తెలంగాణం
జలం ఉంటేనే జీవనం.. సంరక్షిస్తేనే భవిష్యత్తు..వర్షాలు పడినా.. భూగర్భజలాలు పెరుగుతాయా..
జలం జీవం అనేది కేవలం ఒక నినాదం కాదు. అది మానవ మనుగడకు మూలాధారం. నాగరికతలు నదుల ఒడ్డునే వికసించాయి. వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాలు, గ్
Read Moreమొన్న పరీక్షే రాయలేదన్నరు.. ఇప్పుడు పాసైందని మెమో ఇచ్చిన్రు
టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినా గైర్హాజర్ అయినట్లు రిజల్ట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. విచారణలో స్టూడెంట్ ఎగ్జామ్ రాసినట్లు గుర్తింపు
Read Moreగంగాధర: ‘అందరికీ న్యాయం చేయండి’..వరదొస్తే రెండు గ్రామాలు మునిగిపోతాయని ఆవేదన
గంగాధర మండలం నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామస్తుల వినతి గంగాధర, వెలుగు: నారాయణపూర్ ప్రాజెక్టు నిర్మాణంతో తమ గ్రామాలకు తీవ్ర అన్యా
Read Moreరాష్ట్రంలో 7 టన్నుల గంజాయి పట్టుకున్నం : ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్.గిరిధర్
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుక
Read Moreజూరాల నుంచి లిఫ్ట్ లకు పంపింగ్ స్టార్ట్.. మొదలైన విద్యుత్ ఉత్పత్తి
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు వరద రాక కొనసాగుతుండడంతో లిఫ్ట్ ల నుంచి సోమవారం పంపింగ్ స్టార్ట్ చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు లిఫ్ట్
Read Moreఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ మహిళా కౌన్సిలర్ల గోరింటాకు సంబరాలు
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్ మున్సిపల్ పార్క్ లో బీజేపీ మహిళా కౌన్సిలర్లు గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్
Read Moreపెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలి : సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు
కోల్బెల్ట్, వెలుగు: తమకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్చేస్తూ సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలోని
Read Moreఇంజినీరింగ్ కళాశాలల దోపిడీ ఆగేదెన్నడు? ఆపేదెవరు?.. విద్య విషయంలో ప్రభుత్వ విధానాలు మారతాయా?
రాష్ట్రంలో పేద విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ విద్యకు అర్హులే అని గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన అనేక విధానాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లుగా
Read Moreరూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడండి... హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అడిషనల్ కమిషనర్ డ
Read Moreప్రైవేట్ కు హరిత హోటళ్లు..బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో కరీంనగర్, సిరిసిల్ల హోటళ్ల అప్పగింత
గత సర్కార్ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టూరిజం కార్పొరేషన్ చర్యలు
Read Moreమోదీకి రాజకీయ దిగ్గజాల కొరత... యూత్ ఆందోళనలు బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తుందా?
ఒక ప్రభుత్వం సమర్థవంతుడైన నాయకత్వం కారణంగా ఎన్నికలలో విజయం సాధించవచ్చు. కానీ ఆ ప్రభుత్వం తన మంత్రివర్గ
Read Moreకల్వకుర్తి పెండింగ్ పనులకు రూ.785 కోట్లు అవసరం.. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ ఆఫీసర్ల నివేదిక
నాగర్కర్నూల్, వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్స్కీమ్ పెండింగ్పనులు పూర్తి చేయడానికి రూ. 785 కోట్లు అవసరమని ఇరిగేషన్ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు
Read Moreపీఆర్సీ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఫస్ట్ లోపు కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
Read More












