
మెదక్
వరికి తెగులు.. రైతుల దిగులు .. ఒకే ఊరిలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
మెదక్, కొల్చారం, వెలుగు: చేతికందే దశలో ఉన్న వరి పైరుకు తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.46 లక్షల ఎకరా
Read Moreరాజీవ్ యువ వికాసం పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హవేలీ ఘనపూర్ మ
Read Moreఎక్సెల్ బండిపై.. కూతురిని అత్తారింటి వద్ద దింపి వస్తుండగా యాక్సిడెంట్.. సిద్దిపేట టౌన్లో ఘటన
సిద్దిపేట రూరల్, వెలుగు: గుర్తు తెలియని వెహికల్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన ప్రకారం.. సిద్దిపేట టౌన్ కాళ్లకుంట కాలన
Read Moreసిద్దిపేటలో మృతురాలి కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శ
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట టౌన్ భారత్ నగర్ కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి భార్య శ్వేత ఇటీవల అనారోగ్యంతో మరణించగా, బాధిక కుటుంబాన్ని చెన్నూరు ఎ
Read Moreభూసేకరణ తిప్పలు .. గందరగోళంగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ
పలుచోట్ల అభ్యంతరం తెలుపుతున్న రైతులు భూమికి భూమి కావాలని డిమాండ్ సిద్దిపేట/కోహెడ, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలో టీజీఐఐసీ ఏర్పాటు చేస్తున
Read Moreపిలుట్ల గ్రామంలో వీ6 వెలుగు పంచాంగం ఆవిష్కరణ
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం పిలుట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు బర్మా స్వామి జాతర ఉత్సవాలను గిరిజనులు, గ్రామస్తులు ఘనంగా నిర
Read Moreబెజ్జంకికి అగ్రికల్చర్ కాలేజీ మంజూరు : ఎమ్మెల్యే సత్యనారాయణ
బెజ్జంకి, వెలుగు: మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలానికి అగ్రికల్చర్ కాలేజీ మంజూరైనట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం తెలిపారు. కోరుట
Read Moreసిద్ధిపేట-ఎల్కతుర్తి హైవేకు ముల్కనూర్ బ్రేక్.. ఆ ఒక్క కిలోమీటరే అడ్డంకి!
జంక్షన్ వద్ద కోల్పోయే ఆస్తులకు పరిహారంపై క్లారిటీ లేదు షాపులు, ఇండ్లను నష్టపోయే యజమానుల్లో అయోమయం అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ తొలగి
Read Moreమెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగిలో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగు మెదక్, వెలుగు: యాసంగి 2024 –-25 సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట
Read Moreసన్నబియ్యం పంపిణీ దేశంలోనే ఫస్ట్ : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్) వెలుగు: దేశంలోనే తెలంగాణలో మొదటి సారి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమాన్ని సీఎం ర
Read Moreవైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలె : కలెక్టర్ రాహుల్ రాజ్
నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్, వెలుగు: రాత్రిపూట డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో &
Read Moreవిజయ డెయిరీ పార్లర్లను ప్రారంభించిన కలెక్టర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళా శక్తి ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ రోడ్డులో, గవర్నమెంట్ మెడికల్కాలేజీలో శనివారం కలెక్టర్ క్రాంతి విజయ డెయిరీ పార్లర
Read Moreపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం వివిధ మండలాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
Read More