తెలంగాణం
తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య...పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన
పెద్దపల్లి, వెలుగు : ప్రతిరోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత
Read Moreరాష్ట్రానికి పట్టిన ఎల్నినో రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హరీశ్రావు
మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం కేసీఆర్ పశుపతి అయితే.. రేవంత్ బూతుపతా ? : మాజీ మంత్రి హరీశ్&zwnj
Read Moreమాజీ సర్పంచ్ భర్త హత్య...మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో ఘటన
మహబూబాబాద్అర్బన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు మాజీ సర్పంచ్ భర్తను హత్య చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది.
Read Moreకేయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ రిలీజ్...సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల స్వీకరణ
హసన్ పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో 2026- 27 అకాడమిక్ ఇయర్ లో వివిధ కోర్సుల ప్ర
Read Moreభీమన్న ఆలయానికి రూ. 66 లక్షల ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వరస్వామివారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. 13 రోజులకు గానూ హుండీల ద్
Read Moreగోదావరి నదిపై మహారాష్ట్రలో తెరుచుకున్న బాబ్లీ గేట్లు
సెంట్రల్వాటర్ కమిషన్ పర్యవేక్షణలో మొత్తం 14 గేట్లు ఓపెన్ అక్టోబర్28 వరకు దిగువకు నీటి విడుదల నిజామాబాద్/బాల్కొండ, వెలుగు : గోదావరి
Read Moreయూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం : మంత్రి పొన్నం ప్రభాకర్
బాన్సువాడ, వెలుగు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల
Read Moreకరీంనగర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ 2 డిపోలో బుధవారం ఉదయం మరో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు నిలిపే
Read Moreవరంగల్: సింగిల్ అప్లికేషన్.. మల్టీపుల్ కనెక్షన్స్..సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్పీడీసీఎల్
అపార్ట్ మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణదారులకు ఉపయోగం సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో ఆన్లైన్&zwj
Read Moreనేటి తరానికి రామిశెట్టి రోశయ్య స్ఫూర్తిదాయకం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మధిర, వెలుగు: ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డు ఉపాధ్యాయులు రామిశెట్టి రోశయ్య నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యవసాయ శాఖ మంత్
Read Moreముచ్చింతల ఎర్నాల బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట,వెలుగు : కౌకుంట్ల మండలం ముచ్చింతల నుంచి చిన్న చింతకుంట మండలం ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 కోట్లు
Read Moreమెదక్: ఇద్దరు పంచాయతీ సెక్రెటరీల సస్పెన్షన్
మెదక్ టౌన్, వెలుగు : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి యాజమాన్య ధ్రువపత్రంతో పాటు ఇంటి నెంబర్, అసెస్మెంట్ ఇచ్చి విధుల్లో బాధ్యతారాహిత్య
Read Moreమెదక్ జిల్లాలో పోలీస్ యాక్టు అమలు..జులై 1 నుంచి 31 వరకు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలి
Read More












