తెలంగాణం

ఖమ్మం నగరంలో బైకులు దొంగతనం చేస్తున్న మైనర్లు అరెస్ట్

ఖమ్మం టౌన్,వెలుగు :  నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు  మైనర్లను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి  ఐదు మో

Read More

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పటిష్ట చర్యలు : కలెక్టర్ అనుదీప్

కలెక్టర్​ అనుదీప్​  మధిర, వెలుగు: మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు చేపడుతోందని ఖమ్మం జిల్

Read More

ములకలపల్లిలోని జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

ములకలపల్లి, వెలుగు: ములకలపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల  స్కూల్​, కాలేజీ విద్యార్థులు   జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు  ఎ

Read More

కామేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కామేపల్లి,  వెలుగు : రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్త

Read More

బీసీలకు న్యాయం చేయాలని నిరసన : చక్రహరి రామరాజు

కేంద్ర, రాష్ట్ర దిష్టిబొమ్మలు దహనం చేసిన బీసీ నాయకులు  నల్గొండ అర్బన్, వెలుగు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

Read More

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..మంత్రి వివేక్ వెంకటస్వామి

జిల్లా ఇన్​చార్జి మంత్రిని కలిసిన డీసీసీ ప్రెసిడెంట్ ​ఆంక్షారెడ్డి గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​గా నియమితులైన తూంకుంట

Read More

హైదరాబాద్లో GMR ఎయిర్పార్క్ సెజ్ను ప్రారంభించిన మోదీ.. డిఫెన్స్ కారిడార్గా ప్రకటించాలని కోరిన సీఎం రేవంత్

హైదరాబాద్లో GMR ఎయిర్పార్క్ సెజ్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ. బుధవారం (నవంబర్ 26) GMR ఎయిర్ పార్క్ సెజ్ లో సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజి

Read More

ఓట్ల కోసమే సర్కారు సంక్షేమ పథకాలు : మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట, వెలుగు: ఓట్ల కోసమే సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు విమర్శించా

Read More

వడ్డీ భారం ప్రభుత్వానిదే : మంత్రి పొన్నం ప్రభాకర్

ఒక్కసారిగా రూ. 304 కోట్లు విడుదల హుస్నాబాద్, వెలుగు: 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని మంత్రి పొన్న

Read More

బీఆర్ఎస్ సోషల్ మీడియాపై జాగృతి నాయకుల ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై తెలంగాణ జాగృతి నాయకులు మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జాగృతి అధ

Read More

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ఆర్టీఈ చట్టాన్ని సవరించాలని ప్రధానికి యూటీఎఫ్ లేఖలు హైదరాబాద్, వెలుగు: విద్యాహక్కు చట్టం అమలుకు, ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కు ముందు నియమితులైన

Read More

శివ్వంపేట భాగళాముఖి అమ్మవారి ఆలయంలో ..యాగశాల ప్రారంభించిన పీసీసీ అధ్యక్షుడు

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేటలోని భగలాముఖి అమ్మవారి  శక్తిపీఠం ఆలయంలో  మంగళవారం యాగశాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.

Read More

ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు పోలీస్​అధికారులకు సూచించారు. మంగళవారం డీపీఓలో నెలవారి నేర సమీక్ష

Read More