తెలంగాణం
కోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్, రైతుల ఆందోళన
కోదాడ, వెలుగు: తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని పెట్టుబడి కోసం డబ్బులు కావాలని చెప్పి, ఆ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్ప
Read Moreఘనంగా తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ...పాల్గొన్న మాజీ గవర్నర్లు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు
ముషీరాబాద్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని మా
Read Moreకొడంగల్బస్టాండ్ రూపురేఖలు మారుస్తం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కొడంగల్, వెలుగు: ప్రయాణికుల రద్దీతో నిత్యం కిక్కిరిసే కొడంగల్ బస్స్టేషన్
Read Moreఅమరవీరుల పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్, వెలుగు: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవి ర్భావమని రాష్ట్ర గవర్నర్ శివ
Read Moreఅమరవీరుల త్యాగాలు మరువలేనివి : మంత్రి ధనసరి సీతక్క
ములుగు, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల పోరాట స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అమరవీరుల త్యాగాలు మరువలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధ
Read More‘వరంగల్’లో 9,483 మందికి ఇందిరమ్మ ఇండ్లిచ్చినం : మంత్రి కొండా సురేఖ
వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో 9,483 మంది పేదలకు ఇందిరమ్మ పథకంలో ఇండ్లిచ్చామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రా
Read Moreసింగరేణిలో కొత్త గనుల సంవత్సరంగా 2026
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 2026ను కొత్త గనుల సంవత్సరంగా పేర్కొంటూ ఆ దిశగా కొత్త మైన్స్ను ప్రారంభించుకోనున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ
Read Moreతెలంగాణ వ్యవహారాల్లో ఏపీ పాలకుల జోక్యాన్ని సహించం : ఎమ్మెల్సీ కోదండరాం
రాష్ట్రంలోని వనరులపై ఏపీ నేతల కన్నుపడింది: కోదండరాం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వనరులపై ఏపీ పాలకుల కన్ను పడిందని, ఇక్
Read Moreసొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
కామేపల్లి/ వర్ధన్నపేట/ పర్వతగిరి (సంగెం/ గీసుగొండ)/ రఘునాథపల్లి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల
Read Moreపవన్ ముమ్మాటికీ ఆంధ్రా నేతనే...జనసేన పార్టీ పుట్టిందే అక్కడ: పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ఆంధ్రా నేతనే అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ పుట్టిందే అక్కడ అని, ఆంధ్రా
Read Moreపవన్ ఇక్కడికి ఎవరి కోసం వచ్చారో తెలుసు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హైదరాబాద్, వెలుగు: జనసేన చీఫ్పవన్ కల్యాణ్ కు తెలంగాణపై ఎంత ప్రేముందో.. ఆయన కామెంట్లలోనే స్పష్టమవుతోందన
Read Moreపవన్ కల్యాణ్ అక్కసు బయటపెట్టిండు...అదే ద్వేషం, వివక్ష కనపడుతుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన హైదరాబాద్, వెలుగు: తెలంగాణ
Read Moreపొలంలో మంటలు ఆర్పబోయి.. వృద్ధుడు సజీవ దహనం..మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ లో ఘటన
జన్నారం రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం మంటలను ఆర్పబోయి ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన
Read More












