తెలంగాణం

డాక్టర్పై దాడికి నిరసనగా నిర్మల్ బంద్

నిర్మల్, వెలుగు: నిర్మల్​లో పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాత్రి ఎమ

Read More

భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో మార్ట్ ప్రారంభం

భద్రాచలం/ కామేపల్లి, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్​ను రాష్ట్ర గవర్నర్ శివ్​ప్రతాప్ శుక్లా శనివారం వ్యవసాయశాఖ మంత్రి

Read More

కాళేశ్వరం రోడ్డుకు అటవీ చిక్కులు

    అటవీ శాఖకు భూములు అప్పగించడంతో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం     జాయింట్​ సర్వే జరిగితేనే ఫారెస్ట్​ క్లియరెన్స్​  

Read More

టెన్త్ ఎగ్జామ్స్...ముగ్గురు టీచర్లపై వేటు

వేంసూర్, వెలుగు: టెన్త్​ ఎగ్జామ్స్ సెంటర్స్ ను ఖమ్మం డీఈవో చైతన్య జైని శనివారం ఆకస్మిక తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులను ఎగ్జామ్స్ వ

Read More

రూ.74.76 కోట్లతో మంచిర్యాల కార్పొరేషన్ బడ్జెట్

మంచిర్యాల, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.74.76 కోట్లతో ఆమోదించారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర

Read More

శంకరపట్నం మండలంలో గుప్త నిధుల తవ్వకాలపై అధికారుల విచారణ

శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా సమీపంలో గుప్త నిధుల కోసం  తవ్విన ప్రాంతాన్ని  శనివారం పురవస్తు శాఖ అధికార

Read More

మున్సి పల్ కమిషనర్, టీపీవో సరెండర్ కు తీర్మానం

    కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్​మీటింగ్​లో కౌన్సిలర్ల నిర్ణయం కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్​కమిషనర్ రాజేందర్​రెడ్డి, టీప

Read More

సీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

    ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్​ను నిజామాబాద్​కోసం ఖర్చు చేస్త     టీపీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్ నిజామాబాద్, వెలుగు: స

Read More

కొత్త బోర్వెల్లు వేయించండి.. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే వినతి

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం శనివారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు

Read More

ఏప్రిల్ 2 నుంచి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభలు

నాగర్ కర్నూల్ టౌన్/కందనూలు, వెలుగు:  ఏప్రిల్ 2 నుంచి నాగర్​కర్నూల్​ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని కలె

Read More

రామగుండం ఎన్టీపీసీలో మళ్ళీ ఐదు యూనిట్ల షట్ డౌన్

గోదావరిఖని/జ్యోతినగర్​, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో శనివారం మళ్ళీ ఐదు యూనిట్లను షట్​ డౌన్​ చేశారు. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న నే

Read More

లక్ష మందితో మార్చ్ 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహావీర్ జయంతి

బషీర్​బాగ్, వెలుగు: జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో భగవాన్ మహావీర్ 2,625వ జన్మ కల్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) అత

Read More

ఆన్ లైన్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

తాండూర్, వెలుగు: ఆన్​లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు ఎస్సై అంబయ్య సూచించారు. శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్

Read More