తెలంగాణం
బీజేపీ సర్కార్ జేబు సంస్థగా ఎలక్షన్ కమిషన్ ..అడ్డదారిలో గెలిచేందుకు బీజేపీ కుట్ర : టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
నిజామాబాద్, వెలుగు : ప్రతిపక్ష లీడర్లే టార్గెట్ గా కేంద్రం సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్&zwnj
Read Moreఉద్యోగులారా.. మీరు చేసే యుద్ధంలో మేం ముందుంటాం.. కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసే కుట్ర
పోలీసులు లాఠీఛార్జి చేస్తే... ఆ దెబ్బలు మేం భరిస్తం అమ్ముడుపోయే నాయకులను జేఏసీలో కొనసాగించొద్దు కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Moreవరలక్ష్మి వ్రతం రేపే ( ఆగస్టు 21)..పూజా సమయం..శుభముహూర్తం ఇదే..!
శ్రావణమాసం కొనసాగుతుంది. వరలక్ష్మి వ్రతం... శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు అనగా రెండో శుక్రవారం చాలా విశిష్టమైనది. ఈ ఏడాది ఆగస్టు 21 వతేదీన
Read Moreజైతాపూర్ ఎల్లమ్మ గుడిలో చోరీ
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు
Read Moreకొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనాలు రద్దు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో రెండ్రోజులపాటు అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనా
Read Moreఆసిఫాబాద్ ఏజెన్సీ బంద్ సక్సెస్
ఆసిఫాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్మెంట్&zw
Read Moreనర్సంపేట వెళ్తున్న ఎర్రబెల్లిని పెంబర్తిలో అడ్డుకున్న పోలీసులు..హైవేపై బైఠాయించి నిరసన..జనగామ పీఎస్ కు తరలింపు
జనగామ, వెలుగు : నర్సంపేటకు వెళ్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును జనగామ జిల్లా పెంబర్తిలో పోలీసులు అడ్డుకోగా ఆయన హైవేపై కూర్చొని నిర
Read Moreవర్షాల కోసం పాదయాత్ర..గద్వాల జిల్లాలో11 ఎడ్లబండ్లతో, 10 కిలోమీటర్ల ర్యాలీ
శాంతినగర్, వెలుగు : వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో బుధవారం పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే స
Read Moreసమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ : మంత్రి పొన్నం
ప్రజలతో మంత్రి పొన్నం ముఖాముఖి ‘పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెల్లో ప్రజాపాలన’కు శ్రీకారం కరీంనగర్
Read Moreఎల్ నినో ముప్పును ఎదుర్కొనేందుకు వర్క్ షాప్..రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో శుక్రవారం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు : ఎల్-నినో ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం
Read Moreపెరిగిన రాబడి.. అంతలోనే మాయం!..4 నెలల్లో వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్రూ.53,004 కోట్లు
వడ్డీలు, పెన్షన్లకు 21,024 కోట్లు.. శాలరీలకు ఇంకో 17 వేల కోట్లు క్యాపిటల్ ఖర్చుకు నిధుల లేమి.. ఇప్పటి వరకు ఖర్చుచేసిందిరూ. 9,272 కోట్లే&nbs
Read More22A వివాదం: అపార్ట్మెంట్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టొద్దు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధిత జాబితా నమోదు విధానం వల్ల తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. సాధారణంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల
Read Moreమేడారంలో ఘనంగా పొట్ట పండుగ
ములుగు జిల్లా మేడారంలో పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయంలో 2026 ఆగస్టు 19 రాత్రి అంతా జాగారాలు చేశారు పూజారులు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ
Read More












