
తెలంగాణం
సీఐడీ కస్టడీకి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు టీమ్
ఆరు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు ఫోర్జరీ సంతకాలు, నిధుల గోల్మాల్, టికెట్ల వివాదంపై ప్రశ్నించనున్న సీఐడీ హైదరాబా
Read Moreకాజీపేట పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ
కాజీపేట, వెలుగు: కాజీపేట పీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సెంట
Read Moreకాళేశ్వరంపై మేడిగడ్డ మీదనే చర్చిద్దాం.. రా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ను గెలిపించుకున్నందుకు ప్రజలకు బూడిదే మిగిలిం
Read Moreపార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం హైదరాబాద్, వెలుగు: బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర
Read Moreజ్యోతిష్యం: పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..
నూరు అబద్దాలు ఆడి పెళ్లి చేయాలంటారు.. ఇది సామెత.. నూరు కాకపోయినా.. చిన్న అబద్దం కూడా ఆడందే పెళ్లికాదు.. ఇది మనందరకు తెలిసిన సత్యమే. నూరు కాదు &n
Read Moreప్రేమ పెండ్లి.. 4 నెలలకే ఆత్మహత్య .. హైదరాబాద్లో కొత్త దంపతుల ఆత్మహత్య
అంబర్పేట, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న నవ దంపతులు.. 4 నెలలకే ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరి మధ్య
Read Moreజటప్రోలులో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కొల్లాపూర్, వెలుగు: పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ సంతోష్ బుధవారం జిల్లా
Read Moreవెబ్ ఆప్షన్లను సగం మంది మార్చుకున్నరు!.. ఎప్సెట్ మాక్ అలకేషన్లో 44 వేల మందికి కాలేజీలు నచ్చలేదు
రెండున్నర లక్షల ఆప్షన్లు పెంచుకున్న అభ్యర్థులు 18న ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు హై
Read Moreసీఎంలు చర్చలు జరిపితే .. కేటీఆర్, హరీశ్ కు ఉలికిపాటెందుకు : భుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ఢిల్లీలో ఇద్దరు సీఎంలు భేటీ అయితే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వారు కృష్ణ
Read More112 ఎకరాల్లో లేఅవుట్లపై వివరాలివ్వండి .. చిప్పలతుర్తి గ్రామ పంచాయతీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో వందల కోట్ల విలువైన 112 ఎకరాల భూమిలో వేసిన లేఅవుట్స్, అందుకు అధి
Read More30 పడకల ఆస్పత్రిగా పెబ్బేరు పీహెచ్సీ : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పీహెచ్సీ 30 పడకల ఆస్పత్రిగా మారనుందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11.26 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్
Read Moreగోదావరి జలాల విషయంలో రాజీపడం : మంత్రి శ్రీధర్ బాబు
బనకచర్లను ఒప్పుకునే ప్రసక్తే లేదు పెద్దపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కులు క
Read Moreప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి : యోగితా రాణా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణ
Read More