తెలంగాణం
కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. విత్తనాలకు పూజలు
భద్రాచలం, వెలుగు: భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీభక్తరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించే కోటి తలంబ్రాల మహాయజ్ఞం 11వ ఏడాదికి చేరి
Read Moreదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం.. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి
ఇవాళ తేదీ జులై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత
Read Moreబావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..నల్గొండ జిల్లా ఖాజీరామారంలో విషాదం
నల్గొండ, వెలుగు : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం ఖాజీరామారంలో
Read Moreకాళేశ్వరం నీళ్లు వాడకున్నా అత్యధిక దిగుబడి వచ్చింది.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలే అమలు చేస్తున్నం : మంత్రి సీతక్క ములుగు, వెలుగు : 'గత పాలకులు అవినీతి సొమ్ము కోసం ఆశపడి కాళేశ్వరం ప్రా
Read Moreపార్టీకి దూరంగా లేను.. నిర్ణయాలనే తప్పుపడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మొదటినుంచి పార్టీలో ఉన్న వారికి .. అన్యాయం జరుగొద్దనే మా ఆలోచన చౌటుప్పల్, వెలుగు : 'పార్టీలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పు
Read Moreగోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం
భద్రాచలం, వెలుగు : గోదావరి నది జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వా
Read Moreనకిలీపై నజర్.. డూప్లికేట్ విత్తనాల దందాకు చెక్ పెట్టేందుకు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు
ఇప్పటి వరకు 92 షాపుల్లో తనిఖీలు గతేడాది గోదావరి పరీవాహక ప్రాంతంలో నకిలీ సీడ్స్తో నష్టపోయిన 671 మంది రైతులు రూ.3.80 కోట్లు పరిహారం చెల్లించిన క
Read Moreఆక్సిజన్ అందక చిన్నారి మృతి.. డాక్టర్లు లేకుండానే డెలివరీ చేసిన నర్సులు ..జహీరాబాద్ లో ఘటన
నర్సులు డెలివరీ చేయడమే కారణమని బంధువుల ఆందోళన జహీరాబాద్, వెలుగు : ఆక్సిజన్ అందక అప్పుడే పుట్టిన ఓ చిన్నారి చనిపోయింది. అయ
Read Moreఉమ్మడి మద్దూరు మండలంలో నీటి సరఫరా మూడు రోజులు బంద్
మద్దూరు, వెలుగు :నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగ
Read Moreకిక్కిరిసిన యాదగిరిగుట్ట.. ఆదివారం(జులై 5) ఒక్క రోజే రూ.54.30 లక్షల ఆదాయం
ఫ్రీ దర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్క రోజే రూ.54.30 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలు
Read Moreకష్టపడే వారికి చేయూత అందిస్తా..రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట టౌన్, వెలుగు : కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం నియోజకవ
Read Moreరెడ్ సిగ్నల్ ను గమనించని లోకో పైలెట్ .. అక్కన్నపేట స్టేషన్లో తప్పిన ప్రమాదం
రామాయంపేట, వెలుగు : ఓ లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ ను గమనించిన ట్రైన్ ను ప్లాట్ ఫామ్ మీదికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అటు వైపు మరో ట్రైన్ లేకపోవడంతో ప్రమాదం
Read Moreబొగత హోరు.. పర్యాటకుల జోరు.. ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన టూరెస్ట్లు
వెంకటాపురం, వెలుగు : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ అడవుల్
Read More












