల్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్ మధ్య వార్‌‌..    పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఘర్షణ

గజ్వేల్​(వర్గల్​), వెలుగు: సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. మట్టి తరలింపు అంశం ఈ ఘర్షణకు కారణమైం

Read More

అడుగంటుతున్న బోర్లు.. ట్యాంకర్ నీరే దిక్కు

ఎండలు ముదురుతుండడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మెదక్​జిల్లా రామాయంపేట మం

Read More

ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించండి.. ప్రజావాణిలో మహిళ వేడుకోలు

శివ్వంపేట, వెలుగు:  ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్​ కావడంతో ఉంటున్న గుడిసె తీసేసి, అప్పుచేసి ఇల్లు కట్టుకున్నామని, బిల్లులు రావడం లేదని, మేడం మీకు దండం

Read More

రాములోరి కల్యాణానికి రావాలని సీఎంకు ఆహ్వానం

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌‌లో ఈనెల 27న నిర్వహించే కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని సీఎం రేవంత

Read More

సమస్యలను పరిష్కరించండి.. సీఎంకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెదక్  ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అ

Read More

సీఎం పర్యటనతో జోష్..నర్మెట్టలో అట్టహాసంగా పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన ఉత్సాహంగా సాగింది. ఆదివారం నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన పామాయిల

Read More

ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. సాదాబైనాలకు పరిష్కారం చూపాం: మంత్రి పొంగులేటి

రైతుల కళ్లలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికుట్రలు చేసినా  రైతు సంక్షేమం ఆపమన్నారు.

Read More

ఫౌమ్ హౌస్ ఘటనపై 307 కేసు పెట్టాలి..స్టేషన్ బెయిల్ ఇచ్చిన వారిని అరెస్ట్ చేయాలి 

మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు​ డిమాండ్  పాపన్నపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​ రెడ్డి ఫామ్​హౌజ్​ ఘటనపై 307 కేసు నమోదు చేయాలని, స్

Read More

సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్.. సభలో రైతు భరోసా నిధుల విడుదల

రూ.300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ మూడు ఆస్పత్రులు, జిల్లా జైలు కూడా ప్రారంభించనున్న సీఎం సీఎం టూర్, రైతు సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన అ

Read More

ఉత్తర తెలంగాణ పామాయిల్ సాగుకు కేంద్రంగా సిద్దిపేట

నర్మెట్ట ఫ్యాక్టరీతో ఉత్తర తెలంగాణ పామాయిల్ సాగుకు సిద్దిపేట ప్రధాన కేంద్రంగా మారబోతోందని, రైతులంతా పామాయిల్ సాగు వైపు మొగ్గుచూపాలని  రాష్ట్ర మంత

Read More

కాళేశ్వరం నీళ్లు రాకముందే పామాయిల్ తోటలున్నయ్ : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

ఇప్పుడు మల్లన్న సాగర్​కు వస్తున్నవి ఎల్లంపల్లి నీళ్లు నర్మెట్టలో ఆయిల్ ​పామ్ ఫ్యాక్టరీ​ కట్టింది కాంగ్రెస్​ సర్కారే హరీశ్​కు మంత్రి తుమ్మల కౌంట

Read More

కాళేశ్వరం నీళ్లతోనే పామాయిల్ తోటలు : మాజీ మంత్రి హరీశ్ రావు

వాటివల్లే నర్మెట్టలో ఆయిల్​ పామ్ ​ఫ్యాక్టరీ: మాజీ మంత్రి హరీశ్     కాళేశ్వరాన్ని కూలేశ్వరమన్న సీఎం.. ఆ ఫ్యాక్టరీకి ఎలా శంకుస్థాపన

Read More

రైతు మేళాకు అనూహ్య స్పందన .. తొలి రోజు  భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు

సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్వహిస్తున్న రైతు మేళాకు అనూహ్య స్పందన వస్తోంది. పామాయిల్‌‌&z

Read More