మెదక్
పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు చూసి బిత్తరపోయిన రైతు.. అప్పుడే గుడ్ల నుంచి బయటికొచ్చిన మొసలి పిల్లలు !
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిల్గిరిపేట గ్రామ శివారులో ప్రాజెక్టు చెరువు సమీపంలో ఒక రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. ర
Read Moreఇస్నాపూర్ పెద్దమ్మ దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్య
Read Moreక్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించాలి..సిద్దిపేటలో స్క్రీనింగ్ క్యాన్సర్ పరీక్షల క్యాంప్ బస్సుప్రారంభం
మెదక్ ఎంపీ రఘునందన్ రావు తొగుట (దుబ్బాక) వెలుగు: క్యాన్సర్ మహమ్మారిని మొదటి దశలోనే గుర్తించి, ట్రీట్&zwn
Read Moreసిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు, వర్షం .. జనగామ క్రాస్ రోడ్డులో విరిగిపడిన చెట్లు
హుస్నాబాద్(అక్కన్నపేట), వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు అక్కన్నపేట మండలానికి వెళ్
Read Moreగ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ధర్నా
హుస్నాబాద్, వెలుగు: పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించార
Read Moreగ్యాస్ ధర పెంపుతో ఆందోళనలు..సిద్దిపేటలో రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి వంటావార్పు
వంట గ్యాస్ ధరలు మరోసారి పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య..సిద్దిపేట జిల్లాలో ఘటన
తొగుట, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తొంట నర్సి
Read Moreహ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సర్..మంత్రి వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షల వెల్లువ
తొగుట (దౌల్తాబాద్) వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్&zw
Read Moreరోడ్డెక్కిన మహిళా సంఘాల బస్సులు..ఒక్కో సమాఖ్యకు ఒకటి చొప్పున 68 బస్సులు కొనుగోలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 68 మండల సమాఖ్యలు ఒక్కో సమాఖ్యకు ఒకటి చొప్పున 68 బస్సులు కొనుగోలు ఒక్కో బస్సుకు నెలకు రూ.70వేల ఆదాయం మెదక్/ సిద
Read Moreమంజీరా నదిలో మునిగి ముగ్గురు మృతి
మృతుల్లో తల్లీకూతురు, కోడలు కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన పిట్లం, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఒకే కుటుంబా
Read Moreమెదక్ జిల్లా : రూ.3 వేలు ఇస్తేనే ఫొటో కొడ్తా.. ఇందిరమ్మ ఇంటి బిల్లుకు ఫీల్డ్ అసిస్టెంట్ లంచం డిమాండ్
శివ్వంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడంటూ లబ్ధిదారులు ఆరోపించారు. మెదక్ జిల్లా శ
Read Moreపరీక్షలు తప్పాడని..డిగ్రీ స్టూడెంట్ సూసైడ్.. చేర్యాలలో ఘటన
చేర్యాల, వెలుగు: డిగ్రీ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చేర్యాల మండలక
Read More












