మెదక్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్
Read Moreవ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇవ్వాలి : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
సీఎండిని కోరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాపన్నపేట, వెలుగు : వ్యవసాయ రంగానికి కనీసం 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీ
Read Moreమెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భవనాలు గుర్తించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించాలని కలెక్టర్ ప్రతిమాస
Read Moreకేసీఆర్ ఫాం హౌస్ భూముల ఎపిసోడ్.. ఎర్రవల్లి రైతులకు నోటీసులు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాం హౌస్ భూముల ఎపిసోడ్లో కీలక పరిణామం జరిగింది. ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 325కు సంబంధించి రైతులకు అధికారులు నోటీస
Read Moreఎర్రవల్లిలో మూడో రోజు రెవెన్యూ సర్వే
సిద్దిపేట జిల్లా: ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల సర్వే మూడో రోజుకు చేరుకుంది. మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు సర్వే నంబర్ 325లో భూముల హద్దులు, విస్తీర
Read Moreఎబ్బనూర్ అడవిలో మనిషి మొండెం..50 మీటర్ల దూరంలో పుర్రె, ఎముకలు
ఆ డెడ్బాడీవే కావచ్చని, తల, చేతులు కుక్కలు ఎత్తుకెళ్లి తిని ఉంటాయని పోలీసుల అనుమానం మగ వ్యక్తి శవంగా గుర్తింపు వికారాబాద్,
Read Moreమెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన
కొల్చారంలో అత్యధికంగా13 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్/కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవా
Read Moreఎకరాకు 13 లక్షలున్న జాగాకు ఇచ్చింది 2 లక్షలే!
రంగనాయక సాగర్ పేరిట భూములుకొని అగ్గువకు దక్కించుకున్న హరీశ్రావు రెండు సర్వే నంబర్లకూ ఒకే ఎన్వోసీ ప్రైవేటుకు మారిన ప్రభుత్వ భూమ
Read Moreసిద్దిపేట జిల్లాలో విషాదం.. ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు
తిమ్మారెడ్డి పల్లి: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఢీకొట
Read Moreమెదక్ : దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి ..సిద్దిపేటలో ఆశీస్సుల దీపం కార్యక్రమం
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్, వెలుగు: దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ కలెక్టర్ లో
Read Moreజోగిపేటలో అగ్ని ప్రమాదం.. రెండు ఏటీఎంలు దగ్ధం
సంగారెడ్డి జిల్లా: జోగిపేటలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎం కేంద్రాల్లో ఒక్కసారిగా మంటలు చ
Read Moreఫంక్షన్లో మిగిలిన బిర్యానీని స్కూల్కు తీసుకొచ్చిన టీచర్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత
ఫంక్షన్ లో మిగిలిన బిర్యానీని స్కూల్ కు తీసుకొచ్చిన టీచర్ తిన్న వెంటనే అస్వస్థతకు గురైన స్టూడెంట్లు సంగారెడ్డి జిల్లా పెద్దలోడి జడ్పీహెచ్ఎస్ లో
Read Moreఅన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే హామీల అమలు ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
Read More












