
తెలంగాణం
నర్సింగ్ విద్యార్థులను ఢీ కొట్టిన బొలెరో వాహనం..ఇద్దరు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు దగ్గర ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం ఢీ
Read Moreకమీషన్ల కోసం కక్కుర్తి ..అందుకే ప్రాణహిత– చేవెళ్ల డిజైన్ మార్పు: ఉత్తమ్
కాళేశ్వరం కోసం లక్ష కోట్లు అప్ప చేసిండ్రు ఎక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుండ్రు కార్పొరేషన్ల పేరుతోటి కూడా అప్పులు త
Read Moreరుణమాఫీపై ఏ బాయికాడ మాట్లాడుదాం.. కేసీఆర్కు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్: ‘కేసీఆర్పదేండ్లలో 20 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. రేవంత్రెడ్డి సర్కార్ఏడాదిలోనే 22 వేల కోట్లను మాఫీ చేసింది.. పదే
Read Moreఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన
హైదరాబాద్: ఆర్మీ ఆధునీకరణకు విరాళాలు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సైనిక సహాయ నిధికి డొనేషన్స్ పేరిట ఫేక్ వెబ్ సైట్లు క్రియే
Read Moreమిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించార
Read Moreడీపీఆర్లో ఒకటి చెప్పి.. మరో చోట బ్యారేజీలు కట్టారు..కేసీఆర్ ఏది చెబితే అదే చేశారు: ఉత్తమ్
మేడిగడ్డ లొకేషనే పెద్ద మిస్టేక్ అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన
Read Moreకాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద నిర్లక్ష్యమైన ప్రాజెక్ట్.. కేసీఆర్ చేసిన పనికి ఇతర దేశాల్లో అయితే ఊరుకోరు
తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే అతి పెద్ద తప్పని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ రిపోర్ట్ పై పవ
Read Moreతెలుగు రాష్ట్రాలకు అరుదైన గౌరవం.. కంచికామకోటి పీఠాధిపతిగా దుడ్డు గణేష్ శర్మ.. ఏప్రిల్ 30న సన్యాస దీక్ష స్వీకరణ
తెలుగు రాష్ట్రాలకు అరుదౌన గౌరవం దక్కింది. గతంలో బాసర దేవాలయంలో ఋగ్వేద పండితుడిగా పారాయణం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ఆలయ
Read Moreభూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెం
Read Moreజూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం
Read Moreకాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు..
కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పెంచింది ప్రభుత్వం. నెల రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30 తో కమిషన్ గడువు ముగియనుం
Read Moreమహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి.. ఖమ్మం పట్టణంలో విషాదం..
గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన
Read Moreచదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే.. నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు..
ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలు మన ఉహకండని రేంజ్ లో ఉంటున్నాయి.. వయసుకి మించిన పనులు చేసే పిల్లలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. చదువుకొమ్మని ట్యూషన్ కి పంపిత
Read More