మెదక్

‘తీగలనాగారం’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

అమీన్​పూర్, వెలుగు: బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగారం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు

Read More

విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా?

సిబ్బందిపై కలెక్టర్ ​ఆగ్రహం సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా అని కలెక్టర్ హైమావతి రాఘవాపూర్​కేజీబీవీ మధ్యాహ్న

Read More

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి  తూప్రాన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రా

Read More

ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల

     రాష్ట్రంలోనే టాప్ ​10లో నిలిచి హోదా దక్కించుకున్న మెదక్​ డిగ్రీ కళాశాల      1981లో కాలేజీ ప్రారంభం  &nb

Read More

వాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం వాడీ వేడిగా కొనసాగింది. మున్సిపల్ చైర్​పర్సన్ యునూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 36 మంది

Read More

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట, తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి 3887 ఎకరాల్లో మొక్కజన్న, సన్ ఫ్లవర్ పంటలకు నష్టం వాటిల్లింది. మంగళవారం డీఏవో  

Read More

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే రోహిత్  అన్నారు. మంగళవారం ఆయన మెదక్​పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం

Read More

ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తొలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందర్​రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి   అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగ

Read More

కాంగ్రెస్లోకి అక్కన్నపేట సర్పంచ్, ఉప సర్పంచ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మార

Read More

మెదక్  జిల్లాలో రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యం సీజ్

మెదక్/నర్సాపూర్, వెలుగు: మెదక్  జిల్లాలో నర్సాపూర్  మండలం కాగజ్ మద్దూర్ లో మంగళవారం రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ఎక్సైజ్  పోలీస

Read More

కొలతలు సరిపోయేలా..విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు

    విద్యార్థుల యూనిఫాం విషయంలో ముందు జాగ్రత్తలు     స్కూళ్లకు వెళ్లి  కొలతలు తీసుకుంటున్న నిర్వాహకులు మెదక్,

Read More

వన్ హెల్త్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

    జిల్లాలో పర్యటించిన ఎన్ సీడీసీ బృందం  సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ), యునైటెట

Read More

మండలాల్లో ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రం

Read More