మెదక్
ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్న ధూల్మిట్ట గ్రామ సర్పంచ్
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్నారు. గతంలో కూడా
Read Moreపటాన్చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివ
Read Moreన్యాల్కల్ మండలంలో కెమికల్ కంపెనీ వద్దే వద్దు..ప్రజాభిప్రాయసేకరణలో గళం విప్పిన ప్రజానీకం
న్యాల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్
Read Moreఝరాసంగం మండల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆందోళన
తహసీల్దార్పై అసహనం వ్యక్తం చేసిన జేసీ ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి
Read Moreజోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలి : అజయ్కుమార్
జోగిపేట,వెలుగు: జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలని వైద్యవిధాన పరిషత్ కమిషనర్అజయ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జోగిపేట హాస్పిటల్న
Read Moreఆడుకుంటూనే ఆయువు పోయింది..కడుపు, ఛాతి నొప్పితో కింద పడి బాలిక మృతి
సిద్దిపేట, వెలుగు: అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఓ విద్యార్థిని కడుపు, ఛాతి నొప్పితో ఒక్కసారిగా కిందపడింది. హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృత
Read Moreఅయినోళ్లే అంతం చేస్తున్రు!.. అనుమానాలతో హత్యలు, అనాథలవుతున్న చిన్నారులు
మెదక్, శివ్వంపేట, వెలుగు: జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో జరిగిన హత్యల్లో ఎక్కువ శాతం కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారు. వివాహేతర సంబంధాలు, అనుమానాలు, భ
Read Moreజర్నలిస్టుల అక్రిడిటేషన్ల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలను ప్రభుత్వానికి తెల
Read Moreసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి : మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తూప్రాన్, వెలుగు: ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపడుతూ, సమస్యల
Read Moreరాయిలాపూర్ లో లిక్కర్ అమ్మకాలు బంద్.. మైనర్లకు సిగరెట్లు అమ్మొద్దని గ్రామ సభలో తీర్మానం
రామాయంపేట, వెలుగు: గ్రామంలో లిక్కర్ అమ్మకాలు పూర్తిగా నిషేద్ధమని, ఒకవేళ అమ్మితే రూ.ఒక లక్ష జరిమానా విధిస్తామని మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయి
Read Moreసరోజినమ్మ గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ పరిధిలోని వెలిమెల సరోజినమ్మ గుట్టకు ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉ
Read Moreచేగుంటలోని రాష్ట్రస్థాయి పోటీలకు 64 మంది ఎంపిక
మెదక్ (చేగుంట), వెలుగు : మండల కేంద్రమైన చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ –15 సెమీ ట
Read Moreఅభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిద్
Read More












