మెదక్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..మెదక్ మండలం శివాయిపల్లిలో ఘటన

మెదక్​ టౌన్, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్​ రూరల్​ ఎస్సై లింగం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ మండలం శివాయిప

Read More

బీజేపీ హయాంలో దేశంలో సుపరిపాలన.. పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంగారెడ్డి, వెలుగు: దేశంలో 12 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్  నేత,

Read More

మెదక్ ఖిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి :   కలెక్టర్ ప్రతిమాసింగ్

    కలెక్టర్​ ప్రతిమాసింగ్ మెదక్​టౌన్/శివ్వంపేట, వెలుగు: మెదక్​ఖిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని కలెక్టర్ ప్రతిమా

Read More

హుస్నాబాద్: ఆధునిక హంగులతో హుస్నాబాద్ బస్టాండ్‌‌

మంత్రి పొన్నం , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్‌‌ బస్‌‌స్టేషన్‌‌ను ఆధునిక హంగులతో అభివృద్

Read More

బతికి ఉండగానే చంపేసిన్రు.. నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి రిజిస్ట్రేషన్.. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఘటన

    పోలీసులను ఆశ్రయించిన బాధితుడు కొండపాక, వెలుగు: బతికి ఉండగానే డెత్​ సర్టిఫికెట్​ సృష్టించి, అతని పేరుపై ఉన్న ఎకరం 11 గుంటల భూమిని

Read More

ఐటీఐ విద్యార్థులకు రూ.2 లక్షల జీతంతో విదేశీ ఉద్యోగాలు: మంత్రి వివేక్

యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా... ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు టాటా సంస్థతో మాట్లాడి స్కిల్స్ నేర్పిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐ ఫ

Read More

నెహ్రూతో మోదీ పోలిక .. చరిత్రను అవమానించడం సరైంది కాదు

    మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ హుస్నాబాద్, వెలుగు : ప్రధాని మోదీ 12 ఏండ్ల పాలన పేరుతో... జవహర్‌‌‌

Read More

‘గౌరవెల్లి’ భూసేకరణ పూర్తి చేయండి.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జ

Read More

కొమురవెల్లిలో మెదక్ ఎంపీ పూజలు.. ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు

కొమురవెల్లి, వెలుగు: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొమురెల్లి మల్లన్నకు బుధవారం ప్రత్యేక పూజల

Read More

హత్యల కంటే ప్రమాదాలతోనే మరణాలు ఎక్కువ.. సిద్దిపేటలో రహదారి భద్రత అవగాహన సదస్సు

సిద్దిపేట టౌన్, వెలుగు: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కరమని, రాష్ట్రంలో ఏడాదికి సగటున 8

Read More

ప్లాస్టిక్ రహితమే దుబ్బాక లక్ష్యం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు.

తొగుట (దుబ్బాక) వెలుగు: రోజు వారి జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్

Read More

సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరు కుటుంబాల కుల బహిష్కరణ..మెదక్ జిల్లా ఖాసీంపూర్ లో ఘటన

నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఖాసీంపూర్ గ్రామంలో తమను కులం నుంచి బహిష్కరించారని ఆరు కుటుంబాలకు చెందిన బాధితులు బుధవారం మీడియా ఎదుట ఆవే

Read More

చైన్ స్నాచింగ్కు మహిళ యత్నం.. సిద్దిపేటజిల్లా దుబ్బాకలో ఆడదొంగను పట్టుకున్న స్థానికులు

 పోలీసులకు అప్పగింత తొగుట(దుబ్బాక), వెలుగు: ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోవడానికి యత్నించిన మహ

Read More