మెదక్
లారీని ఢీకొట్టిన బైక్, తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు.. సిద్దిపేట జిల్లా ధర్మారం వద్ద ప్రమాదం
తొగుట, వెలుగు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం కూడలి వద్ద గురువారం రాత్
Read More‘సహకారం’ పై ఆశావహుల ఫోకస్!..సిద్దిపేట జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాలు
సొసైటీలకు చైర్మన్లను, డైరెక్టర్లను నామినేట్చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే బెజ్జంకి సొసైటీ పాలక వర్గం ఖరారు &nbs
Read Moreఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో రాజీవ్ గాంధీకి ఘన నివాళి
నెట్వర్క్, వెలుగు : మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజ
Read Moreమనోహరాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా
మనోహరాబాద్, వెలుగు : పంటలకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో వంద మంది రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి
Read Moreరెండు ఏటీఎంలలో రూ. 29 లక్షలు చోరీ..మెదక్ జిల్లా బొడ్మట్ పల్లి రూట్ లో ఘటన
మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఏటీఎం మెషీన్లు ధ్వంసం చేసి రూ. 29 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం రా
Read Moreరూ. 500 కోసం తండ్రిని చంపిన కొడుకు..జహీరాబాద్ లో ఘటన
జహీరాబాద్, వెలుగు : రూ. 500 తీసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లీపూర్ లో బుధవారం రాత్రి జరిగి
Read Moreసిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి బావిలో పడిన కారు.. నలుగురు మృతి
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. 2026 ఆగస్టు 20న తెల్లవారు జామున దుబ్బాక మండలం అప్ప
Read More‘వెలుగు’ సిద్దిపేట ఫొటోగ్రాఫర్ కు.. కన్సొలేషన్ ప్రైజ్
సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త చిత్
Read Moreకిలాడీ లేడీలు..బంగారం కొనడానికి వచ్చి.. 7తులాల బంగారం చోరీ
జహీరాబాద్ పట్టణంలో నలుగురు మహిళలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే దుకాణంలోకి వెళ్ల షాప్ యజమానిని మాటల్లో పె
Read Moreసంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన బీజేపీ నేతల వైఖరికి నిరసనగా సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ న
Read Moreబెజ్జంకి: తహసీల్ ఆఫీస్ ఎదుట తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
బెజ్జంకి, వెలుగు: తమ భూమికి సంబంధించి కోర్టులో వివాదంలో ఉండగా.. తహసీల్దార్&zwn
Read Moreపాలిటెక్నిక్లను ‘శక్తి’లో విలీనం చేయొద్దు : ఏబీవీపీ నాయకులు
వనపర్తి టౌన్/హుస్నాబాద్/శివ్వంపేట, వెలుగు: తెలంగాణలో ఏ
Read Moreసిద్దిపేట జిల్లా మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..19 మంది స్టూడెంట్లకు అస్వస్థత
చేర్యాల, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 19 మంది స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులోని కేజీబీవీలో ఆదివారం రాత్రి జర
Read More












