
మెదక్
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్ర
Read Moreమంజీర నీటిని సరఫరా చేయాలి : జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి ప్రజలకు మంజీర నీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్నేత జగ్గారెడ్డి సూచించారు. శుక్రవార
Read Moreప్రియుడితో కలిసి రెండేండ్ల కూతురిని చంపిన తల్లి.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన
నాలుగు నెలల కింద చిన్నారిని తీసుకొని ప్రియుడితో ఏపీకి వెళ్లిన మహిళ కూతురిని చంపి బైక్పై స్వగ్రామానికి వచ్చి పూడ్చివేత &nb
Read Moreసింగూరు డ్యాం పూర్తిగా నిండింది.. ఎప్పుడైనా గేట్లు ఎత్తే ఛాన్స్.. మంజీరా నది పరిహాక ప్రాంత ప్రజలు జాగ్రత్త
మెదక్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు డ్యాం పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకులోకి 12 వేల క్యూసెక్కులు &
Read Moreకేసు భయంతో మహిళ సూసైడ్.. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘటన
మెదక్ (చేగుంట), వెలుగు : తనపై కేసు పెట్టారన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శుక్రవార
Read Moreవిషాదం : అనారోగ్యంతో భర్త మృతి.. భార్య తనువు చాలించింది..నారాయణరావుపేట మండలం జక్కాపూర్లో ఘటన
సిద్దిపేట రూరల్, వెలుగు : అనారోగ్యంతో భర్త చనిపోగా.. అతడి మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుప
Read Moreసిద్దిపేట జిల్లాలో ముంపు నివారణకు చర్యలు
కోమటి చెరువు ఫీడర్ చానల్ చుట్టూ ఫెన్సింగ్, రోడ్డు నిర్మాణం బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఆక్రమణల తొలగింపుపై చర్యలు నోటీసులు జారీ చేస్తున్న సిద్దిపేట బల
Read Moreస్కూళ్లకు రేటింగ్..5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లకు రూ.లక్ష ..సెప్టెంబర్ 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పాల్గొనేందుకు అవకాశం మెద
Read Moreపంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి పట్టుకెళతారేమోనన్న భయంతో మనస్తాపం చెంది
Read Moreహుస్నాబాద్ లో పగలు చెత్త ఏరుతూ.. రాత్రి ఆలయాల్లో చోరీ..నలుగురు నిందితుల అరెస్ట్
హుస్నాబాద్, (అక్కన్నపేట): పగలు చెత్త ఏరుతూ, రాత్రిళ్లు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అక్కన్నపే
Read Moreవర్షాల వల్ల దెబ్బతిన్న బిల్డింగ్ల వివరాలు సిద్ధం చేయండి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లు, గురుకుల స్కూళ్లు, కాలేజీ భవనాలకు సంబ
Read Moreబంగారు తెలంగాణ పేరుతో..ఇళ్లంతా బంగారం చేసుకుండ్రు : ఎంపీ రఘునందన్రావు
ఆస్తుల కోసం అన్న, చెల్లెలు కొట్లాడుకుంటున్రు ఎంపీ రఘునందన్రావు పాపన్నపేట, వెలుగు : బంగారు తెలంగాణ పేరుతో ఇళ్లంతా బంగారం నింపుకొ
Read Moreఆరోగ్యంగా ఉన్న ప్రతీ యువకుడు రక్తదానం చేయాలి : కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆరోగ్యంగా ఉన్న ప్రతీ యువకుడు రక్తదానం చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ
Read More