మెదక్
మెదక్ జిల్లాలో వ్యాపారి మాయమాటలు.. రూ.2.50 కోట్లతో ఉడాయించిన వ్యాపారి
పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాలలో మాయమాటలు చెప్పి రూ.2.50 కోట్లు వసూలు చేసి ఓ వ్యాపారి ఉడాయించాడు. తమ దగ్గర డబ్బులు తీ
Read Moreగౌరవెల్లి నిర్వాసితులకు గుడ్ న్యూస్ : పరిహారం కింద రూ.7.20 కోట్ల చెక్కులు పంపిణీ
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ భూసేకరణ కోసం సర్కారు రూ.250 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. నిధులు విడుదల కా
Read Moreనిర్వాసితుల ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్ కట్టాలట... అయోమయంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు
ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్లకు నో పర్మిషన్ గతంలో డీటీసీపీ అప్రూవల్ తీసుకోని అధికారులు గత పాలకుల నిర్లక్ష్యంతో తప్పని తిప్పలు సిద్దిప
Read Moreమెదక్ జిల్లాలో పోలీస్ ఇంట్లో బైక్ చోరీ.. 24 గంటల్లోనే దొంగ అరెస్ట్
మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే దొంగను పట్టుకుని కటకటాల్లోకి నెట్ట
Read Moreతాను చనిపోతూ 70మందిని బతికించాడు.. ప్రాణాలు పోతున్నా బాధ్యత మరవని ఆర్టీసీ డ్రైవర్
బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు బస్సును పక్కకు ఆపడంతో 70 మందికి తప్పిన ప్రమాదం గుండెపోటుతో ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్ బ
Read Moreపాపన్నపేట: కీచక టీచర్ సస్పెన్షన్
పాపన్నపేట, వెలుగు: విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో పాపన్నపేట హైస్కూల్&zw
Read Moreతొగుట: స్కూళ్ల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి : ఎంపీ రఘునందన్రావు
ఎంపీ రఘునందన్
Read Moreఅన్నంలో పురుగులు వస్తున్నాయని బుదేరా మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థుల ధర్నా
మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవ
Read Moreగౌరవెల్లి కాల్వల కోసం రూ. 250 కోట్లు..త్వరలో గౌరవెల్లిని సందర్శించనున్న సీఎం
రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన బీఆర్ ఎస్ కు నిరసన తెలిపే హక్కు లేదు : మంత్రి పొన్నం హుస్నాబాద్ (అక్కన్నపేట), వెలుగు : గౌరవెల్లి ప్రా
Read Moreరాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ బీజేపీ నిరంకుశత్వానికి నిదర్శనం..కేంద్రంపై మంత్రి పొన్నం ఆగ్రహం
హుస్నాబాద్, వెలుగు: దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్
Read Moreకాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు: ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రజలను దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్&zw
Read Moreఏం గుండె రా నీది: పోలీస్ ఇంట్లోనే బండి ఎత్తుకెళ్లిన దొంగ
సాధారణంగా దొంగలకు పోలీసులు అంటే భయం ఉంటుంది.. పోలీసులు ఉన్న వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు.. కానీ మనం మాట్లాడుకునే ఈ దొంగ మాత్రం వేరే లెవల్. చిన్నాచి
Read Moreపంట కాలువలోకి ఫ్యాక్టరీ కలుషిత నీరుపై ఆందోళన
బెజ్జంకి, వెలుగు: గుగ్గిళ్ల గ్రామ శివారులోని ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కలుషిత నీటిని పంట కాలువలకు విడుదల చేస్తుండటంతో అఖిలపక్ష నాయకులు సోమవారం ఆందోళన చ
Read More












