తెలంగాణం
ఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు
వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది. గ్రామంలోన
Read Moreహైదరాబాద్: సైబర్ బాధితులకు ఊరట..లోక్అదాలత్ ద్వారా రూ.45.21 కోట్ల రీఫండ్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై
Read Moreఒకరిద్దరి వల్ల తెలంగాణ రాలే...తెలంగాణ గడ్డపై పరాయి సాంస్కృతిక దాడిని సహించం
ఆంధ్ర నేతలు తెలంగాణపై ఆధిపత్యం చలాయిస్తామంటే ఎలా ? : ఎమ్మెల్సీ కోదండరాం మహబూబాబాద్, వెలుగు : ఒకరిద్దరు కొట్లాడితే తెలంగాణ వచ్చిందనడం
Read Moreయోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచన హైదరాబాద్, వెలుగు: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని గవర్నర్ శివ ప్రత
Read Moreబాచుపల్లిలో చంద్రన్న కుంటను కాపాడిన హైడ్రా..1.14 ఎకరాల చుట్టూ కంచె నిర్మాణం
జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలో సర్వేనెంబర్ 483లో ఉన్న చంద్రన్న కుంట చెరువును కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు. కొంతకాలంగా కుంటకు సంబంధించిన
Read Moreభూముల రక్షణ కోరి.. అక్రమ నిర్మాణాలు..చెంగిచెర్లలో కాలనీ ప్రెసిడెంట్ నిర్వాకం
భూములు కాపాడాలని కాలనీవాసుల ఆందోళన మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్-12 పరిధిలోని జయప్రద కాలనీలో సొసైటీ స్థలాలు ఆక్రమించి న
Read Moreహైదరాబాద్: దేవాలయాల పాలనకు ‘సీటా’..స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏర్పాటు
12 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం 'స్టేట్ ఇన్
Read Moreదొరల, పటేళ్ల, అగ్రకులాల పాలనకు అంతం..రాష్ట్రంలో వచ్చేది బీసీల రాజ్యమే: జాజుల శ్రీనివాస్ గౌడ్
సైఫాబాద్, వెలుగు : రాష్ట్రంలో దొరల, పటేళ్ల పాలనను దించి , బీసీల పాలనకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న
Read Moreఓటు చోరీ, పేపర్ లీకేజీలకు తండ్రిలాంటి వారు ప్రధాని మోడీ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పాదర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సెటైరికల్ విషెస్ న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో నాటకీయ రాజకీయాలు, ఓటు చోరీ, పేపర్ లీకేజీ
Read Moreబెంగళూరు ఆర్ఐఈఎస్ఐలో ఇంగ్లిష్ కోర్సులకు అడ్మిషన్లు..డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే వారికి బెంగళూరులోని ప్రాంతీయ ఆంగ్ల భాషా సంస్థ (ఆర్ఐఈఎస్ఐ) మంచి అవకాశం కల్పిస్తోంద
Read Moreమహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలి : ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వడం సరికాదని, పేద, మధ్యతరగతి మహిళలందరికీ పంపిణీ చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే
Read Moreపేదల ఇండ్ల కోసం వామపక్షాల పోరుబాట.. జూలై 1న అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ల ముట్టడి : కూనంనేని
27న హనుమకొండలో 10 వేల మందితో భారీ ప్రదర్శన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు, ఇంటి స్థలం సాధించడమే లక్ష్యంగా వామపక్ష పార్ట
Read More












