తెలంగాణం
డాక్టర్పై దాడికి నిరసనగా నిర్మల్ బంద్
నిర్మల్, వెలుగు: నిర్మల్లో పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాత్రి ఎమ
Read Moreభద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో మార్ట్ ప్రారంభం
భద్రాచలం/ కామేపల్లి, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ను రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా శనివారం వ్యవసాయశాఖ మంత్రి
Read Moreకాళేశ్వరం రోడ్డుకు అటవీ చిక్కులు
అటవీ శాఖకు భూములు అప్పగించడంతో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం జాయింట్ సర్వే జరిగితేనే ఫారెస్ట్ క్లియరెన్స్
Read Moreటెన్త్ ఎగ్జామ్స్...ముగ్గురు టీచర్లపై వేటు
వేంసూర్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్స్ ను ఖమ్మం డీఈవో చైతన్య జైని శనివారం ఆకస్మిక తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులను ఎగ్జామ్స్ వ
Read Moreరూ.74.76 కోట్లతో మంచిర్యాల కార్పొరేషన్ బడ్జెట్
మంచిర్యాల, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.74.76 కోట్లతో ఆమోదించారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర
Read Moreశంకరపట్నం మండలంలో గుప్త నిధుల తవ్వకాలపై అధికారుల విచారణ
శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా సమీపంలో గుప్త నిధుల కోసం తవ్విన ప్రాంతాన్ని శనివారం పురవస్తు శాఖ అధికార
Read Moreమున్సి పల్ కమిషనర్, టీపీవో సరెండర్ కు తీర్మానం
కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్మీటింగ్లో కౌన్సిలర్ల నిర్ణయం కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్కమిషనర్ రాజేందర్రెడ్డి, టీప
Read Moreసీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్ను నిజామాబాద్కోసం ఖర్చు చేస్త టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్, వెలుగు: స
Read Moreకొత్త బోర్వెల్లు వేయించండి.. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే వినతి
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం శనివారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు
Read Moreఏప్రిల్ 2 నుంచి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభలు
నాగర్ కర్నూల్ టౌన్/కందనూలు, వెలుగు: ఏప్రిల్ 2 నుంచి నాగర్కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని కలె
Read Moreరామగుండం ఎన్టీపీసీలో మళ్ళీ ఐదు యూనిట్ల షట్ డౌన్
గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో శనివారం మళ్ళీ ఐదు యూనిట్లను షట్ డౌన్ చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న నే
Read Moreలక్ష మందితో మార్చ్ 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహావీర్ జయంతి
బషీర్బాగ్, వెలుగు: జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భగవాన్ మహావీర్ 2,625వ జన్మ కల్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) అత
Read Moreఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన
తాండూర్, వెలుగు: ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు ఎస్సై అంబయ్య సూచించారు. శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్
Read More












