తెలంగాణం

సూరారం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయానికి కవిత విరాళం

లక్సెట్టిపేట వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని సూరారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి, అభివృద్ధి పనులకు తె

Read More

మార్చి 26వ తేదీలోగా ఎన్‌సీసీకి 50%  బకాయిలు చెల్లించండి : హైకోర్టు

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు : మిషన్‌ భగీరథ కింద పనులు పూర్తి చేసిన ఎన్‌సీసీ సంస్థకు ఈ నెల 26లోగా

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో.. వసతులు కరువు

సౌలత్​లు కల్పించకుండానే ఇండ్ల పంపిణీ  అస్తవ్యస్తంగా విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ  అసంపూర్తి పనులతో అవస్థలు.. పట్టించుకోని అధికారులు&nbs

Read More

ఆర్టీసీలో సమ్మె నోటీస్.. మార్చి 26 నుంచి సమ్మెకు కార్మిక సంఘాల జేఏసీ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా సర్కారు ముందు పలు డిమాండ్లు  హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం, ప్రభుత్

Read More

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు కాపీలు పిటిషనర్లకు..సుప్రీంకోర్టు ఆదేశాలతో పంపించిన స్పీకర్ ఆఫీస్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయగా.. తీర్పు కాపీలను స

Read More

మున్సిపల్ ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాలె.. మార్చి 29 వరకు ఈసీ గడువు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 12 మున్సిపాలిటీలు పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 1125  చెప్పకుంటే గెలిచిన వారిపై అనర్హత, ఓడిన మళ్లీ పోటీ చెయ్యకుండా ని

Read More

తెలంగాణ ఆర్టీసీకి డీజిల్ కొరత లేదు : అధికారులు

హైదరాబాద్ , వెలుగు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణ ఆర్టీసీపై పడదని, రాష్ట్రంలో ఆర్టీసీకి డీజిల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్ట

Read More

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించాలని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

Read More

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం హైదరాబాద్, వెల

Read More

మెదక్ జీజీహెచ్ లో ఏసీబీ తనిఖీలు

పెద్ద మొత్తంలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ ముడుపులు ఇస్తేనే పని చేస్తున్నట్లు గుర్తింపు మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని జిల్లా

Read More

మార్చి16, 17న సాగర్ ఎడమ కాల్వ నీటి నష్టంపై స్టడీ..ఐదుగురు అధికారులతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ఎడమ కాల్వ నీటి నష్టంపై స్టడీ చేసేందుకు కృష్ణా బోర్డు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. వీరు రెండు రోజులపాటు ఫీల్డ్​

Read More

భూదాన్  బాధితులందరికీ న్యాయం చేయాలి : పోటు రంగారావు

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్  ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి  పోటు రంగారావు ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్  మండలం భూదాన్  భూమిలో

Read More

గణేశ్, మౌనిక రక్షణ బాధ్యత మీదే : విశారదన్ మహారాజ్

కుమ్మెర ఘటనలో బాధిత దంపతులను డీఎస్పీకి అప్పగించిన విశారదన్​ మహారాజ్ నాగర్​ కర్నూల్, వెలుగు: కుమ్మెర బాధితులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్పీ, ఎస్

Read More