
తెలంగాణం
రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని చోట్ల మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస
Read Moreసిట్ విచారణకు దూరంగా బండి సంజయ్..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్ విచారణకు మార్చి 26వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సం
Read Moreకేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.&n
Read Moreఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని
Read Moreఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి కడియం వార్నింగ్
నల్లగొండ జిల్లా : నల్లగొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. సమావేశానికి రాని నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చే
Read Moreపేపర్ లీకేజీ కేసులో రెండోసారి కస్టడీకి నిందితులు
TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్
Read Moreసీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ కలెక్టరెట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉ
Read Moreహీరా గోల్డ్ కుంభకోణంపై ఈడీ కీలక నిర్ణయం..
హీరా గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ స
Read Moreసిటీలోని ఆస్పత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ నోటీసులు
హైదరాబాద్ : తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జ
Read Moreరాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగడ్ల వాన
మార్చి 24 శుక్రవారం రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ద్రోణి ప్రభావంతో మా
Read Moreరాహుల్ పై అనర్హత వేటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన
ప్రధాని మోడీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Read Moreసీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి
సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గ
Read Moreఓయూ నుంచి మహా ధర్నాకు ర్యాలీగా బయల్దేరిన ఏబీవీపీ నేతలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి24 నుంచి మొదలైన నిరసనలు ఇంకా ఆగలేదు. ఈ నేపథ్యంలో మార్చి 25న ఓయూకు పెద్ద ఎత్తున చేరుకు
Read More