మెదక్

మెదక్లో కుండపోత.. 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం.. పట్టణంలో పలు కాలనీలు జలమయం..

మెయిన్‌‌ రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు  హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లోనూ 3

Read More

తెరుచుకున్న ఏడుపాయల ఆలయం ..28 రోజుల తర్వాత అమ్మవారి దర్శనం

పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం 28 రోజుల తర్వాత తెరుచుకుంది. భారీ వర్షాలకు తోడు సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్ర

Read More

హుస్నాబాద్లో ఇండస్ట్రీయల్ పార్క్.. మంత్రి చొరవతో వేగంగా అడుగులు

భూసేకరణకు డిక్లరేషన్​ జారీ పరిహారాల అంశంపై రైతులతో చర్చలు సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండ

Read More

రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి ..మెదక్ జిల్లాలో ఘటన

మనోహరాబాద్, వెలుగు:  మెదక్ జిల్లాలో రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి చెందాడు.  ఎస్ఐ సుభాష్​గౌడ్ తెలిపిన మేరకు.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి

Read More

ఏం వానరా నాయనా.. మెదక్ టౌన్లో దంచికొట్టిన వర్షం.. ఎటు చూసినా వరద నీళ్లే !

మెదక్: మెదక్ పట్టణంలో గురువారం ఉదయం వర్షం దంచికొట్టింది. టౌన్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగస్ట్ 27 నుంచి 29 దాకా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్ల

Read More

పోలీస్ సిబ్బందికి క్రీడలతో మేలు

మెదక్​ టౌన్, వెలుగు: పోలీస్​సిబ్బందికి క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కలుగుతాయని ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు అన్నారు. మెదక్​లోని జిల్లా పోలీ

Read More

గురుకుల డార్మెటరీ పాత బిల్డింగ్ కూల్చివేత ..కొత్త భవన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

రాయికోడ్/మునిప‌ల్లి, వెలుగు: లింగంప‌ల్లి బాలుర గురుకుల సొసైటీ డార్మెటరీ బిల్డింగ్ ఏడోతరగతి గది కుప్పకూలిన ఘ‌ట‌నలో ముగ్గురు స్టూడెం

Read More

మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్

నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కేసు నమోదయింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నారాయణప

Read More

ఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన మోకాలి చికిత్స

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లిలోని ఆర్వీఎం హాస్టిటల్​డాక్టర్లు మంచానికే పరిమితమైన వ్యక్తికి అరుదైన మోకాలి చికిత్స చేశారు.

Read More

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

చేర్యాల, వెలుగు: జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేర్యాల, మద్దూర్, ధూల్మిట మం

Read More

నానో టెక్నాలజీ రైతులకు వరం : డీఏవో దేవ్ కుమార్

రామాయంపేట, నిజాంపేట, వెలుగు: రైతులకు నానో టెక్నాలజీ వరంలాంటిదని డీఏవో దేవ్​కుమార్​అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని దామరచెరువు గ్రామ శివారులో శ్రీధ

Read More

మెదక్ లో ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లలో జాప్యం

మెదక్​ టౌన్, వెలుగు: విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లు రిపేర్ల జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హవేలీ ఘ

Read More

మరో 150 స్కూళ్లలో ట్యాబ్ పాఠాలు.. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు

మెదక్, వెలుగు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో  విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించాలన

Read More