తెలంగాణం

ఆర్మూర్ లో పోలీసుల ఆంక్షలు..ఇవాళ , రేపు (జూలై 20,21) 144 సెక్షన్

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధంతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆ

Read More

హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ చోరీ.. టిఫిన్ చేస్తుండగా రూ.9 లక్షల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగలు

నార్కట్​పల్లి, వెలుగు: హైదరాబాద్–విజయవాడ హైవేపై నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్  వద్ద రూ.9 లక్షల బ్యాగును ఆదివారం ఉదయం దొంగలు ఎత్తుకెళ

Read More

లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు..ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 

జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం  వరి పంట వేయొద్దని రైతులకు సూచన  గ్రామాల వారిగా సాగుపై అవగాహన  హాజీపూర్​మండలం రాపల్లి గ్రామా

Read More

‘నేనూ.. నా ప్రపంచం.. ఉద్యోగ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ

కరీంనగర్, వెలుగు: విశ్రాంత అధ్యాపకుడు, రచయిత వేముల సత్యనారాయణ గత 52 ఏండ్లుగా రాసుకున్న డైరీని పుస్తకం రూపంలోకి తీసుకొచ్చి ‘నేనూ.. నా ప్రపంచం.. ఉ

Read More

ధాన్యం కొనుగోలులో అరకోటి హాంఫట్.. యూట్యూబ్ రిపోర్టర్ అరెస్ట్‌‌‌‌..మెదక్ జిల్లాలో ఘటన

మెదక్/ కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్​నగర్ పీఏసీఎస్​ పరిధిలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విజిల

Read More

సింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, వాటాలు పంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్  చేయాల

Read More

70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్.. ఎన్ఐటీ కాలికట్ నిఖిల్ ను సన్మానించిన టూరిజం ఆఫీసర్లు

యువకుడు, ఎన్ఐటీ కాలికట్  విద్యార్థి నిఖిల్  కుమార్  హెరిటేజ్  రన్  నిర్వహించాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ

Read More

వాడిన నూనె వినియోగం, కృత్రిమ రంగులు.. హైదరాబాద్లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌‌ఫోర్స్ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్‌‌

Read More

చెన్నూరులో త్వరలో 100 పడకల ఆస్పత్రి : మంత్రి వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చెన్నూరులో 100 పడకల ఆస్పత్రిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, గనుల

Read More

మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి

వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో సంబంధాల బలోపేతమే టార్గెట్ న్యూఢిల్లీ: మూడు యూరోపియన్ దేశాల పర్యటనకు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు.

Read More

పీఎంశ్రీ హెచ్ఎంలకు జూలై 20, 21న ఓరియంటేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పీఎంశ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లకు ఈనెల20,21 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్

Read More

పీయూలోనే జాతీయ సదస్సు నిర్వహించాలి.. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సదస్సు నిర్వహించాలని లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పీయూ విద్యార్థులు అధికారులను హెచ్చర

Read More

జనగణనలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడుతామని కామెంట్  హైదరాబాద్, వెలుగు: దేశంలో త్వరలో జరగబోయే జనగణనలో ఓబీసీ కుటుంబాలను కచ్చితంగా

Read More