తెలంగాణం
మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కలిసిన ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్జెండర్లు సోమవారం బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. ఇ
Read Moreకొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో తోరణాలు కడుతుండగా విద్యుత్ షాక్... స్టూడెంట్కు తీవ్రగాయాలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో ఘటన దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : స్కూల
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష్యానికి చేరువగా వడ్ల కొనుగోళ్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు లక్ష్యం 11.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు 10.16 లక్షల మెట్ర
Read Moreకంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి
సైఫాబాద్/పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో గల సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్
Read Moreవర్షాకాలంలో రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మ
Read Moreగల్ఫ్లో ఇద్దరు తెలంగాణ కార్మికులు మృతి.. డెడ్బాడీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: బతుకుదెరువు కోసం మస్కట్ కు వెళ్లిన ఓ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా
Read Moreబాంబు పేలి కార్మికుడికి గాయాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
భూపాలపల్లి రూరల్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 5వ గనిలో బొగ్గును పేల్చేందుకు వాడే పూర్ణి(బాంబు) పేలడంతో కార్మికుడి చేతికి తీవ్ర గాయాలయ
Read Moreప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ లోక్ భవన్ ప్రభుత్వ హైస్కూల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం&
Read Moreమెదక్ జిల్లాలో ఇద్దరు శిశువుల విక్రయం..ఐసీడీఎస్ అధికారుల విచారణ
వెల్దుర్తి, కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ పరిధిలో ఇద్దరు శిశువుల విక్రయాలు జరిగినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.
Read Moreహైదరాబాద్ లో వేలాడుతున్న యమపాశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలు పడిన సమయాల్లో ఈదురుగాలులకు ఎక్కడి నుంచి ఏ వైరు
Read Moreసమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం
జనగామ/ జనగామ అర్బన్, వెలుగు: ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్పేట
Read Moreబీఎన్ రెడ్డి నగర్ లో 116 ఎకరాల్లో పార్క్
18న వన మహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తరు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కి గౌడ్ మీర్పేట్, వెలుగు: బీఎన్
Read Moreవరద నీటిని ఒడిసి పడుతున్నరు..ఎల్ నినో దృష్ట్యా నీటి సంరక్షణకు చర్యలు
ఏజెన్సీ గ్రామాల్లో ముమ్మరంగా జల సంరక్షణ పనులు రూ.72.45 కోట్లతో నీటి కుంటలు, కందకాల త్వవకాలు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రతి ఏడాది వర్షాకాల
Read More












