మెదక్

గాగిల్లాపూర్ లో హనుమాన్ హోమం

బెజ్జంకి, వెలుగు: మండలంలోని గాగిల్లాపూర్  హనుమాన్ టెంపుల్ లో ఆదివారం ఆలయ అర్చకుడు కాచం వెంకటేశం ఆధ్వర్యంలో హనుమాన్​హోమం నిర్వహించారు. స్వామివారిక

Read More

ఎండల్లో చల్ల చల్లగా .. సందడిగా మారిన రాజీవ్ పార్క్ స్విమ్మింగ్ పూల్

సంగారెడ్డి, వెలుగు : ఎండాకాలం వేడిని తట్టుకోలేక పిల్లలు, పెద్దలు ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో చాలామంది స్విమ్మి

Read More

సిద్దిపేటలో నల్లా బిల్లుల పెంపు..200 పెరిగిన చార్జీలు

రూ.150 నుంచి  కొత్తగా యుజీడీ కనెక్షన్లకు రూ.100 చార్జీ ఏప్రిల్​1 నుంచి పెంచిన చార్జీలు అమలు సిద్దిపేట, వెలుగు: ఆదాయ వనరుల పెంపులో భాగ

Read More

మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైల్లో చెలరేగిన మంటలు

చిన్నశంకరంపేట, వెలుగు: బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన మెదక్ జిల్లా మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద శనివారం జరిగ

Read More

ధరణి పాపాలు త్వరలో బయటకి :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఆ గోసనే దొరను ఫామ్ హౌస్ కు పంపింది ఆ నలుగురి కోసమే ధరణి చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి, వెలుగు: గడిచిన పదేళ్లపాటు గత

Read More

దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు

భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపాలు మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో

Read More

బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం: మంత్రి దామోదర రాజనర్సింహా

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్  పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. ధరణితో సామాన్య  రైతులు తీవ్ర ఇబ్బందుల

Read More

క్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందికి వెళ్లిన యువకులపై పిడుగుపాటు .. మెదక్ జిల్లాలో విషాదం

సమ్మర్ హాలిడేస్.. కాలక్షేపం కోసం స్నేహితులంతా కలిశారు. రోజూ మాదిరిగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఉన్నట్లుండి వర్షం ప్రారంభమవటంతో చెట్టుకిందకు వెళ్లారు. అం

Read More

విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

అధికారులు ప్రొటోకాల్ పాటించరా?: ఎంపీ రఘునందన్​రావు సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో విద్యాభివృద్ధికి  అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి

Read More

ఎక్సైజ్ ఆఫీస్​ ఎదుట హనుమాన్​ భక్తుల నిరసన

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్

Read More

డెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​ టౌన్,వెలుగు: డెంగ్యూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​ సూచించారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్ లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప

Read More

ఈసారైనా భర్తీ అయ్యేనా .. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రీ నోటిఫికేషన్

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి చర్యలు అప్పుడు 97,  ఇప్పుడు 117 పోస్టులు సెలక్షన్ కమిటీపై అనుమానాలు సంగారెడ్డి, వ

Read More

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ. 90 లక్షలు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదా

Read More