మెదక్

హైదరాబాద్ అమీన్ పూర్ స్విమ్మింగ్ పూల్ లో.. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..

హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ కు ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అమీన్ పూర్ లోని హెచ్ఎంటీ స్

Read More

చెరువు కట్టపై తుపాకీతో కాల్చుకుని..సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి  జిల్లా మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.  నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ కి

Read More

సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్, వెలుగు: సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి అన్నారు. అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని బీరంగూడ గుట్టప

Read More

మెదక్ చర్చిలో ఆల్ సోల్స్ డే

.మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చి ఆవరణలోని సమాధుల వద్ద ఆదివారం ఆల్ సోల్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని క్రిస్టియన్లు వారి కుటుంబ సభ్యు

Read More

ఉమీద్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి : మిల్లీ అసోసియేషన్ ప్రెసిడెంట్ఉమర్ ఖాన్

మెదక్​టౌన్, వెలుగు:  ప్రభుత్వం ప్రారంభించిన ఉమీద్​ పోర్టల్​లో వక్ఫ్, దర్గాలు, కబ్రస్తాన్ కు సంబంధించిన ఆస్తులను నమోదుచేసుకోవాలని మెదక్​ మిల్లీ అస

Read More

భార్య, వదిన, బిడ్డను చంపి.. ఉరేసుకున్నడు.. పంచాదీ తెంపుతామని వచ్చి హతమైన వదిన

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం  అనుమానం, భార్యతో గొడవలే కారణం  పంచాదీ తెంపుతామని వచ్చి హతమైన వదిన  బయటకు పరుగెత్తి తప్పి

Read More

భూభారతి స్పెషల్ డ్రైవ్తో సత్ఫలితాలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​టౌన్, వెలుగు: భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. ఆదివారం ఆయన

Read More

సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మాణిక్రావు

ఝరాసంగం, వెలుగు:  ప్రభుత్వం నాఫెడ్​ అధ్వర్యంలో మార్క్​ఫెడ్​ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చే

Read More

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం ఎమ్మెన్నార్ మెడికల్​కాలేజీలో నిర్వహించిన న

Read More

కాలుష్య కంపెనీని మూసివేయాలి..దోమడుగు గ్రామస్తుల డిమాండ్

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: కాలుష్య కంపెనీని మూసివేయాలని గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానికులంతా

Read More

రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ ఎకో పార్క్ : మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ నర్సాపూర్, వెలుగు: ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న నర్సాపూర్  ఎకో పార్క్  రాష్ట్ర పర్యాటకరంగానికి తలమానికంగా నిలుస

Read More

నిన్న ధర్మవరంలో.. నేడు ఎర్రవల్లి హాస్టల్ లో.. వరుసగా రెండో రోజు ఫుడ్ పాయిజన్

శనివారం ఎస్సీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని మరో హాస్టల్​లో వరుసగా రెండో రోజు ఫుడ్​ పాయ

Read More

బంగారం కోసం డెడ్బాడీలను వదుల్తలేరు..

చితిలోంచి ఒక డెడ్ బాడీ పక్కన పడేసిన దుండగులు మరో చోట బూడిదను ఎత్తుకెళ్లిన్రు  మృతుల నోటిలో పెట్టిన బంగారం, చెవి పోగుల కోసం ఘాతుకం మెద

Read More