తెలంగాణం
'విద్య' మిల్లులో 2.89 లక్షల బస్తాల వడ్లు మాయం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల తనిఖీలు
మొత్తం విలువ రూ. 33.60 కోట్లు ఉంటుందని అంచనా యాదాద్రి జిల్లా తుమ్మలగూడెంలోని మిల్లులో ఆఫీసర్ల తనిఖీ యాదాద్ర
Read Moreరాజన్న ఆలయ గర్భాలయం, మహామండపానికి మార్పుల్లేవు
శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్, అధికారులు, అర్చకులు హైదరాబాద్, వెలుగు: దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరా
Read Moreగజ్వేల్ లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి వీడని చిక్కుముళ్లు..!
శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలం కొండపాక నుంచి జగదేవ్&zwn
Read Moreవరంగల్లోని అజర హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్లోని అజర హాస్పిటల్లో బుధవారం ఏడుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవం
Read Moreస్పీకర్ అధికారానికీ పరిమితులుంటయ్..పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టులో పిటిషనర్ల తరుఫు లాయర్ల వాదన
హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ హైకోర్టులో వాడీవేడి
Read Moreనీటిని ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవాలి: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
భద్రాచలం, వెలుగు: నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాలిపేరు ప్రాజెక్టు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్
Read Moreస్కూల్ను ‘మూడు గంటలు’ తనిఖీ చేయాల్సిందే
బడుల పర్యవేక్షణపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కొత్త గైడ్లైన్స్ ఎంఈఓలు నెలకు 2
Read Moreఎందుకురా నీకీ పని: ఇంటర్ చదివి ఫిజియోథెరపిస్ట్ అవతారం..మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో క్లినిక్
పేషెంట్ ఫిర్యాదుతో వెలుగులోకి, క్లినిక్ సీజ్ మంచిర్యాల, వెలుగు : ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన ఓ వ్యక్తి.. ఫిజియోథెరపిస్ట్ గా చలామణ
Read Moreరెరా నిబంధనలు బేఖాతరు..నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.65 లక్షలకుపైగా జరిమానా
హైదరాబాద్, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలకు రెరా భారీ జరిమానా విధించింది. బుధవారం రేరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, కె. శ్రీ
Read Moreఅమావాస్య రోజున ఊరి చివర బండరాయికి తాళిబొట్టు కలకలం!
హర్రర్ సినిమాను తలపించేలా.. అమావాస్య రోజు బండరాయికి తాళిబొట్టు కట్టి ఉండటం కలకలం రేపింది. బండరాయికి తాళి బొట్టు ఉండటమేంటి.. క్షుద్రపూజలు చేశారా ఏంటి..
Read Moreరైతులు వరి సాగు చేయొద్దు .. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం: మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, వెలుగు : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతు
Read Moreభార్యాభర్తలను చంపి పాతిపెట్టారు..సూర్యాపేట జిల్లా మోతేలో ఘటన
మోతే (మునగాల), వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా గ్రామ శివారులో పాతిపెట్టారు. ఈ ఘటన సూ
Read Moreఇంకెన్నాళ్లు ఈ కష్టాలు: హాస్పిటల్ కు వెళ్లాలంటే.. ప్రాణాలు తెగించాల్సిందే..స్ట్రెచర్ పై మహిళను మోస్తూ వాగు దాటారు
ఆసిఫాబాద్, వెలుగు : ఓ గర్భిణికి అత్యవసర వైద్యం అవసరం పడడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు వాగు అడ్డుగా మారింది. దీంతో గిరిజనులు ప్రాణాలకు తెగించి మహిళన
Read More












