
తెలంగాణం
వీసా రిజెక్ట్ అయిందని.. పురుగులు మందు తాగిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్ లో దారుణం జరిగింది. వీసా రిజెక్ట్ అయిందని హెడ్ కానిస్టేబుల్ కొడుకు పురుగుల మందు తాగ
Read Moreవరంగల్ సభలో కేసీఆర్ నా పేరెత్తే ధైర్యం చేయలేదు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభకు ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వాలని చెప్పానన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక
Read Moreకేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి
ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు సీఎం రేవంత్. 16 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా 60 లక్షల జీతం తీసుకుని
Read Moreపదేళ్లు మాదే అధికారం.. ఫామ్హౌజ్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం: రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో పదేళ్లు తామే అధికా
Read Moreఅక్షయ తృతీయ: బాసరలో పోటెత్తిన భక్తులు.. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు
అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బుధవారం (ఏప్ర
Read Moreగ్రూప్ 1 పరీక్షలపై అప్పీళ్లను మళ్లీ విచారించాల్సిందే.. సింగిల్ బెంచ్కు హైకోర్టు ఆదేశం
గ్రూప్ 1 పరీక్షల పై దాఖలైన అప్పీల్ పిటిషన్లపై సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాద
Read Moreకొండంత విషాదం : భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. అప్పన్న దర్శనానికి వచ్చి చనిపోయారు..
సింహాచలం దుర్ఘటన మృతుల వివరాలు తరచి చూస్తే ఒక్కొక్కరిదీ ఒక్క విషాద గాథ. మంగళవారం (ఏప్రిల్ 29) తెల్లవారుజామున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసర
Read Moreటెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం.. ఎన్ని గంటలకు అంటే..
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇవాళ (బుధవారం ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంట
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ : ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ రైలు
సమ్మర్ హాలిడేస్ లో విహార యాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భ
Read Moreచివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : యాసంగి పంట చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివా
Read Moreరెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
పకడ్బందీగా, పారదర్శకంగా భూభారతి చట్టం అమలు సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు: గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అయితే భూ వివాదాలు పరిష్కారమవు
Read Moreవడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విప్,
Read Moreమూతబడిన రెండు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్దారుల ఎంపిక : ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో మూతబడిన రెండు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్దారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం కల
Read More