తెలంగాణం

ఉప్పర్‌‌‌‌పల్లి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం..ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా

ఉప్పునుంతల, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పర్‌‌‌‌పల్లిలో నిర్వహించిన గ్రామసభ ప్రోటో

Read More

ఏదుల, రేవల్లి తహసీల్దార్ ఆఫీసులు త్వరలోనే ప్రారంభం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

రేవల్లి,వెలుగు:  ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించను

Read More

గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

చిన్నచింతకుంట, వెలుగు : దేవరకద్రలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని మహబూబ్​నగర్​ కలెక్టర

Read More

కరీంనగర్ స్మార్ట్ సిటీకి రూ.250 కోట్లు

శాతవాహన వర్సిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీకి మిగిలిన పనుల కోసం రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ల

Read More

జనగణన పారదర్శకంగా నిర్వహించాలి :  కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్, వెలుగు: జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీ కేంద్రంలో స

Read More

డ్యూటీకి డుమ్మాకొట్టిన వైద్య సిబ్బందిపై కలెక్టర్ సీరియస్..ఒకరి సస్పెన్షన్, 9 మందికి షోకాజ్ నోటీసులు

గద్వాల/అయిజ, వెలుగు: అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ ఇవ్వకుండా డ్యూటీకి డుమ్మా కొట్టడం, అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి డ్య

Read More

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం : ఎంపీ నగేశ్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలైమందని ఎంపీ గొడం నగేశ్ మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్న

Read More

అడవి పంది దాడిలో మహిళకు గాయాలు

ఇంద్రవెల్లి, వెలుగు: అడవి పంది దాడిలో మహిళకు గాయలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన

Read More

ప్రభుత్వ విప్‌‌‌‌ విజయరమణారావుకు ఘన స్వాగతం

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ విప్‌‌‌‌గా నియమితులైన తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే చ

Read More

హైదరాబాద్ నీటి అవసరాలపై ఫోకస్.. వాటర్ బోర్డుకు రూ.3,305 కోట్లు..

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ ​పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు వాటర్​బోర్డుకు ప్రభుత్వం బడ్జెట్​లో రూ.3305 కోట్లు కేటాయించింది.

Read More

ఎకో టూరిజం పనులు స్పీడప్ చేయాలి :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ ప్రాజెక్టు వద్ద  చేపడుతున్న  ఎకో టూరిజం పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

Read More