తెలంగాణం
తెలుగులో.. తొలి ఫెమినిస్ట్ నాటకం..115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ప్రదర్శన
రాజులు మారినా, రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీ హింస తప్పడం లేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన “కనక్తార”న
Read Moreఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరు/ సత్తుపల్లి/ నేలకొండపల్లి, వెలుగు: ప్రజల ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మ
Read Moreమధ్య తరగతి జీవిత దర్పణం.. కోరికలే దుఃఖానికి కారణం
మధ్య తరగతి జీవితం త్రిశంకు స్వర్గం. ఇక్కడ సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి. కాకపోతే, వీటిలో ఏది ఎక్కువ పొందాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనుషులే. కాలానికి
Read Moreభద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్లో భయం భయం ! పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పరిస్థితి !
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్లోకి వచ్చే, వెళ్
Read Moreజనారణ్యంలో కోతుల బెడద.. జనగామ జిల్లాలో పెరుగుతున్న కోతుల దాడులు
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో కోతుల దాడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. హెల్త్ డిపార్ట్&zwnj
Read Moreకాళేశ్వరం వైఫల్యంపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
గ్రేటర్ వరంగల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీరుపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండి
Read Moreట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ప్రమాదం
అలంపూర్, వెలుగు : లారీ ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో 44 నంబర్ హైవేపై
Read Moreకోటి తలంబ్రాల మహాయజ్ఞం.. విత్తనాలకు పూజలు
భద్రాచలం, వెలుగు: భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీభక్తరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించే కోటి తలంబ్రాల మహాయజ్ఞం 11వ ఏడాదికి చేరి
Read Moreదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం.. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి
ఇవాళ తేదీ జులై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత
Read Moreబావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..నల్గొండ జిల్లా ఖాజీరామారంలో విషాదం
నల్గొండ, వెలుగు : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం ఖాజీరామారంలో
Read Moreకాళేశ్వరం నీళ్లు వాడకున్నా అత్యధిక దిగుబడి వచ్చింది.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలే అమలు చేస్తున్నం : మంత్రి సీతక్క ములుగు, వెలుగు : 'గత పాలకులు అవినీతి సొమ్ము కోసం ఆశపడి కాళేశ్వరం ప్రా
Read Moreపార్టీకి దూరంగా లేను.. నిర్ణయాలనే తప్పుపడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మొదటినుంచి పార్టీలో ఉన్న వారికి .. అన్యాయం జరుగొద్దనే మా ఆలోచన చౌటుప్పల్, వెలుగు : 'పార్టీలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పు
Read Moreగోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం
భద్రాచలం, వెలుగు : గోదావరి నది జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వా
Read More












