మెదక్
పని చేయలేనివాళ్లు వెళ్లిపోవచ్చు.. అధికారులకు మంత్రి పొన్నం వార్నింగ్
హుస్నాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు, పని చేయలేని వారు వెళ్లిపోవచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశ
Read More99 డేస్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, వెలుగు: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని మంత్రి పొన్నం ప
Read Moreమెదక్ జిల్లాలో రూ.50 వేలకు శిశువు విక్రయం?
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ఓ గిరిజన మహిళ తనకు పుట్టిన మగ శిశువును రూ.50 వేలుకు విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచార
Read Moreకందికి దక్కని ‘మద్దతు’.. నిబంధనల పేరుతో కొర్రీలు
మద్దతు ధర రూ.8వేలు, ప్రైవేట్లో కొనేది రూ.6,800 నుంచ
Read Moreకొమురవెల్లికి పోటెత్తిన భక్తులు..జాతర బ్రహ్మోత్సవాల్లో మారుమోగిన మల్లన్న నామస్మరణ
మల్లన్నను దర్శించుకున్న 40 వేల మంది కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం భక్తు
Read Moreచీపుర్లు పట్టి రోడ్డు ఊడ్చిన ఎంపీడీఓ,సర్పంచ్
మద్దూరు,వెలుగు: ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన, 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మద్దూరు మండలంలోని చెన్నారెడ్డి పల్లి,పెదిరిపహడ్ జీప
Read Moreరైతును రాజును చేయడమే లక్ష్యం : కేంద్ర మంత్రి బండి సంజయ్
కౌడిపల్లి, వెలుగు: రైతును రాజుగా తయారు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండ
Read Moreమున్సిపల్ పనుల్లో స్పీడ్ పెంచాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి పొన్నం ప్రభాకర్
Read Moreమంజూరైనా కట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల రద్దు
సిద్దిపేట జిల్లాలో 2,500 ఇండ్లు క్యాన్సల్ వారి స్థానంలో కొత్త లబ్ధిదారుల ఎంపికకు అధికారుల కసరత్తు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా
Read Moreగోదావరి నీళ్లతో చెరువులు నింపండి: పుల్లూరులో రహదారిపై రైతుల ధర్నా
సిద్దిపేట రూరల్, వెలుగు: మల్లన్నసాగర్ త్రీ ఆర్ కాలువ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి నీటితో తమ గ్రామ చెరువులను నింపాలని పుల్లూరు గ్రామ రైతులు
Read Moreసంగారెడ్డికి రూ.4,311 కోట్లు ఇవ్వండి.. ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన ఐఐఈసీ చైర్ పర్సన్
సంగారెడ్డి టౌన్, వెలుగు :సంగారెడ్డి నియోజకవర్గంలో అభివద్ధి పనులకు సంబంధించిన రూ.4,311 కోట్లు మంజూరు చేశారా చర్యలు తీసుకోవాలని టీజీఐఐసీ చైర
Read Moreదాహం తీరుస్తున్నరు.. వన్యప్రాణుల కోసం నీటి సౌలతి
కవ్వాల్ ఫారెస్ట్ జన్నారం డివిజన్లో 187 నీటికుంటలు 4 చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 70 సాసర్ వెల్స్ 30 ర్యాంపు వెల్స్, 24 సోలార్ పంపుల ఏ
Read MoreWomens Day 2026 : పులిని కాళ్లతో తొక్కిపట్టి చంపిన వీర నారి.. రాయబాగిన్ రాణి శంకరమ్మ
అది ఎండాకాలం. మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఆమె రోజూలాగే పొలం దగ్గర ఉన్న తండ్రికి సద్ది తీసుకెళ్తుంది. ఆ దారి చట్టమైన చెట్లు, పుట్టల మధ్య నుంచి ఉంది. ఆమె
Read More












