మెదక్

విష పురుగు కుట్టి బాలుడు మృతి ...మెదక్ జిల్లా యూసుఫ్ ఖాన్ పల్లిలో ఘటన

ములుగు, వెలుగు:  విష పురుగు కుట్టడడంతో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ ​జిల్లాలో జరిగింది. ఎస్ఐ దామోదర్ తెలిపిన ప్రకారం.. మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్

Read More

రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు.. నార్సింగి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ అమలు

మెదక్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్ కే వీ వై)   కింద భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి ఫలితాలతో కూడిన కార్డులు అ

Read More

పోషకాహారం రాజ్యంగ హక్కు : ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట,  వెలుగు: పోషకాహారం రాజకీయ పథకం కాదని అది రాజ్యంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం

Read More

పటాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్

Read More

లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో ఈనెల 15న నిర్వహించే స్పెషల్​ లోక్​అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు సూచించారు. మంగళవారం తన క

Read More

నిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

 నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎమ్మెల్యే  రోహిత్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదార

Read More

హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హుస్నాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్​లోని మంత్రి పొన్నం ప్రభాకర

Read More

కర్ణాటక బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మ

Read More

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు నిర్మల్‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌ (జి) మండలంలో ఘటన సిద్దిపేట జిల్లాలో ఏడ

Read More

ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన రేషన్ బియ్యాన్ని అందించాలి : రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

మెదక్ జిల్లాలో  రేషన్ షాప్ లు, మధ్యాహ్న భోజనం తనిఖీ  నాణ్యమైన భోజనం పెట్టని వంట నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం  మెదక్/న

Read More

కపాస్ కిసాన్ యాప్‌ పై అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

కలెక్టర్ రాహుల్ రాజ్  టేక్మాల్, వెలుగు: పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ రై

Read More

పాపన్నపేటలో పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ కోసం ధర్నా

పాపన్నపేట, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలని పాపన్నపేటలో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వ

Read More

సిద్దిపేటలో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

18 బ్యాటరీలు, రూ.3,01,000 నగదు, పలు వాహనాలు స్వాధీనం సీపీ విజయ్ కుమార్ సిద్దిపేట రూరల్, వెలుగు: సెల్ ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీ, డీజిల్ దొంగతనా

Read More