తెలంగాణం
తెలంగాణలో సగం మహిళా సర్పంచ్ లే..పంచాయతీ పోరులో నారీ గర్జన
నల్గొండలో అత్యధికంగా.. భద్రాద్రిలో గిరిజన మహిళల ప్రభంజనం వందల సంఖ్యలో ఎన్నికైన బీసీ,
Read Moreఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం స్టేట్ కమిటీ ఎన్నిక..రాష్ట్ర అధ్యక్షుడిగా జగదీశ్, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెన్న జగదీశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా చల్లా జయ నాగ సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగ
Read Moreబీజేపీని గద్దె దించేందుకు వామపక్షాలు ఏకమవ్వాలి : పల్లా వెంకట రెడ్డి
ఒకే గుర్తుపై ఎన్నికల్లో పోటీ చెయ్యాలి: పల్లా వెంకట రెడ్డి హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంల
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం సిగ్గుచేటు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్/ హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Moreపంట కొనుగోళ్ల నుంచి కేంద్రం పక్కకు!
మద్దతు ధర ప్రకటనతోనే సరి సోయా, మక్కలు, కందులు, పెసలు.. క్రాప్ ఏదైనా తిరకాసే పంట కొనుగోళ్లపై చేతులెత్తేస్తున్న కేంద్రం ఏటా రూ. వేల
Read Moreరైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి : బండారు దత్తాత్రేయ
భూసేకరణతో లీడర్లు, రియల్టర్లే లాభపడ్తున్నరు: వక్తలు జోన్ల పేరుతో అన్యాయం చేయొద్దు: బండారు దత్తాత్రేయ &nb
Read Moreసీఎంతో చర్చించి.. అడ్వకేట్ల సమస్యలను పరిష్కరిస్తా : పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపులో న్యాయవాదుల పాత్ర కీలకం: పొన్నం రాజకీయాల్లో ఓపిక ఉంటేనే పదవులొస్తయ్: వివేక్
Read Moreపట్టుదలతోనే ఉన్నత లక్ష్యాలు : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
గుండా ఈశ్వరయ్య స్కూల్ కు సామాగ్రి అందజేత పద్మారావునగర్, వెలుగు: తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదివానని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత ల
Read Moreమేడిబావిలో పాత బంగ్లా కూల్చివేత..దెయ్యాల వదంతులకు చెక్
పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్మండి డివిజన్ మేడిబావిలో గత కొన్నేండ్లుగా ఖాళీగా ఉన్న పాత బూత్ బంగ్లాను అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో దెయ్యాలు ఉ
Read Moreమీడియాలో అపెక్స్ కమిటీ అవసరం : కె.వి విజయేంద్ర ప్రసాద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మీడియా రంగంలో నైతిక విలువలు, విశ్వసనీయత పెంపొందించేందుకు స్వతంత్ర అపెక్స్ కమిటీ ఏర్పాటు అవసరమని ప్రఖ్యాత సినీ రచయిత, రాజ్యసభ స
Read Moreముచ్చింతల్ లో ఒడిశా సీఎం..స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆయన కుటుంబసభ్యులు శనివా
Read Moreసంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పత్తి మిల్లులో చెలరేగిన మంటలు..కాలి బూడిదైన పత్తి బేళ్లు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవాడగామలోని సమర్థ్ కోటెక్స్ పత్తి మిల్లులో మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 21) తెల్లవారు జామున &
Read Moreఅనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం : సీఎం రేవంత్రెడ్డి
15 నుంచి 20 నియోజకవర్గాల్లో సమన్వయ లోపం సీరియస్ అయిన సీఎం రేవంత్రెడ్డి పరిషత్ ఎన్నికల్లో
Read More












