తెలంగాణం

నల్గొండ: పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు..బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం

నల్గొండ/దేవరకొండ, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల ప‌&zwnj

Read More

తెలంగాణ వాటర్ సెక్యూరిటీ దేశానికే ఆదర్శం..జలశక్తి శాఖ జాతీయ సదస్సులో ప్రజంటేషన్ ఇస్తం: మంత్రి ఉత్తమ్ 

నేడు, రేపు ఢిల్లీలో నిర్వహణ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి భద్రత దేశానికే ఆదర్శమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. మంగళ, బుధవారాల్లో రెండ

Read More

ఈజీఎంఎం సీఈఓగా రవీందర్

హైదరాబాద్, వెలుగు: పీఆర్‌‌, ఆర్‌‌డీ కమిషనరేట్ కార్యాలయ అదనపు కమిషనర్ పి. రవీందర్‌‌కు ఎంప్లాయ్‌‌మెంట్ గ్యారంటీ

Read More

డుమ్మా కొడుతున్న డాక్టర్లపై చర్యలకు రంగం సిద్ధం.. వివరాలు సేకరిస్తున్న డీఎంఈ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరు నెలలకు పైగా విధులకు గైర్హాజరవుతున్

Read More

శిరీష ఫ్యామిలీకి అండగా ఉంటా: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి, వెలుగు: హైదరాబాద్​లో హత్యకు గురైన ఊకే శిరీష కుటుంబానికి అండగా ఉంటానని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం

Read More

అన్నంలో పురుగులు వస్తున్నాయని బుదేరా మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థుల ధర్నా

మునిపల్లి, వెలుగు: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవ

Read More

బీసీల అభివృద్ధిపై అధ్యయనం..రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి : బీసీ కమిషన్

ప్రభుత్వానికి బీసీ కమిషన్ వినతి హైదరాబాద్, వెలుగు: వెనుకబడిన తరగతుల స్థితిగతులతో పాటు కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితులపై

Read More

మాల ఐక్యవేదిక నాయకులు జక్కుల యాదగిరి ఆధ్వర్యంలో..మాలల చలో సెక్రటేరియట్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘చలో సెక్రటేరియట్’ పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాలలు పెద్దఎత్తున తరలివెళ్లారు. విద్య, ఉద్యోగాల్లో రోస్ట

Read More

గౌరవెల్లి కాల్వల కోసం రూ. 250 కోట్లు..త్వరలో గౌరవెల్లిని సందర్శించనున్న సీఎం

రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన బీఆర్ ఎస్ కు నిరసన తెలిపే హక్కు లేదు :  మంత్రి పొన్నం  హుస్నాబాద్ (అక్కన్నపేట), వెలుగు : గౌరవెల్లి ప్రా

Read More

నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

జనగామ అర్బన్​(తరిగొప్పుల), వెలుగు: దసరాకు నీళ్లిచ్చాకే గ్రామానిక మళ్లొస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. సోమవారం తరిగొప్పుల మండలం

Read More

నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత

ధరణి కారణంగా ఫారెస్ట్ లిస్ట్ చేసిన భూములు 780 మంది రైతులకు 1,337 ఎకరాలు పంపిణీ చేసిన ప్రభుత్వం  కాంగ్రెస్ పై అసత్య ప్రచారం  మానుకోవాల

Read More

రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన

గోదావరిఖని/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ ​గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను తొలగించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం సాయంత్

Read More