మెదక్
మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్
Read Moreకొండపోచమ్మ సాగర్ ని సందర్శించిన వీహెచ్
ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ ని ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూ
Read Moreకల్యాణం కమనీయం.. రమణీయం
మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదారంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై కల్యాణ మహోత్సవా
Read Moreబాడీ బిల్డింగ్ పోటీలు
సిద్దిపేట, వెలుగు: జిల్లా బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగాయి. మొత్తం 4 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 30 మ
Read Moreడెత్ స్పాట్లుగా రిజర్వాయర్లు.. నాలుగేండ్ల లో 50 మందికి పైగా మృతి
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. నాలుగేండ్ల కింద ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ
Read Moreవడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్ జెరిపేట జైపాల్
వడ్డె ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ జెరిపేట జైపాల్ రామచంద్రాపురం, వెలుగు: ఎన
Read Moreలాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి
చేర్యాలలో కోర్టు ప్రారంభం చేర్యాల, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్
Read Moreజగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా
జగదేవపూర్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని ఇటిక్యాలలో శనివారం జరిగింది. పలువ
Read Moreగౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: గౌరవెల్లి ముంపు బాధితుల సమస్యలను మార్చి తర్వాత పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై
Read Moreసమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాల
Read Moreప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను పక్కా
Read Moreకొండపోచమ్మ సాగర్లో మునిగి ఐదుగురు మృతి
ఒకర్ని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకుల దుర్మరణం ఇంకో ఇద్దరు స్నేహితులు సురక్షితం మృతులందరూహైదరాబాద్ వాసులు వీరిలో ఇద్దరు అన్నదమ్
Read Moreమహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు.. వరంగా మారిన ఇందిరా మహిళా శక్తి పథకం
అందుబాటులో 20 రకాల యూనిట్స్ ఆసక్తి ఉన్న వారికి మొబైల్ ఫిష్ వెహికల్స్ మంజూరు ఈ ఏడాది జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ లక్ష్యం మెదక
Read More