తెలంగాణం
లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం : ఖమ్మం కలెక్టర్ దివాకర
ఖమ్మం టౌన్, వెలుగు: లైసెన్స్డ్ సర్వేయర్లకు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు
Read Moreకొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : మక్కలు, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో మొక్కజొన్న,
Read Moreసాలూరా మండలంలోని షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న బస్తాలు దగ్ధం
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని జాడిజమాల్ పూర్ కు చెందిన రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన 280 మొక్కజొన్న సంచులు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధ
Read MoreCBSEఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు ..జులై 1 నుంచి అమల్లోకి .. నైన్త్, టెన్త్ లో త్రిభాషా విధానంమస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంద
Read Moreకోర్టులు ఆస్పత్రుల్లా 24x7 పనిచేయాలి.. సామాన్యుడి బాధలు తీరాలి..టెక్నాలజీతో సమయం వృథాను అరికట్టాలి: సీజేఐ
జబల్పూర్: సామాన్యుడి బాధలను తీర్చేందుకు న్యాయవ్యవస్థ 24 గంటల ఆస్పత్రి మాదిరి పనిచేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శనివారం మధ
Read Moreహైదరాబాద్ లో ఘోర ప్రమాదం... కేబుల్ బ్రిడ్జిపై డివైడర్ ను ఢీకొన్న కారు... నలుగురికి తీవ్ర గాయాలు...
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు డివైడర్ ను ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( మే 17 ) తెల్లవారుజామున జరిగి
Read Moreహైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రయ్య మృతి.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్గా సేవలు సీఎం సహా పలువురి సంతాపం ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తిగా సేవలందించిన జస్ట
Read MoreCNG గ్యాస్ ధరలు మళ్లీ పెంచిన కేంద్రం.. రెండ్రోజుల్లో రెండోసారి బాదుడు.. ఎంత పెంచారంటే..
CNG గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 2026 మే 17న కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) ధరలను పెంచారు. కేజీ కి రూపాయి చొప్పున పెంచాయి కంపెనీలు. ప్రపంచ వ్యాప్త
Read Moreసీసీఐ బకాయిలు కట్టేదెవరు..? కరెంట్ బిల్లు రూ.18 కోట్లు, ఆస్తిపన్ను రూ.4 కోట్లు పెండింగ్
బిల్లులు చెల్లించకుండానే సీసీఐని స్క్రాప్ కింద తరలించే ప్రయత్నం ఏళ్లుగా పేరుకుపోయిన మొండిబకాయిలపై ఫోకస్ పెట్టని ఆఫీసర్లు బిల్లులు చెల్లిం
Read Moreధర్మేంద్ర ప్రధాన్ను డిస్మిస్ చేయాలి..నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మౌనం స్టూడెంట్లకు ద్రోహమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర
Read Moreవిద్యా సంస్కరణలకుతల్లిదండ్రులు సహకరించాలి..క్లాస్ రూమ్ దాటి పిల్లలకు ప్రపంచాన్ని చూపాలి: కే కేశవరావు
అన్ని రంగాల్లో పిల్లలు రాణించేలా ప్రోత్సహించాలని సూచన ముగిసిన విద్య వారోత్సవాలు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్య
Read Moreస్త్రీనిధిపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి..అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
ప్రజాభవన్లో స్త్రీనిధి వార్షిక ప్రణాళిక విడుదల హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని, స్వశక్తితో ఎ
Read Moreబాగ్ లింగంపల్లి హౌసింగ్ బోర్డులో ఆక్రమణలను తొలగించండి..జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలో హౌసింగ్ బోర్డు నిర్మించిన కాలనీలో రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఆక్రమణలను తక్
Read More












