తెలంగాణం
భద్రాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు.. ఎటపాక మండలంలో 900 ఎకరాలు ఖాళీ చేయాలి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో ఆక్రమణలను బుధవారం ఆఫీసర్లు తొలగించారు. భద్రాచలం రామయ్యకు విలీన ఆంధ్రా ఏటప
Read Moreఘనంగా ఆదివాసీ ఆహార వైభవం..సంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యానికి రక్ష: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
గుడిహత్నూర్(సిరికొండ), వెలుగు: మారుతున్న జీవనశైలిలో ఎదరవుతున్న ఆరోగ్య సమస్యలకు ఆదివాసీల సాంప్రదాయ ఆహార
Read Moreమందమర్రి కేకే-5 బొగ్గు గనిలో ప్రమాదం.. ఎయిర్ బ్లాస్ట్.. ముగ్గురికి గాయాలు
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణి ఖని -5 బొగ్గు గనిలో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్
Read Moreఖమ్మంలో యువకుడి నిర్వాకం.. బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ఖమ్మం టౌన్, వెలుగు : మార్ఫింగ్ ఫొటోలతో ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన బాలిక ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన ఖమ్మ
Read Moreవానాకాలం 94% పంటలు వేసిన్రు..రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటీ 24 లక్షల 90 వేల ఎకరాల్లో సాగు
10 జిల్లాల్లో వంద శాతం కాగా..మరో 10 జిల్లాల్లో 90శాతంపైగా పంటలు అన్ని పంటల సాగులో నల్గొండే టాప్ పత్తిసాగులో నల్గొండ.. వరిలో నిజామాబాద్ఫస్ట్ ప
Read Moreనాగర్ కర్నూల్ టౌన్: సాగునీరు అందించాలని రైతుల ఆందోళన
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహాత్మాగాంధీ లిఫ్ట్ స్కీం ద్వారా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం మల్కాపూర్&zw
Read Moreసెప్టెంబర్ 19న ఎథిక్స్ కమిటీ మీటింగ్..కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ అసంతృప్తి
దీనిపైనే చర్చించి అసెంబ్లీకి తుది నివేదిక ఇవ్వనున్న కమిటీ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఈ నెల 19న జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మె
Read Moreపాలమూరు యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి రూ. కోటి మంజూరు
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్ఎన్ అధినేత డాక్టర్మన్నె సత్యనారాయణరెడ్డి తొలి విడతగా రూ.కోటి మంజూర
Read Moreబుల్లెట్ రైలు, మెట్రో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు.. బీఆర్ఎస్ నేతల కుట్ర
రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు, మెట్రో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రల
Read Moreమెనూ అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లతండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లతండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్
Read Moreపిల్లల చదువుకు ఆకలి ఆటంకం కావద్దు..పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్&
Read Moreపాల్వంచలో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్.. సెప్టెంబర్18 నుంచి 22 వరకు పోటీలు
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీ మినీ స్టేడియం ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్&zwnj
Read Moreఇనాం భూములను చెరబట్టిన జగదీశ్రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి భూ ఆక్రమణల చిట్టాను సీఎం సభ ముందుంచారు. &lsq
Read More












