మెదక్
నవంబర్లో రామచంద్రాపురం హైస్కూల్ వజ్రోత్సవాలు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: నవంబర్లో రామచంద్రాపురం హైస్కూల్ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ పాఠశాల ఏర్పాటు చేసి 75
Read Moreమెదక్ జిల్లా వ్యాప్తంగా 498 వడ్ల కొనుగోలు కేంద్రాలు
కౌడిపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా 498 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం వెల్మకన్
Read Moreఈతకు వెళ్లి యువకుడు మృతి.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఘటన
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: ఫ్రెండ్స్తో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటి కుంటలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నప
Read Moreపత్తి అమ్మాలంటే.. పక్క జిల్లాలకు!..
కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్లే మెదక్ జిల్లాలో 34,903 ఎకరాల్లో పత్తి సాగు భారీ వానలతో దెబ్బతిన్న పంట తగ్గన
Read Moreడిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి
డిసెంబర్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పార
Read Moreమరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని
రామచంద్రాపురం(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ వరల్డ్ &n
Read Moreపోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణ
Read Moreవైద్య అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు : కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తప్పవని, రెగ్యులర్ గా విధులకు హాజరుకాకుండా టూర్ వెళ్తున్నట్లుగా రిజిస్టర్ లో రాస్త
Read Moreతెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన
Read Moreమంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి .. మరొకరిని కాపాడిన స్థానికులు
మెదక్ టౌన్, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా పేరూరు గ్రామంలో మంగళవారం జ
Read Moreటెన్త్ స్టూడెంట్ సూసైడ్..మెదక్ జిల్లా కొంతాన్ పల్లిలో ఘటన
శివ్వంపేట, వెలుగు: ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన ప్రకారం.. శివ్వంపేట మం
Read Moreతూకం వేసిన 48 గంటల్లో డబ్బులు జమ..మెదక్ మెదక్జిల్లా వ్యాప్తంగా 498 వడ్ల కొనుగోలు కేంద్రాలు : సామల జగదీశ్ కుమార్
'వెలుగు'తో సివిల్ సప్లై డీఎం సామల జగదీశ్ కుమార్ మెదక్, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు సివిల్
Read Moreఅందరికీ ఆదర్శం ఈ అంగన్వాడీ టీచర్..రూ.2 లక్షల సొంత నిధులతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం
కౌడిపల్లి, వెలుగు: మండలంలోని మాన్సింగ్ తండాలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 15 మంది విద్యార్థులు, ఇద్దరు గర్భిణులు, ముగ్గురు బాలింతలు నమోదై ఉన్
Read More












