మెదక్

సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలె

Read More

సంగారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో రేషన్​బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్​ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో

Read More

మెదక్ జిల్లాను రక్తహీనత లేని జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​అన్నారు. పోషణ మాసోత్సవం సందర్భంగా గురువారం మెదక్​ ఇంటిగ్రేటెడ్

Read More

సంగారెడ్డి జిల్లాలో ట్యూబ్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి

    నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం      ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ నేతల ఆందోళన   సంగారెడ్డి జిల్లా బు

Read More

మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ పదవులపై చిగురించిన ఆశలు!

వ్యవసాయ మంత్రి ప్రకటనతో ఆశావహుల ప్రయత్నాలు మెదక్, వెలుగు:  రాష్ట్రంలో మిగిలిన మరో 35 వ్యవసాయ మార్కెట్​ కమిటీల పాలకవర్గాల నియామకాలు త్వరలో

Read More

బీఆర్ఎస్ ఎక్కడ అని ప్రజలు టార్చ్ పట్టుకొని వెతుకుతుండ్రు: కేసీఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 10 నుంచి 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ బీఆర

Read More

అల్లాపూర్ టోల్ గేట్ వద్ద 100 కిలోల ఎండు గంజాయి పట్టివేత

నిందితులను వెంబడించి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తూప్రాన్, వెలుగు: తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్ గేట్ వద్ద బుధవారం రాత్రి టాస్

Read More

విద్య, వైద్యానికి సర్కారు ప్రాధాన్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంప్రెహెన్సివ్​ మెడికల్ ​క్యాంప్​ప్రారంభం సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం విద్య, వైద్య

Read More

నవంబర్లో రామచంద్రాపురం హైస్కూల్ వజ్రోత్సవాలు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: నవంబర్​లో రామచంద్రాపురం హైస్కూల్​ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ పాఠశాల ఏర్పాటు చేసి 75

Read More

మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 వడ్ల కొనుగోలు కేంద్రాలు

కౌడిపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా 498 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం వెల్మకన్

Read More

ఈతకు వెళ్లి యువకుడు మృతి.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఘటన

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటి కుంటలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నప

Read More

పత్తి అమ్మాలంటే.. పక్క జిల్లాలకు!..

 కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్లే   మెదక్​ జిల్లాలో 34,903 ఎకరాల్లో పత్తి సాగు   భారీ వానలతో దెబ్బతిన్న పంట   తగ్గన

Read More

డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ  ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పార

Read More