
మెదక్
రంగంపేటలో వడ్లు కాంట పెడ్తలేరని రైతుల ఆందోళన
కొల్చారం, వెలుగు: వడ్లు కాంట పెడ్తలేరని రైతులు రాస్తారోకో చేపట్టారు. పైతర గ్రామానికి చెందిన రైతులు రంగంపేటలోని ప్రధాన రహదారిపై ముళ్ల కంచెలు వేసి నిరసన
Read Moreరామాయంపేట మండలం రాయిలాపూర్ లో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
రామాయంపేట, నిజాంపేట, వెలుగు: జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో కుండపోత వాన పడగా కొనుగోలు కేంద్రం
Read Moreసాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ : నీలం మధు
పటాన్చెరు, వెలుగు: సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. బుధవారం రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుక
Read Moreకాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, వెలుగు: గౌరవెల్లి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాల్వలను అడ్డుకునే ప్రయత్
Read Moreరాయల్ సైంటిఫిక్ సొసైటీ ఫెలోస్గా ఇద్దరు ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు
సంగారెడ్డి, వెలుగు: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ నే
Read Moreమెదక్ జిల్లాలో ఎక్కడి వడ్లు అక్కడే.. వారాల తరబడి రైతులు పడిగాపులు
హమాలీలు లేక తూకం ఆలస్యం లారీల కొరతతో తిప్పలు అకాల వర్షాలతో తడిసి, మొలకలు వస్తున్న ధాన్యం పలుచోట్ల వరదకు వడ్లు కొట్టుకుపోయి నష్టం లబోదిబోమంట
Read Moreసిటిజన్ ఫీడ్ బ్యాక్లో రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా మెదక్
ఉత్తమ పీఎస్ గా నర్సాపూర్ మెదక్/ నర్సాపూర్, వెలుగు: పోలీస్సేవల క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ లో ఉత్తమ జిల్లాగా మెదక్  
Read Moreమే నెలాఖరులోపు సర్వేయర్ల ఫైనల్లిస్ట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు : ఈ నెల 27లోపు రూ.6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్
Read Moreవీహబ్తో గీతం యూనివర్సిటీ ఎంవోయూ
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మహిళా వ్యవస్థాపకుల కోసం నెలకొల్పిన వీ హబ్తో పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీ మంగళవా
Read Moreమెదక్ లో తిరంగ ర్యాలీ
పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు మెదక్, వెలుగు: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం మెదక్ పట్టణంలో గుల్షన్ క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా
Read Moreసంగారెడ్డిలో కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన
సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు.
Read Moreఢిల్లీ సదస్సులో పాల్గొన్న మెదక్ కలెక్టర్
మెదక్, వెలుగు: రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల కలెక్టర్ల, ఇంజినీరింగ్ అధికారుల చర్చ కార్యక్రమంలో
Read Moreసీఎం రేవంత్ రెడ్డి టూర్తో అభివృద్ధి స్పీడప్ : మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్ క్రాంతితో కలిస
Read More