మెదక్
శివ్వంపేట మండలంలో ఫౌల్ట్రీఫుడ్ కంపెనీ నుంచి దుర్వాసన..భరించలేకపోతున్నామంటూ గ్రామస్తుల ధర్నా
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలంలోని పోతుల బోగడ గ్రామ శివారులో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ నుంచి వ్యర్థ జలాలు వదలడం తో గ్రామంలోకి దుర్వాసన
Read Moreనిజాంపేటలో ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ జాబ్ ఆఫర్ లింక్..రూ.45 వేలు మాయం
నిజాంపేట, వెలుగు: మొబైల్ లో ఇన్ స్టాగ్రామ్ చూస్తూ ఉండగా వర్క్ ఫ్రామ్ హోమ్ అనే ఫేక్ జాబ్ లింక్ ను చూసి దానిపై క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న డబ్బు
Read Moreమెదక్ లో సిమ్ కార్డు మార్చి రూ.91,500 చోరీ
మెదక్ టౌన్, వెలుగు : ఫోన్ మాట్లాడతానని ఓ వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని మరో వ్యక్తి ఫోన్ తీసుకొని సిమ్ కార్డును మార్చివేసి డబ్బులు అపహరిం
Read Moreనర్సాపూర్ లో 305 క్వింటాళ్ళ అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
నర్సాపూర్, వెలుగు : అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్న ఘటన బుధవారం జరిగింది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివర
Read Moreమెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నవంబరు 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని మెదక్ &
Read Moreవిష పురుగు కుట్టి బాలుడు మృతి ...మెదక్ జిల్లా యూసుఫ్ ఖాన్ పల్లిలో ఘటన
ములుగు, వెలుగు: విష పురుగు కుట్టడడంతో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ దామోదర్ తెలిపిన ప్రకారం.. మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్
Read Moreరైతులకు సాయిల్ హెల్త్ కార్డులు.. నార్సింగి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ అమలు
మెదక్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్ కే వీ వై) కింద భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి ఫలితాలతో కూడిన కార్డులు అ
Read Moreపోషకాహారం రాజ్యంగ హక్కు : ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్
మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: పోషకాహారం రాజకీయ పథకం కాదని అది రాజ్యంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం
Read Moreపటాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్
Read Moreలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో ఈనెల 15న నిర్వహించే స్పెషల్ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం తన క
Read Moreనిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు
నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదార
Read Moreహుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం
హుస్నాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర
Read Moreకర్ణాటక బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మ
Read More












