తెలంగాణం
బోధన్ లో డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు
బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మం
Read Moreకాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘా
Read Moreఅర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద
Read Moreదేవాదుల నీళ్లతో పెరిగిన దిగుబడి.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు నీటితో రిజర్వాయర్లు నిండిపోవడంతో పంటల దిగుబడి పెరిగిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొం
Read Moreకుమ్మెర ఘటనపై నిరసనలు ఉధృతం
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ట్యాంక్బండ్ వద్ద ప్రజా సంఘాల నిరసన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆర్.కృష్ణయ్య ట్యాంక్ బం
Read Moreట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వివరాలడిగితే వేధింపులు..
బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆర
Read Moreసంక్షేమమే కాంగ్రెస్ అజెండా : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
పరిగి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని
Read Moreవరి పొలంలో బోల్తాపడ్డ టాటా ఎస్ వాహనం..పలువురు విద్యార్థులకు గాయాలు
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 25న మల్లాపూర్ మండల కేంద్ర శివారులో విద్యార్థులతో వెళ్తోన్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి&
Read Moreఇంటర్ ఎగ్జామ్స్ షురూ.. 5నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ బుధవారం(ఫిబ్రవరి 25) ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 9లక్షల 97వేల075 మంది విద్యార్థులు పరీ
Read Moreలాభాల పేరుతో మహిళకు కుచ్చుటోపీ... ఇద్దరు ఎస్ఐ బ్రదర్స్ పై చీటింగ్ కేసు
న్యాయం చేయాల్సిన పోలీసులే 420 అవతారం ఎత్తారు. చిల్లర చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇద్దరు ఎస్ఐలు చిల్లర చేష్టలతో ఓ మహిళాను నిండ
Read Moreఇంటర్నేషనల్ సైబర్ ముఠాలో మరో 13 మంది అరెస్ట్
పరారీలో మరో 8 మంది నిందితులు సత్తుపల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం కేసులో కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదర
Read Moreబీజాపూర్ హైవేపై కారు బీభత్సం
రెండు బైక్లు, కారును ఢీకొట్టిన ఇన్నోవా ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని హైదరాబాద్–
Read Moreఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ
మెహిదీపట్నం, వెలుగు: మాసాబ్ట్యాంక్ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏవో)గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాస్రావు
Read More












