తెలంగాణం
ఎయిర్పోర్ట్ పనులు వేగంగా చేపట్టాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించబోయే విమానాశ్రయ పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని కలెక్ట
Read Moreనిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం
లోకేశ్వరం, తెలుగు: అకాల వర్షం రైతులను ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన నేలకొరిగింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి నిర్మల్ జిల్ల
Read Moreపోలీసుల ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం
కంటి చూపు బాగుంటేనే ప్రయాణం క్షేమం: ఎస్పీ అఖిల్ మహాజన్ 250 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబ
Read Moreహెల్మెట్ ధరిస్తేనే ప్రాణ రక్షణ : డీసీపీ రాజమహేంద్రనాయక్
రఘునాథపల్లి/ భీమదేవరపల్లి/ పర్వతగిరి (సంగెం, గీసుగొండ), వెలుగు: బైకర్స్ హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలకు రక్షణ ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనా
Read More60 రోజుల్లో.. అందరికీ ఆరోగ్యం.. జనగామ కలెక్టర్ కొత్త ప్రోగ్రాం
జనగామ, వెలుగు: 60 రోజుల్లో 'టార్గెట్ ఆరోగ్య జనగామ' పేరుతో జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగ
Read Moreఇంటర్ పరీక్ష సెంటర్ల వద్ద 163 సెక్షన్ : సీపీ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ/ భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎలాంటి
Read Moreబోధన్ లో డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు
బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మం
Read Moreకాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘా
Read Moreఅర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద
Read Moreదేవాదుల నీళ్లతో పెరిగిన దిగుబడి.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు నీటితో రిజర్వాయర్లు నిండిపోవడంతో పంటల దిగుబడి పెరిగిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొం
Read Moreకుమ్మెర ఘటనపై నిరసనలు ఉధృతం
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ట్యాంక్బండ్ వద్ద ప్రజా సంఘాల నిరసన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆర్.కృష్ణయ్య ట్యాంక్ బం
Read Moreట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వివరాలడిగితే వేధింపులు..
బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆర
Read Moreసంక్షేమమే కాంగ్రెస్ అజెండా : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
పరిగి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని
Read More












